page_content
stringlengths 11
4.1k
|
---|
అల్లు అరవింద్ కు క్లాసు పీకిన మెగా హీరో !
Seetha Sailaja July 6, 2018 07:41 IST అల్లు అరవింద్ కు క్లాసు పీకిన మెగా హీరో !
ఈరోజు విడుదల అవుతున్న ‘తేజ్ ఐ లవ్యూ’ ఫలితం గురించి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెగ ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఈసినిమాను ఎదో విధంగా హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో అనేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో భాగంగా ఈమూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి.
ఈ ఫంక్షన్ లో మాట్లాడిన అరవింద్ సాయి ధరమ్ తేజ్ ని ‘వీడు’ అని సంభోదిస్తూ మళ్ళీ మాట మార్చి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మెగా ఫ్యామిలీలోని హీరోలు అందర్నీ తాను చిన్నప్పటి నుంచి చూసిన నేపధ్యంలో వారిని ‘వీడు వాడు ఒరేయ్’ అని పిలవడం తనకు అలవాటు అనీ చెపుతూ అయితే ఈవిషయంలో ఈమధ్య తన కుటుంబ సభ్యులలోని ఒకరు తనకు క్లాసు పీకారు అంటూ జోక్ చేసాడు అరవింద్.
ఈ సమావేశానికి వచ్చిన వారంతా అరవింద్ ఇలాంటి క్లాసు పీకింది చిరంజీవి అయి ఉంటాడా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. దీనికి కారణం చిరంజీవి మెగా హీరోల సినిమాల ఫంక్షన్ కు వచ్చినప్పుడు వారిని గౌరవిస్తూ వారి పేరు చివర ‘గారు’ అని అనడం చిరంజీవి అలవాటు. అంతేకాదు కేవలం తన కుటుంబ సభ్యులనే కాకుండా ఏచిన్న నటుడు కనిపించినా వారి పేరుతో గౌరవించడం చిరంజీవి సంస్కారం అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.
అయితే అరవింద్ కు ఇలాంటి క్లాస్ పీకింది చిరంజీవి కాదని అతని కొడుకు అల్లు అర్జున్ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మెగా హీరోలు అందరు బిజీగా ఉంటూ చాల సినిమాలు చేస్తున్న నేపధ్యంలో బయట ఫంక్షన్స్ లో వారిని పిలిచేడప్పుడు ‘వాడు వీడు’ అనకుండా గౌరవంగా పిలిస్తే బాగుంటుంది అని అరవింద్ కు బన్నీ సూచనలు ఇచ్చాడని టాక్. ఈవిషయాలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా అరవింద్ మాట్లాడుతూ తన అలవాటు మార్చుకుంటున్నాను అని చెప్పడం వెనుక ఎదో ఒకరి కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉండి ఉండాలి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
అయితే, ఎన్డీయేలో కొనసాగుతూ... శివసేన పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోంది. మోడీని ఏకిపారేస్తుంది. ఇటీవల జరిగిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్కు దూరంగా ఉంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ బీజేడీ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మద్దతు కోరగా... తాము ఇప్పటికే జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్కు మాట ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు అన్నిపార్టీల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
నిడదవోలు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? - Telugu Journalist
నిడదవోలు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ?
మీ ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోండి
ఫిర్యాదు సంఖ్య *: |
బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు, 6గురు మృతి _ V6 Telugu News
చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు
ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ
స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు
తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి
కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్
రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక
అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్
బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు, 6గురు మృతి
ఛత్తీస్ గడ్ లో ఘోరం జరిగిపోయింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో యాబై మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ పంప్ హౌజ్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వాటర్ పంప్ హౌజ్ బ్రేక్ డౌన్ కావడంతో మీథేన్ , కార్బన్ డై క్సైడ్ లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు డీజీఎం స్థాయి అధికారులు అక్కడికక్కడే చనిపోగా..మరో నలుగురు ఆస్పత్రలో చికిత్స పొందుతూ మృతిచెందారు . ఇంకా 11 మంది పరిస్థితి మిషమంగా ఉంది.విషయం తెలిసిన వెంటనే ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు, స్థానికులు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్
ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్
ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్
140 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’
సన్నీతో మంచి ఎక్స్ పీరియన్స్ : మనోజ్ _ V6 Telugu News
చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు
ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ
స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు
తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి
కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్
రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక
అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్
సన్నీతో మంచి ఎక్స్ పీరియన్స్ : మనోజ్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తో నటించిన వారెవరైనా కంఫర్టబుల్ గా ఫీలయ్యామని చెబుతుంటారు. అందుకే ఏరికోరి ఆమెతో నటించాలని ఉబలాటపడుతుంటారు. బాలీవుడ్ లో అయితే ఈ హాట్ గాల్ తో ఒక్కసారైనా నటించాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లు చలా మందున్నారు. అయితే తన హాట్ అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సన్నీ.. టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. సన్నీ యాక్టింగ్ నచ్చి ఆమెను తన అప్ కమింగ్ ‘కరెంట్ తీగ’ సినిమాలో తీసుకున్నాడు యంగ్ హీరో మంచు మనోజ్. ఆమెతో కలిసి నటించాక మనోజ్ చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడంట. తను ఇప్పటి వరకు నటించిన వారిలో సన్నీ నైస్ పర్సన్ అని కాంప్లిమెంటిచ్చాడు. ఇక ఈ సినిమా వివరాల్లోకొల్తే.. మనోజ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో షూటింగ్ కొనసాగుతోంది. త్వరలో సాంగ్స్ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ తెలిపారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
140 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’
రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్
ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్
ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్
原題:నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
原題:భరత్ అనే నేను
原題:ఓం నమో వేంకటేశాయ
原題:ఖైదీ నెంబర్ 150
原題:సర్దార్ గబ్బర్ సింగ్
原題:స్టూడెంట్ నెం.1 |
అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
తాజా వార్తలు జీ సినిమాలు ( 23rd సెప్టెంబర్ ) _ ఇంకా తగ్గని ‘గీతగోవిందం’ హవా _ ఇటలీలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ _ సూపర్ హిట్ అయిన దేవదాస్ ట్రయిలర్ _ మారుతి మైండ్ లో మరో టిపికల్ డిజార్డర్ _ నిర్మాతగా మారనున్న మాసివ్ డైరెక్టర్ _ మణిరత్నం ‘నవాబ్’ నుడి సెకండ్ ట్రైలర్ _ జీ సినిమాలు ( 22nd సెప్టెంబర్ ) _ రాజమౌళి మల్టీస్టారర్ లో స్టార్ రైటర్ _ దేవదాస్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ అదే...
హోమ్ » న్యూస్ గాసిప్» అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ
అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ
అఖిల్ ‘హలో’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈ సందర్భంగా తన కరియర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజెస్ ని ఓపెన్ గా మీడియాతో డిస్కస్ చేశాడు. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ కోసం…
అందరికీ చాలా థాంక్స్…
హలో సినిమాని, మ్యూజిక్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థాంక్స్…
ఇప్పటికీ అదే ఫీలింగ్….
50 సినిమాలు చేశాను అనే ఫీలింగ్ లేదు. కీ బోర్డ్ ప్లేయర్ గా నా కరియర్ బిగిన్ అయింది. చాలా మంది డైరెక్టర్స్ తో పని చేశాను. ఒక్కొక్కరితో పని చేసేటప్పుడు ఒక్కో అనుభవం. ఇంకా చాలా సాంగ్స్ కంపోజ్ చేయాలి, ఇప్పటికీ నా బెస్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ ఉంటుంది.
కాంపిటీషన్ ఉండాలి…
మ్యూజిక్ డైరెక్టర్స్ కి మధ్య కాంపిటీషన్ ఉండటం అనేది మంచిదే అని నా ఫీలింగ్. అలా ఉన్నప్పుడే ఒకరి మ్యూజిక్ ని చూసి మరొకరు ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నా వరకు నేను కాంపిటీషన్ అంటే పాజిటివ్ గానే తీసుకుంటాను…
మనం, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, గోపాల గోపాల మూవీస్ చాలా సంతృప్తినిచ్చాయనే చెప్పాలి. అమితాబ్ గారి ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఇంకా ది బెస్ట్.
ప్రెజర్ అయితే బిగినింగ్ నుండి ఉండేది…
‘మనం’ లాంటి క్లాసిక్ హిట్ తరవాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి ‘హలో’ సినిమాలో ప్రెజర్ బిగినింగ్ నుండే ఉంది. విక్రమ్ గారే చాలాసార్లు చెప్పారు. ‘మనం’ సినిమాతో ఒక స్టాండర్డ్ ని సెట్ చేశాము. కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఇస్తే కానీ వర్కవుట్ అవ్వదని ముందు నుండే ట్రై చేశాం…
అలా జరిగింది…
అఖిల్ కి న్యాచురల్ గానే మంచి వాయిస్ ఉంది. ఒకరోజు ఏదో హిందీ సాంగ్ హమ్ చేస్తుంటే అడిగాను. అప్పుడు తనకి సింగింగ్ అంటే ఇష్టం కానీ కొంచెం బ్రీతింగ్ లాంటివి చూసుకోవాలి అని చెప్పాడు. అప్పుడే తన చేత పాడించాలని డిసైడ్ అయ్యాను. తను డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈజీ అయిపోయింది…
అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను చేసిన ఫస్ట్ మూవీ దేవకట్ట గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ఆటోనగర్’ సూర్య. నేను బిగినింగ్ లో నితిన్ ‘ద్రోణ’ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమా వల్ల ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాల్లో చాన్స్ దొరికింది. ఆ సినిమా వెంకట్ బ్యానర్ లో వచ్చింది. అలా వెంకట్ గారు నాగార్జున గారికి ఇంట్రడ్యూస్ చేయడంతో బాండింగ్ బిగిన్ అయింది… అందుకు నేను వెంకట్ గారికి, B.A. రాజు గారికి రుణపడి ఉంటాను.
మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు….
తమన్ నాకు మంచి ఫ్రెండ్. కరియర్ బిగినింగ్ లో ఇద్దరం కొన్ని సినిమాలకు కలిసి పని చేశాం. DSP కూడా ఎక్కడైనా కలిసినా, వెళ్ళినా ఫ్రెండ్లీగా పలకరిస్తాడు.
నా సాంగ్స్ నేను వినను…
నా సాంగ్స్ ని నేను పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. అంతెందుకు నాకు నా పాటలు వినే అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా FM లో వింటే, హ్యాప్పీగా ఫీలవుతా, లేకపోతే ఇక్కడ ఇలా చేసి ఉంటే బావుండేది అని ఫీలవుతా…
పూరి జగన్నాథ్ గారు గూగుల్ టైప్..
పూరి జగన్నాథ్ గారి దగ్గర ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత నేర్చుకోవచ్చు. అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనతో నేను హార్ట్ ఎటాక్, టెంపర్ రీసెంట్ గా పైసావసూల్ సినిమాకు పని చేశాను. బుడ్డా హోగా తేరా బాప్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను.
నెక్స్ట్ మూవీస్…
తేజ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారి సినిమా చేస్తున్నాను.
అదే చాలా కష్టం…
సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం కన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం చాలా కష్టం. ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయాలి.
టాలీవుడ్ కొత్త హీరోయిన్లు 2017
అల్లు శిరీష్ ఇంటర్వ్యూ...
జీ సినిమాలు ( 14th సెప్టెంబర్ )
జీ సినిమాలు ( 5th సెప్టెంబర్ )
సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు
జీ సినిమాలు ( 4th జూలై )
ఇంకా చదవండి
టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ
జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్
రాబోయే సినిమా
నన్ను దోచుకుందువటే
ఈ మాయ పేరేమిటో
అమర్ అక్బర్ అంటోని
హలో గురు ప్రేమకోసమే
న్యూస్ గాసిప్స్ సమీక్షలు
ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్
వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్
గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ |
కన్నుల్లో నీ రూపమే _ Watch Movie of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
తాజా వార్తలు జీ సినిమాలు ( 21st సెప్టెంబర్ ) _ దేవదాస్ జ్యూక్ బాక్స్ రివ్యూ _ అరవింద సమేత ఆడియో రివ్యూ _ సుధీర్ బాబు ఇంటర్వ్యూ _ శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీక్ వసూళ్లు _ అరవింద సమేత.. జూక్ బాక్స్ రెడీ _ సింప్లీ సూపర్బ్: ఎన్టీఆర్ సినిమా నుంచి ఏఎన్నార్ _ మరికొన్ని గంటల్లో దేవదాస్ ఆడియో రిలీజ్ _ జీ సినిమాలు ( 20th సెప్టెంబర్ ) _ అరవింద సమేత ‘పెనివిటి’ సాంగ్ – అదిరిపోయిన లిరిక్స్
హోమ్ » సినిమాలు» కన్నుల్లో నీ రూపమే
కన్నుల్లో నీ రూపమే
Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..నందు, తేజస్విని ప్రకాష్ జంటగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాను జూన్29న లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ మా “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము … ప్రొడ్యూసర్స్ S.శ్రీకాంత్ రెడ్డి,రామ్మోహనరావు ( హరిహర చలనచిత్ర) “కన్నుల్లో నీ రుపమే” విడుదలకు మా సపోర్ట్ చేస్తూ మా సినిమా తో అసోసియేట్ అవడం చాలా సంతషం గా ఉంది ఈ సందర్భంగా ( హరిహర చలనచిత్ర) S.శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు
మా సాకేత్ ఇచ్చిన ఆడియోని మరియు ట్రైలర్ ని చాలా బాగా సపోర్ట్ చేశారు అలానే మా సినిమాని కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను నందు కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీ ఈ చిత్రం లో నందు పరఫార్మెన్స్ చాలా బాగా చేశారు తేజస్విని ప్రకాష్ నటన అందరిని ఏమోషన్ కి కలిగిస్తుంది హ్యాపి గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకునే చిత్రం “కన్నుల్లో నీ రూపమే” అవుతుంది.అని తెలియజేసారు
ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని మాట్లాడుతూ మా చిత్రం ఈ నెల29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా మిత్రులు ఎప్పటిలానే సపోర్ట్ చేసి చిత్ర విజయానికి సపోర్ట్ చేసి మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.
కెమెరా: N. B విశ్వకాంత్ , సుభాష్ దొంతి
పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి
పి. అర్. ఓ. కడలి రాంబాబు
సమర్పణ: రాజమౌళి .ఇ
నిర్మాత: భాస్కర్ భాసాని
సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు
ఇంకా చదవండి
టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ
జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్
రాబోయే సినిమా
నన్ను దోచుకుందువటే
ఈ మాయ పేరేమిటో
అమర్ అక్బర్ అంటోని
హలో గురు ప్రేమకోసమే
పందెంకోడి 2
న్యూస్ గాసిప్స్ సమీక్షలు
ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్
వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్
గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
సహజ సంఖ్య - వికీపీడియా
వికీపీడియా నుండి
సహజ సంఖ్యలను మాలకాలను లెక్కించడానికి (ఒక యాపిల్, రెండు యాపిళ్ళు,.... వాడవచ్చు
గణిత శాస్త్రములో సహజ సంఖ్యలు అనగా {1, 2, 3, ...} ( ధన పూర్ణ సంఖ్యల సమితి ). మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని ఆంగ్ల అక్షరం N చే సూచిస్తారు. కాబట్టి N={1, 2, 3,...} సాధారణ వినియోగంలో సహజ సంఖ్యలు రెండు ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు - (1) లెక్క పెట్టడానికి (counting) (ఉదాహరణ: ఇక్కడ ఇద్దరు మనుష్యులున్నారు. పది పుస్తకాలను చదివాను .. ఇలా ) (2) క్రమసంఖ్యా వ్యక్తీకరణ (ordering) (ఉదాహరణ: ఇది దేశంలో 3వ పెద్ద నగరం)
సహజ సంఖ్యల లక్షణాలను రెండు ప్రత్యేక విభాగాలలో అధ్యయనం చేస్తారు -
భాజనానికి సంబంధించిన లక్షణాలు (Properties related to divisibility) - వీటిని number theoryలో అధ్యయనం చేస్తారు.
లెక్క పెట్టడానికి సంబంధించిన విషయాలు (Problems concerning counting, such as Ramsey theory) - వీటిని combinatoricsలో ఆధ్యయనం చేస్తారు.
బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సహజ_సంఖ్య&oldid=1212319" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 13 జూన్ 2014న 04:48కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
ప్రచ్ఛన్నయుద్ధం - వికీపీడియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి.
మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి.
రెండవ ప్రపంచ యుద్ధం పిమ్మట అగ్ర రాజ్యాలుగా రూపు దిద్దుకున్న అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే ప్రచ్ఛన్నయుద్ధం లేదా శీతల సమరము (Cold War) అని పేరు. పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గుతో కూడుకొన్న ఈ కాలాన్ని ఆయుధసాధిత శాంతియుగం అని కూడా వ్యవహరిస్తుంటారు.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన అమెరికా, బ్రిటన్, రష్యాలు శత్రుదేశాలైన జర్మనీ, ఇటలీ, జపాన్ లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో సామ్యవాద దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి1
రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. బెర్లిన్ ఘర్షణ, కొరియా యుద్ధం, సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, భారత్ చైనా యుద్ధం 1962, క్యూబా క్షిపణి సంక్షోభం మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడంతో శీతల సమరం ముగిసి, అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా ఎదిగింది.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రచ్ఛన్నయుద్ధం&oldid=1997775" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 25 అక్టోబరు 2016న 02:13కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
మనకు చంద్రబాబు పెత్తనం అవసరం ఉందా : కెసిఆర్[08:19 PM]
పశువుల మృతిపై ఉన్నతాధికారుల విచారణ[07:26 PM]
బ్రిస్బేన్ టీ20లో భారత్ ఓటమి[05:38 PM]
ఆస్తులను ప్రకటించిన మంత్రి లోకేష్[05:30 PM]
3 రోజుల్లోనే 25 కోట్ల క్లబ్ లోకి 'టాక్సీవాలా'[05:29 PM]
రాజమౌళి ఫ్యామిలీ నుంచి 'ఆకాశవాణి'[05:23 PM]
ఉల్లిపాలెం - భవానీపురం వంతెనను ప్రారంభించిన సిఎం[04:58 PM]
Home » ఫీచర్స్ » ఈ దురాచారానికి అంతమెప్పుడు..?
- అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బసివిని వ్యవస్థ
- అరాచక శక్తుల కింద నలుగుతున్న దళిత మహిళలు
బడికి వెళదామంటే తండ్రి ఎవరో తెలియదు. వెళ్లినా వ్యవస్థ చిన్న చూపు చూస్తుంది. ఎవ్వరికైనా చెబుదామంటే వినేవారు లేరు. ప్రభుత్వమైనా ఆదుకుంటుందనుకుంటే పట్టించుకున్న పాపానా పోలేదు. అనేక సమస్యల నడుమ బసివినీ, దేవదాసి వ్యవస్థలోని దళిత మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కణేకల్ ప్రాంతంలో ఒక బసివినికి పుట్టిన 12 ఏళ్ల మూగ బాలికను ఆ గ్రామంలోని పెద్దలు బలవంతంగా బసివినీగా మార్చారు. మహిళల సంరక్షణ కోసం దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా దురాచారాలను నివారించలేక పోతున్నారు. ఇప్పటికైనా దురాచారాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో బసివిని వ్యవస్థపై ఈవారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....
మూల కారణాలు...
సమాజంలో ఈ వ్యవస్థ ఉత్పన్నం కావటానికి ప్రధానంగా నిరక్షరాస్యత, ఆర్థిక అస మానతలే ప్రధానం. నాటి కాలంలో నెలకొన్న ఈ అసమానతలను అనుకూలంగా మార్చుకున్న పెత్తందారులు తమ స్వార్థం కోసం ఈ వ్యవస్థను సృష్టించారు. దీనిపై ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సి వుంది. దళిత మహిళల సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోనే రాష్ట్రంలో జోగిని, దేవదాసి, మాతంగి, బసివిని మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి.రాఘవరావుతో ఏకసభ్య కమిషన్ను నియమించింది. దాని ప్రకారం ప్రధానంగా ప్రభుత్వం విద్య, ఉపాధి, వృత్తి పరమైన శిక్షణ కల్పించాల్సి ఉంది. ఈ వ్యవస్థలో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సి వుంది. ఎవరో కట్టిన తాళిని తీసేయించి సాధారణ మహిళల వలే పెళ్లి, కుటుంబం వంటివి ఏర్పాటు చేయాలి. జోగినుల సంక్షేమం కోసం, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పింఛన్లు ఇవ్వాలి. తండ్రి పేరు తెలియని వారికి సరైన గుర్తింపు ఇవ్వా ల్సి వుంది. ఊరి పెత్తందారులను బాధ్యులను చేస్తూ చట్టంలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది.
బసివినిలను, వారి పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరు చిన్నచూపు చూస్తున్నారు. 12 ఏళ్లలోపు బసివినీగా మారాను. ఆర్థికంగా వెనుక బడడంతో కుటుంబం గడవని పరిస్థితి. అప్పటి నుండి ఎంతో మంది స్వార్థంతో వాడుకున్నారే తప్ప ఆదుకునే వారు ఎవరు లేరు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పాప ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నది. అబ్బాయిని ఆర్థిక పరిస్థితితుల రిత్యా చదువు మాన్పించి డ్రైవర్ను చేశాను. ప్రస్తుతం తాను మూడు వేలకు ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఇక బసివినిగా నేటికి కొందరు తనను వాడుకుంటూ వారి కోర్కెలను తీర్చుకుని కొంత డబ్బు ఇస్తారు. అదే జీవనాధారంగా కుటుంబం నడుస్తున్నది. తమ పిల్లల భవిష్యత్తునైనా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలి. మీనాక్షి ఉద్దేహల్
నేను 12 ఏళ్ల నాడే దేవదాసిగా మారాను. నా పిల్లల పరిస్థితి అలా కాకుండా చూడాలని బడిలో చేర్చించడానికి వెళితే అక్కడ తండ్రి పేరు అడిగారు. తండ్రి లేరని చెప్పాను. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుడదనుకున్నాను. ప్రభుత్వం మాలాంటి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జీవితంలో నిలదొక్కుకుంటాం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎవ్వరు మమ్ములను ఆదుకుంటారు.
కూళికెళ్లి జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఇద్దరు పిల్లలను బాగా చదివించి పెళ్లి చేయాలనుకున్నాను. ఇద్దరు కుమార్తెలున్న నేను వారి సంరక్షణ కోసం ఎంతో మదనపడుతున్నాను. ప్రభుత్వం తమ అవసరాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలి.
- డి.మల్లమ్మ,
నిషేధ చట్టం కఠిన తరం చేయాలి
ప్రభుత్వం బసివిని, మాతంగి, దేవదాసి వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిరోధక చట్టాలను కఠిన తరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం సిద్ధించి 67ఏళ్లు గడిచినా నేటికి దళిత మహిళలపై ఇలాంటి దురాచారాలు చూస్తే నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా అనిపిస్తున్నది. జోగినులు, బసివినిలు చదువు బాట పట్టాల్సి వుంది. బలవంతంగా వ్యవస్థలోకి దించుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
Tags: ఈ దురాచారానికి అంతమెప్పుడు..?
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
చల్లని శరీరానికి..!
సమ్మర్ టెర్రర్...'చల'్లగా పరార్!
పండ్లు- పోషక విలువలు ఉపయోగాలు
మెగ్నీషియం మాయ!
ఆహారమే...పరిష్కారం!
ఆరోగ్య రక్ష...తులసి! |
గుడ్ షాట్!
ప్రధాన వార్తలు
హాయ్ లాండ్ వైపు వెళుతున్న సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, రామకృష్ణ అరెస్టు
జమ్ముకాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైన మహా కూటమి...!
ఈ వారంలో బ్యాంకులకు 3 రోజులు సెలవులు |
అహ్మద్ పటేల్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
రాజకీయ పార్టీ
జీవిత భాగస్వామి
అహ్మద్ పటేల్ (ఆగష్టు 21, 1949) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు. వీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు నాయకురాలైన సోనియా గాంధీకి ప్రస్తుత రాజకీయ కార్యదర్శి.[1][2][3] ప్రస్తుత INC (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) యొక్క కీలక మేధో వర్గంలో ఉన్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక విధానాలు నిర్వహించే కీలక నాయకులలో ఒకరు. సోనియా గాంధీతో పాటుగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ 15వ లోక్సభకి తిరిగి ఎన్నుకోబడునట్లు చేయుటలో ప్రముఖ పాత్ర వహించారు.
1 బాల్య జీవితం
2 రాజకీయ జీవితం
4 వ్యక్తిగత జీవితం
బాల్య జీవితం[మార్చు]
వీరు శ్రీ జయేంద్ర పురి ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, భరూచ్ (సౌత్ గుజరాత్ యూనివర్సిటీ) లో B.Sc, మరియు M.S. బరోడా యూనివర్సిటీలో చేశారు.
రాజకీయ జీవితం[మార్చు]
అహ్మద్ పటేల్ 2005లో రాజ్యసభకి నాలుగవ సారి పోటీ లేకుండా ఎన్నుకోబడ్డాడు. గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు.
సోనియా గాంధీకి కుడిచేయి వంటి వ్యక్తి మరియు వ్యూహరచనా నైపుణ్యత గలిగిన ప్రథమ వ్యక్తి అయి ఉండి కూడా, అహ్మద్ పటేల్ 15 వ లోక్ సభ[4] కాలంలో ప్రభుత్వం నుంచి వైదొలగుటకు యోచించాడు. వీరు ప్రజా దృష్టిని[5] ఆకర్షించుటకు ఇష్టపడరు మరియు ప్రసార మాధ్యమాలకు దూరంగా వుంటారు.
ఎహ్సాన్ జఫ్రీ తరువాత గుజరాత్ లోక్ సభ సభ్యుని[6]గా ఎన్నుకోబడిన రెండవ ముస్లిం అన్నది, ఆతను తన రాజకీయ జీవితంలో సాధించిన ఉన్నతి. సంజయ్ గాంధి చేత గుర్తింపబడిన కొద్దిమంది రాజకీయ వేత్తలలో ఒకరైన వీరు ఇందిర, రాజీవ్ మరియు సోనియాల దగ్గర పలుకుబడి కలిగిన వ్యక్తి. నమ్మదగ్గ విషయం ఏమిటంటే, ఇతను ఇందిర మరియు రాజీవ్ గాంధి ద్వారా ఇవ్వబడిన మంత్రి పదవులను తిరస్కరించాడు, దానికి కారణం, తనెప్పుడు మంత్రుల[6] చుట్టు వుండే చెత్త రాజకీయాల నుండి దూరంగా ఉండాలనుకోవడం మరియు జనబాహుళ్యానికి తక్కువ కనపడాలని కోరుకోవడం.
నిర్వహించిన పదవులు[మార్చు]
గుజరాత్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కార్యవర్గం, 1977-82
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం, జనవరి 1986 నుండి అక్టోబరు 1988 వరకు
అధ్యక్షుడు, సాంస్కృతిక వికాస మండలి, అంక్లేశ్వర్, భరూచ్ జిల్లా;
నిర్దేశకుడు, (i) ఇండియన్ ఎయిర్ లైన్స్, జూలై 1992 నుండి మే 1993 వరకు
భరూచ్ జిల్లా సహకార బాంక్ సెప్టెంబరు 1977 నుండి నేటి వరకు;
ప్రధాన కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1985 నుండి జనవరి 1986 వరకు మరియు మే 1992 నుండి అక్టోబరు 1996 వరకు
కార్యదర్శి, జవహర్ భవన్ ట్రస్ట్, 1988 ఆగష్టు 25 నుండి నేటి వరకు
సంయుక్త కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1983 నుండి డిసెంబెర్ 1984 వరకు
ప్రధానమంత్రి యొక్క పార్లమెంట్ కార్యదర్శి, జనవరి-సెప్టెంబరు 1985
కోశాధికారి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, 1996 అక్టోబరు నుండి
మరియు ఈ క్రిందివాటిలో సభ్యుడు కూడా,
(iv) కాంగ్రెస్ నిర్వాహక సమితి, ఏప్రిల్ 1992 నుండి నేటి వరకు
(viii) రైల్వే మంత్రివర్గ సలహా కార్యవర్గ సమితి, 1993-97,
(ix) ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ధర్మాసనం 1995-98,
(x) పెట్రోలియం మరియు సహజవాయువు కార్యవర్గ సమితి
వివాదం[మార్చు]
UPA ప్రభుత్వానికి జూలై 2008 లో జరిగిన కీలక విశ్వాస పరీక్షలో, వోట్ల కొరకు డబ్బు అనే కుంభకోణంలో అహ్మద్ పటేల్ పేరును చేర్చారు. ఈ ఉదంతం మొత్తం లోకసభ స్పీకర్ ఆధ్వ్యరంలో విచారణకు ఆదేశించడమైనది. ఐతే, ఈ ఉదంతంలో అతని పాత్ర లేదని నిర్ధారించడమైనది.[7]
ఒక స్థానిక పార్టీ నాయకుడు ఆయనను ' ఆదివాసీల యొక్క భగవంతుడు అని సంబోధించడంతో వివాదంలో చిక్కుకొన్నాడు.
కానీ, అది ఆ స్థానిక నాయకుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానితో అహ్మద్ పటేల్ కు ఎటువంటి సంబంధము కానీ, లేక అతని ప్రమేయం కానీ లేవు.[8]
వ్యక్తిగత జీవితం[మార్చు]
1976 లో అహ్మద్ పటేల్ కు, మెమూనా అహ్మద్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు కలరు.
సూచనలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అహ్మద్_పటేల్&oldid=2278758" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకులు
రాజ్యసభ సభ్యులు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి |
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 23 డిసెంబరు 2017న 13:41కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
ముత్యాల ముగ్గుల పోటీ, జనవరి 9, 2018 విజేతలు
అతడి ఆత్మహత్యను 2 వేల మంది లైవ్లో చూశారు _ HMTV LIVE
గురుగ్రామ్లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్ చౌహన్కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంటూ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్ ఫ్యాన్కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు.
అదన్నమాట: ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ - BBC News తెలుగు
....... ఆ సంగీతజ్ఞాని , స్వరరాజా ఇళయరాజా పుట్టినరోజు ఈరోజు
.... ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన స్వరసుమాల మాలిక .....
అన్నాడీఎంకే లోని ఇరు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనబడటంలేదు. పన్నీరు వర్గం చేసిన డిమాండ్ పై అధికార పక్షం ఎటువంటి ప్రకటనలు చేయకపోవటంతో ఈ సందిగ్దత నెలకొన్నది. "శశికళను, దినకరన్ లను పార్టీ పదవులనుండి బహిష్కరిస్తున్నాం" అని పళని వర్గం ప్రకటనలు చేసిన, వాటిపై స్పష్టత ఇవ్వాలని పన్నీరు వర్గం డిమాండ్ చేస్తోంది.
పళనిస్వామి వర్గంతో విలీనానికి అనుసరించాల్సిన విధానం, జరుగుతున్న పరిణామాలు గురించి చర్చించేందుకు పన్నీరు తన మద్దతుదారులతో గురువారం నాడు తన నివాసంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి కె.పి మునుస్వామి విలేకరులతో మాట్లాడారు. " అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ అని పేర్కొంటూ" కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం దాఖలు చేసిన అఫిడవిట్ వెనక్కు తీసుకోవాలని, వారి నుండి రాజీనామా లేఖలు పొందాలని డిమాండ్ చేశారు. తరువాత పార్టీ నిబంధనల ప్రకారం శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం అని అధికార ప్రకటన చేయాలన్నారు.
అప్పటివరకు విలీనంకు సంబంధించిన చర్చలకు ఆస్కారం లేదన్నారు. పళనిస్వామి వర్గం తీరు చూస్తుంటే, ఇదంతా శశికళ కుటుంబం నడిపిస్తున్న డ్రామాల ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పన్నీరుకు ఎమ్మెల్యే మద్దతు లేకున్న కార్యకర్తల బలం ఉందని, సాధారణ ఎన్నికలు జరిగితే పన్నీరు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఇది ఇలా వుంటే అధికార పక్షం చర్చలకు ముందే ఇలా డిమాండ్ చేయటం తగదని, ముందు చర్చలకు రావాలని అంటోంది. చర్చల అనంతరం వారి డిమాండ్ లను పరిశీలిస్తామని తెలిపింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది శశికళ ఆడుతున్న చదరంగంలా వుంది.
పంజాబ్లో పెంపుడు జంతువులపై పన్ను!
పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం.కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. |
ఏంటిది.. అనసూయ ఏంటి టాప్ హీరోయిన్లు జాబితాలోకి వెళ్ళడమేంటి అనుకుని.. కన్ఫ్యూజ్ అవుతున్నారా?. ఏమీ లేదండి.. అనసూయ హీరోయిన్గా సినిమాలు తీసేందుకు దర్శకులు సిద్ధమైపోయారు. 'జబర్థస్త్' కామెడీ షోతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైన అనసూయ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో కనిపించిన అనసూయకు ఏకంగా హీరోయిన్ అవకాశమే వచ్చింది.
శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చచ్చిందిరా గొర్రె సినిమాలో అనసూయ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సెట్స్పైకి ఈ సినిమా వెళ్ళిపోయింది. 'జబర్థస్త్' టీంలోని కొంతమంది ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా మొత్తం కామెడీ ఉండే విధంగానే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయి విడుదలైతే ఖచ్చితంగా తాను టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోతానని అనసూయ నమ్మకంగా చెపుతోంది.
మరో రెండు సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయని, యువ హీరోలతో త్వరలో నటించబోతున్నట్లు అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమా షూటింగ్ జరుగుతుండగానే తాను టాప్ హీరోయిన్ల స్థానంలో నిలబడతానని అనసూయ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి రంగస్థలం గ్రామాన్ని నిర్మించారు. ఆ సెట్ రంగస్థలం చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సెట్ వర్క్ ని ప్రముఖులంతా అభినందించారు.
తాజగా సమాచారం ప్రకారం రంగస్థలం సెట్ లో మెగాస్టార్ సైరా చిత్రం షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన సెట్ లోనే మరో భారీ సెట్ నిర్మించి సైరా తదుపరి షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత.
ఈ తెల్లతోలు పిల్లను కొంచెం చూడండయ్యా..!
ఎంత తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నా, టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రతీ స్టార్ హీరోయిన్ తెలుగు లో ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని ఆశ పడుతుంటారు. తమన్నా కూడా ఆ లిస్ట్ లోనే ఉంది. కానీ ఆఫర్లు మాత్రం ఆమె చెంతకు రావడం లేదు. అయితే బాలయ్య హీరోగా కేఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న సినిమా కోసం తమన్నాను హీరోయిన్ గా చేయమని మంతనాలు కూడా జరిగాయి కానీ ఆ సినిమా కూడా ఇప్పటివరకు ఇంకా ఫైనలైజ్ కాలేదు. టాలెంట్ ఉన్న తమన్నా కు ఎవరో ఒకరు ఛాన్స్ లు ఇవ్వాలని ఆశిద్దాం.
ఏపీకి మరో ఐటీ కంపెనీ _ HMTV LIVE
ఇప్పటికే నోయిడా కేంద్రంగా సేవలు అందిస్తున్న హెచ్సీఎల్ ఇప్పుడు ఏపీకి కూడా విస్తరించింది. రెండు విడతల్లో మొత్తం రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు హెచ్సీఎల్ తెలిపింది. ఫలితంగా వచ్చే పదేళ్లలో 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపింది. తొలి దశలో రూ.400 కోట్లతో 28 ఎకరాల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొంది. దీనిని ఏడాదిలోపే పూర్తి చేస్తామని తెలిపింది.
రెండో దశలో అమరావతిలో 20 ఎకరాల్లో కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించింది. ఐదేళ్లలో 3500 మందికి, పదేళ్లలో 7500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. మొత్తం 41 దేశాల్లో ఐటీ సేవలు అందిస్తున్న హెచ్సీఎల్లో ప్రపంచవ్యాప్తంగా 1.24 లక్షల మంది ఉద్యోగులున్నారు. హెచ్సీఎల్ భాగస్వామ్య కంపెనీ స్టేట్ స్ట్రీట్ గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. |
రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్? _ Webdunia Telugu
'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలే నిజమైతే తొమ్మిదేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది.
నిజానికి గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు 'బాహుబలి' తర్వాత మరోసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది.
బాహుబలితో వచ్చిన క్రేజ్తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, దర్శకధీరుడు మాత్రం మరోసారి ఎన్టీఆర్తో సినిమా తీసేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
మరోవైపు.. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే దర్శకధీరుడే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.
తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా ...
కరెంట్ ఎఫైర్స్ (డిసెంబర్ 4) ( Video Explanation) – Telangana Exams
Nextమొబైల్స్ కి అనుమతి లేదు
ముందుమాట – మార్చి 2014 సంచిక _ కినిగె పత్రిక
కినిగె పత్రిక మార్చి సంచికకు ఆహ్వానం
> శ్రీవల్లీ రాధిక – అపుడు కదా..!
> గొల్లపూడి మారుతీరావు “సాయంకాలమైంది” పై – దుగ్గిరాల శ్రీశాంతి
(తిలక్ లభ్య రచనల సంకలనం విడుదలైన సందర్భంగా ఈ ముఖచిత్రం)
Posted in 2014, మార్చి, ముందుమాట.
కవితానువాదాల పోటీ – మార్చి 2014 →
రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత! _ "Lakshmi's NTR" producer is YSRCP leader Rakesh Reddy - Telugu Filmibeat
రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ.... తాజాగా ఈ చిత్ర నిర్మాతను కూడా ఫైనల్ చేశాడు.
వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారని వర్మ అఫీషియల్గా ప్రకటించారు. మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని... అని ఆర్జీవీ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు చూపించబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అయింది.
లక్ష్మీ పార్వతి కోణంలో...
ఈ సినిమా పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో ఉండబోతోంది. లక్ష్మీ పార్వతి ఇప్పటికే వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇపుడు ఈ సినిమా నిర్మాత కూడా వైసీపీ నేత కావడంతో..... సినిమా పూర్తిగా ఆమె కోణంలో, ఆమెకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
ఎవరిని విలన్గా చూపిస్తారో?
లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా ఉంటే.... ఈ సినిమాలో ఎవరిని విలన్ గా చూపిస్తారో? ఎవరిని వెన్నుపోటు దారుడిగా చూపిస్తారో? తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే జరిగితే సినిమా అత్యంత వివాదాస్పద చిత్రం కావడం ఖాయం.
ప్రముఖ తమిళ కమెడియన్, స్టేజ్ యాక్టర్ నీలకంఠం ఇక లేరు. తమిళ సినీ పరిశ్రమలో నీలుగా పాపులర్ అయిన గురువారం సాయంత్రం మరణించారు. ఆయన దాదాపు 150కిపైగా తమిళ సినిమాలు, 7వేలకు పైగా నాటకాల్లో నటించారు.
నీలు 1969లో 'ఆయిరామ్ పోయ్' అనే సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించారు. అవ్వాయి షన్ముగి, సూర్యవంశం, కతాలా కాతాలా, ధీనా, పమ్మల్ కె సమ్మందన్, కళ్యాణ సమయల్ సాధమ్, త్రిషా ఇల్లేనా నయనతార తదితర చిత్రాల్లో నటించారు.
82 ఏళ్ల నీలు కొంతకాలంగా వయసు సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నీలకంఠన్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు, ఆయన మరణం తీరనిలోటు అన్నారు.
Read more about: kollywood neelakantan tamil comedian నీలకంఠన్ తమిళ సినిమా కోలీవుడ్
అమ్మాయిలు _ Telugu.bullet9.com
నా కవితలు: నీ భావుకత్వం సున్నితత్వం |
సొంత ఊరిలో కత్తి మహేష్ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్... _ Webdunia Telugu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్గా ఉండిపోయారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్గా ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు.
కత్తి మహేష్ సొంత జిల్లా చిత్తూరు. స్వగ్రామం పీలేరు సమీపంలోని యలమంద. మూడురోజుల పాటు యలమందలోని గ్రామస్తులతోనే, తన స్వగ్రామంలోనే ఆయన ఉన్నారు. అయితే 13వ తేదీ పవన్ మహేష్ కత్తి చిత్తూరు జిల్లాకు వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత 14వ తేదీ కత్తి మహేష్పై దాడి చేసి చితకబాదారు. పదిమందికిపైగా పవన్ ఫ్యాన్స్ మహేష్ పై దాడి చేసి చితకబాదినట్లు తెలుస్తోంది.
అయితే పవన్ ఫ్యాన్ తనపై దాడి చేస్తుండగా మహేష్ కత్తి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడకు పరుగులు తీశారు. ఇంతలో పవన్ ఫ్యాన్స్ అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. మహేష్ కత్తి మాత్రం తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్ అయిపోయారట. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ గ్రామస్తులను కూడా మహేష్ కత్తి ప్రాధేయపడి హైదరాబాద్కు వచ్చేశారట.
సంప్రదించండి _ చాంప్ కాహ్స్ మనీ ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్, అపరిమితమైన ఆదాయాన్ని మీ మొబైల్ తో మీ ఇంటి వద్ద నుండే సంపాదించండి _ ఇంటి వద్దనే పని _ మొబైల్ నుండే పని _ కొద్ది సమయం పని
మణిరత్నం రోజా చిత్రంతో పాపులర్ అయిన అరవిందస్వామి ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. రెండు రోజుల క్రిందట చెన్నైలోని ఓ స్కూల్లో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా అటెండయిన ఈయన మీడియాతో ముచ్చటించారు.తాను తిరిగి రీ ఎంట్రీ అవకాశం లేదని తేల్చేసారు. తమిళం నుండి పెద్ద డైరక్టర్స్ మంచి క్యారెక్టర్స్ తో ముందుకొచ్చారు..కానీ నాకు కనపడటం ఇష్టంలేదు. నాకు ఇరవై ఏళ్ళ వయస్సులో దళపతి చేసాను. చాలా ఎంజాయ్ చేసాను. ఆ రోజులు నిన్నే జరిగినంత ప్రెష్ గా ఉన్నాయి నా మనస్సులో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నటించి వాటిని గతం లోకి తోయాల్సిన పనేముంది అన్నారు. ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నన్ను రోజా అరవిందస్వామిగా గుర్తిస్తున్నారు..చాలా ఆశ్చర్యం వేస్తుంది వారి మెమరి పవర్ కి. అదంతా నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. సినిమాల్లో చేయగలిగింది అవకాశమున్నంత వరకూ చేసాను. ప్రస్తుతం సొసైటీకి చేద్దామనే నిర్ణయానికి వచ్చాను అని ముగించారు.
నాన్నగారు నటీనటులు-సాంకేతిక నిపుణులు _ Nannagaru Cast & Crew Details in Telugu - Filmibeat Telugu
భాష పేరు: Kedang
కేరళలో అత్యంత సంచనలం సృస్టించిన నన్ రేప్ కేసు కీలక మలుపు తీసుకుంది. అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ అరెస్ట్ అయ్యారు. 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఫ్రాంకోను అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
Read more about సంచనలం సృస్టించిన నన్ రేప్ కేసు కీలక మలుపు....
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 64,371. ఏఎల్పీ : 27,795,టెక్నీషియన్ పోస్టులు : 36,576 . కాగా దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తామని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని.. గ్రూప్ 'సి' పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది.
Read more about రైల్వేలో గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం 65వేల పోస్టులు..
సాధారణంగా శివాలయాల్లో మాత్రమే నవగ్రహ ప్రదక్షణ చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే వైష్ణవ ఆలయంలో చక్రతాళ్వారును పూజించడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చక్రతాళ్వార్ సన్నిధిలో నేతితో దీపం వెలిగించి.. ''ఓం నమో భగవతే మహా సుదర్శనాయ నమః'' అనే మంత్రాన్ని జపిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా వివాహ అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. |
8వ పార్ట్ చాలా బాగుంది.. ఉత్కంఠకు తెరలేపారు. ఏం జరుగుతుందో తెలిసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నది. కానీ మీ రాసాన ఈ వాక్యాన్ని చూస్తూ కావ్యకు, వెంకట్కి పెళ్లి జరగదన్నట్లు అనిపిస్తుంది..? ఎందుకంటే
కొడుకు, అల్లుడు మొండితనం,పట్టుదల ముందు ఆవిడ పెద్దరికం గెలవలేకపోయింది.గెలవలేకపోయింది అంటే ఓడిపోయినట్లే కదా..? ఆమె పెద్దరికం గెలవలేకపోతున్నది అంటే సరైన అర్థమొచ్చేదేమోనని నా అభిప్రాయం.
రామ్ చరణ్ "రంగస్థలం" స్నీక్ పీక్…! _ Latest Telugu News
Home›ట్రైలర్స్›రామ్ చరణ్ “రంగస్థలం” స్నీక్ పీక్…!
telugu sex stories పెళ్ళైన మొదటి రాత్రే ఒక్కసారి పైపైన ఊగి నిద్ర పోయాడు. ఆ మొదటి నెల రోజూ దెంగాడు గానీ ఆ తరువాత మాత్రం వారానికి ఏ రెండు మూడు సార్లో …
“నా ఇష్టం చల్లగా అయ్యాకే తాగుతా….అడగటాని నువ్వెవరు,” అంటూ కోపంగా సమాధానం …
telugu sex stories నేను మా అత్తయ్య కొడుకును ప్రేమించినాను. అత్త పేరు అనసూయ , మామ పేరు వీర భద్ర చౌదరి, బావ పేరు రాకేష్ చౌదరి .చాల బాగుంటాడు.ఎలక్త్రికాల్ ఇంజనీరింగ్ చేసాడు. …
telugu sex stories అన్న: థాంక్స్, వీడియోస్ నచ్చాయా? నేను: చిన్న పిల్లలు కదా? అన్న: అందరు నీ లాగ అమాకంగా వుండరు కదా.. నేను: వాళ్ళంతా అన్న చెల్లెల్లా? అన్న: భలే కనుక్కున్నావే.. …
మధ్యప్రదేశ్: లక్షమంది పైగా ప్రధాని ఆవాస్ యోజన...
ప్రముఖ పాత్రికేయుడు నందగోపాల్కు చిరంజీవి నివ...
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మం. వేములకొం...
బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా లండన్ లో మళ్లీ ఆందో...
Watch Super 2 ( సూపర్ 2 )
Super 2 ( సూపర్ 2 )
ఒకప్పుడు సమైక్యవాదిగా చెప్పుకున్న మంత్రి తలసాని టిఆర్ఎస్లో చేరడం ఏమిటి..? మంత్రి పదవి తెచ్చుకోవడం ఏమిటి..? తనదైన శైలిలో నగరంలో అలజడి సృష్టించిన ‘తలసాని’ ప్రస్తుతం ఏకాకిగా మిగిలిపోయారు. సనత్నగర్ నియోజకవర్గంలో తలసానిపై టిడిపి అభ్యర్థి కానీ..కాంగ్రెస్ అభ్యర్థికానీ పోటీ చేసినా..ఆయన ఘోరంగా ఓడిపోవడం ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగర పార్టీ నాయకుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ‘చంద్రబాబు’ ఇచ్చిన గౌరవాన్ని ప్రాధాన్యతను గుర్తించకుండా మంత్రి పదవి కోసం టిఆర్ఎస్లో చేరి, వ్యక్తిగత స్వార్థం చూసుకోవడమే ప్రస్తుతం ఆయన పాలిట శాపంగా మారబోతోంది. ఏయే ఓటర్ల మద్దతుతో 2014లో ఆయన విజయం సాధించారో…ప్రస్తుతం ఆయా ఓటర్లల్లో మెజార్టీ ఓటర్లల్లో మంత్రి శ్రీనివాస్యాదవ్కు పూర్తిగా వ్యతిరేకంగా మారారు. ఈ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని..మీ ఆశీస్సులతో పాటు మద్దతు కూడా ఇవ్వాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా కలసి కోరడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన తన అనుచరులతో చెబుతూ..సనత్నగర్ సీటు తనకుదక్కడం ఖాయం..చంద్రబాబు కూడా అంగీకరించారు.
స్థానికంగా ఓటర్ల జాబితాలో ఎవరెవరి ఓట్లు ఉన్నాయో పరిశీలించండి..అని చెప్పడంతో వారు ఆ పనిలో మునిగిపోయారు. నిన్నా మొన్నటి వరకు తన మెజార్టీ ఇంత అని ధీమా వ్యక్తం చేసిన ‘తలసాని’ భయాందోళనలో కనిపిస్తున్నారట. ‘చంద్రబాబు’ ఆశీస్సులతో రాజకీయంగా, ఆర్థికపరంగా, ఆయన బంధుమిత్రులు ఖంగుతినే స్థితికి ఎదిగిన తలసానితో బంధువుత్వం కలుపుకున్నారు టిటిడి ఛైర్మన్ సుధాకర్యాదవ్. అదే బంధుత్వం ఆర్థిక మంత్రి ‘యనమల రామకృష్ణుడు’ ఇంతకు ముందు కలుపుకోవడంతో వారంతా ఒక మాటపై ఉంటారని అందరికీ తెలుసు. తాజాగా తలసానిని ఎలా రక్షించాలనే విధంగా మంత్రి యనమల, సుధాకర్లు ఆలోచిస్తున్నారట. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా..చివరకు డమ్మీ అభ్యర్థిని ‘తలసాని’పై పెట్టినా ఆయన ఓడిపోవడం ఖాయమని స్వంత పార్టీ నేతలే చెబుతున్నారు.
బోనాలు పండుగ సంబరాలు గురించి..... _ Webdunia Telugu
ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..! _ Webdunia Telugu
Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: 1_1_69 శార్దూలము ఆదిత్య - విజయ్
1_1_69 శార్దూలము ఆదిత్య - విజయ్
(పాండవసేన 7 అక్షౌహిణులు, కౌరవసేన 11 అక్షౌహిణులు. వీరి మధ్య 18 రోజులు జరిగిన ఘోరయుద్ధం వల్ల శమంతకపంచకం అనే చోట భూమి చలించిపోయింది.) |
పోటీకి సిద్ధం అవుతున్న మిస్టర్ మజ్ను.. విడుదల ఎప్పుడంటే! _ Interesting news on Akhil's Mr Majnu release date - Telugu Filmibeat
అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటీ బాయ్ గా ఈ చిత్రంలో అఖిల్ నటిస్తున్నాడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరిచినప్పటికీ అఖిల్ చేస్తున్న ఈ మూడవ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని అభిమానులు అంటున్నారు.
ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఆసక్తికర ప్రచారం సినీవర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి గాని లేదా జనవరి 25 కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రాంచరణ్ చిత్రం, ఎన్టీఆర్ బయోపిక్ వంటి బడా చిత్రాలు రెడీ అవుతున్నాయి. మిస్టర్ మజ్నుని కూడా విడుదల చేస్తే పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.
కానీ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కనకుండా జనవరి 25న సోలోగా వస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు కూడా మిస్టర్ మజ్ను చిత్ర యూనిట్ లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
చిట్టి బాబు చిట్టి కథలు: మెరిసే రంగు రాళ్ళు !
చిట్టి బాబు చిట్టి కథలు
మెరిసే రంగు రాళ్ళు !
అనగా అనగా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ బయలు దేరింది. కొంత దూరం వెళ్ళాక, దానికొక పెద్ద పుట్ట కనిపించింది. పుట్ట తవ్వడం మొదలెట్టింది. అందులో దానికి మెరిసే రంగు రాళ్ళు లెక్క లేనన్ని కనిపించాయి. వాటిని చూసి, నిప్పు కణికె లేమో నని భయపడి దూరంగా పారి పోయింది. కాస్సేపటికి ధైర్యం కూడదీసుకుని దగ్గరగా వెళ్ళి వాటిని పరీక్షగా చూసింది. అవి మెరిసే రంగు రాళ్ళే తప్ప ,నిప్పు కణికెలు కావని నిర్ధారణ కొచ్చింది. వాటన్నింటినీ ఒక ఆకు దొప్ప లోకి ఏరి, తనుండే గుహ దగ్గరకి వచ్చింది. ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకో మని తన పిల్లలకి ఇచ్చింది. వాటితో ఎలుగుబంటి పిల్లలు రోజూ సరదాగాఆడుకోసాగాయి.
ఇలా ఉండగా, ఒక రోజు ఒక టక్కరి నక్క ఆ ఎలుగు బంటి పిల్లలు ఏవో మెరిసే రంగు రాళ్ళతో ఆడు కోవడం గమనించింది. ఎలాగయినా వాటిని తన స్వంతం చేసు కోవాలని దానికి దుర్బుద్ధి పుట్టింది. అది ఒక రోజు తల్లి ఎలుగుబంటి లేని సమయం చూసి ఆ పిల్లల దగ్గరకి వచ్చింది. వచ్చి ఇలా అంది : ‘‘మీకు తినడానికి నా దగ్గర చాలా రుచికరమైన ఆహారం ఉంది ! మీకు కావలసినంత ఇస్తాను. ఇంకా ఎంత కాలం ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకుంటారు ? విసుగు వెయ్యడం లేదూ ! వాటిని నాకిచ్చెయ్యండి ! ’’ అంది.
‘‘ నువ్వన్నది నిజమేలే ! వీటితో రోజూ మేము ఆడుకుంటూనే ఉన్నాం. మాకు మంచి రుచికరమైన తిండి తినాలని ఉంది ! అందు చేత ఈ ఒక్క రోజు మేము వీటితో ఆడుకుని, రేపు నీకు వీటిని ఇచ్చేస్తాం. రేపు ఇదే వేళకి ఇక్కడకి రా ! నువ్వు వచ్చేటప్పుడు మాకోసం రుచికరమైన ఆహారం తీసుకు రావడం మాత్రం మరచి పోవద్దు సుమా ! ’’ అన్నాయి.
మర్నాడు తల్లి ఎలుగు లేని సమయం చూసి నక్క ఎలుగు బంటి పిల్లల దగ్గరకి వచ్చింది. వాటితో ‘‘ పిల్లల్లారా ! మీరు నాకు ఆ మెరిసే రంగు రాళ్ళు ఇవ్వండి ...వాటిని తీసుకెళ్ళి నా ఇంటిలో దాచి, మీకు ఎంతో రుచికరమైన తిండి తెస్తాను ! ఇలా వెళ్ళి అలా క్షణంలో వచ్చెయ్యనూ ! ’’ అంది.
ఎలుగు బంటి పిల్లలు తమకి ముందు రోజు తల్లి చెప్పినట్టగా నక్కతో ఇలా అన్నాయి : ‘‘ సరేలే ! అదిగో ! ఆ చెట్టు తొర్రలో మా మెరిసే రంగురాళ్ళు ఉన్నాయి, వెళ్ళి తీసుకో ! కానీ మాకు మాత్రం వెంటనే మంచి రుచికరమైన తిండి తెచ్చి ఇవ్వాలి సుమా ! ’’ అని.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Pantula Jogarao వద్ద 7:11 PM
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
లేబుళ్లు: బాల సాహిత్యం
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
నా బ్లాగుల జాబితా
తెలుగు వారి
వీటిని కూడా చదవండి
రాజు గారి వేట వ్యసనం !!
తిక్కలోడి కథ !
భలే తీర్పు !
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ...
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
సాధారణ థీమ్. i-bob ద్వారా థీమ్లు. Blogger ఆధారితం.
వర్గం:తెలంగాణ రచయితలు - వికీపీడియా
వర్గం:తెలంగాణ రచయితలు
వర్గం "తెలంగాణ రచయితలు" లో వ్యాసాలు
వనపట్ల సుబ్బయ్య
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:తెలంగాణ_రచయితలు&oldid=1800966" నుండి వెలికితీశారు |
నా హరివిల్లు: కవరు స్టోరీ లో ఎందుకీ కల్తీ ?
మీరెక్కడ ఉంటారు ?
వేష , భాషల్లో వచ్చిన మార్పుల ఫలితం ఆ కవర్ పేజి అనుకుంటా.
ఆ కవర్ పేజి బొమ్మ ఇప్పటి మన నవతరం వేసుకున్నమేలి ముసుగు.
ఈనాడు నిబద్దతనీ, నిజాయితీనీ ప్రక్కన పెడితే, తెలుగు దిన పత్రికగా అది అంతో ఇంతో ప్రమాణాలు పాటిస్తూనే ఉంది. ముఖ్యంగా, భాషా పరంగా, వార్తల విస్తృతి మరియు ముద్రణ విషయంలో.
మరే పత్రిక తిరగేసిన ఏదో అసంపూర్ణంగానే ఉంటుంది.
//పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు. మన ఖర్మ అలా ఉంది, ఏంచేస్తాం..//
హోమ్ » న్యూస్ గాసిప్» ఇకపై ఏడాదికి రెండు
బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. టెక్నీషియన్స్ అందర్నీ రాజమౌళి ఇంట్రడ్యూస్ చేసిన విధానం అందరికీ నచ్చింది. మరీ ముఖ్యంగా ప్రొడక్షన్ బాయ్స్ ను కూడా రాజమౌళి ప్రస్తావించడం అందర్నీ కదిలించింది. ఇదే వేదికపై ప్రభాస్ ను చూసి యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దానికి తోడు ప్రభాస్ చేసిన ఓ ప్రకటన ఫ్యాన్స్ లో ఆనందాన్ని డబుల్ చేసింది.
దాదాపు మూడున్నరేళ్ల పాటు బాహుబలి ఫ్రాంచైజీ మీదే ఉన్నాడు ప్రభాస్. అంటే.. ఈ 4 ఏళ్లలో కేవలం 2 సినిమాలు మాత్రమే చేశాడన్నమాట. మరీ ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలకు దూరమయ్యాడు. అందుకే ఇకపై ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తానని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ ఎనౌన్స్ మెంట్ తో వేదిక వద్ద ఒకటే ఈలలు, చప్పట్లు.
బాహుబలి-2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెల 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న తెలుగు సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించబోతోంది.
రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్...
బలద (కొత్తూరు) - వికీపీడియా
(బాలాడ నుండి దారిమార్పు చెందింది)
బలద శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 553 ఇళ్లతో, 2286 జనాభాతో 243 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1127, ఆడవారి సంఖ్య 1159. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 277 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580093[1].పిన్ కోడ్: 532457.
సమీప మాధ్యమిక పాఠశాల కడుములో ఉంది.
బలదలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురుఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
బలదలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
బలదలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
బలదలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
"https://te.wikipedia.org/w/index.php?title=బలద_(కొత్తూరు)&oldid=2224595" నుండి వెలికితీశారు
పిచ్చి అభిమానులమని మహగొప్పగా చెప్పుకోవడం ఇయాళ్టి ట్రెండ్. ఆ.. వూరికే కేకలు, అరుపులుకే గానీ..! అంటూ కొట్టిపారేయడానికి లేదు వాళ్ల అభిమానాన్ని. ఆ పిచ్చి ఎంత పీక్స్కు వెళ్లిందంటే! ఇద్దరు సాకర్ వీరాభిమానులు ఆర్సెన్, లుద్మిలా మ్యాచ్ల సందర్భంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అవే పోటీల వల్ల విడాకుల వరకూ వెళ్లారు..! రష్యాకు చెందిన ఈ జంట 2002 ప్రపంచకప్ సమయంలో చెల్యాబిన్స్క్ స్పోర్ట్స్ బార్లో చూపులు కలిపింది. ఇద్దరికీ సాకర్ అంటే ప్రాణమే.. గానీ, సమస్యల్లా వాళ్లు ఆరాధించే ఫుట్బాల్ క్లబ్లు రెండూ వేర్వేరివి కావడం.. ఆ క్లబ్బుల మధ్య వైరం విపరీతంగా ఉండటం. అయినా, పర్లేదని పెళ్లిచేసుకుని ఇన్నాళ్లూ చక్కగానే కాపురం చేశారు. కలసి మ్యాచ్ల్ని చూశారు. ఈసారికి సాకర్ ప్రపంచకప్ తమ దేశానికే రావడంతో ఇద్దరూ కలసి గెంతేశారు. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆర్సెన్కు అర్జెంటీనా స్టార్ లయోనెల్ మెస్సీ అంటే ప్రాణం. లుద్మీలాకేమో పోర్చుగల్ వండర్ రొనాల్డో అంటే పిచ్చి. ఇద్దరూ అప్పుడప్పుడూ వీరిద్దరి విషయంలో ఆటపట్టించుకునేవాళ్లు. కానీ, ఈసారి ప్రపంచకప్లో మెస్సీ రాణించలేకపోయేసరికి లుద్మీలా నుంచి వెక్కిరింపులు ఎక్కువయ్యాయి. అవి భరించలేక ఆగ్రహం తెచ్చుకున్న ఆర్సెన్.. లుద్మీలాను ఏమనలేక రొనాల్డోకీ వంకలు పెడుతూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజుకే విడాకులు కావాలంటూ సివిల్ రిజిస్ట్రీకి వెళ్లి షాకిచ్చాడు..! 'ఫుట్బాల్ ఆడుకుంటున్నారు', 'గేమ్ ఆడేస్తోంది' అనే మాటలకు అర్థంతెల్సిందయ్యో..! |
ముస్లింల పట్ల అనుచితంగా వ్యవహరించలేదు : స్పష్టం చేసిన చైనా _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » ముస్లింల పట్ల అనుచితంగా వ్యవహరించలేదు : స్పష్టం చేసిన చైనా
జెనీవా : జిన్జియాంగ్ ప్రావిన్స్లో ముస్లింల పట్ల చైనా అనుచితంగా వ్యవహరించలేదని చైనా అధికారి ఒకరు స్పష్టం చేశారు. యూరప్ మాదిరిగా కాకుండా చైనాలో తీవ్రవాదం వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కొంతమందికి శిక్షణా కార్యక్రమాలు అందచేస్తోందని తెలిపారు. చైనాలోని పశ్చిమ ప్రాంతంలో యుగర్స్, ఇతర తెగలకు చెందిన ముస్లింలను మూకుమ్మడిగా నిర్బంధ కేంద్రాల్లో పెట్టినట్లు వార్తలు రావడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాంతో వెంటనే స్పందించిన ట్రంప్ ప్రభుత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులు, కంపెనీలపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో, చైనా స్పందించింది. 'వారి పట్ల సరిగా వ్యవహరించలేదనడం సరికాదు' అని చైనా స్టేట్ కౌన్సిల్ సమాచార కార్యాలయంలో మానవ హక్కుల వ్యవహారాల బ్యూరో డైరెక్టర్ లీ జియాజున్ స్పష్టం చేశారు. వారికి వృత్తిపరమైన శిక్షణా కేంద్రాలను, విద్యా కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ''ఇది మంచి మార్గం కాదని మీరు అనవచ్చు, కానీ ఇస్లామిక్ లేదా మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ఇది అవసరమైన మార్గమని లీ పేర్కొన్నారు.
Tags: Muslim China ముస్లింల-పట్ల-అనుచితంగా-వ్యవహరించలేదు-:-స్పష్టం-చేసిన-చైనా
సూపర్ కంప్యూటర్ - వికీపీడియా
క్రే-2, 1985 నుండి 1989 వరకు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్
సూపర్ కంప్యూటర్ అనగా గొప్ప వేగం మరియు మెమొరీ కలిగిన కంప్యూటర్. ఈ రకపు కంప్యూటర్ దాని జనరేషన్ యొక్క ఏ ఇతర కంప్యూటర్ కన్నా పనిని వేగవంతంగా చేయగలుగుతుంది. ఇవి సాధారణంగా అదే సమయంలో సాధారణ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే వేలరెట్ల వేగంతో పనిచేస్తాయి. సూపర్ కంప్యూటర్ అంక గణిత పనులను చాలా వేగంగా చేయగలుగుతుంది, అందువలన వీటిని వాతావరణ అంచనా, కోడ్-బ్రేకింగ్, జన్యు విశ్లేషణ మరియు అనేక గణనలు అవసరమైన ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. When new computers of all classes become more powerful, new ordinary computers are made with powers that only supercomputers had in the past, while new supercomputers continue to outclass them.
"https://te.wikipedia.org/w/index.php?title=సూపర్_కంప్యూటర్&oldid=1858989" నుండి వెలికితీశారు
డిసెంబర్ నుండి రాజ్ తరుణ్ కొత్త సినిమా _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» డిసెంబర్ నుండి రాజ్ తరుణ్ కొత్త సినిమా
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ అకౌంట్ లో మరో మూవీ చేరింది. ప్రస్తుతం సంజనా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రాజుగాడు’ సినిమాతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమాతో సెట్స్ పై ఉన్న రాజ్ తరుణ్, డిసెంబర్ లో మరో సినిమాతో బిజీ కానున్నాడు.
అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘లవర్’ సినిమాతో డిసెంబర్ 11 నుండి సెట్స్ పైకి రానున్నాడు రాజ్ తరుణ్. గతంలో ‘అలాఎలా’ సినిమాతో డీసెంట్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న అనీష్ కృష్ణ, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో మరో సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన గీతా సురేష్ హీరోయిన్ గా నటించనుంది. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
You are at:Home»Featured»స్పైడర్ ఈవెంట్ కు రోబో కాబింనేషన్!
మహేష్ కథానాయకుడిగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `స్పైడర్` తెలుగు, తమిళంలో ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజవుతోంది. మహేష్ నటించిన స్ట్రెయిట్ సినిమాగా తమిళంలో ఈ చిత్రానికి క్రేజు కొనసాగుతోంది.
‘సూపర్స్టార్’ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో నటనకు స్వస్తి పలకబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కాలా’ తర్వాత ఆయన కేవ... |
హిందూ మహిళ కర్మకాండలకు నో... ఎందుకంటే
ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాదని ఆమె కర్మకాండలను ఢిల్లీలోని కాళీ మందిర్ టెంపుల్ సొసైటీ తిరస్కరించింది. ఆమె హిందువు కాదని, హిందూ సంప్రదాయం కారం ఆమె కర్మకాండలను నిర్వహించలేమని సొసైటీ తేల్చి చెప్పింది. కోల్కతాకు వాసి ఇంతియాజుర్ రెహమాన్ హిందువైన నివేదితను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ. వివాహం తర్వాత కూడా నివేదిత హిందువుగానే కొనసాగారు. ఆమె మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కావటంతో నివేదిత ఇటీవల మృతి చెందారు. ఆమె కోరిక ప్రకారం హిందూ సంప్రదాయాల ప్రకారమే ఆమె పన్నెండు రోజుల కర్మాకాండలు చేయాలని భర్త నిశ్చయించారు.
చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలోని కాళీ మందిర్ ఆలయ సొసైటీలో స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 12న తేదీన కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1300 చెల్లించారు. నిర్వహకులు గోత్రం అడగడంతో తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా అతడు ముస్లిం అని తెలిసింది. ఇంతియాజుర్కు స్లాట్ను రద్దు చేశామని తెలిపారు. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాబోదని సంప్రదాయం ప్రకారం తాము కార్యక్రమం నిర్వహించడానికి అంగీకరించమని సొసైటీ నిర్వహకులు తెలిపారు. నా భార్య మొదటి నుంచీ హిందూ సంప్రదాయాలే పాటించిందని తెలిపినా... సొసైటీ ససేమిరా అంది. మతానికి, వివాహానికి సంబంధం ఏముందని ఆయన ప్రశ్నించారు. తన భార్య చివరి కోరిక మేరకు కర్మకాండలను ఈ విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యానని.. కానీ తనను అనుమతించడం లేదని రెహ్మాన్ తెలిపారు.
గూగుల్ జాబ్ రాలేదని ఫ్లిప్ కార్ట్...
దళిత యువకుడిని రాళ్లతో కొట్టి...
ఫ్యాన్సీ రేటుతో చిత్రాంగదను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ !
ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో..…
ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయనుండగా.. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. ఇందులో టీజేఎస్ కు 8 స్థానాలను కేటాయించారు. టీజేఎస్ పోటీ చేసే 8 స్థానాల్లో ఆరు స్థానాల అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగిలిన రెండు స్థానాలు మిర్యాలగూడ, చెన్నూరులలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీకి దూరంగా ఉంటారని సమాచారం తెలుస్తోంది. కింది వారిని టీజేఎస్ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.
# మెదక్ - జనార్ధన్ రెడ్డి
# దుబ్బాక - రాజ్ కుమార్
# మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి
రాత్రి 11 నుంచి భారీ వాహనాలకు నో...
సిల్వర్ మెడల్ విజేత రజనీకి ఘన స్వాగతం _ Prajasakti::Telugu Daily
Home » జిల్లాలు » సిల్వర్ మెడల్ విజేత రజనీకి ఘన స్వాగతం
చిత్తూరు జిల్లా క్రీడాకారణి భారతదేశం తరపున జెక్కార్స్లో జరిగిన 18వ ఎషియన్ గేమ్స్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించి మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఇ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ఎషియన్ గేమ్స్లో హాకీ మహిళ జెట్ సిల్వర్ మెడల్ సాధించడం అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా క్రీడా సాధికారిక సంస్థ పిఇఒ లక్ష్మి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శాంతారెడ్డి, శ్రీదర్లు, రాష్ట్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎ ప్రసన్న కుమార్ రెడ్డి, పికాం డైరెక్టర్ సురేందర్ రెడ్డి,మున్సిపల్ కార్పొరేషన్ డివై ఇఒ ఆనంద్ కుమార్, ఎస్ఎస్ మునిరత్నం, రెజిలింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎం సురేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Tags: ప్రజాశక్తి-రేణిగుంట-టౌన్-:
త్రివిక్రమ్ దర్శకత్వంలో...
త్రివిక్రమ్ ను నమ్ముకుంటే... |
గాండ్లపెంట - వికీపీడియా
(గండ్లపెంట నుండి దారిమార్పు చెందింది)
అనంతపురం జిల్లా పటములో గాండ్లపెంట మండలం యొక్క స్థానము
గాండ్లపెంట (ఆంగ్లం: Gandlapenta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.ఇది సమీప పట్టణమైన కదిరి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2389 ఇళ్లతో, 9611 జనాభాతో 3780 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4799, ఆడవారి సంఖ్య 4812. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1067 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 221. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595242[1].పిన్ కోడ్: 515521.
గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
గాండ్లపెంటలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గాండ్లపెంటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
గాండ్లపెంటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
గాండ్లపెంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=గాండ్లపెంట&oldid=2281703" నుండి వెలికితీశారు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: లక్ష కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలి https://ift.tt/2DuW7z9
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత _ Prajasakti::Telugu Daily
Home » జిల్లాలు » పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎంపిడిఒ పి.వాసుదేవరావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఆయన వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. బిసి ప్రభుత్వ బాలుర వసతి గృహ ఆవరణలో ఎస్ఐ ఎం.గోవింద మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంఇఒ బి.మాధవరావు, పంచాయతీ విస్తరణ అధికారి కె.అప్పలనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతారాములు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.లక్ష్మణరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ కుమారి, సిఆర్పిలు, ఉపాధ్యాయులు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
పోలాకి : సమాజంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని ఎస్ఐ చంద్రమౌళి సూచించారు. శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశ్వశాంతి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, ప్రధాన రహదారిలో సుమారు 150 మొక్కలు వరకు విద్యార్థులు సిబ్బంది కలిపి నాటారు. కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల డైరెక్టర్ మెట్ట జనార్థనరావు, ఉపాధ్యాయులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Tags: పాఠశాల srikakulam ఆరోగ్యం |
సెప్టెంబర్ లో ఏపీకి మోదీ..! ఎందుకో తెలుసా..?
Vasishta June 11, 2018 11:28 IST సెప్టెంబర్ లో ఏపీకి మోదీ..! ఎందుకో తెలుసా..?
నాలుగేళ్లుగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ – టీడీపీలు ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. అయితే రాష్ట్రానికి తగిన న్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందంటూ ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. అనంతరం రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. నాలుగేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏమాత్రం న్యాయం చేయలేదని టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తోంది. విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
అయితే టీడీపీ ఆరోపణలను బీజేపీ అంతే స్థాయిలో తిప్పికొడుతోంది. లక్షల కోట్ల రూపాయలు నిధులను ఏపీకి కేంద్రం కేటాయించిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు యూసీలు పంపించామని, ఏ రాష్ట్రానికి లేని నిబంధనలు ఏపీకి మాత్రమే ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రానికి ఏం చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది.
బీజేపీని టీడీపీ బద్నాం చేస్తోందనుకుంటున్న కమలం పార్టీ నేతలు సైకిల్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మోదీని తీసుకురావాలనుకుంటున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న ప్రధాన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ ను కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుంది. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మోదీని తీసుకొచ్చి రాష్ట్రానికి చేసిన మేలును వివరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్లాన్ చేస్తోంది. మోదీని రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఒకింత పాజిటివ్ అట్మాస్పియర్ కలుగుతుందనే భావనలో బీజేపీ ఉంది.
బీజేపీకి ఏపీలో ఇప్పుడు జీవన్మరణ సమస్య ఏర్పడింది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందనే ఫీలింగ్ లో రాష్ట్ర ప్రజలున్నారు. ఇప్పుడు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఇప్పుడు బీజేపీ వేయబోతున్న ఈ ఎత్తుగడలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి..
సావిత్రి సవతి కూతురు మళ్ళీ..
Prathap Kaluva May 21, 2018 16:15 IST సావిత్రి సవతి కూతురు మళ్ళీ..
అలనాటి అందాల రాశి, ప్రముఖ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని నిర్మించబడిన చిత్రం మహానటి విడుదలయిన దాదాపు అన్ని సెంటర్లలోనూ ప్రేక్షకుల మన్ననలను పొంది విజయవంతంగా ఆడుతుంది. ఇక ఈ చిత్రం చూసిన ప్రముఖులు చిత్ర దర్శకుడిపైన, నటీ నటులపైన మరీ ముఖ్యంగా అందాల తార సావిత్రి పాత్రను పోషించిన హీరోయిన్ కీర్తి సురేష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అయితే జెమిని గణేశన్ కుమార్తె అయిన కమల గణేశన్, సావిత్రి పాత్ర మీద అభ్యంతరం చెప్పనప్పటికీ తన తండ్రిని అలా చూపించడం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా చూడగానే విమర్శించిన ఆమె మళ్ళీ విరుచుకపడ్డారు. మా నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకో అంటూ వెంటపడే విధంగా చూపించారని, నిజానికి ఆయన జెంటిల్ మెన్ అని, ఆడవారిపై అలా ప్రవర్తించేవాడుకాడని ఆమె తెలిపారు.
నిజానికి సావిత్రి సినిమా తీసేప్పుడు కేవలం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే గాక జెమిని గణేశన్ కుటుంబాన్న కూడా సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. జెమిని గణేశన్ సావిత్రిని బాగా చూసుకొనేవాడని ఆమె తెలిపారు. కానీ ఆమె స్టేటస్ పొగరుతోనే సినిమాలు తీయవద్దంటున్నా కూడా నిర్మించేది ఆమె ఘాటు వాఖ్యలు చేశారు.
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...! Movies 10 Hrs ago
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..! Politics yesterday
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...! Movies 2 days ago
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..! Politics 2 days ago
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...! Movies 2 days ago |
Seetha Sailaja July 19, 2018 10:19 IST బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ బలహీనత !
ప్రతి వ్యక్తికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మితిమీరిపోతే అది వ్యసనంగా మారుతుంది. ఈ విషయంలో మన సెలెబ్రెటీలు కూడ అతీతులు కారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఒక విచిత్రమైన బలహీనత ఉందట.
సామాన్యంగా మన హీరోలు తమ సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు వారికి బాగా ఇష్టమైన ఖరీదైన వాచ్ లు కళ్ళజోళ్ళు కొనడం చేస్తూ ఉంటారు. మహేష్ బాబు ఇంట్లో అయితే వందల సంఖ్యలో రకరకాల వాచ్ లు ఉన్నాయని నమ్రత ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఉన్న బలహీనత ఎవరి ఊహలకు అందనిది. తేజ్ కు చిన్నప్పటి నుంచి బొమ్మలు అంటే చాల సరదా అని టాక్. బొమ్మలు అంటే ఏవో రొటీన్ బొమ్మలు కావు.
ఖరీదైన రిమోట్ కార్లు, వైర్ లెస్ టాయ్స్ ఇలా రకరకాల టాయ్స్ పై తేజ్ కు చిన్నప్పటి నుంచి సరదా. అయితే ఈబోమ్మల సరదా తేజ్ కు తన చిన్నప్పుడు పూర్తిగా తీరకపోవడంతో అతడు తన సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లినపుడు మన ఇండియాలో దొరకని రకరకాల ఖరీదైన టాయ్స్ ను ఏది కనిపిస్తే అవి కొంటాడట. ఇప్పటికే ఆ టాయ్స్ సంఖ్య వందలలోకి చేరడంతో తేజ్ ఇంట్లో వాటికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఆశ్చర్యం ఏమిటంటే తేజ్ చిన్నతనంలో తన బొమ్మల సరదా కోసం డబ్బు గణించదానికి వరుణ్ తేజ్ నీహారికలతో కలిసి కాఫీడే షాపులో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో బొమ్మలు కొనేవాడట. ఆ బొమ్మలతో కొద్దిరోజులు తన సరదా తీర్చుకుని ఆతరువాత వాటిని స్ట్రీట్ చిల్డ్రన్ లాంటి వాళ్లకు ఇవ్వడం తేజ్ అలవాటు అని తెలుస్తోంది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ తన కారులో కూడ రెండు రోజులకు ఒకసారి ఒక కొత్త బొమ్మను మార్చే అలవాటు కూడ ఉందట. తేజ్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విచిత్రమైన ఈ బలహీనతను బయటపెట్టాడు..
గార్ల, సెప్టెంబరు 12: మారుమూల గిరిజన తండాలో విరబూసిన విద్యా కుసుమం అతడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు అన్నింటా స్టేట్, జిల్లా ర్యాంకులే. ప్రఖ్యాత వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చేస్తున్న సరస్వతీ పుత్రుడు. కానీ, అతడిని కేన్సర్ రూపంలో మృత్యువు కబలిస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న బంజారా తండాకు చెందిన తేజావత్ మంగీలాల్ ఎముకల కేన్సర్తో బాధపడుతున్నాడు. మరో మూడు నెలల్లో ఆపరేషన్ చేయకపోతే మంగీలాల్ ప్రాణాలకు ప్రమాదమని నిమ్స్ వైద్యులు తేల్చారు. ఆపరేషన్ కోసం తమిళనాడులోని రాయవెల్లూరులోని కేన్సర్ ఆస్పత్రికి వెళ్లాలని, దానికి రూ.40లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు.
రెక్కాడితే గానీ డొక్కాడని మంగీలాల్ కుటుంబానికి అంత ఖర్చు కాదు కదా పూటగడవని పరిస్థితి. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఔదార్యంతో రూ1.5లక్షలతో వైద్యం చేయించినా జబ్బు నయం కాలేదు. ఏ ఆధారం లేని ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. మంగీలాల్కు సహాయం చేసే దాతలు తేజావత్ మంగీలాల్, అకౌంట్ నం.35390959584, ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0007167, వడ్డెపల్లి బ్రాంచ్ హన్మకొండకు జమ చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.9440064623ను సంప్రదించవచ్చు.
Home » కార్యక్రమాలు » పల్లె ప్రపంచం » సేంద్రియం ముద్దు - రసాయనం వద్దు - కంసాని చలపతి రావు
సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పల్లెప్రపంచం టీం లీడర్ కాంసాని చలపతి రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. రసాయినక ఎరువులను విపరీతంగా వాడడం వల్ల పర్యవరణం దెబ్బతినడమే కాక తినే ఆహారం కలుషితం అవుతుందన్నారు. శాఖాహారం హాహాకారంగా మారకుండా ఉండాలంటే రైతులు సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ వ్యవసాయాన్ని సాగుచేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అపోహలు తొలగించుకోవాలని, ప్రభుత్వం , స్వచ్చంధ సంస్థలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు అందరూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, ప్రచారం కల్పించాలని కోరారు. ప్రక్రుతిని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మానవాళి మనుగడ కొనసాగుతుందన్నారు. లాభాల వేటలో ప్రక్రుతిని ధ్వంసం చేస్తే తీవ్ర వినాశనం తప్పదన్నారు. పల్లె ప్రపంచం అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బొప్పాల అజయ్ కుమార్, బంధం శివ ప్రసాద్, బలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. |
Home ఎక్స్ క్లూసివ్ ఏబీఎన్ పై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై ట్విట్టర్ వార్ మొదలు పెట్టాడు . ఇప్పటికే టివి 9 వాళ్ళని టార్గెట్ చేసిన పవన్ తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ పై అదేపనిగా ట్వీట్ లు చేయడం మొదలు పెట్టాడు . కేంద్ర ప్రభుత్వాన్ని , మోడీ ని తిట్టమని తెలుగుదేశం అధినేత కు చెప్పింది ఏబీఎన్ రాధాకృష్ణే అంటూ ట్వీట్ చేసాడు . అంతేకాదు వరుస ట్వీట్ లతో గుడ్ మార్నింగ్ కూడా చెబుతున్నాడు రాధాకృష్ణ కు .
తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచిన ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా మాకు వ్యతిరేకంగా వార్తలు రాశాయని అప్పట్లో మెగా కుటుంబం మొత్తం విరుచుకుపడిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడేమో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టివి 9 , మహా టివి , టివి 5 లు జనసేన కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని …… వాళ్ళు ఎంతగా టార్గెట్ చేసినప్పటికీ మా ఆత్మవిశ్వాసాన్ని వదిలేది లేదని అదే స్థాయిలో ఏబీఎన్ రాధాకృష్ణ పై వరుస ట్వీట్ లు చేస్తూ విరుచుకు పడుతున్నాడు పవన్ .
Tag: సంతోష్ రాజ్
నిఫ్టీ ప్రస్తుతం ట్రెండ్ లైన్ సపోర్ట్ మరియు ఫిబోనస్సీ సపోర్ట్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి డిక్లయిన్ కూడా 7780 స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. వీలయితే నవంబర్ కాంట్రాక్ట్ లో ట్రేడింగ్ చేయండి.
ప్రతి పాదమునందు మ , స , మ , గా(గగ) గణములుండును.
సురపుర విస్తరించిన వాతావరణ: 15 రోజుల సురపుర, చామరాజ నగర్ కోసం అంచనా
ధన్య వాదాలు ప్రసాద్ గారు!
ఒంగోలు శ్రీను కి అమాంతం పెరిగిన పాపులారిటీ ... ఈ దెబ్బతో ఒక వర్గానికి లీడర్ అయిపోయాడని టాక్ :)
"చిరంజీవి తరవాత నేనే" - "మనీ" సినిమాలో బ్రహ్మానందం!
"NTR తరవాత నేనే" - బ్లాగుల్లో ఒంగోలు :)
మలక్: సందేహం లేదన్నా - నువ్వే "N2R" వి
జూనియర్, చంద్రబాబు
రామోజీ, సుమన్ బాబు
మనోజ్, మోహన్ బాబు
మా అమ్మ బయటకేదో పనిమీద వెళ్ళి పనిలో పనిగా పుస్తకాల షాపుకి వెళ్ళారు. అవీ ఇవీ చూస్తూ ఆవిడ పని చేసిన కళాశాలలో ఇద్దరు కలీగ్స్ మాట్లాడుకుంటుండగా ప్రస్తావనకి వచ్చిన పుస్తకాన్ని కొన్నారు. ఆ షాప్ ఓనర్ కాస్త తటపటాయించాడు అమ్మడానికి - ముందు ఒకటే కాపీ ఉందనీ, తరవాత ఎవరో రిజర్వ్ చేసుకున్నారని. కానీ ఆవిడ మిగిలిన కాపీలని కూడా చూపించడంతో చేసేదేమిలేక అమ్మేశాడు.
అమ్మ మొహం కోపంగా, భీకరంగా ఉంది. ఏమైందని అడిగా.
ఇంతకీ ఆవిడని అంత ఆగ్రహానికి గురిచేసిన పుస్తకం ఏమిటో తెలుసా?
PS: ఒరిజినల్ కవి చౌడప్ప శతకం వేరు. అవి చాటు పద్యాలు. కానీ ఇక్కడ ఈవిడ కొన్న పుస్తకం, చౌడప్ప పేరడీలది - ఘాటైన భాషతో :)
వ్రాసినది Bhardwaj Velamakanni on మంగళవారం, జూన్ 14, 2011
ముందుగా బులుసు గారు పెట్టిన పోస్టు, దానికి మార్తాండ సమాధానం, బద్రీ ప్రత్యుత్తరం
మార్తాండ -ఇండియా సెక్యులర్ దేశం కాదు.
మార్తాండ - నేను కూడా ప్రశ్నలడగగలను. బులుసుగారి కామెంట్ అర్థమయ్యేలా ఉందా?
బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా?
బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా.
మార్తాండ - అడిగినదానికి సమాధానం చెప్పు. బులుసు గారి కామెంట్ కూడా అర్థం కావట్లేదు. నా ప్రశ్న మార్చా. చివర "?" పెట్టా.
బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు.
**** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు ****
మార్తాండ: గొడవ చేసింది నేను కాదు. బద్రీ.
రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి.
మార్తాండ: బులుసుగారూ, వీళ్ళు తిట్టింది నన్ను.
బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు.
ఇప్పుడు బజ్ పుణ్యమా అని ఉన్నట్టుండి మార్తాండవి కార్తీకువీ కామెంట్లు మాయం అయిపోయాయనుకోండి. పర్తిస్థితి ఏమిటి? మీరే చూడండి :)
ఎస్ .ఓ..ఎస్ ని బలపరచండి |
BHASKAR: ఉపాధ్యాయునికి ఒక ఉత్తరం__ అబ్రహం లింకన్__
నాకు తెలుసు - అతను చాలా నేర్చుకోవాలి. మనుషులంతా దయామయులు, నిజాయితీపరులు కారని అతను గ్రహించాలి. అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారనీ, స్వార్ధ రాజకీయవాదులతో పాటు, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నేతలూ ఉంటారని అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి.
నాకు తెలుసు - అతను నేర్చుకోడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఆయాచితంగా లభించిన ఐదు డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనదని అతడు గ్రహించేలా చూడండి. అతనిని ఓటమిని తెలుసుకోనివ్వండి. గెలుపుని ఆనందించడం నేర్పండి. అసూయకు అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే, స్వచ్చమైన నవ్వులోని రహస్యాన్ని అతడికి నేర్పండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి. ప్రకృతిని ,. ముఖ్యంగా నీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను,పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని ,ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయమివ్వండి. మోసం చేయడం కన్నా, విఫలమవడంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి. ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ, తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి. అతను సౌమ్యులతో సౌమ్యంగానూ, కఠినాత్ములతో ధృడంగాను వ్యవహరించేటట్లు చూడండి.
కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా, వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి. ఇతరులు చెప్పేవాన్నీ విని, వాస్తవం అనే చిక్కంలో వడపోసి, వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి. మీకు వీలైతే బాధలలోను అతడు నవ్వగలిగేలా చూడండి. అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి.
పట్ల అతడిని అప్రమత్తం చేయండి. తన కష్టానికి, తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయడం అతడికి నేర్పండి. కాని అతను తన హృదయానికి, ఆత్మకి వెలకట్టకుండా చూడండి. అల్లరి మూకల ప్రేలాపనలని పట్టించుకోకుండా, ఎదురొడ్డి పోరడడం అతనికి నేర్పండి.
అతనితో మృదువుగా వ్యవహరించండి. కాని గారాబం చేయవద్దు. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది. అతడిని ధైర్యంతోను, సహనంతోను మెలగనివ్వండి. నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోడం అతనికి నేర్పండి. అప్పుదే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది. వీటన్నింటిలోను మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి”.
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో )
(స్వేచ్చానువాదం! 15 ఏప్రిల్ 2000 నాటి
వార్త దినపత్రిక యొక్క ‘మొగ్గ ‘ అనే పేజీలో ప్రచురితం)
http://aanimutyaalu.blogspot.in/ వారికి కృతజ్ఞతలతో,..
సుబ్రమణ్యం గారు, ఆచరించదగిన సూచనలివి,.. ధన్యవాదాలండి,..
STRUCTURESONORE.EU _ structuresonore - Germany - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను
యొక్క వెబ్సైట్ రివ్యూ structuresonore.eu (తెరిచి) |
మీ ఉచిత స్పైరల్ వెజిటబుల్ షెర్డర్ ను కేవలం S & H చెల్లించండి - ఫిట్నెస్ తిరుగుబాటు
హోమ్ » freebies » మీ ఫ్రీ స్పైరల్ వెజిటబుల్ షెర్డర్ ను కేవలం S & H చెల్లించండి
ఒక పరిమిత సమయం కోసం మాత్రమే టాప్ ఆరోగ్యము మా ఫ్రెండ్స్ అందిస్తున్నాయి ఒక ఉచిత కోసం స్పైరల్ వెజిటబుల్ Shredder మీరు షిప్పింగ్ మరియు నిర్వహణ కోసం చెల్లించవలసి ఉంటుంది. మీరు నూడుల్స్ లోకి కూరగాయలు చెయ్యవచ్చు ఎందుకంటే ఈ మురి కూరగాయల shredder అద్భుతం.
ఈ కూరగాయల shredder 100% అధిక నాణ్యత సురక్షిత BPA- ఉచిత ప్లాస్టిక్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ నిర్మించబడింది. మీరు గుమ్మడికాయ, స్క్వాష్, క్యారట్లు, దోసకాయ, తియ్యటి బంగాళాదుంపలు మరియు మరిన్ని వాడవచ్చు. ఈ చల్లని సాధనంతో మీరు రంగురంగుల సలాడ్లు, కదిలించు-ఫ్రైస్, మరియు గారోనీలు చేయవచ్చు. ఈ కూరగాయల shredder పాలియో, గ్లూటెన్-ఉచిత, తక్కువ కార్బ్ మరియు రా ఫుడ్ ఆహారంలో ప్రజలు కోసం ఆదర్శ ఉంది.
కూడా ఉచిత మురి కూరగాయల shredder చేర్చబడుతుంది 3 ఉచిత బోనస్ పుస్తకాలు
బోనస్ 9: ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక జియుద్దీ వంటకాలు
ఈ ఇబుక్ లో, మీరు మీ కుటుంబం యొక్క ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారని రుచికరమైన కూరగాయల నూడుల్స్ వంటకాలను కనుగొంటారు.
రక్తపోటు న్యూట్రిషన్ ఇబుక్ ఒక యోగా గురువు, చెఫ్ మరియు న్యూట్రిషనిస్ట్ ఎవరు అమండా యాష్లే రాసిన. అధిక రక్తపోటుతో పోరాడుతున్న వారిని సహాయం చేసేందుకు ఆమె ఈ పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలోని సమాచారం మీరు మీ రక్తపోటును నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది, మందుల నిర్బంధం లేకుండా మరియు మీరు బరువు కోల్పోతారు.
బోనస్ 9: బరువు నష్టం స్మూతీ వంటకాలు
ఈ ఇబుక్ లో 15 ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బరువు నష్టం స్మూతీ వంటకాలను కలిగి ఉంది
స్పైరల్ వెజిటబుల్ షెర్డర్ కోసం షిప్పింగ్ $ 9.95 కోసం నడుస్తుంది. దయచేసి మీ ఆర్డర్ కోసం బట్వాడా చేయడానికి 21-XNUM రోజులు అనుమతించండి. ఈ ఉచిత ఆఫర్పై మరిన్ని వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.
ఇక్కడ క్లిక్ చేయండి TopHealthiness నుండి నేడు మీదే పొందడానికి! ఈ ఉచిత కూరగాయల shredder ఒప్పందం చెల్లుతుంది సరఫరా గత అయితే.
దయచేసి గమనించండి: స్పైరల్ వెజిటబుల్ షెర్డెర్ మీకు మెయిల్ లో పంపబడుతుంది, ఇతర మూడు బోనస్ పుస్తకాలు డిజిటల్ ఇబుక్స్ మరియు మీకు తక్షణ ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వబడుతుంది, కాబట్టి మీరు చదివిన లేదా వెంటనే పుస్తకాలను వినవచ్చు! (ఈ బోనస్ ఇబుక్స్ భౌతికంగా రవాణా చేయబడలేదు మరియు మీరు అసలు భౌతిక కాపీలు పొందలేరు)
kurotsuchi _ చెత్త అనిమే రివ్యూస్ బ్లాగ్
ట్యాగ్ ఆర్కైవ్స్: kurotsuchi
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): మునగమానుదిన్నె (Munagamanudinne)
మునగమానుదిన్నె మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలమునకు చెందిన గ్రామము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 407 హెక్టార్లు. డివిజన్ కేంద్రం వనపర్తి నుంచి 28 కిమీ దూరంలో ఉంది. ఈ గ్రామం కృష్ణానది తీరాన ఉన్నది.
ప్రధాని మోడీ గురువు రామకృష్ణ మఠం, మిషన్ అధ్యక్షుడు స్వామి ఆత్మస్థానందజీ మహరాజ్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం ప్రాణం విడిచారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మస్థానందజీ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటని అన్నారు. తన జీవితంలో కీలక దశలో ఆయనతో గడిపానని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడు కోల్కతా వెళ్లినా స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేవాడినని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
కారాగార శర్మ వీడియో ఏంటి ? అర్ధం కాలేదు!
@ అజ్ఞాత ... రౌడీ తాజా పోస్ట్ చూడండి :)
ఈ బ్లాగులలో "మార్తాండ" కధా కమామీషు మీద ఒక పోస్టు వెయ్యకూడదూ శ్రీను గారూ? నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే, ఏవో వదిన కధలు రాస్తారు చెరసాల శర్మ."కత్తి" కామెడీ గా ఉంటాయవి.అసలు ఈ మార్తాండ అన్న పేరు ఎలా వచ్చింది?
మేము బ్లాగులలోకి రాక ముందు జరిగిన విశేషాలు,మీరు వారి పీచమణచకముందు వారి ప్రవర్తన ని సూచించే కామెంట్లు వగైరాల్తో దయ చేసి ఒక పోస్టు రాయండి మీకు పుణ్యముంటుంది.
తప్పకుండా పోస్టు వేస్తాను. వేసి తీరాల్సిన సమయం ఆసన్నం అయింది కూడా.
నా బ్లాగుకి నేనే సుమన్ ప్రభాకర్ కాబట్టి..
హ హ హా...కేకో కేకస్య కేకః....
మీరు వికటకవి అని పెట్టుకోవడం లో తప్పులేదు..
SKUPINAASFALT.CZ _ skupinaasfalt - Czech Republic - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను
యొక్క వెబ్సైట్ రివ్యూ skupinaasfalt.cz (తెరిచి)
ప్రాంతం: 79 , Jihocesky kraj
VIETNAMIDOL.VTV.VN _ vietnamidol - Vietnam - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను
యొక్క వెబ్సైట్ రివ్యూ vietnamidol.vtv.vn (తెరిచి) |
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): మెన్నిపాడు (Mennipad)
మెన్నిపాడు మహబూబ్నగర్ జిల్లా మానోపాడు మండలమునకు చెందిన గ్రామము. తుంగభద్ర నది తీరాన ఉన్న ఇది పంచాయతి కేంద్రము.
గతంలో ఈ గ్రామం తుంగభద్ర నది అంచులవద్ద ఉండేది. 1906లో వరదలకు ఈ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అప్పుడు భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం పునరావాసంలో భాగంగా ఎత్తయిన సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆ ప్రాంతమే నేటి మెన్నిపాడు గ్రామం. పాత గ్రామాన్ని పాత మెన్నిపాడుగా పిలుస్తారు. 18 అడుగుల లోతున కూరుకుపోయిన పాతగ్రామంపైనే పంటలు పండిస్తున్నారు. 2009 అక్టోబరు వరదల సమయంలో మట్టి కొట్టుకుపోవడంతో పాత మెన్నిపాడు గ్రామం మళ్ళీ బయటపడింది.శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఇళ్ళు, శిల్పాలు, బావి ఎన్నో బయటపడ్డాయి.
18 రోజుల ఉత్కంఠకు తెరపడింది. థాయ్ లాండ్ బాలలు మృత్యువును జయించారు. కొండగుహలో చిమ్మచీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలలు ఎట్టకేలకు మళ్లీ వెలుగును చూశారు. తమ ఫుట్ బాల్ కోచ్ తో పాటు గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిపుణులైన విదేశీ డైవర్లు, థాయ్ నౌకాదళ సిబ్బంది గుహ లోపలికి వెళ్లి అక్కడ మిగిలి ఉన్న నలుగురు బాలలు, వారి కోచ్(25) ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. వారికి లైఫ్ గోల్ ఇచ్చారు.
ఈ గుహలో చిక్కుకున్న బాలలంతా సురక్షితంగా బయటపడ్డారన్న వార్త తెలియగానే సామాజిక మాధ్యమాలు హర్షాతిరేకాలతో హోరెత్తాయి. గుహ నుంచి బాలలను వెలికితీసే రెస్క్యూ ఆపరేషన్ ను ఆదివారం ప్రారంభించిన అధికారులు మొదటి రోజు నలుగురిని, మరుసటి రోజు మరో నలుగురిని తీసుకొచ్చారు. గత రెండు రోజుల అనుభవం మూడోరోజు పనిని మరింత సునాయాసం చేసిందని ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తున్న అధికారి వెల్లడించారు.
కాగా, వైల్డ్ బోర్స్ అనే ఫుట్ బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలలు, వారి కోచ్ గత నెల 23న థాయ్ లాండ్, మయన్మార్ సరిహద్దులోని తామ్ లువాంగ్ గుహ లోపలికి వెళ్లి చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 11 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న బాలలు ఫుట్ బాల్ ప్రాక్టీసు అనంతరం గుహను అన్వేషించేందుకు వెళ్లారు. ఇంతలో భారీ వర్షం రావడంతో గుహ లోపలికి వరదనీరు వచ్చి చేరింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. తొమ్మిది రోజుల అనంతరం వారిని వెతుకుతూ వెళ్లిన బ్రిటన్ డైవర్లకు నాలుగు కిలోమీటర్ల లోపల ఓ మట్టి దిబ్బపై వారు కనిపించారు. ఈ విషయం థాయ్ అధికారులకు తెలుపడంతో వీరిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చివరకు అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
తెరాసకు ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ |
భాక్రా డామ్ - వికీపీడియా
వికీపీడియా నుండి
(భాక్రానంగల్ ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
భాక్రా డామ్ 1963లో సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ ఆనకట్ట (డామ్). ఇది ఉత్తర భారతదేశంలోని పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులలో నిర్మించబడింది. ఇది భాక్రా నంగల్ ప్రాజెక్టులో భాగము. దీని ముఖ్య ఉద్దేశం సట్లెజ్ నది-బియాస్ నది నదీ పరీవాహక ప్రాంతంలో వరదలను నిరోధించడం, పంట పొలాలకు సాగునీటి పంపిణీ మరియు జల విద్యుత్తు (హైడ్రో విద్యుత్) ను ఉత్పత్తిచేయుట.
భాక్రా డామ్ నిర్మాణం 1948 సంవత్సరంలో మొదలై 1963 లో పూర్తయ్యింది. ఇది 741 అడుగులు (226 మీటర్లు) ఎత్తు కలిగి ప్రపంచంలోని ఎత్తైన డామ్ లలో ఒకటి (పోలిక హూవర్ డామ్ 732 అడుగులు). దీనివలన ఏర్పడిన 166 కిలోమీటర్ల గోవిందసాగర్ రిజర్వాయిర్కు గురు గోవింద్ సింగ్, పేరుపెట్టారు. ఈ డామ్ ఇంచుమించు 10 మిలియన్ ఎకరాలకు (40,000 కి.మీ) పంటనీరు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో అందిస్తుంది. దీనికి రెండు వైపులా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు చేర్చబడ్డాయి. దీనికి క్రిందగా నంగల్ డామ్ నిర్మించబడింది.
గణాంకాలు[మార్చు]
ఇది భారతదేశంలో అతి పెద్ద ఆనకట్ట డామ్.
డామ్ రకం: కాంక్రీట్ డామ్
ఎత్తు: (నది ఒడ్డున) : 550 అడుగులు.
పొడవు (పై భాగాన) : 1700 అడుగులు
వెడల్పు (పై భాగాన)at top: 30 అడుగులు
ఎత్తు at bottom: 325 అడుగులు
వెడల్పు at base: 625 అడుగులు
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భాక్రా_డామ్&oldid=2009547" నుండి వెలికితీశారు
హిమాచల్ ప్రదేశ్
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 1 నవంబర్ 2016న 18:14కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
వికీపీడియా:వికీమీడియా కామన్స్ - వికీపీడియా
వికీపీడియా:వికీమీడియా కామన్స్
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వికీమీడియా కామన్స్ (కామన్స్, వికీకామన్స్ అనికూడా అనవచ్చు) అనేది, ఉచితంగా అందుబాటులో ఉండే బొమ్మలు, ధ్వని మొదలైన మల్టీమీడియా ఫైళ్ళ ఖజానా. ఇది వికీమీడియా ఫౌండేషను యొక్క ప్రాజెక్టు. ఈ ఖజానాలో ఉన్న ఫైళ్ళను ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా (వికీపీడియా, వికీబుక్స్.. మొదలైనవి) స్థానికంగా మళ్ళీ అప్లోడు చేసుకోకుండానే సరాసరి వాడుకోవచ్చు.
ఈ ప్రాజెక్టు 2004 సెప్టెంబర్ 7 న ప్రారంభమైంది. ఒకే ఫైలును వివిధ ప్రాజెక్టుల్లో వాడేటపుడు ప్రతీ ప్రాజెక్టులోకీ ఆ ఫైలును అప్లోడు చేసే డూప్లికేషనును నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన సాంకేతికమైన పని 2004 అక్టోబర్కు పూర్తయింది. [1]
స్థానికంగా అప్లోడులు చేసుకునే సౌకర్యం ఇంకా ఉంది. అయితే అది కామన్స్ విధానాల ప్రకారం అనుమతింపబడనివి, స్థానిక ప్రాజెక్టుల విధానాలకు అనుగుణమైన వాటికే వాడాలి. ఉదాహరణకు ఫెయిర్ యూస్ విధానం.
మీడియా ఫైళ్ళను వ్యాసాల్లో ఇముడ్చడం[మార్చు]
తెలుగు వికీపీడియాలోకి అప్లోడు చేసిన బొమ్మను వ్యాసంలో ఇముడ్చేందుకు ఎలా చేస్తామో వికీమీడియా కామన్స్ లోని బొమ్మను కూడా అదే విధంగా చెయ్యడమే.
వ్యాసంలో మీరు రాసిన పేరుతో బొమ్మ తెలుగు వికీపీడియాలో ఉంటే దాన్ని చూపిస్తుంది. లేదంటే కామన్స్ లో ఉన్న బొమ్మను చూపిస్తుంది. బొమ్మను పేజీలో ఇముడ్చేందుకు కింది లింకును వాడాలి:
file అంటే ఫైలు పేరు.
"https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:వికీమీడియా_కామన్స్&oldid=2297459" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
ప్రాజెక్టు పేజీ
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 2 ఫిబ్రవరి 2018న 05:16కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
గ్రీక్ భాష - వికీపీడియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
ఉచ్ఛారణ: మూస:IPA-el
మాట్లాడే దేశాలు: Greece, Cyprus, Greek diaspora
మాట్లాడేవారి సంఖ్య: c. 13 million[1]
భాషా కుటుంబము: Indo-European
అధికార భాష: Greece[3]
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి.
గ్రీక్ (ελληνικά, మూస:IPA-el లేదా ελληνική γλώσσα, మూస:IPA-el), అనేది ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలో ఒక స్వతంత్ర శాఖ, ఇది గ్రీక్ ప్రజల భాష. దక్షిణ బాల్కన్ల స్వంత భాష అయిన గ్రీక్, ఇండో-యూరోపియన్ భాషల్లో అత్యంత సుదీర్ఘమైన నమోదు చరిత్రను కలిగి ఉంది, దీనికి 34 శతాబ్దాల లిఖిత పూర్వక నమోదులు ఉన్నాయి.[9] దీని చరిత్రలో అత్యధిక భాగంలో గ్రీక్ వర్ణమాల గ్రీక్ లేఖన పద్ధతిగా ఉండేది, (ఇతర వ్యవస్థలలో, లీనియర్ B మరియు సైప్రియట్ వర్ణమాల అనేవి అంతకు ముందుగా ఉపయోగించబడేవి). దీని వర్ణమాల ఫోనీషియన్ లిపి నుంచి పుట్టుకొచ్చింది, ఇది లాటిన్, సిరిలిక్, కోప్టిక్ మరియు మరెన్నో ఇతర లేఖన వ్యవస్థలకు ఆధారమైనది.
ఐరోపా లేదా చాలా విరివిగా ఉపయోగిస్తున్న "పాశ్చాత్య" ప్రపంచ చరిత్రలలో మరియు క్రైస్తవ మత చరిత్రలో గ్రీక్ భాషకు ఎనలేని ప్రాధాన్యం ఉంది; పురాతన గ్రీక్ సాహిత్య భాండాగారం ఇలియడ్ మరియు ఒడిస్సీ వంటి మహాకావ్యాలతో కూడిన భవిష్యత్ పాశ్చాత్య సారస్వతంకి సంబంధించిన అద్భుత ప్రాముఖ్యతను, పలుకుబడిని కలిగి ఉంది. ప్లేటోనిక్ సంభాషణలు మరియు అరిస్టాటిల్ రచనల వంటి పాశ్చాత్య తత్వశాస్త్ర ప్రాథమిక పాఠాలకు గ్రీక్ భాష నిలయంగా ఉంటోంది; క్రిస్టియన్ బైబిల్ యొక్క కొత్త నిబంధన కోయ్నే గ్రీక్ భాషలోనే రాయబడింది పలు క్రైస్తవ నామవర్గీకరణలలో (ప్రత్యేకించి ప్రాచ్య సంప్రదాయం మరియు కేథలిక్ చర్చి యొక్క గ్రీక్ కర్మకాండల)కు సంబంధించిన ప్రార్థనా పద్ధతులు గ్రీక్ భాషలోనే నిర్వహించబడుతున్నాయి. లాటిన్ పాఠాలు మరియు రోమన్ ప్రపంచానికి సంబంధించిన సంప్రదాయాలతో పాటు (ఇది పురాతన గ్రీక్ సమాజంపై విశేష ప్రభావం చూపింది), గ్రీక్ పాఠాలు మరియు పురాతన సమాజ అధ్యయనం ప్రామాణిక గ్రంథాల నియమ పాలనను ఏర్పర్చాయి.
మధ్యధరా ప్రపంచంలో మరియు సనాతన ప్రాచీన ప్రపంచంలో గ్రీక్ విస్తృతంగా మాట్లాడే సంధాన భాషగా ఉండేది మరియు ఇది చివరకు బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క అధికారిక ఉమ్మడి భాషగా మారింది. దీని ఆధునిక రూపంలో, ఇది గ్రీసు మరియు సైప్రస్ దేశాల అధికారిక భాషగా ఉంది మరియు యూరోపియన్ యూనియన్కి చెందిన 23 అధికారిక భాషలలో ఇదీ ఒకటి. ఈ రోజు[1] గ్రీసు, సైప్రస్ మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వలస కమ్యూనిటీలకు చెందిన దాదాపు కోటి, 30 లక్షలమంది ప్రజలు ఈ భాషలో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వంటి అనేక ఆధునిక భాషలు గ్రీక్ నుంచి పదాలను తమలో ఇముడ్చుకున్నాయి. ఇంగ్లీష్ భాష ప్రత్యేకించి వైద్యం, శాస్త్రరంగాలకు సంబంధించి, గ్రీక్ భాష నుంచి దాదాపు 50,000 పదాలను తన శబ్దకోశంలో కలిగి ఉంది.[ఆధారం కోరబడింది] ఆధునిక భాషలలో కొత్త పదాల వ్యుత్పత్తి ప్రక్రియలో లాటిన్తో పాటు గ్రీక్ భాషను కూడా ఉపయోగిస్తున్నారు.
1.3 చారిత్రక ఐక్యత
1.4 ఇతర భాషలలోకి అరువు పదాలు
2 భౌగోళిక పంపిణీ
2.1 అధికారిక హోదా
3.1 ఉచ్ఛారణ శాస్త్రం
3.2 స్వరూప శాస్త్రం
3.2.1 నామవాచకాలు మరియు విశేషణాలు
5 వ్రాసే వ్యవస్థ
5.1 లీనియర్ B
5.3 గ్రీకు వర్ణమాల
6 వీటిని కూడా చూడండి
9 బాహ్య లింకులు
9.1 సాధారణ నేపథ్యం
9.2 భాషను నేర్చుకోవడం
చరిత్ర[మార్చు]
ప్రధాన వ్యాసము: History of Greek
గ్రీక్ భాషను క్రీ.పూ. 3 సహస్రాబ్దం చివరి నుంచి బాల్కన్ ద్వీపకల్పంలో మాట్లాడుతూ వచ్చారు. దీని మొట్టమొదటి లేఖన ఆధారం "రూమ్ ఆఫ్ ది చారియట్ టాబ్లెట్స్"లోని లీనియర్ B క్లే టాబ్లెట్లో కనుగొనబడింది, ఒక LMIII A-నేపథ్యం (c. 1400 BC) ఇది క్రేట్లోని క్నోసోస్ ప్రాంతంలో ఉంది, ఇది గ్రీక్ భాషను ప్రపంచంలోని పురాతన నమోదైన సజీవ భాషలలో ఒకటిగా రూపొందించింది. ఇండో-యూరోపియన్ భాషల్లో, దీని మొట్టమొదటి ధ్రువీకరణ తేదీ ఇప్పుడు అంతరిస్తున్న అనటోలియన్ భాషలతో మాత్రమే సరిపోల్చబడుతుంది.
తదుపరి గ్రీక్ వర్ణమాల ఫోనీషియన్ వర్ణమాల (అబ్జాద్) నుండి పుట్టింది, చిన్నపాటి సవరణలతో ఇది ఇప్పటికీ ఉపయోగించబడుతోంది.
దశలు[మార్చు] |
దశలు[మార్చు]
ప్రోటో-గ్రీక్ : గ్రీక్ భాష యొక్క అన్ని తెలిసిన రూపాల యొక్క చిట్టచివరి వారసురాలిగా చెప్పబడుతున్న ఈ భాష నమోదు కాలేదు. ప్రోటో-గ్రీక్ భాషా వ్యవహర్తలు బహుశా క్రీ.పూ 2వ సహస్రాబ్దం మొదట్లో గ్రీక్ ద్వీపకల్పంలో ప్రవేశించి ఉండవచ్చు. అప్పటినుంచి, గ్రీక్ భాష గ్రీసులో నిరంతరాయంగా మాట్లాడబడుతూ వస్తోంది.
మైసీనియన్ గ్రీక్ : మైసీనియన్ నాగరికత యొక్క భాష. ఇది 15వ లేదా క్రీ.పూ. 14వ శతాబ్దం నుండి ఉంటున్న లీనియర్ B లిపిలో నమోదయింది.
ప్రాచీన గ్రీక్ : దాని పలు మాండలికాలతో ప్రాచీన గ్రీక్ నాగరికత యొక్క పురాతన మరియు సాంప్రదాయిక భాషగా ఉండేది. ఇది రోమన్ సామ్రాజ్యం పొడవునా ప్రాచుర్యంలో ఉండేది. ప్రాచీన గ్రీక్ భాష మధ్య యుగాలలో పశ్చిమ ఐరోపాలో ఉపయోగంలో లేకుండా పోయింది కాని, బైజాంటైన్ ప్రపంచంలో అధికారికంగా ఉపయోగంలో ఉంటోంది మరియు కాన్స్టాంటినోపుల్ పతనంతో మరియు ఇటలీ ప్రాంతాల్లోకి గ్రీక్ వలస పోవడంతో మిగిలిన ఐరోపాలో తిరిగి ప్రవేశపెట్టబడింది.
కోయ్నే గ్రీక్ : విశిష్టమైన పలు ప్రాచీన గ్రీక్ మాండలికాల సమ్మేళనం, ఏథెన్స్ మాండలికం, మొట్టమొదటి సాధారణ గ్రీక్ మాండలికం పుట్టుకకు ఇది దారితీసింది, ఇది తూర్పు మధ్యదరా మరియు సమీప తూర్పు ప్రాంతం పొడవునా సంధాన భాషగా మారింది. కోయ్నే గ్రీక్ భాష ప్రారంభంలో అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యాలు మరియు తాను విజయం సాధించిన భూభాగాల్లో వ్యవహరించబడేది, కాని, తెలిసిన ప్రపంచంపై హెల్లెనిస్టిక్ వలసీకరణ ప్రారంభమైన తర్వాత దీన్ని ఈజిప్టు నుంచి ఇండియా సరిహద్దు ప్రాంతాల వరకు మాట్లాడేవారు. గ్రీసుపై రోమన్ విజయం తర్వాత, రోమ్ నగరంలో గ్రీకు మరియు లాటిన్ భాషలకు సంబంధించిన అనధికారిక ద్విభాష ఏర్పర్చబడింది, కోయ్నే గ్రీక్ భాష రోమన్ సామ్రాజ్యంలో మొదటి లేదా రెండవ భాషగా మారింది. గ్రీస్ మరియు గ్రీక్ భాష మాట్లాడే ప్రపంచంలో క్రైస్తవం గురించి అపోస్టెల్స్ బోధించినందున కోయ్నే గ్రీక్ భాషలో క్రైస్తవమతం మూలాలను మనం చూడవచ్చు. ఇది అలెగ్జాండ్రియన్ మాండలికం, సాంప్రదాయ-అనంతర గ్రీక్ లేదా చివరకు గ్రీక్ కొత్త నిబంధన గా కూడా సుపరిచితమైనది, ఎందుకంటే ఇది కొత్త నిబంధన రాయబడిన మూల భాష.
మధ్యయుగ గ్రీక్, ఇది బైజాంటైన్ గ్రీక్ అని కూడా వ్యవహరించబడుతోంది: బైజాంటైన్ గ్రీస్ కాలంలోని కోయ్నే గ్రీక్ భాష 15వ శతాబ్దంలో బైజాంటైన్ సామ్రాజ్యం పతనమయ్యేవరకు కొనసాగించబడింది. మధ్యయుగ గ్రీక్ అనేది, పలు విధాలుగా ఆధునిక గ్రీక్ భాషలో కూడా ఇప్పటికే చేరి ఉన్న, కోయ్నే మాట్లాడే భాష యొక్క దేశీయ కొనసాగింపుల నుండి మొదలుకుని, సాంప్రదాయిక అటిక్ -పురాతన గ్రీకి మాండలికం-ని అనుకరించే అత్యంత పాండిత్య శైలుల వరకు వివిధ భాషణ మరియు రాత శైలుల యొక్క సమాహారాన్ని స్పురింపజేసే పదం. బైజాంటైన్ సామ్రాజ్యంలో అధికారిక భాషగా ఉపయోగించబడిన లిఖిత గ్రీకి భాషలో చాలా భాగం లిఖిత కోయ్నే భాషా సంప్రదాయంపై ఆధారపడిన మధ్యస్థాయి సంవరణ రకానికి చెంది ఉండేది.
ఆధునిక గ్రీక్ : మధ్యయుగం నుంచి పుట్టుకొచ్చిన ఆధునిక గ్రీక్ భాష ఉపయోగాలు బైజాంటైన్ కాలంలోనే అంటే 11వ శతాబ్దిలోనే కనిపించాయి. ఇది ఆధునిక గ్రీక్ ప్రజలు ఉపయోగించే భాష మరియు ప్రామాణిక ఆధునిక గ్రీక్ భాషతో పాటు దాని పలు మాండలికాలు కూడా ఉనికిలో ఉన్నాయి.
ద్విభాష[మార్చు]
మూస:History of the Greek language ద్విభాషా వ్యవహార సంప్రదాయం గ్రీక్ భాష యొక్క వర్ణమాల మరియు వాడుకలో లేని లేఖన రూపాల ఏకకాల ఉనికిని సూచిస్తుంది, ఆధునిక కాలంలో ఇది పోటీ పడుతున్న రెండు భాషా రూపాల మధ్య ఏకోన్ముక లేదా ధ్రువణతా రూపంలో పునరుద్ధరించబడింది: ఆధునిక గ్రీకు వర్ణమాల రూపమైన డిమోటికి, సాంప్రదాయిక గ్రీక్ భాషానుకరణ అయిన కెథారెవౌసా -అంటే శుద్ధి చేయబడినది అని అర్థం-, అనేవి 19వ శతాబ్ది ప్రారంభంలో రూపొందించబడి, కొత్తగా ఏర్పడిన ఆధునిక గ్రీకు రాజ్యంలో సాహిత్య, న్యాయ, పాలనా, శాస్త్రీయపరమైన అవసరాలకు ఉపయోగించబడుతోంది. 1976 చివరలో (లా 306/1976), గ్రీసు అధికారిక భాషగా డిమోటికిని ప్రకటించినప్పుడు, ద్విభాషా వ్యవహార సమస్య ముగిసిపోయింది, అన్ని అధికారిక అవసరాలకు, చివరకు విద్యలో కూడా ఈ భాషారూపాన్నే నేటికీ ఉపయోగిస్తున్నారు, దీంట్లో కెథారెవౌసా భాషా లక్షణాలు ఇమిడిపోవడమే కాకుండా, ఇది ప్రామాణిక గ్రీక్ భాషకు జన్మనిచ్చింది.
చారిత్రక ఐక్యత[మార్చు]
ఇతర భాషలలోకి అరువు పదాలు[మార్చు] |
గ్రీక్ పదాలు ఇంగ్లీషుతో సహా పలు భాషలలోకి అరువు తీసుకోబడ్డాయి: గణితం, భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రం, నాటకం, అథ్లెటిక్స్, రంగస్థలం, అలంకారిక శాస్త్రం వంటివి. పైగా, గ్రీకు పదాలు మరియు పదాంశాలు పదాల పుట్టుకకు ఉత్పాదకాలుగా నేటికీ కొనసాగుతున్నాయి: మానవ నిర్మాణ శాస్త్రం, ఫోటోగ్రఫీ, టెలిఫోనీ, సదృశవర్ణాలు, బయోమెకానిక్స్, సినిమాటోగ్రఫీ, వగైరాలు. లాటిన్తో కలిసి ఈ భాష అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతిక పదజాలానికి పునాదిగా ఉంటోంది, ఉదా. అన్ని శాస్త్రపదాలు "-లజీ "తో ముగుస్తుంటాయి ("ఆవిష్కరణ"). 12% ఇంగ్లీష్ పదజాలం గ్రీకు మూలాన్ని కలిగి ఉందని ఒక అంచనా, పలు గ్రీకు పదాలు ఇంగ్లీష్ వ్యుత్పన్న రూపాలను కలిగి ఉన్నాయి కూడా.[12]
భౌగోళిక పంపిణీ[మార్చు]
గ్రీకు భాషను దాదాపు 13.1 మిలియన్ ప్రజలు,[1] మాట్లాడుతున్నారు ప్రధానంగా గ్రీసు మరియు సైప్రస్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న గ్రీకు వలస ప్రజలు కూడా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఆల్బేనియా, మాసిడోనియా రిపబ్లిక్, బల్గేరియా మరియు టర్కీ వంటి పొరుగు దేశాలలో, ఉక్రెయిన్, రష్యా, రొమేనియా, జార్జియా, ఆల్బేనియా మరియు అజర్బైజన్ వంటి నల్ల సముద్ర ప్రాంతంలోని పలు దేశాలలోనూ, మరియు మధ్యధరా సముద్రం చుట్టూ, దక్షిణ ఇటలీలో, ఇజ్రాయిల్లో, ఈజిప్టులో, లెబనాన్ మరియు లెవెంట్ పొడవునా గల పురాతన తీరప్రాంత పట్టణాలలో సాంప్రదాయికంగా గ్రీకు మాట్లాడే మానవ ఆవాసాలు ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలోని పలు దేశాల్లో, ప్రత్యేకించి యునైటెడ్ కింగ్డమ్ మరియు జర్మనీ, కెనడాలో మరియు యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాలతో పాటు, అర్జెంటినా, బ్రెజిల్, చీలీ తదితర దేశాలలో గ్రీకు వలస కమ్యూనిటీల ద్వారా ఈ భాష మాట్లాడబడుతోంది.[ఆధారం కోరబడింది]
అధికారిక హోదా[మార్చు]
గ్రీక్, గ్రీసు దేశపు అధికారిక భాష, ఇక్కడ మొత్తం జనాభా ఈ భాషను మాట్లాడుతున్నారు.[13] ఇది నామమాత్రంగా ఉన్న టర్కిష్తో పాటుగా సైప్రస్ అధికార భాషగా ఉంటోంది, 1974లో టర్కిష్ దురాక్రమణ జరిగినప్పటినుంచి సైప్రస్ రిపబ్లిక్లో టర్కిష్ భాష అధికారికంగా పరిమిత ఉపయోగంలో ఉంటోంది.[4] యూరోపియన్ యూనియన్లో గ్రీసు, సైప్రస్లకు సభ్యత్వం ఉన్నందువలన, గ్రీకు ఇ.యు.లోని 23 అధికారిక భాషలలో ఒకటిగా ఉంది.[5] పైగా, గ్రీకు భాషను ఇటలీ మరియు ఆల్బేనియా,[6] లలోని కొన్ని ప్రాంతాలలో మరియు ఆర్మేనియా మరియు ఉక్రెయిన్లలో కూడా మైనారిటీ భాషగా అధికారికంగా గుర్తిస్తున్నారు.[7]
లక్షణాలు[మార్చు]
ఈ భాష యొక్క ధ్వని నిర్మాణ శాస్త్రం, పదనిర్మాణ శాస్త్రం, వాక్యనిర్మాణం, మరియు పదజాలం పురాతన కాలం నుంచి ఆధునిక కాలం దాకా, దీని సంపూర్ణ ధ్రువీకరణ పొడవునా సాంప్రదాయిక మరియు నిత్యనూతన ధోరణులను చూపిస్తూ ఉంటుంది. సాంప్రదాయిక దశల విభజన, దాంతో పాటు అలాంటి అన్ని దశీకరణలు, సాపేక్షికంగా నిర్హేతుకంగా ఉంటాయి ఎందుకంటే అన్ని దశలు, కాలాల్లోనూ పురాతన గ్రీకు భాష అత్యంత గౌరవం ఆస్వాదిస్తూ వచ్చింది, సారస్వతులు దీని నుంచి భారీగా పదాలను తీసుకోగలిగారు.
ఉచ్ఛారణ శాస్త్రం[మార్చు]
చరిత్ర పొడవునా, గ్రీకు అక్షర నిర్మాణం పెద్దగా తేడాలు లేకుండా ఉంటూ వస్తోంది: గ్రీకు భాష మిశ్రమ అక్షర నిర్మాణాన్నిప్రదర్శిస్తూ, సంక్లిష్ట అక్షర ఆరంభాలను అనుమతిస్తూ వస్తోంది కాని ఇది చాలా పరిమిత ముగింపులను కలిగి ఉంది. ఇది కేవలం మౌఖిక అచ్చులను మాత్రమే కలిగి ఉంది మరియు తగిన, స్థిరమైన హల్లు భేదాల సంపుటిని కలిగి ఉంది. పురాతన గ్రీకు నాగరికత మరియు రోమన్ కాలంలో ప్రధానమైన ధ్వనినిర్మాణ మార్పులు సంభవించాయి (వివరాలకు కోయ్నే గ్రీక్ ధ్వనినిర్మాణ శాస్త్రం చూడండి), అవి ఇక్కడ పొందుపర్చబడినవి:
అచ్చులు మరియు జంటక్షరాల వ్యవస్థను సులభతరం చేయడం: పొడవాటి అచ్చు విశేషాన్ని కోల్పోవడం, చాలా జంట అక్షరాల యొక్క ఏకరూపతను -మోనోప్తోంగైజేషన్- కోల్పోవడం, /i/ (అయోటాసిజం) -గ్రీకు వర్ణమాలలో 9వ అక్షరం- వేపుగా అచ్చుల ఛెయిన్ షిఫ్ట్ -గొలుసు మార్పిడి- వైపుగా పలు దశలు చోటు చేసుకోవడం.
నిస్వర ఒత్తక్షరం శ్వాసను నొక్కి వదలిన హల్లులు /pʰ/ మరియు /tʰ/ నిస్వర ఊష్మములు /f/ మరియు /θ/ల అభివృద్ధి, తదనుగుణంగా, /kʰ/ నుంచి /x/ యొక్క సరిసమాన అభివృద్ధి తర్వాత జరుగవచ్చు (ఈ ధ్వని నిర్మాణ సంబంధితమైన మార్పులు లేఖన శాస్త్రంలో ప్రతిఫలించవు; ప్రారంభ, తదుపరి వర్ణాలు φ, θ, and χతో రాయబడుతుంటాయి)
బహుశా స్వరిత శ్వాసను నొక్కి వదలిన హల్లులు /b/, /d/, /ɡ/ వాటి స్వరిత ఊష్మముల సహస్థానీయాలకోసం అభివృద్ధి చేయబడి ఉండవచ్చు /β/ (తదుపరి /v/), /ð/, /ɣ/
స్వరూప శాస్త్రం[మార్చు]
నామవాచకాలు మరియు విశేషణాలు[మార్చు] |
సర్వనామాలు పురుష (1వ, 2వ, మరియు 3వ)లో, సంఖ్యావాచకంలో (పురాతన భాషలో ఏకవచనం, ద్వంద్వ మరియు బహువచనం; తదుపరి దశలలో ఏక మరియు బహు వచనాలలో మాత్రమే), మరియు లింగం (పుంలింగం, స్త్రీ లింగం, మరియు తటస్థ లింగం)లో తేడాలు చూపుతాయి మరియు విభక్తి కోసం క్షయమౌతాయి (పూర్వ రూపాలలో ఆరు విభక్తులు, ఆధునిక భాషలో నాలుగు రూపాలుగా ధ్రువీకరించబడినవి).[15] నామవాచకాలు, ఉపపదాలు మరియు విశేషణాలు వ్యక్తిని కాక ఈ వ్యత్యాసాలు అన్నిటినీ ప్రదర్శిస్తాయి. గుణసంబంధ మరియు కర్తృత్వ విశేషణాలు రెండూ నామవాచకాన్ని అంగీకరిస్తాయి.
క్రియలు[మార్చు]
ప్రతి భాషా వర్గీకరణలోనూ వాటి పదనిష్పత్తి వ్యక్తీకరణలోనూ గణనీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, గ్రీకు క్రియ యొక్క పదనిష్పత్తి వర్గీకరణలు భాషా చరిత్ర క్రమంలో చాలావరకు ఒకే రకంగా కొనసాగుతూ వచ్చాయి. గ్రీకు క్రియలు సంధితో కూడిన పదనిష్పత్తి రూపాలను కలిగి ఉంటాయి:
పురుష — ఉత్తమ, మధ్యమ, ప్రథమ;
సంఖ్యావచనం — ఏక, బహు;
పురాతన గ్రీకు: ద్వంద్వ (అరుదుగా)
కాలం — పురాతన గ్రీకు: వర్తమానం, భూత, భవిష్యత్తు;
పురాతన గ్రీకు: భూత కాలం మరియు భూతకాలం కానిది (ఉపఅనుబంధ నిర్మాణం ద్వారా భవిష్యత్తు వ్యక్తపర్చబడుతుంది)
స్థితి — పురాతన గ్రీకు: అసంపూర్ణ, సంపూర్ణ (సాంప్రదాయికంగా తద్ధర్మగా పిలువబడుతుంది), సంపూర్ణ (కొన్ని సందర్భాలలో సంపూర్ణ అని కూడా పిలువబడుతుంది; చూడండి పదజాలం గురించి సూచన);
ఆధునిక గ్రీకు: సంపూర్ణ మరియు అసంపూర్ణ
అర్థకం — పురాతన గ్రీకు: నిశ్చితార్థకం, సంభావనార్థకం, విద్యర్థకం, మరియు ఇచ్ఛార్థకం;
ఆధునిక గ్రీకు: నిశ్చితార్థం, సంభావనార్థకం,[16] మరియు విద్యర్థకం (ఇతర నమూనా విధులు ఉప అనుబంధపద నిర్మాణాల ద్వారా వ్యక్తీకరించబడతాయి)
ఆధునిక గ్రీకు: కర్తరి, మరియు మధ్యమ-కర్మణి
వాక్యనిర్మాణం[మార్చు]
గ్రీకు వాక్యనిర్మాణం యొక్క అనేక అంశాలు స్థిరంగా ఉండిపోయాయి: ఉనికిలో ఉన్న విభక్తులు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నప్పుడే (కర్త, కర్మలకు ప్రథమా విభక్తి, అనేక క్రియలకు మరియు విభక్తి ప్రత్యయాలకు ద్వితీయ విభక్తులు, కర్తకు షష్ఠీ విభక్తి) నామవాచకాలకు ముందు ఉపపదాలు, ఆడ్పొజిషన్లు చాలావరకు విభక్తిప్రత్యయాలే అయి ఉంటాయి, సంబంధిత ఉపవాక్యాలు అవి సవరించిన నామవాచకాన్ని అనుసరిస్తాయి. సంబంధిత సర్వనామాలు ఉపవాక్య-ఆద్యక్షరం కలిగి ఉంటాయి. అయితే పదనిర్మాణ శాస్త్ర మార్పులు కూడా వాక్యనిర్మాణంలో తన ప్రత్యర్థులను కలిగి ఉంటాయి మరియు ప్రాచీన వ్యాక్యనిర్మాణానికి మరియు ఆధునిక భాషా రూపానికి మధ్య గుర్తించదగిన వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ప్రాచీన గ్రీకు భాష అసమాపక క్రియా సంబంధమైన నిర్మాణాలను మరియు ధాత్వర్థక పద నిర్మాణాలను చాలా బాగా ఉపయోగించుకుంది, కాగా ఆధునిక గ్రీక్ భాష అసమాపక క్రియలను పూర్తిగా కోల్పోయింది (బదులుగా కొత్త డొంకతిరుగుడు నిర్మాణాల తెప్పను కలిగి ఉంటోంది) మరియు చాలా తక్కువగా అసమాప క్రియలను ఉపయోగిస్తోంది. చతుర్థీ విభక్తిని కోల్పోవడం అనేది విభక్తి ప్రత్యయ సంబంధిత పరోక్ష కర్మలు పెరగడానికి దారితీసింది (మరియు దీన్ని గుర్తించేందుకు షష్ఠీ విభక్తిని ఉపయోగిస్తున్నాయి) ప్రాచీన గ్రీకు భాషలో క్రియ వాక్యం చివరలో ఉండేలా రూపొందింది, ఆధునిక భాషలో తటస్థ పద క్రమం VSO లేదా SVOగా ఉంటోంది.
పదజాలం[మార్చు]
వర్గీకరణ[మార్చు]
గ్రీకు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం యొక్క స్వతంత్ర శాఖ. బహుశా దీనికి అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రాచీన భాషలు, ప్రాచీన మాసిడోనియన్ (కొంతమంది భాషా పండితులు దీన్ని గ్రీకు భాషా మాండలికంగా సూచిస్తున్నారు) మరియు ఫ్రీజియన్లు కావచ్చు, అయితే సమగ్ర పోలికకు అనుమతించడానికి తగినంతగా ఇది నమోదు చేయబడలేదు. గ్రీకు చాలా సన్నిహతంగా ఆర్మేనియన్కు సంబంధించిన భాషగా కనబడుతోందని కొంతమంది ఇండో-యూరోపియనిస్టు భాషా శాస్త్రకారులు పేర్కొంటున్నారు, (వీటిని కూడా చూడండి గ్రాసియో-ఆర్మేనియన్) మరియు ఇండో-ఇరానియన్ భాషలు (చూడండి ఇండో-యూరోపియన్ సజీవ భాషలలో గ్రాసియో-ఆర్యన్).[17][18][19]
వ్రాసే వ్యవస్థ[మార్చు]
లీనియర్ B[మార్చు]
లీనియర్ B అనేది మైసీనియన్ గ్రీక్ని రాసేందుకు ఉపయోగించబడిన మొట్టమొదటి లిపి. క్రీ.పూ. 15వ శతాబ్దికి ముందే ప్రమాణీకరించబడిన ఈ లిపి గ్రీకు భాషలో మొట్టమొదటి లిపి రూపం (దీని పూర్వీకురాలైన లీనియర్ A ఈ రోజు ఎవరికీ అర్థం కావడం లేదు). ఇది ప్రాథమికంగా ఒక అక్షర లేఖన పద్ధతి, దీన్ని ఎట్టకేలకు 1950లలో మైఖేల్ వెంట్రిస్ మరియు జాన్ చాడ్విక్లు అవగతం చేసుకున్నారు.
సైప్రియట్ అక్షరమాల[మార్చు] |
గ్రీకు భాషను రాసేందుకు ఉపయోగించబడిన మరొక పద్ధతి సైప్రియట్ అక్షరమాల, ఇది మధ్యస్థాయి సైప్రో-మైనోయన్ అక్షరమాలద్వారా లీనియర్ Aకి వారసురాలు), ఇది లీనియర్ Bకి సన్నిహితంగా ఉంటుంది కాని వర్ణ క్రమాన్ని ప్రతిబించించడానికి కొంతమేరకు భిన్నమైన అక్షర సంప్రదాయాలను ఉపయోగిస్తుంది. సైప్రియట్ అక్షరమాల అనేది క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి సైప్రస్లో వాడుకలో ఉండేది, ఇది ప్రామాణిక గ్రీక్ వర్ణమాలకు దారి కల్పిస్తూ, సాంప్రదాయిక యుగం చివరి దశలో క్రమంగా పరిత్యజింపబడింది.
గ్రీకు వర్ణమాల[మార్చు]
గ్రీకు భాష దాదాపు క్రీ.పూ. 9వ శతాబ్దినుంచి గ్రీక్ వర్ణమాలలో రాయబడుతూ వచ్చింది. ఇది అచ్చులను ప్రాతినిధ్యం వహించే కొన్ని అక్షరాలను స్వీకరించడే ఆవిష్కరణతో వర్ణం ఫొనీషియన్ వర్ణమాలను మెరుగుపర్చడం ద్వారా సృష్టించబడింది. సాంప్రదాయిక గ్రీకులో, సాంప్రదాయిక లాటిన్లో లాగే పెద్ద-బడి (అప్పర్-కేస్) అక్షరాలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. చిన్న-బడి (లోయర్-కేస్) గ్రీకు అక్షరాలు సిరా మరియు ఈక ఉపయోగంతో వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన గొలుసుకట్టు రాత శైలిని అలవర్చుకునేందుకోసం మధ్యయుగాల వ్రాయసకాళ్ల ద్వారా మెరుగుపర్చబడినాయి. నేడు ఉపయోగంలో ఉన్న వర్ణమాల రకం ఒకప్పటి యాస రకానికి సంబంధించినది, దీన్ని క్రీ.పూ. 403లోని సాంప్రదాయిక శ్రేష్ఠ శైలిలో రాసేందుకు ప్రవేశపెట్టారు.
ఆధునిక గ్రీక్ వర్ణమాల 24 అక్షరాలు కలిగి ఉంది, ప్రతి ఒక్కటీ ఒక పెద్దక్షరం (పెద్దదిగా రాసిన మొదటి అక్షరం) మరియు చిన్నబడి (చిన్నదిగా రాసిన మొదటి అక్షరం) రూపంలో ఉంటుంది. గ్రీక్ వర్ణమాలలో 18వ అక్షరమైన సిగ్మా అదనపు చిన్న బడి రూపం (ς)ని కలిగి ఉంటుంది. దీన్ని తుది స్థానంలో ఉపయోగిస్తారు:
భేదసూచక చిహ్నాలు[మార్చు]
ప్రధాన వ్యాసము: Greek diacritics
అక్షరాలకు అదనంగా, గ్రీక్ వర్ణమాల అనేక భేదసూచక చిహ్నాలను కలిగి ఉంది. మూడు విభిన్న యాస చిహ్నాలు (గంభీర స్వరం, అనుదాత్తం మరియు స్వరితం), వాస్తవంగా ఊనిక అచ్చుపై వివిధ స్వర యాస రూపాలలో సూచిస్తుంది, శ్వాస చిహ్నాలు అని చెప్పబడుతున్న (మొరటు మరియు మృదు శ్వాస)లను మొదట్లో చిహ్నాల ఉనికికి లేదా పదం-ప్రారంభం /h/ లేనప్పుడు మాత్రమే ఉపయోగించేవారు మరియు భేదసూచక చిహ్నాలు, అచ్చు యొక్క సంపూర్ణ అక్షర విలువను గుర్తించడానికి ఉపయోగించబడేవి లేకుంటే అది జంటక్షరంలో భాగంగా చదవబడేది. హెల్లెనిస్టిక్ కాలంలో ఈ చిహ్నాలను పరిచయం చేయటం జరిగింది. చేతిరాతలో అనుదాత్తం యొక్క వాస్తవ ఉపయోగం, 20వ శతాబ్ది చివర్లో కచ్చితమైన ఏకీకృత వాడుకకు అనుకూలంగా వేగంగా క్షీణించిపోయింది మరియు ఇది ముద్రాపనశాస్త్రంలో మాత్రమే కొనసాగించబడుతోంది.
1982లో రాత సంస్కరణల తర్వాత, అనేక భేద సూచకాలను ఉపయోగించడం లేదు. అప్పటినుంచి, ఆధునిక గ్రీక్ చాలావరకు సాధారణ ఏకదిష్ట లేఖనశాస్త్రం (లేదా ఏకదిష్ట వ్యవస్థ)లో రాయబడుతోంది, ఇది కచ్చితమైన యాస మరియు భేద సూచకాన్ని కోరుతుంది. సాంప్రదాయిక వ్యవస్థ, ఇప్పుడు పోలిటోనిక్ లేఖన శాస్త్రం (లేదా పోలిటోనిక్ వ్యవస్థ) అని పిలువబడుతోంది, ప్రాచీన గ్రీకును గురించి రాయడానికి ఇప్పటికీ దీనిని అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు.
(లాటిన్ వర్ణమాల)[మార్చు]
గతంలో గ్రీక్ భాషను సందర్భానుసారంగా లాటిన్ వర్ణమాలలో రాసేవారు, ప్రత్యేకించి వెనెషియన్ పాలనలో లేదా గ్రీకు కేథలిక్కుల ద్వారా (మరియు ఫ్రాగొలెవంటినికా లేదా ఫ్రాగోచియోటికా ) అని పిలిచేవారు,[ఆధారం కోరబడింది] ఇటీవలికాలంలో దీన్ని ఆన్లైన్ కమ్యూనికేషన్లలో తరచుగా లాటిన్ వర్ణమాలలోనే రాస్తూ వస్తున్నారు (దీన్ని గ్రీక్లిష్అని పిలుస్తున్నారు).[20]
వీటిని కూడా చూడండి[మార్చు]
గ్రీకు భాష, సంస్కృతి కోసం అమెరికన్ ఫౌండేషన్
ఆధునిక గ్రీకు రూపాలు
సూచనలు[మార్చు]
↑ బ్రౌనింగ్, రాబర్ట్. మధ్యయుగ మరియు ఆధునిక గ్రీక్ . కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1983. ISBN 0-262-08150-4
↑ అన్గేలికి రాల్లి, Μορφολογία [మర్ఫోలజి], ఎక్దోసీస్ పాటకి: ఏథెన్స్, 2001, pp. 164-203
↑ [38]^ఆధునిక భాషలో "సంభావనార్థకం"గా గుర్తించబడిన నిర్దిష్ట పదనిర్మాణం అంటూ ఏదీ లేదు కాని, ఈ పదం కొన్ని సార్లు వర్ణనలలో తగులుతుంటుంది, ఆధునిక సమగ్ర వ్యాకరణం (హోల్టన్ et al. 1997)దీన్ని ఉపయోగించనప్పటికీ కొన్ని సాంప్రదాయిక "సంభావనార్థక" రూపాలు 'ఆధారపడదగినవి'గా పిలుస్తుంటారు. ఈ కారణం చేతే, చాలామంది గ్రీకు భాషా శాస్త్రవేత్తలు సాంప్రదాయిక పదజాలాన్ని వదిలిపెట్టవలసిందిగా సూచిస్తున్నారు (అన్నా రూసో మరియు టాసోస్ సాంగలిడిస్ 2009, in మేలటీస్ గియా టిన్ ఎల్లినికి గ్లోస్సా, తేస్సలోనికి, అనస్తాసియా గింనకిదౌ 2009 "టెమ్పోరల్ సెమాంటిక్స్ అండ్ పోలారిటి: ది డిపెండేన్సి అఫ్ ది సుబ్జనక్తివ్ రీవిసిటేడ్, లింగ్వ); వివరణ కోసం చూడండి: ఆధునిక గ్రీక్ వ్యాకరణం |
↑ రెంఫ్ర్య్వ్, A.C., 1987, పురావస్తుశాఖ మరియు భాష: ఇండో-యూరోపియన్ మూలాల నిగూఢం , లండన్: పిమ్లికో. ISBN 0-7126-6612-5; T. V. గంక్రిలిద్జ్ మరియు V. V. ఇవానోవ్ , ది అర్లి హిస్టరీ అఫ్ ఇండో-యురోపియన్ కంగ్వేజేస్ , సైంటిఫిక్ అమెరికన్, మార్చ్ 1990; Renfrew, Colin (2003). "Time Depth, Convergence Theory, and Innovation in Proto-Indo-European". Languages in Prehistoric Europe. ISBN 3-8253-1449-9.
↑ రస్సేల్ D. గ్రే మరియు క్వెంటిన్ D. అత్కిన్సన్, లాంగ్వేజ్-ట్రీ డైవర్జెంస్ టైమ్స్ సపోర్ట్ ది అనటోలియన్ థీరి అఫ్ ఇండో-యురోపియన్ ఆరిజిన్, నేచర్ 426 (27 నవంబర్ 2003) 435-439
↑ జేమ్స్ P. మల్లోరి, "క్యురో-ఆరక్షెస్ కల్చర్", ఎన్సైక్లోపెడియా అఫ్ ఇండో-యురోపియన్ కల్చర్ , ఫిత్జ్రోయ్ డీర్బోర్న్, 1997.
↑ జన్నిస్ ఆన్ద్రోవుత్సోపోల్స్, "'గ్రీక్లిష్': ట్రాన్స్ లిటరేషన్ ప్రాక్టీస్ అండ్ డిస్కోర్స్ ఇన్ ఏ సెట్టింగ్ అఫ్ కంప్యూటర్-మీడియాటెడ్ డిగ్రాఫియా"స్టాండర్డ్ లాంగ్వేజస్ అండ్ లాంగ్వేజ్ స్టాండర్డ్స్: గ్రీక్, గతం మరియు ప్రస్తుతం ఆన్ లైన్ పునః ముద్రణ
మూలాలు[మార్చు]
W. సిడ్నీ అలన్, వోక్ష్ గ్రేషియా - ముఖ్యమైన గ్రీక్ భాష ఉచ్చారణకై మార్గదర్శి . కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 1968-74. ISBN 0-691-06962-X.
రాబర్ట్ బ్రౌనింగ్, మధ్యయుగ మరియు ఆధునిక గ్రీక్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 2వ ఏడిషన్ 1983, ISBN 0-521-29978-0.
పురాతన భాష నుంచి ఆధునిక గ్రీక్ అభివృద్ధికి సంబంధించిన అద్భుతమైన మరియ సంక్షిప్త చారిత్రక సమాచారం.
క్రోస్బి మరియు స్కేఫ్ఫర్, ఏన్ ఇంట్రడక్షన్ టు గ్రీక్, అల్లిన్ మరియు బకన్, Inc. 1928. పురాతన గ్రీకు భాషకు చెందిన పాఠశాల వ్యాకరణం
డియోనిసియస్ అఫ్ త్రేస్, "ఆర్ట్ అఫ్ గ్రామ్మర్", "Τέχνη γραμματική", c.100 BC
డేవిడ్ హాల్టన్, పీటర్ మాక్రిడ్జ్, మరియు ఐరిన్ ఫిలిప్పకి-వార్బర్టన్, గ్రీక్: A ఆధునిక భాష యొక్క సమగ్రమైన నిఘంటువు, రూట్లేడ్జ్, 1997, ISBN 0-415-10002-X. 0}ఆధునిక గ్రీకు యొక్క ప్రస్తావన వ్యాకరణం.
జేఫ్ఫ్రే హోర్రోక్స్, గ్రీక్: భాష మరియు వాటి యొక్క వక్త ల యొక్క చరిత్ర (లాంగ్మన్ లింగ్విస్టిక్ లైబ్రరీ). ఆడిసన్-వెస్లే, 1997. ISBN 0-912616-87-3. మైసీనియన్ నుంచి ఆధునిక కాలం దాకా.
బ్రియన్ న్యూటన్, ది జేనరేటివ్ ఇంటర్ప్రిటేషన్ అఫ్ డయాలేక్ట్: ఏ స్టడి అఫ్ మోడరన్ గ్రీక్ ఫోనోలజి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 1972, ISBN 0-521-08497-0.
ఆన్ద్ర్యు సిహ్లేర్, "ఏ న్యూ కంపారటివ్ గ్రామ్మర్ అఫ్ గ్రీక్ అండ్ లాటిన్", ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 1996. దాని ఇండో-యూరోపియన్ మూలాల నుంచి పురాతన గ్రీకు భాషకు చెందిన చారిత్రక వ్యాకరణం.
గ్రీకు అభివృద్ధికి సంబంధించిన తొలి దశలకు చెంది ఉపయోగపడే హ్యాండ్ బుక్, కాని దీనిలో కొన్ని కొత్త అంశాలున్నాయి కాని కాలక్రమ వివరణ లేదు
హెర్బర్ట్ వైర్ స్మిత్, గ్రీక్ వ్యాకరణం, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 1956 (మార్చబడిన ఏడిషన్), ISBN 0-674-36250-0. సాంప్రదాయిక గ్రీకు యొక్క ప్రామాణిక వ్యాకరణం.
బాహ్య లింకులు[మార్చు]
సాధారణ నేపథ్యం[మార్చు]
గ్రీక్ భాష, కొలంబియా ఎలెక్ట్రానిక్ ఎన్సైక్రోపీడియా.
ది గ్రీక్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్ గేట్వే, గ్రీకు భాషా చరిత్రపై ఉపయోగపడే సమాచారం, గ్రీక్ అధ్యయనానికి ఆధునిక భాషాశాస్త్ర అన్వయం మరియు గ్రీక్ నేర్చుకోవడానికి ఉపకరణాలు.
ది గ్రీక్ లాంగ్వేజ్ పోర్టల్, గ్రీక్ భాష మరియు భాషా శాస్త్ర విద్యపై పోర్టల్
ది పర్స్యూస్ ప్రాజెక్ట్ నిఘంటువులతో సహా సాంప్రదాయిక భాషలు, సాహిత్యాల అధ్యయనానికి ఉపయోగించే అనేక పుటలను కలిగి ఉంది
పురాతన గ్రీకు పాఠ్య గ్రంధాలు, కాలిఫోర్నియా యూనివర్శిటీ యొక్క బెర్క్లీ భాషా కేంద్రం
భాషను నేర్చుకోవడం[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
హెలెనిస్టిక్ గ్రీక్ పాఠాలు Greek-Language.com హెలెనిస్టిక్ గ్రీకు భాషపై ఉచిత ఆన్లైన్ వ్యాకరణాన్ని అందజేస్తుంది.
మూస:El icon komvos.edu.gr, గ్రీకు భాషను బోధిస్తున్న వారికి మద్దతు ఇవ్వడానికి ఏర్పడిన వెబ్సైట్.
ఫైర్పాక్స్లో గ్రీకు అక్షరాలను టైప్ చేయడానికి కీబోర్డు
గ్రీకు ప్రాథమిక పదాల స్వదేశ్ జాబితా (Wiktionary'యొక్క స్వదేశ్ జాబితా అనుబంధం)
నిఘంటువులు[మార్చు]
గ్రీక్-ఇంగ్లీష్/ఇంగ్లీష్-గ్రీక్ నిఘంటువు, మూస:El icon
గ్రీక్ లెక్షికల్ ఎయిడ్స్, రెండు ఆన్లైన్ శబ్దకోశాల వర్ణనలు (సరైన లింకులతో పాటు) మరియు అచ్చులో గ్రీకు శబ్దకోశాలు.
ఆన్ లైన్ గ్రీక్-ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్-గ్రీక్ నిఘంటువు (ఆధునిక గ్రీకు)
ఆన్ లైన్ గ్రీక్ <-> ఇంగ్లీష్ నిఘంటువు పదాల లింగం మరియు రకంతో
ది గ్రీక్ లాంగువేజ్ పోర్టల్, అన్ని రకాల గ్రీకు నిఘంటువులు(పురాతన, హెల్లెనిస్టిక్, మధ్యయుగ, ఆధునికకాలం).
వుడ్హౌస్ ఇంగ్లీష్-గ్రీక్ నిఘంటువు, S.C. ఉడ్హౌస్ యొక్క 1910 నిఘంటువు నుంచి స్కాన్ చేసిన ఇమేజీలు.
సాహిత్యం[మార్చు] |
సాహిత్యం[మార్చు]
మూస:El icon సెంటర్ ఫర్ నియో-హెల్లెనిక్ స్టడీస్, ఆధునిక గ్రీక్ సాహిత్యం మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి నెలకొల్పిన లాభేతర సంస్థ.
రీసర్చ్ ల్యాబ్ అఫ్ మోడరన్ గ్రీక్ ఫిలాసఫి, ఆధునిక గ్రీకు టెక్స్టులు/పుస్తకాలుతో కూడిన భారీస్థాయి ఇ-లైబ్రరీ.
ది ట్రెజర్ అఫ్ ది గ్రీక్ లాంగ్వుయేజ్, అన్ని కాలాలలోని గ్రీకు భాషలో అన్ని దశలకు చెందిన ఇ-పుస్తకాల భారీ సేకరణ.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రీక్_భాష&oldid=2129579" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
జార్జియా భాషలు(దేశం)
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 3 జూన్ 2017న 13:23కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
ఆనకట్ట - వికీపీడియా
వికీపీడియా నుండి
ఆనకట్టలు (Dams) నదులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలు. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైనవి. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మిస్తారు.
4 బహుళార్ధ సాధక ప్రాజెక్టులు
5 ఇవి కూడా చూడండి
చరిత్ర[మార్చు]
మొట్టమొదటి ఆనకట్ట మెసపుటోమియా కాలంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వారు టైగ్రిస్, మరియు యూఫ్రటీస్ నదుల నీటిమట్టాన్ని అదుపులో ఉంచడానికి దానిని నిర్మించారు. ఇంకొక పురాతనమైన ఆనకట్ట జోర్డాన్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఇప్పటికీ నిలిచిఉన్న ఆనకట్ట సిరియా దేశంలో ఉంది.
రకాలు[మార్చు]
ఈ ఆనకట్టలను మానవులు నిర్మించవచ్చు లేదా సహజ సిద్ధంగా కూడా ఏర్పడవచ్చు. మానవ నిర్మితమైన ఆనకట్టలను వాటి ఎత్తును బట్టి లేదా వాటి అవసరాన్ని బట్టి వివిధ తరగతులుగా వర్గీకరించవచ్చు.
ఉపయోగాలు[మార్చు]
పంటలకు కాలువల ద్వారా నీటి సరఫరా చేయడం.
పట్టణాలలోని ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం.
విద్యుత్తును ఉత్పత్తి చేయడం.
అధిక వర్షపాతం వలన కలిగే వరదలను నివారించడం.
బహుళార్ధ సాధక ప్రాజెక్టులు[మార్చు]
గొర్డోన్ డ్యాము, తాస్మానియా లో, ఇది ఒక ఆర్చి డ్యాము.
ఇవి కూడా చూడండి[మార్చు]
భారతదేశం ఆనకట్టలు మరియు జలాశయాలు జాబితా
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనకట్ట&oldid=1937945" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 18 ఆగస్టు 2016న 06:40కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్ ను మీరెప్పుడైనా చూసారా?
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. ఒక్కోసారి కొన్ని వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది శివుడి గుడి అయితే అది మహాద్భుతమే. అదే ఈ అద్భుతశివలింగం.
అరేబియాసముద్రంలో వుందంటే నమ్మగలమా?నమ్మితీరాల్సిందే. కానీ ఆ గుడిలోకి వెళ్ళాలంటే సాహసయాత్రే అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం సముద్రపు అలలు వుప్పొంగినా, సమయం దాటిపోయినా,మనం శివుడిలో ఐక్యం అయిపోతాం.
మరి ఈ అరేబియా సముద్రంలో వున్నటువంటి లింగేశ్వరుని ఆలయం గురించి తెలుసుకోవాలని వుందా?
అరేబియా సముద్రంలో ఉన్న ఆ శివాలయం గురించి మీకు తెలుసా ?
గుజరాత్ అహమ్మదాబాద్ కి దగ్గరలో బాలానగర్ సమీపంలో వున్న అరేబియా సముద్రపు ఒడ్డున ఈ ఆలయం మనకు కనిపిస్తుంది.
కుళియాక్ అనే గ్రామం ద్వారా వెళ్లి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. సముద్రంలో సుమారు 2కి.మీ ల లోపలి ఈ ఆలయం నిర్మితమై వుంది.
సముద్రపు అలలు తగ్గుముఖం పట్టే మధ్యాహ్నపు వేళల్లోనే మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి.ఇక్కడ 5 లింగాలు వుంటాయి.
ఇక్కడ శివుడికి నిత్యం అభిషేకం జరుగుతూనే వుంటుంది.మధ్యాహ్నం 2 గంటలు దాటినతర్వాత మనం ఈ గుడిలోకి ప్రవేశించవచ్చు.
మళ్ళీ సాయంకాలం 8 గంటలు దాటుతున్న సమయంలో తిరిగి వెనక్కి వచ్చేయాలి. లేదంటే మాత్రం ఈ గుడితో పాటు మనం కూడా సముద్రంలో కలిసిపోతాం.
కేవలం దూరం నుంచి మనకు ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. అలలు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద రూఫ్స్ సహాయంతో మనము ఈ గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి.
సముద్రంలో ఇలాంటి ఆలయం వుండటం నిజంగా భారతదేశంలో అద్భుతమనే చెప్పాలి. గుజరాత్ పర్యాటకులకు ఈ గుడి గురించి చెప్పి వారికి ఇష్టమైతే ఈ గుడి దగ్గరకు తీసుకునివెళతారు.
14. భావ్ నగర్ కు దగ్గరలో చూడాల్సిన పర్యాటక స్థలాలు
నీలం బాగ్ పాలస్ లో ప్రస్తుతం రాజ కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఈ పాలస్ లో రాజ కుటుంబం నిర్వహిస్తున్న ఒక అయిదు నక్షత్ర హోటల్ కలదు. ఈ పాలస్ ను క్రి. శ. 1859 లో సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనిని ఒక జర్మన్ శిల్పి రూపొందించి నప్పటికీ, ఆనాటి భారతీయ శిల్ప కళ కూడా ఈ నిర్మాణం కలిగి వుంది.
పాళీ తానా టెంపుల్స్ జైనులకు ఎంతో పవిత్రమైనవి. ఇవి సుమారు 3000 కు పైగా ఇక్కడ కల శత్రున్జయ కొండల పై భాగం లో కలవు. చక్కగా మార్బల్ నిర్మాణం కలిగి వుంటాయి. ఇక్కడి టెంపుల్ ను జైనుల మొదటి తీర్థంకరుడు అయిన ఆది నాధుడికి అంకితం ఇచ్చారు. మిగిలిన టెంపుల్స్ సుమారు 900 సంవత్సరాల కాలంలో వివిధ జైన మతస్తులచే నిర్మించ బడ్డాయి. వీటిలో కుమార్పాల్, విమల్ షా మరియు సంప్రితి రాజా ప్రధానమైనవి. జైనుడు అయిన ప్రతి ఒక్కరూ కొండ ఎక్కి ఇక్కడి మందిరాలను తమ జీవిత కాలంలో ఒక్క సారి దర్శించి జన్మ ధాన్యం చేసుకోవాలని వాన్చిస్తారు. ఈ కొండ దర్శనం వారికి మోక్షం ప్రసాదిస్తుందని భావిస్తారు.
భావ నగర్ నుండి అహ్మదాబాద్, వదోదర, సూరత్ ల లోని వివిధ ప్రదేశాలకు బస్సు లు కలవు. చార్జీలు అధికమైనప్పటికీ బస్సు లు ఎయిర్ కండిషన్ కావున సౌకర్య వంతంగా వుంటుంది. రాజ్ కోట్ , జామ్ నగర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు.
తెలంగాణ అసెంబ్లీ ముగింపు నేడు ? _ BREAKING NEWS _ www.navatelangana.com
తెలంగాణ అసెంబ్లీ ముగింపు నేడు ?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయా ? పొడిగిస్తారా ? అనేది తెలియరావడం లేదు. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సంతోషం ఎక్కడా? _ SOPATHI SUNDAY SPECIAL _ www.NavaTelangana.com
నేను సంతోషం కోసం
మా నదీనదాలకు సంతోషం...
నా గొంతు తడారిపోయింది...
నేనే-నాది తీసి... |
సెప్టెంబర్ 18, 2017 Telugu Sex Stories నా పేరు భవ్య. నేను చాల అందంగా వుంటాను. మాది చిత్తూర్. మా అమ్మమ్మ వాళ్ళు దగ్గరలోనే ఒక పల్లె లో ఉండేవాళ్ళు. నాకు ఒక అక్క కూడా ఉంది . తను నాకంటే 4 సంవత్సరాలు పెద్ద . మేము సెలవల్లో ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం . అక్కడ మా మామయ్య పిల్లలు, మేము కలసి ఆడుకునేవాళ్ళం. మా పెద్ద మామయ్యకు ఒక …
Read more » “అంత పెద్దది నా పూకు లోనికి తోసేస్తాడా”
Telugu Sex Stories హైదరాబాద్ లోని ఓ మద్య తరగతీ వాళ్ళు వుండే లొకాలిటిలో కొత్తగా కట్టబడిన అపార్ట్మెంట్ బిల్డింగ్ లో కాపురం వుంటున జంట ఊహా నరసింహారావు . వాళ్ళకీ ఒక్క బాబు వయసు 3 సo ”. పేరు నాని . వాళ్ళతో నరసింహారావు అమ్మ కూడా కలసె ఉంటుoది ఆమె పేరు కాంతo. ఆమె భర్త 4 సo .” క్రితం చనిపొయ్యాడు . అప్పటీ నుండీ ఈమె కొడుకు …
Read more » “ఆఫీసులో పని ఒత్తిడికి సరిగా దెంగలేని మొగుడు”
Telugu Sex Stories ఇది చాల సంవత్సరాల క్రిందటి జరిగిన నిజం, ఇది నేను మీకు చెప్పడం వల్ల నా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సంఘటనలు కూడా పంచుకుంటారు అన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. మా నాన్న ఒక స్కూల్ లో టీచర్ .ఆయనకు మరొక పేరు కూడా ఉంది, అదే హైపర్ ఆయనకు ఎందుకు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్న మా నాన్న …
Read more » “రాత్రంతా మరదల్ని బాబాయ్ నేను పంచుక”
నేను న చెల్లి పద్మ _ Telugu sex stories Telugu sex stories
Telugusexstories కలిసి విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదెరాము.. అది డిసెంబర్ నెల 1990. ఇప్పటి ల VOLOVO బస్సులు ఉండే వి కాదు, 2 సీటర్ పుష్ బ్యాక్ మాత్రమే ఉండే వి. బస్సు విజయవాడ లో 11 కి స్టార్ట్ అయింది . కాసేపటి కి పద్మ నిడురపాయింది . అప్పుడు అది 1 ఇంటర్ లో ఉంది, కానీ పరికిణీలు వెసెది.. దాని కి నారింజ కాయల సైజు లో …
Read more » “నేను న చెల్లి పద్మ _ Telugu sex stories Telugu sex stories”
Telugu Sex Stories ఇది మీ ఇల్లాఎం డౌట్ గా ఉందా ? అద్దె ఇల్లులే , సొంత ఇల్లు కాదుకాని నువ్వు డ్రైవర్ కదా అంత అద్దె ఎలా కడతావు ?నువ్వు ఏమైనా సిబిఐ లో పని చేస్తావా , లేక కాలేజి లో చదువు కుంటున్నావా ఆ మాటకు నవ్వేస్తూ తనో పాకేట్ ఇచ్చింది.ఏముంది ఇంతకీ ఈ పాకెట్ లో ?అమ్మాయిల రహస్యాలు , నీకు ఎందుకు అక్కడికి వెళ్ళిన వెంటనే …
Read more » “మీ నాన్న రావడానికి అరగంటే ఉంది అంతలో”
సెక్సీ భిన్న జాతుల - Kashtanka పోర్న్
సెక్సీ భిన్న జాతుల
యువ శృంగార ఫాంటసీ హింస
అందం, HD, గొప్ప నాణ్యత, పెద్ద Tits, నలుపు
HD అద్భుతమైన నాణ్యత, పెద్ద గాడిద, సారా
అందం, పెద్ద, మహిళలు, నోటి ధ్వరా నాకు
ఆడవారు, అద్భుతమైన HD నాణ్యత, యువకులు, నోటి ధ్వరా నాకు
బిగ్బజార్ నుంచి 'మహా బచత్' _ బిజినెస్ _ www.NavaTelangana.com
- రేపటి నుంచి 15వ తేదీ వరకు ఆఫర్
- తక్కువ ధరలకే బోలెడన్ని సరుకులు..
- డిస్కౌంట్తో పాటు భారీ క్యాష్బ్యాక్ ఆఫర్లు
- బీఎఫ్, సెంట్రల్, హెరిటేజ్, నీలగిరీస్లో కూడా...
పిల్లల్ని ఎత్తుకు పోతున్నారనేది నిజం కాదు _ రాష్ట్రీయం _ www.NavaTelangana.com
- ఎలాంటి ఆపద వచ్చినా 100కు డయల్ చేయండి
పార్ధీ ముఠా చిన్న పిల్లల్ని ఎత్తుకు పోతున్నట్టు షోషల్ మ ఈడయాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. వాష్యప్, ఫేస్బుక్లలో వస్తున్న ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దని ఆయన కోరారు. ఈ దిశగా విచారణ జరిపిన తమకు ఎక్కడ ఒక్క సంఘటన కూడా దృష్టిలోకి రాలేదన్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో పోలీసులు 24 గంటలు నిమగమై ఉన్నారని తెలిపారు. గ్రామాలలో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెచ్చే వారిపట్ల పోలీసులు తమ ఐటీ విభా గం కన్నేసి ఉంచిందని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రజలు తాము ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్కు డయల్ చేసి సమా చారం ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తమకు సమాచారం అందచేయవచ్చని డీజీపీతెలి పారు. అంతకు ముందు ఆయన పార్ధీ ముఠా పిల్లల్ని ఎత్తుకు పోతున్నట్టు జరుగు తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా అన్ని ప్రాంతాల పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. |
గత కొన్ని సంవత్సరాలుగా Xiaomi కంపెనీ వివిధ ధరలలో రకరకాల స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లో విడుదల చేస్తూ ఉంది. అలాగే Poco సబ్ బ్రాండ్ తో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో Poco F1 స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేస్తూ ఉంది. ఇప్పటికే రెడ్ మి నోట్ 5 సిరీస్ కి ఇండియన్ మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది.
అయితే ఇక్కడ మార్కెట్ లో గల రూ.20,000 ధరలో గల Xiaomi కంపెనీ స్మార్ట్ ఫోన్స్ లిస్టు ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.
స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625 ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo ర్యామ్: 4జిబి స్టోరేజ్: 64జిబి మెయిన్ కెమెరా: 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్ బ్యాటరీ: 3080 mAH
స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625 ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ర్యామ్: 4జిబి స్టోరేజ్: 64జిబి మెయిన్ కెమెరా: 12+5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 16గా పిక్సెల్ బ్యాటరీ: 3080mAH
జనవరి 14, 2018 Saladi అత్యంత చవకైన 4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)పై వ్యాఖ్యలు నిలిపివేసారు
క్యూబాను తాకిన 'ఇర్మా' తుఫాన్ _ ప్రపంచం _ www.NavaTelangana.com
ఇప్పటికే తీరప్రాంత పట్టణమైన కైబేరియన్లో 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు కమాగ్యూ, కైగోడి అవైలా, సాన్ట్సీ స్పిరిటస్, విల్లా క్లారా ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తోంది. చాలా చోట్ల విద్యుత్తు, టెలిఫోన్ సౌకర్యాలు నిలిచి పోయాయి. మరోపక్క ఇవి కొండిపాంతాలు కావడంతో మెరుపు వరదల ముప్పు పెరిగిపోయింది.
మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సుమారు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. ఇర్మా వల్ల కరీబియన్ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందినట్టు అంచనా వేస్తున్నారు.
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో గోద్రా
రాజ్యాంగబద్దంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలి _ BREAKING NEWS _ www.navatelangana.com
హైదరాబాద్ : రాజ్యాంగబద్దంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూౌ రాజ్ భవన్ లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందన్నారు.
బాగా చెప్పారండి.
ఏ విషయంలో నైనా సరే బాధ్యతను స్వీకరించే వాడే నిజమైన నాయకుడు.
బాగు౦ది మీ పొస్ట్....
మరి మన గర్నమె౦ట్ ఈ సారి వరుణుడు కరుణ లెక పొవటానికి కారణ౦ త్వరలోనే చెపుతారు.ఖచ్చిత౦గా బాబే కారణ౦ అ౦టారు.
ఆశక్తిగా రాశారు. మంచి అంశం.
మీకు తెలిదా ! విజయం అందరి బిడ్డ ......అపజయం అనాధ కదూ.......ఇది అత్యంత సహజం.
మంచి విషయం. వరుణుడు పార్టీ మార్చేసిన సంగతి మీకింకా తెలియదా? :)
చిన్నిగారూ, సూపర్.
మీ టపాలో మొదటి పేరా నేను చాలా సార్లు అనుకునే మాటలు.....!ఎవరో ఎక్కడో వ్యాఖ్య రాసినట్లు...మనం అనుకునే మాటలు,ఆలోచనలూ ఎక్కడో అక్కడ ఏదో ఒక టపాలో కనిపిస్తూ ఉంటాయి...మంచి విషయం చర్చకు తెచ్చారు.బాగుందండీ.
@విశ్వప్రేమికుడు: అంతేకదండీ మరి.. ధన్యవాదాలు.
@సుభద్ర: జరుగుతున్నది అదేనండీ.. ధన్యవాదాలు.
@ఉష: అరె..మీకు టైం దొరికి ఉంటే బాగుందేదండీ.. మీ నుంచి కూడా వినేవాళ్ళం.. ధన్యవాదాలు.
@చిన్ని: ఒక్క ముక్కలో చెప్పారు కదా... ధన్యవాదాలు.
@కొత్తపాళీ: అంటే వేరే పార్టీ వాళ్ళెవరూ 'వరుణుడు మా పార్టీ' అని ఇంకా చెప్పలేదు కదండీ..ఆయనేమో నోరు
విప్పుడు :-) ..ధన్యవాదాలు.
ఈ పద్దతి మనవరకూ పరిమితమయితే కనీసం పరవాలేదు అనుకోవచ్చు. కానీ మరీ ప్రభుత్వం కూడా ఇలా ఉండటం మన దురదృష్టం.
@భవాని: యధాప్రజా..తధా రాజా :-) ..ధన్యవాదాలు. |
నాగశౌర్య, రష్మిక మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఛలో'. ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్రానికి పనిచేసిన 24 క్రాఫ్ట్లను సత్కరించారు. దర్శకుడు వెంకీి కుడుములకు కారు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలు అనుకునేవాళ్ళం. కానీ మా ఐరా క్రియేషన్స్ ప్రారంభించాక తెలిసింది. తెర మీద కనిపించే వారి వెనుక వందలాది శ్రామికుల కష్టం ఉందని. సినిమా విజయం సాధిస్తే 24 విభాగాల వారిని సత్కరించాలని 'ఛలో' ప్రారంభం రోజునే నిర్ణయించుకున్నాం. అనుకున్నట్టే సక్సెస్ అయ్యింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐరా క్రియేషన్స్ ప్రారంభించడానికి దర్శకుడు వెంకీ కారణం కావడమే కాకుండా, మా బ్యానర్లో ఇంత మంచి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ఆయనకు కారును గిఫ్ట్గా ఇస్తున్నాం. మొదటి చిత్రంతోనే విజయ యాత్ర ప్రారంభించిన వెంకీ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి పనిచేసిన వారికి, సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు' అని అన్నారు.
'సినిమాకు వెళ్తాను అంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి మరీ సినిమా తీశారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ చిత్రం చేసే అవకాశం ఇవ్వడమే పెద్ద గిఫ్ట్. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ హిట్ చేయడం డబుల్ గిఫ్ట్ అయితే, ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వడం మరిచిపోలేని గిఫ్ట్. నాగశౌర్య అనే వ్యక్తి నాకు పరిచయం కాకపోతే నాకీ జీవితం లేదు. సినిమాకు పనిచేసిన కెమెరామెన్ సాయి శ్రీరామ్, ఎడిటర్స్ చంటి, తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ స్వరసాగర మహతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని దర్శకుడు వెంకీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగశౌర్య, ప్రసాద్, బుజ్జి పాల్గొని తమ విజయానందాన్ని పంచుకున్నారు.
తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: ఆపరేషన్ కి అయిదు లక్షల ఖర్చు
•▬• దీపావళి •▬•: మా తమ్ముడి పుట్టిన రోజు...
మీ సోదరునికి జన్మదినశుభాకాంక్షలు.
telugu sex stories ఆయన సాయంత్రమే ఫుల్ గా అలిసిపోవడం వల్ల తొరగా పడుకుండి పోయారు. నేను కూడా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసింది. అలా నిద్రలోకి జారుకున్నాక మధ్య రాత్రి వేళ మెళకువ …
telugu sex stories మంగ మొత్తం చెప్పెటప్పటికి భోజనాల సమయం అయిపోయింది.. అత్తయ్యగారికి, బావగారికి భోజనాలు పెట్టేసిన తరువాత నేను కూడా తినేసి మేడ మీద కి వెళ్లి పడుకున్నాను… సాయంత్రం అయిపోయింది.. మళ్ళీ …
గట్టుప్పల్ 324కు చేరిన నిరసనలు _ నల్గొండ _ www.NavaTelangana.com
చండూరు :గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు బుధవారం 324వ రోజుకు చేరుకు న్నాయి. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ కన్వీనర్ ఇడం కైలాసం బీపీఎల్ గౌడ్ బీమాగని మల్లేషం, కిషణ్ నాయక్, పులిపాటి రాములు, శివ రమేశ్, సుధాకర్ తదితులు పాల్గొన్నారు.
1. అత్యల్పం జీవితం_చావు పుట్టుకల చేతిలో...!! 2. అక్షరానికి ఆయువెక్కువ_అనంత భావాలకు ఆలవాలమౌతూ...!! 3. అనునిత్యం నీతోనే_అనురాగం నేనై...!! 4. అక్షరాల విరులే అంతటా_ఆత్మీయంగా అల్లుకుంటూ...!!
అతి తక్కువ మెజారిటీతో గట్టెక్కిన గుజరాత్ ముఖ్యమంత్రి _ BREAKING NEWS _ www.navatelangana.com
హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. 4700 ఓట్ల మెజారిటీతో రాజ్ కోట్ వెస్ట్ నుండి గెలుపొందారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికీ ఇంత తక్కువ మెజారిటీ రావడం ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇక్కడ కాంగ్రెస్ అతడికి గట్టి పోటీనే ఇచ్చింది. ప్రస్తుతం బీజేపీ 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 79 స్థానాల్లో కొనసాగుతుంది. |
మల్టీకలర్ కామెరాన్ ధర India19 Jan 2018 లోజాబితా _ PriceDekho.com
మల్టీకలర్ కామెరాన్ లో Indiaధర
చూడండి నవీకరించబడింది మల్టీకలర్ కామెరాన్ ధరలు Indiaలో 19 January 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 8 మొత్తం మల్టీకలర్ కామెరాన్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి కేనన్ ఏయస్ ౬౦౦డ్ డ్స్లర్ కిట్ 18 55 మ్మ్ బ్లాక్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Indiatimes, Kaunsa, Naaptol, Amazon ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ మల్టీకలర్ కామెరాన్
ధర మల్టీకలర్ కామెరాన్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి కేనన్ ఏయస్ ౭౦డ్ డ్స్లర్ బాడీ బ్లాక్ Rs. 1,02,995 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.34,890 లో కేనన్ ఏయస్ ౬౦౦డ్ డ్స్లర్ కిట్ 18 ౫౫మ్ & 55 ౨౫౦మ్ బ్లాక్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10మల్టీకలర్ కామెరాన్
ఛాంపియన్ టాబ్లెట్స్ ధర India19 Dec 2018 లోజాబితా _ PriceDekho.com
ఛాంపియన్ టాబ్లెట్స్ లో Indiaధర
చూడండి నవీకరించబడింది ఛాంపియన్ టాబ్లెట్స్ ధరలు Indiaలో 19 December 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 13 మొత్తం ఛాంపియన్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి ఛాంపియన్ ఛాంపియన్ Wtab 709 చల్లింగ్ బ్లూ ౩౨గ్బ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Snapdeal, Naaptol, Homeshop18, Indiatimes ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ ఛాంపియన్ టాబ్లెట్స్
ధర ఛాంపియన్ టాబ్లెట్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి ఛాంపియన్ Wtab 704 టాబ్లెట్ బ్లాక్ Rs. 8,289 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.2,648 లో ఛాంపియన్ Wtab 707 బ్లాక్ 4 గ్బ వి ఫై ౩గ్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10ఛాంపియన్ టాబ్లెట్స్
- ఇంటర్నల్ మెమరీ 1GB DDR3
ఛాంపియన్ Wtab 7 3 వైట్
- డిస్ప్లే సైజు 17.8cm
- ఇంటర్నల్ మెమరీ 512 MB DDR3
ఛాంపియన్ Wtab 7 3 Wtab 703 బ్లాక్ 4 వి ఫై ౩గ్
ఛాంపియన్ Wtab 7 4 చల్లింగ్ ౪గ్బ వైట్
ఛాంపియన్ Wtab డ్యూయల్ కోర్ చల్లింగ్ టాబ్లెట్ ౪గ్బ వైట్
ఛాంపియన్ Wtab 709 వైఫై సెల్యూలర్ ౮గ్బ వైట్
- ఆపరేటింగ్ సిస్టం Android 4.4.2 (Android KitKat)
బీసన్ల్ ఛాంపియన్ Wtab 7 4 704 ౩గ్ చల్లింగ్ టాబ్లెట్ ౪గ్బ బ్లాక్
- ఆపరేటింగ్ సిస్టం Android 4.0.3(Ice CreamSandwich)
ఛాంపియన్ Wtab 7 2 702 వైట్
- ప్రాసెసర్ Up to 1.5 GHZ
ఛాంపియన్ Wtab 707 బ్లాక్ 4 గ్బ వి ఫై ౩గ్
- ఆపరేటింగ్ సిస్టం Android 4.4 Kit kat
- ప్రాసెసర్ 1.2 GHz Allwinner A23 Cortex A8
ఛాంపియన్ Wtab 702 ౪గ్బ ౩గ్ వి ఫై బ్లాక్ |
ఖరీదైన స్టాండ్ కాలర్ షర్ట్స్ India _ PriceDekho.com
Expensive స్టాండ్ కాలర్ షర్ట్స్ లో Indiaధర
21 Jan 2018 నాటికి Rs. 1,625 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన షర్ట్స్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన స్టాండ్ కాలర్ షర్ట్ లో Indiaఉంది స్టూడియో నెక్సస్ మెన్ s చెక్కెరేడ్ ఫార్మల్ షర్ట్ SKUPDdoglZ Rs. 619 ధరకే.
ధర రేంజ్ కోసం స్టాండ్ కాలర్ షర్ట్స్ < / strong>
8 స్టాండ్ కాలర్ షర్ట్స్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 975. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 1,625 లో బలంబుస్ మెన్ s సాలిడ్ ఫెస్టివ్ షర్ట్ SKUPDcQ3MA అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
తాజా మిక్రోమాస్ తేలేవిసిఒన్స్ 2018 లో India _ PriceDekho.com
Latest మిక్రోమాస్ తేలేవిసిఒన్స్ లో Indiaధర
తాజా మిక్రోమాస్ తేలేవిసిఒన్స్ 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా మిక్రోమాస్ తేలేవిసిఒన్స్ గా 23 Sep 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 119 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి మిక్రోమాస్ చన్వస్ 40 చన్వస్ s ౧౦౧కం ఫుల్ హెడ్ లేదు స్మార్ట్ టీవీ 30,299 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన మిక్రోమాస్ టీవీ గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. � ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా తేలేవిసిఒన్స్ యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
మిక్రోమాస్ ౫౦వ్౮౫౫౦ఫహద్ ౧౨౭కం ఫుల్ హెడ్ లేదు టీవీ
మిక్రోమాస్ ౧౦౯కం ఫుల్ హెడ్ లేదు టీవీ ౪౩ట్౬౯౫౦ఫహద్ ౪౩ట్౪౫౦౦ఫహద్ ౪౩ట్౭౬౭౦ఫహద్ ౪౩ట్౩౯౪౦ఫహద్
శంసుంగ్ సిరీస్ 5 ౩౨జ్౫౧౦౦ 81 సీఎం 32 ఫుల్ హెడ్ ఫ్లాట్ లేదు టీవీ బ్లాక్
మిక్రోమాస్ ౪౦బీ౫౦౦౦ఫహద్ 100 సీఎం 40 ఫుల్ హెడ్ లేదు టీవీ బ్లాక్
మిక్రోమాస్ ౪౩ట్౭౨౦౦మ్హ్డ్ 109 సీఎం 43 ఫుల్ హెడ్ టీవీ బ్లాక్
మిక్రోమాస్ ౪౦సీ౪౫౦౦మ్హ్డ్ 100 సీఎం 40 ఫుల్ హెడ్ టీవీ బ్లాక్
మిక్రోమాస్ ౩౨తెస్ద౬౧౫౦ఫహద్ ౮౧కం 32 ఇంచెస్ ఫుల్ హెడ్ లేదు టీవీ బ్లాక్
వెయ్యేళ్ల సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
కౌలాలంపూర్, నవంబర్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని రామకృష్ణ మిషన్లో స్వామి వివేకానందుడి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, వివేకానందుడు కేవలం ఒక వ్యక్తి పేరో లేక వ్యవస్థకు గుర్తింపో కాదని వెయ్యేళ్ల భారతీయ సంస్కృతికి ఆయన నిలువెత్తు నిదర్శమని పునరుద్ఘాటించారు. ఆసియా ఖండంలోని దేశాలన్నీ ఒకటిగా ఉండాలని (ఒకే ఆసియా) తొలుత సందేశమిచ్చిన మహానుభావుడు వివేకానందుడేనని, ఇప్పుడు ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న దేశాధినేతలంతా ఈ సందేశం గురించే మాట్లాడుతున్నారని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో పట్టిపీడిస్తున్న పర్యావరణ, తీవ్రవాద సమస్యల పరిష్కారానికి వాస్తవిక దృక్పథం ఎంతో అవసరమని, సంఘర్షణలు అంతమైతేనే తీవ్రవాదం అంతమవుతుందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు, మలేషియాలోని భారత సంతతి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. |
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి జవహర్లాల్ నెహ్రూ గొప్ప ప్రజాదరణ గల నాయకుడు. ఆయన ఎంత సీరియస్ పొలిటీషియనో అంత హాస్య చతురత గలవాడు. ఎదుటివారు శత్రుపక్షం వారైనా మెచ్చుకొనే స్వభావం ఆయనకుండేది. నెహ్రూతో ఇంకెవరో పెద్ద మనిషి మాట్లాడుతుండగా- అక్కడికి అటల్ బిహారీ వాజపేయి వచ్చారట.
అప్పుడే సభలో శ్రీకృష్ణదేవరాయలు కొలువుదీరాడు. ‘ఏడ్చే చిన్నపిల్లలను సంతృప్తిపరచడం సాధ్యమా?’ అని పండితులు ఆ సభలో సమస్యను ఇవ్వగా- కొందరు సాధ్యం కాదన్నారు. మరికొందరు సాధ్యమే అన్నారు. తాతాచార్యులు ‘నేను ఎంతటి తుంటరి పిల్లవాన్నైనా సంతృప్తిపరుస్తానన్నారు.
ఒకడు బహిర్భూమికి వెళ్లినపుడు ఒక చెట్టు మీద ఊసరవెళ్లిని చూశాడు. అతడు తన మిత్రులతో ‘నేనొక ఎరుపు రంగు తొండను చూశాను’ అ న్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతని నమ్మకం. అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి ‘నేను ఆకుపచ్చరంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ‘ఆకుపచ్చే’ అని అతని దృఢ విశ్వాసం.
ఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్లారట. భర్త దేవునికి మొరపెట్టుకుంటూ స్వామీ! నిన్న మా ఇంట్లో సూది పోగొట్టుకపోయింది. అది దొరికితే రేపు గుడిలో 5 కేజీల చక్కెర పంచి పెడతాను’ అన్నాట్ట. వెంటనే భార్య అందుకొని ఏమయ్యా! నీకు బుద్ధుందా!
ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ ధర India26 Sep 2018 లోజాబితా _ PriceDekho.com
ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ లో Indiaధర
చూడండి నవీకరించబడింది ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ ధరలు Indiaలో 26 September 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 8 మొత్తం ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి స్పిరిటెడ్ సోయాప్స్ జురా సింగల్ మాల్ట్ విస్కీ హ్యాండ్ వాష్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Snapdeal, Indiatimes, Ebay, Homeshop18 ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్
ధర ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి స్పిరిటెడ్ సోయాప్స్ జురా సింగల్ మాల్ట్ విస్కీ హ్యాండ్ వాష్ Rs. 1,800 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.199 లో సాత్త్విక్ ఆర్గానిక్స్ హ్యాండ్ కేర్ నౌరిషింగ్ క్రీం అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10ఉంబ్రాండెడ్ హ్యాండ్ రషెస్ & శనితీజర్స్
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ - యూజర్ సమీక్షలు
శంసుంగ్ సింగల్ డోర్ రెఫ్రిజిరేటర్ ౧౯౫ల్ రె౨౦౧౫స్బ్ప్స్ ట్లు బ్లూ లక్షణాలు
స్పెషల్ కంపార్ట్మెంట్స్ Vegetable & Fruit Drawer (1), Number of Door Pocket (4)
మరో హాట్ సాంగ్తో
‘వియ్ లవ్ బ్యాడ్బాయ్స్’ అంటూ ఆమధ్య బిజినెస్మాన్ చిత్రంలో హాట్ హాట్ సాంగ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ శే్వతా భరద్వాజ్ ఆ సినిమాతో టాలీవుడ్లో దుమ్మురేపుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా తరువాత ఈ భామకు అనుకున్న అవకాశాలేవీ దక్కలేదు. ఒకటి రెండు పాటల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సౌఖ్యం’ చిత్రంలో ఓ హాట్ హాట్ ఐటెమ్ సాంగ్ చేస్తుందట. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సాంగ్లో ఈమె గ్లామర్ సినిమాకే హైలెట్గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి. (చిత్రం) శే్వతా భరద్వాజ్ |
సంక్రాంతి సమయంలోనే గంగిరెద్దులు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే రేణగాయలు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే ముగ్గులు ఎక్కువగా కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే గొబ్బెమ్మలు కన్పించేవి.
రేణిగాయలు అంటే గుర్తుకొచ్చింది. రేణికాయల్లో చాలా రకాలు ఉండేవి. పెద్ద రేగుపండ్లు. ఇవి మామూలుగా బజారులో అమ్మేవాళ్లు. ఇవి కాకుండా మరో రేణికాయలు. ఇవి చాలా చిన్నగా వుండేవి. పొలాల చుట్టు వీటిని పెంచేవాళ్లు. పశువులని నియంత్రించడానికి వీటిని పెంచేవాళ్లు. పశువులని నియంత్రించేవి. కానీ పిల్లల్ని ఆకర్షించేవి. చిన్న రేణిగాయలని తెంపుకోవడానికి పిల్లలం అందరం పొలాల దగ్గరికి, చేను దగ్గరికి వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద రేగుపండ్లు వున్నా, ఈ రేగుపండ్లు ఇచ్చే మజానే వేరు. ముళ్లు గిచ్చుకొని తెచ్చుకున్న రేగుపండ్లు రుచే వేరు.
ముగ్గుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.
అపార్ట్మెంట్లలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కోల్పోయాం.
కాలం ఎన్ని మార్పులని తెస్తుంది.
ఎంత మాత్రం సరైంది కాదు.
ఇంద్రకీలాద్రి,నవంబర్ 19: జై భవానీ.. జై జై భవానీ అంటూ దీక్షాపరులు చేసిన దుర్గమ్మ శరణు ఘోషతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగాయి. కార్తీక శుద్ధ ఏకాదశి 2వ సోమవారం ఉదయం అధికంగా భక్తులు వచ్చి భవానీ దీక్షాలను స్వీకరించారు.
అమరావతి, నవంబర్ 19: రాష్ట్రాలకు సార్వభౌమాధికారంలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చేసిన వ్యాఖ్యలు సమంజసంకాదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాల విధులపై స్పష్టత ఉందన్నారు. అన్నీ తెలిసి అరుణ్జైట్లీ తెలీనట్లు వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
విజయవాడ, నవంబర్ 19: అరకు కాఫీ తరహాలో 500 ఉత్పతులను బ్రాండింగ్ చేసేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు.
బెంగళూరు, నవంబర్ 20: కర్నాటకలో బేలెకెరె రేవునుంచి ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో గనుల వ్యాపారి గాలి జనార్దన్రెడ్డిని శుక్రవారం లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అక్రమాల్లో గాలి కంపెనీ ప్రమేయం ఉన్నట్టు లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు విభాగం ఆరోపణ. ఇంతకు ముందు గనుల అక్రమ తవ్వకం కేసుల్లో అరెస్టయిన జనార్దన్రెడ్డి చాలాకాలం జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఖనిజం ఎగుమతి కేసులో విచారించే నిమిత్తం కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు అరెస్టు చేసినట్టు లోకాయుక్త సిట్ ఐజి కెఎస్ఆర్ చరణ్రెడ్డి వెల్లడించారు. గాలికి చెందిన బ్లాక్ గోల్డ్ ఐరన్ ఓర్ మైన్స్, మినరల్స్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు ఆయన స్పష్టం చేశారు. ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో ఆయనను అరెస్టు చేశామన్నారు. ప్రజాప్రతినిధిగా తన అధికారాలను అడ్డుపెట్టుకుని మోసానికి పాల్పడినట్టు ఐజి తెలిపారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన గాలి జనార్దన్రెడ్డికి జనవరి 20న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నాటకలోని బళ్లారి రిజర్వ్ ఫారెస్టు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జనార్దన్రెడ్డి అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. 2011 సెప్టెంబర్ 5న గాలిని అరెస్టు చేసి హైదరాబాద్ జైలుకు తరలించారు. |
బిగ్ బాస్ షో చూస్తుంటే తిట్టేవాడిని: నాని
'బిగ్ బాస్' సీజన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే
'బిగ్ బాస్' సీజన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం ఈ షోని ఆసక్తికరంగా నడిపించారు. ఇప్పుడు సీజన్2 ని మొదలుపెట్టనున్నారు నిర్వాహకులు. జూన్ 10నుండి టెలికాస్ట్ కానున్న ఈ షోకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించనున్నారు.'ఈసారి కొంచెం మసాలా' అంటూ నాని చేసిన హడావిడి మాములుగా లేదు. ఈ షోకి సంబంధించిన ముచ్చట్లు నాని మాటల్లో..
ఈ సమయంలో మీపై ఎలాంటి ప్రెషర్ ఉంది..?
కొంచెం నెర్వస్ గా ఉంది. నిజానికి నేను బిగ్ బాస్ సీజన్ 1 చూడలేదు. ఎక్కడికి వెళ్లినా.. తారక్ ఎంత బాగా చేశాడో చెప్తున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన షోని టీమ్ సపోర్ట్ తో కచ్చితంగా సక్సెస్ చేస్తాననే నమ్మకం ఉంది. ఆడియన్స్ కు ఈ షో ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని అనే విషయాన్ని మాత్రం చెప్పగలను.
హోస్ట్ గా మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..?
నేనెందుకు అనే డౌట్ వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ఇది నువ్వే చేయగలవు అని అన్నారు. మొదట నేను సూట్ అవుతానా లేదా అనుకున్నాను కానీ అరవింద్ గారు అంత నమ్మకంగా చెప్పడంతో చేయాలని నిర్ణయించుకున్నా.
తారక్ నుండి ఏమైనా టిప్స్ తీసుకున్నారా..?
ఈ షో చేయాలని డిసైడ్ అయిన తరువాత తారక్ ను 'మహానటి' ఆడియో లో ఒకసారి కలిశాను. తరువాత తారక్ ఇంటికి వెళ్లి పెర్సనల్ గా కలిశాను. ''స్టేజ్ మీద మనం మనలాగే ఉంటే సరిపోతుంది నటించాల్సిన అవసరం లేదని'' ఇద్దరం చర్చించుకున్నాం. ప్రత్యేకంగా టిప్స్ ఏం ఇవ్వలేదు పైగా టిప్స్ ఫాలో అవ్వకూడదు అని చెప్పాడు.
తెలుగులో తారక్, హిందీలో సల్మాన్ బిగ్ బాస్ షోని హోస్ట్ చేశారు.. వారిద్దరిలో ఎవరిని ఫాలో అవుతారు..?
సల్మాన్, తారక్ ఇద్దరినీ ఫాలో అవ్వను.. నాకు అర్ధమైంది నేను చేసుకుంటూ వెళ్తాను.
ఇప్పటివరకు స్టార్స్ మాత్రమే హోస్ట్ చేసిన బిగ్ బాస్ లాంటి షోని మీరు హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఆ స్టార్ స్టేటస్ ఫీల్ అవుతున్నారా..?
నేను స్టేటస్ చూడడం లేదు.. ఈ షో ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రతి షోలో ఉపయోగపడే ఓ అంశాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాం.
వెండితెర నుండి బుల్లితెరకు రావడం ఎలా అనిపిస్తుంది..?
సినిమా వేరు.. టీవీ వేరు.. కాదు.. రెండు కూడా ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక మీడియా..
బిగ్ బాస్ ను కలిశారా..?
లేదండీ.. మరో రెండు రోజుల్లో నిర్వాహకులు మొత్తం షో రూల్స్, ఎలా చేయాలనే విషయాలను వివరించనున్నారు. ఆ తరువాత బిగ్ బాస్ ను కలిసే ఛాన్స్ ఉంది.
మీ ఫ్రెండ్స్ ఎవరూ ఈ షోలో వాళ్లని రికమెండ్ చేయమని అడగలేదా..?
నా స్నేహితులకు నేను రికమండ్ చేయనని తెలుసు అందుకే నన్ను ఎవరూ అడగలేదు. కానీ వారంతా నాతో మాట్లాడినప్పుడు ఈ షోపై వారికున్న క్రేజ్ చూశాను.. ఇంత పాపులరా అని ఫీల్ అయ్యాను.
మీ ఇంట్లో వాళ్ల రియక్షన్ ఏంటి..?
ఇంతకముందు ఇంట్లో 'బిగ్ బాస్' షో చూస్తుంటే తిట్టేవాడిని పనిపాటా లేదా షో చూస్తూ కూర్చున్నారు అని ఇప్పుడు నన్నే హోస్ట్ గా తీసుకొచ్చారు..(నవ్వుతూ). ఇప్పుడు వారంతా టీవీల నుండి అస్సలు కదలరు.
బిగ్ బాస్ హౌస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది..?
ఇంతకుముందు తారక్ హైదరాబాద్ నుండి వీకెండ్స్ లో పూనైకి ట్రావెల్ చేసేవాడు. ఇప్పుడు నేను ఇక్కడే ఉండి షో హోస్ట్ చేయొచ్చు..హైదరాబాద్ లో పెట్టడం కంఫర్ట్ ఉంది.. షో అయిన తరువాత ఇంటికి వెళ్లి మా జున్ను గాడితో ఆడుకోవచ్చు.
ఈ షోని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి..?
దీన్ని నేనొక ఛాలెంజ్ లా తీసుకున్నాను. ఇలాంటి స్టేజ్ మీద మనం కూడా షో చేస్తే బాగుంటుందని.. ఆల్రెడీ బెంచ్ మార్క్ సెట్ చేసిన షో ఇంకా సక్సెస్ చేయాలి అంటే రెండితలు కష్టపడాలి.. అది నాకొక ఛాలెంజ్.
నాగార్జున గారితో కలిసి సినిమాలో నటిస్తున్నారు కదా.. ఆయన దగ్గర నుండి ఏమైనా టిప్స్ తీసుకున్నారా..?
ఈ షో నేను హోస్ట్ చేస్తున్నానని తెలిసి టీమ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారని అడిగారు. నేను చెప్పగానే 'గుడ్ టీమ్ బాగా వస్తుందని' అన్నారు. మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. టిప్స్ లాంటివేం ఇవ్వలేదు.
మీ లైఫ్ లో బిగ్ బాస్ ఎవరు..?
మా ఆవిడ పేరు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా(నవ్వుతూ..) నా లైఫ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులే..
ఈ షోతో మీకు ఎలాంటి ఇమేజ్ వస్తుందనుకుంటున్నారు..?
పక్కింటి కుర్రాడు నుండి మీ ఇంటికి వచ్చే ప్రమోషన్ వస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 1 లో తారక్ వంట చేశాడు.. మీరు కూడా సీజన్ 2 లో చేయబోతున్నారా..?
నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదు.. కావాలంటే తారక్ నే పిలిచి ఒకసారి చేయిద్దాం అంటూ నవ్వేశాడు.
'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!
పబ్లిసిటీ కోసం చేయకండి.. 'మీటూ'పై రకుల్ కామెంట్!
దర్శకనిర్మాతలు వేధిస్తుంటే.. ఆ హీరో చూస్తుండిపోయాడు: నటి సంచలన కామెంట్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి సమాధానం!
రచయిత వేధింపులపై ఆడియో క్లిప్.. అందులో ఏముందంటే..?
టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ |
కేజ్రీవాల్ కు ఎన్జీటీ షాక్: ఆప్ సర్కార్ కు రూ.50కోట్లు ఫైన్
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) |
అమృతా ప్రీతం - వికీపీడియా
వికీపీడియా నుండి
పుట్టిన తేదీ, స్థలం
ఢిల్లీ, భారత్
నవలా రచయిత, కవయిత్రి, వ్యాస రచయిత
కవిత్వము , గద్య కావ్యము, జీవిత కథ
భారతదేశ విభజన, మహిళకు, కల
పింజర్ (నవల)
అమృతా ప్రీతం వినండి (సహాయం·సమాచారం) (1919 ఆగస్టు 31 - 2005 అక్టోబరు 31) భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది.[1] ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి.[2][3]
ఆమె రాసిన పదునైన కవిత "ఆజ్ ఆఖాన్ వారిస్ షా ను" 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల "పింజర్" (బోను) (1950). దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర "ప్యూరో"ను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003 లో "పింజర్" చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది.[4][5]
పూర్వపు బ్రిటిష్ ఇండియా 1947 లో భారతదేశం , పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలుగా విడిపోయినపుడు, ఆమె భారతదేశానికి వలస వచ్చింది. అయితే పాకిస్తాన్లో మోహన్ సింగ్, శివ్ కుమార్ బటాల్వి వంటి సమకాలీయులతో పోలిస్తే ఆమెకు ఉన్న ప్రజాదరణ ఆమె జీవితాంతమూ కొనసాగింది.
1 జీవిత చరిత్ర
1.2 వ్యక్తిగత జీవితం
2 బ్రిటిష్ ఇండియా విభజన
6 ఇతర పఠనాలు
7 బయటి లింకులు
జీవిత చరిత్ర[మార్చు]
నేపధ్యం[మార్చు]
అమృతా ప్రీతం పూర్వపు పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్నది) లోని గుజ్రన్వాలాలో 1919 న "అమృత్ కౌర్"గా జన్మించింది.[2] ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు, కవి , బ్రజ్ భాషా పండితుడైన కర్తార్ సింగ్ హిట్కరీకి ఏకైక కుమార్తె. ఆమె తండ్రి సాహితీ పత్రికకు సంపాదకునిగా కూడా సేవలనందించాడు. [8][9] అదే విధంగా అతడు సిక్కు విశ్వాస బోధకుడు (ప్రచారక్) గా కూడా ఉండేవాడు.[10] ఆమె పదకొండవ యేట తల్లిని కోల్పోయింది. తరువాత ఆమె తన తండ్రితో కలసి లాహోర్ వెళ్ళింది. 1947 లో భారతదేశానికి వలస వచ్చే వరకు ఆమె అక్కడే నివసించింది. తల్లి మరణంతో మీదపడ్ద బాధ్యతలతోను, ఆవరించిన ఒంటరితనంతోనూ ఆమె చిన్నతనంలోనే రచనలు చేయడం ప్రారంభించింది. ఆమె రాసిన కవితల మొదటి సంపుటి "అమృత లెహ్రా" 1936లో తన 16వ యేట ప్రచురితమయింది. అదే సంవత్సరం ఆమె పత్రికా సంపాదకుడైన ప్రీతం సింగ్ ను వివాహమాడింది. వివాహం అయిన పిదప ఆమె తన పేరును "అమృతా కౌర్" నుండి "అమృతా ప్రీతం"గా మార్చుకుంది.[11] 1936 , 1943 మధ్యలో అరడజను కవితా సంపుటిలు వెలువడినాయి.
ఆమె శృంగార కవయిత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ త్వరలో ఆమె శైలిని మార్చుకొని "ప్రగతిశీల రచయితల ఉద్యమం"లో భాగమయింది. దీని ప్రభావం రచనా సంపుటి "లోక్ పీడ్" (ప్రజల వేదన) (1944) లో చూడవచ్చు. ఇది 1943 లో బెంగాల్ కరువు తరువాత, యుద్ధం-దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బహిరంగంగా విమర్శించింది. ఆమె సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొని హృదయపూర్వకంగా తన సేవలనందించింది. భారత స్వాతంత్ర్యం తరువాత సామాజిక ఉద్యమకారుడు "గురు రాధాకృష్ణ" మొదటి జనతా గ్రంథాలయాన్ని ఢిల్లీకి తేవడానికి చొరవ తీసుకున్నాడు. ఇది "బల్రాజ్ సహానీ" , అరుణా అసఫ్ అలీ లచే ప్రారంభించబడింది. ఈ అధ్యయనా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీలోని క్లాక్ టవర్ వద్ద నడుపబడుతున్నది. ఆమె భారత విభజనకు ముందు లాహోర్ రేడియో స్టేషన్ లో పనిచేసింది. [12]
ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, దేశవిభజనపై నిర్మించిన అజరామర చిత్రం "గరం హవా" దర్శకుడైన ఎం.ఎస్.సత్యు, అరుదైన రంగస్థల ప్రదర్శన 'ఏక్ థీ అమృతా' ద్వారా ఆమెకు రంగస్థల నివాళి అర్పించాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
1935లో లాహోర్ లోని అనార్కలీ బజార్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు "ప్రీతం సింగ్"తో అమృతా వివాహం జరిగింది. 1960లో ఆమె తన భర్తను విడిచిపెట్టింది. ఆమెకు కవి "సాహిర్ లూధియాన్వి"తో అవ్యక్త ప్రేమ ఉండేదని తెలిపింది.[13] ఈ ప్రేమ కథ ఆమె ఆత్మకథ "రసీదీ టికెట్" (రెవెన్యూ స్టాంపు) లో చిత్రీకరించబడింది. వేరొక గాయకురాలు "సుధా మల్హోత్రా" సాహిర్ జీవితంలోనికి ప్రవేశించింది. ప్రఖ్యాత కళాకారుడు, రచయిత ఇమ్రోజ్ సాహచర్యం అమృతాకు ఓదార్పునిచ్చింది. వారిద్దరి జీవితం "అమృతా ఇమ్రోజ్: ఎ లవ్ స్టోరీ" ద్వారా పుస్తక రూపంలో ప్రచురింపబడింది. [14][15] ఆమె 2005 అక్టోబరు 31 న అనారోగ్యంతో బాధపడుతూ నిద్రలో ఉన్నప్పుడు తన 86వ యేట న్యూఢిల్లీలో మరణించింది.[16] ఆమెకు ఇమ్రోజ్ తో కుమార్తె (కందల), కుమారుడు (నవరాజ్ క్వాత్రా) కలిగారు. నవరాజ్ క్వాత్రా 2012లో చంపబడ్డాడు.[17] |
బ్రిటిష్ ఇండియా విభజన[మార్చు]
1947 న భారత విభజన తరువాత జరిగిన హింసా కాండలో ఒక మిలియన్ హిదువులు, ముస్లింలు, సిక్కులు మరణించారు. అమృతా ప్రీతం తన 28వ యేట లాహోర్ నుండి ఢిల్లీకి వలస వెళ్లాలనుకున్నది. 1948లో డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె గర్భవతి. ఆమె "ఆజ్ అఖాన్ వారిస్ షా ను" (నేను వారిష్ షాను ఈరోజు అడుగుతున్నాను) అనే పేరుతో కవితను ఒక కాగితపు ముక్క మీద రాసి తన వేదనను వ్యక్తం చేసింది.[18] విభజన తరువాత ఏర్పడిన భయానక వాతావరణంలో అత్యంత పదునైన జ్ఞాపకంగా ఈ కవిత ఆమెను సజీవంగా మార్చింది.[19] ఈ కవిత సూఫీ కవి "వారిస్ షా"కు సంబోధిస్తూ ఉంటుంది. వారిస్ షా "హీర్ అండ్ రాంజా" అనే విషాద కవితను రాసాడు.[20]
అమృతా ప్రీతం 1961 వరకు పంజాబీ సర్వీసులలో భాగంగా ఆల్ఇండియా రేడియోలో పనిచేసింది. 1960 లో విడాకుల తరువాత ఆమె పని మరింత స్పష్టంగా స్త్రీవాదమైంది. ఆమె కథలు, కవితలలో అనేకం ఆమెకు వివాహం విషాదకరమైన అనుభవాలను చిత్రీకరించబడ్డాయి. ఆమె రచనలలో అనేకమైనవి పంజాబీ, ఉర్దూ భాషల నుండి ఆంగ్లం, ఫ్రెంచ్, డానిష్, జపానీస్, మందరిన్, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి. వాటిలో "బ్లాక్ రోజ్", "రసిది టికెట్" అనే స్వీయ చరిత్రలు కూడా ఉన్నాయి.
ఆమె రాసిన పుస్తకాలలో "ధరతీ సాగర్ సిప్పియాన్" 1965లో "కాదంబరి" సినిమాగా తీయబడింది. తరువాత "ఉనా ది కహానీ' కథను "డక్కు" అనే చిత్రంగా 1976లో బసు భట్టాచార్య దర్శకత్వంలో నిర్మించారు.[21]
ఆమె రాసిన నవల "పింజర్" (1970) ఆ కాలంలో బాధపడుతున్న మహిళల సంక్షోభంతో పాటు విభజన అల్లర్ల కథను వివరిస్తుంది. మానవత్వ అంశాల కారణంగా ఈ కథ చంద్ర ప్రకాష్ ద్వివేదీ చే సినిమాగా నిర్మించబడి హిందీసినిమా పురస్కారాలను అందుకుంది. ఈ పుస్తకంలో అమృతా రెండు దేశాల ప్రజల బాధను చిత్రీకరించింది.
ఆమె అనేక సంవత్సరాల పాటు పంజాబ్ భాషలోని సాహితీ మాసపత్రిక "నాగమణి"కి సంపాదకత్వం వహించింది. దానిని ఇమ్రోజ్ తో కలసి 33 సంవత్సరాలు నడిపింది. విభజన తర్వాత ఆమె హిందీలో కూడా చాలా కాలం పాటు రాసింది. [1][22] తరువాత జీవితంలో ఆమె ఓషో భాషకు మారి, ఓషో అనేక పుస్తకాలకు పరిచయాలను వ్రాసింది. వాటిలో "ఏక్ ఓంకార్ సత్నం" కూడా ఉంది. [23] ఆమె ఆధ్యాత్మిక ఇతివృత్తాలపై కూడా రచనలను చేసింది. వాటిలో "కాల్ చేతన" , "అగ్యాత్ కా నిమంత్రణ్" ఉన్నాయి.[24] ఆమె "కలా గులాబ్" (నలుపు గులాబీ" (1968), రసిది టికెట్ (రెవెన్యూ స్టాంపు) (1976), అక్షారోణ్ కె సాయీ (పదాన నీడలు) వంటి స్వీయ చరిత్రలను రాసింది. [8][25]
అభినందన[మార్చు]
ఆమె పంజాబ్ రత్న పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. ఆమె అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చే ఈ పురస్కారాన్ని అందుకున్నది. ఆమె 1956లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొంది అది పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమెకు భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం 1982లో లభించింది. [26] ఆమెకు 1969లో పద్మశ్రీ పురస్కారం, 2004లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, పద్మవిభూషణ్ పురస్కారం లభించాయి. డిల్లీ విశ్వవిద్యాలయం(1973), జబల్పూర్ విశ్వవిద్యాలయం (1973), విశ్వభారతి (1987) లతో పాటు అనేక విశ్వవిద్యాలయాలనుండి ఆమెకు డి.లిట్, గౌరవ డిగ్రీలు లభించాయి. [27]
ఆమెకు అంతర్జాతీయ వాప్ట్సరోవ్ పురస్కారాన్ని రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా 1979లో ప్రదానం చేసింది. 1987 లో ఫ్రెంచ్ ప్రభుత్వం గ్వారా డిగ్రీ ఆఫ్ ఆపీసర్ డెన్స్, ఆడ్రే డెస్ ఆర్ట్స్ ఎత్ డెస్ లెటర్స్ (ఆపీసర్) అనే పురస్కారాలు అందజేయబడ్డాయి.[1] ఆమె 1986-92 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. ఆమె జీవిత చరమాంకంలో పాకిస్థాన్ పంజాబి అకాడమీచే పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె "బడే దినోం కే బాద్ మేరే మాలికె కో మేరీ యాద్ ఆయీ" (చాలా రోజుల తరువాత నా మాతృభూమి నన్ను గుర్తించింది) అని తెలిపింది.
వారసత్వం[మార్చు]
2007లో "అమృతా గుల్జార్ చే చెప్పబడింది" (అమృతా రిసైటెట్ బై గుల్జార్) అనే పేరుతో ఆడియో ఆల్బం ప్రముఖ గాయకుడు "గుల్జార్" చే విడుదల అయినది. అమృతా ప్రీతం కవితలను గుల్జార్ అందులో పాడాడు.[28][29]
గ్రంథములు[మార్చు]
ఆమె 6 దశాబ్దాల జీవితంలో 28 నవలలు, 18 గద్య రచనలు, 5 లఘు కథలు, 16 ఇతర గద్య అంశాలను రాసింది.
షాడోస్ ఆఫ్ వర్డ్స్ (2004)
సునేహదే (1955) –సాహిత్య అకాడమీ పురస్కారం
నాగమణి, మాస పత్రిక
మూలాలు[మార్చు]
ఇతర పఠనాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
వీడియో లింకులు
జ్ఞానపీఠ పురస్కారం
తారాశంకర్ బందోపాధ్యాయ (1966)
డా.కె.వి.పుట్టప్ప (కువెంపు) , ఉమాశంకర్ జోషి (1967)
సుమిత్రానందన్ పంత్ (1968)
విశ్వనాథ సత్యనారాయణ (1970)
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే , గోపీనాథ్ మొహంతి (1973)
విష్ణు సఖారాం ఖాండేకర్ (1974)
సచ్చిదానంద వత్సయన్ (1978)
బీరేంద్ర కుమార్ భట్టాచార్య (1979)
మాస్తి వెంకటేశ అయ్యంగార్ (1983)
తకళి శివశంకర పిళ్ళై (1984)
సచ్చిదానంద రౌత్రాయ్ (1986)
విష్ణు వామన్ శిర్వాద్కర్ (1987)
ఖుర్రతుల్ ఐన్ హైదర్ (1989)
వినాయక కృష్ణ గోకాక్ (1990)
సుభాష్ ముఖోపాధ్యాయ (1991)
సీతాకాంత్ మహాపాత్ర (1993) |
అలీ సర్దార్ జాఫ్రి (1997)
గురుదయాల్ సింగ్, నిర్మల్ వర్మ (1999)
రాజేంద్ర కేశవ్లాల్ షా (2001)
రవీంద్ర కేళేకర్ , సత్యవ్రత శాస్త్రి (2006)
అక్లాక్ ముహమ్మద్ ఖాన్(2008)
అమర్ కాంత్, శ్రీ లాల్ శుక్లా (2009)
కేదార్నాథ్ సింగ్ (2013)
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతా_ప్రీతం&oldid=2375043" నుండి వెలికితీశారు
జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
సుప్రసిద్ధ భారతీయులు
భారత మహిళా రచయితలు
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 29 మే 2018న 04:42కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
బ్లూస్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
బ్లూస్ అనేది ఒక సంగీతరూపం మరియు సంగీత కళారూపం. 19వ శతాబ్దం చివరల్లో స్పిరుచ్యువల్స్, పని పాటలు, ఫీల్డ్ హాలోయర్స్, షౌంట్స్, ఛాంట్స్ మరియు సరళంగా రచించిన బలార్డ్ నుంచి అమెరికాలోని సుదూర దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ సమాజానికి చెందిన వారు దీన్ని ప్రాథమికంగా సృష్టించారు.[1] బ్లూస్ సంగీత రూపం జాజ్, రిథమ్ అండ్ బ్లూస్, రాక్ అండ్ రోల్లో కనిపించినప్పటికీ, దీనిలో ఉండే నిర్దిష్ట శృతిగమనం- 12 బార్ శ్రుతి ద్వారా దీన్ని లాక్షణీకరించవచ్చు. బ్లూ నోట్స్, మేజర్స్కేల్కు సంబంధించిన స్థాయిని దిగువస్థాయిలోనో లేదా క్రమేపీ తగ్గించి మైనర్ మూడు నుంచి మేజర్ మూడు వరకు) వ్యక్తీకరణ కోసం పాడటం లేదా వాయించడం అనేది ఇందులో కనిపించే సర్వసాధారణ రూపం.
బ్లూస్ కళారూపం అనేది బ్లూస్ రూపాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అయితే ఇతర లక్షణాలైన నిర్దిష్ట లిరిక్స్, బాస్ లైన్స్ మరియు వాద్యపరికరాలుంటాయి. బ్లూస్ను కంట్రీబ్లూస్, అర్బన్ బ్లూస్ ఇలా అనేక ఉపకళారూపాలుగా విభజించవచ్చు.ఇవన్నీ కూడా 20వ శతాబ్దంలో ఏదో సందర్భంలో ప్రాచుర్యం పొందినవే. వీటిలో డెల్టా, పిడిమాంట్, జంప్, చికాగో బ్లూస్ స్టైల్స్ బాగా పరిచితమైనవి. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఆక్వాస్టిక్ నుంచి ఎలక్ట్రిక్ బ్లూస్గా పరిణతి చెందింది. తద్వారా విస్త్రతమైన శ్రోతలకు బ్లూస్ మ్యూజిక్ అందుబాటులోకి వచ్చింది. 1960 మరియు 70ల్లో ఒక హైబ్రిడ్ రకమైన బ్లూస్ రాక్ ఆవిర్భవించింది.
ద బ్లూస్ అనే పదం డెవిల్ బ్లూస్ను సూచిస్తుంది. విషాదము మరియు దు:ఖం అన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ అర్థాన్ని ఇచ్చే విధంగా మొదటిసారిగా జార్జి కోల్మన్ యొక్క ఏకాంకి బ్లూ డెవిల్స్ (1798)లో కనిపిస్తుంది.[2] అయితే ఆఫ్రికన్ అమెరికన్ సంగీతంలో దీని వాడకం చాలా పురాతనమైనది. 1912లో హార్ట్ వార్డ్ యొక్క డల్లాస్ బ్లూస్ తొలి కాపీరైట్ పొందిన బ్లూస్ స్వరకల్పన కావడంతో అప్పటి నుంచి ఇది ప్రమాణీకృతమైంది.[3][4] పాటల్లో ఈ రెండు పదాల్ని మానసిక ఆందోళన స్థితిని తెలపడానికి తరుచుగా వాడుతుంటారు.[5]
3.2 యుద్ధం ముందు బ్లూస్
4 సంగీత ప్రభావం
6 ఇది కూడా చూడండి
9 అధిక సమాచారం
10 వెలుపలి లింకులు
రూపాలు[మార్చు]
12 బార్ పద్ధతిలో ఆలపించబడిన శ్రుతులు: C లో బ్లూస్ కొరకు శ్రుతులు:
ప్రాథమికంగా బ్లూస్ స్వరక్పలనకు సంబంధించిన 12 బార్ లిరిక్ ఫ్రేమ్ వర్క్, 12 బార్లు హరాత్మక శ్రేఢిలో 4/4 సమయ విరామాన్ని ప్రతిబింబిస్తాయి. 12 బార్ బ్లూస్కు అనుసంధానమైన బ్లూస్ యొక్క శృతిని 12 బార్ విధానంలో వాయించడానికి వీలుగా మూడు విభిన్న స్థాయిల్లో ఈ శృతిని రూపొందిస్తారు. గమనం యొక్క స్థాయిని రోమన్ నెంబర్ల సాయంతో సూచిస్టారు ఉదాహరణకు బ్లూస్లో సి కీలో సి అనేది టానిక్ ఛార్డ్(1) మరియు ఎఫ్ అనేది సబ్ డామినెట్(4).చివరి శ్రుతి డామినెంట్(5) వెనక్కి తిరిగి ఉంటుంది. తదుపరి ప్రోగ్రేషన్ ప్రారంభానికి మార్పును మార్క్ చేస్తుంది. లిరిక్స్ సాధారణంగా 10వ బార్ యొక్క చివర బీట్ లేదా 12బార్ యొక్క మొదటి బీట్ ముగిసే సమయంలో ముగుస్తుంది. చివరి రెండు బార్లు వాద్యకారునికి విశ్రాంతిని ఇస్తుంది. ఈ రెండు బార్ బ్రేక్, ముందు, వెనక ఉండటం అనేది చాలా సంక్ష్లిష్టంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో సింగిల్ నోట్ కలిగి ఉండటం శ్రుతిపరంగా వ్యతిరేకతను సృష్టిస్తుంది.
చాలాసమయం వరకు ఈ అన్ని రకాలు శ్రుతులు కూడా హార్మోనిక్7వ రూపంలో ఉంటాయి. హార్మోనిక్7 విరామాన్ని వాడటం అనేది బ్లూస్ యొక్క లక్షణంగా మరియు సర్వసాధారణంగా బ్లూస్ సెవన్ అని అంటారు.[8] బ్లూస్7 శ్రుతిని, హార్మోనిక్ శ్రుతిని ఒక నోట్ ద్వారా 7:4 నిష్పత్తిలో ఫండమెంటల్ నోట్కు కలుపుతారు. ఇది కన్వెషనల్ వెస్ట్రన్ డయాటోనిక్ స్కేలుపై ఎలాంటి విరామం వద్ద మూసుకోదు.[9] సౌలభ్యం కోసం లేదా అవసరం కోసం కొన్ని సార్లు దీన్ని మైనర్7 ఇంటర్వేల్ లేదా డామినెంట్7 శ్రుతి వద్ద సరిచేస్తారు.
మైనర్ పెంటాటోనిక్ స్కేల [15] |
మెలోడీలో ఫ్లాట్3,5,7లు దాని అనుబంధ మేజర్ స్కేలుపై ఉపయోగించడం బ్లూస్ యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు.[10] ఈ ప్రత్యేకమైన నోట్స్ను బ్లూలేదా బెంట్ నోట్స్ అని అంటారు ఈ స్కేల్ నోట్స్ సహజ స్కేలు టోన్స్తో మార్పిడి చేస్తారు. మైనర్ బ్లూ స్కేలు విషయానికి వస్తే ఫ్లాట్3 స్థానాన్ని న్యాచురల్3తో భర్తీ చేస్తారు. ఫ్లాటెండ్7ను న్యాచురల్7తో మార్పిడి చేస్తారు. ఫ్లాట్5ను న్యాచురల్ ఐదుతోను మార్పిడి చేస్తారు. గుణాత్మక శ్రేఢిలో 12బార్ను శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నా, ఫ్లాట్ 3, ఫ్లాట్5, ఫ్లాట్7ను మెలోడీలో వాడటం, రెండింటిని కలిపి నొక్కడం - పక్కపక్క ఉన్న నోట్లను ఒకే సమయంలో ఏకకాలంలో ప్లే చేయడం( డైమెన్ష్డ్ సెకండ్) మరియు స్లైడింగ్, గ్రేస్ నోట్లను ఇదే తరహాలో ఉపయోగించడం.[11] బ్లూ నోట్స్ రిథమిక్గా సాగుతున్నప్పుడు, మెలోడీల సమయంలోకీ మూమెంట్స్ను అనుమతిస్తుంది. ఇది బ్లూస్ను మరింత అందంగా మారుస్తుంది.
స్వింగ్ సంగీతంలో కీలక పాత్ర పోషించిన శాఫిల్స్, ఆఫ్రో-అమెరికన్ మూలాల నుండి బ్లూస్ యొక్క ప్రత్యేక లక్షణంగా ఉన్నాయి.[12] 1940 మధ్యలో ఏర్పడ్డ ఆర్ అండ్ బి వేవ్లో సింపుల్ షఫుల్స్ స్పష్టంగా కనిపిస్తాయి.గిటార్ యొక్క బాస్ స్ట్రింగ్స్పై 3నోట్ రిఫ్ట్ ఏర్పడుతుంది. ఈ రిఫ్ట్ను బేస్ మరియు డ్రమ్స్ మీద ప్లే చేసినప్పుడు గ్రూవ్ ఏర్పడుతుంది. షఫుల్ రిథమ్ డౌ, డాడౌ, డాడౌ డ లేదా డంప్ డా డంప్, డా డంప్ డా[13] లా ఉంటుంది. ఇది అసమానంగా లేదా ఊగుతూ 8నోట్ను కలిగి ఉంటుంది. దీన్ని గిటార్పై స్టడీ బ్రాస్గానో లేదా 5 నుంచి ఆరు వరకు శ్రుతిలో వెనిక్కి క్రమంగా క్వార్టర్ నోట్ మోషన్లో ప్లే చేయాల్సి ఉంటుంది. బ్లూస్ ఈ యొక్క గమనానికి సంబంధించి మొదటి నాలుగు బార్ల గిటార్ టేబుల్కు సంబంధించిన ఉదాహరణ.[14][15]
బ్లూస్ షఫుల్ లేదా ఈ మేజర్లో బూగీ ([25]).
లిరిక్స్[మార్చు]
దస్త్రం:RobertJohson.png
రాబర్ట్ జాన్సన్, డెల్టా బ్లూస్ మ్యుజీషియన్
బ్లూస్ తొలి సంప్రదాయంలో లిరిక్స్లో తరచుగా తొలిలైనును నాలుగు సార్లు రిపీట్ చేసేవారు. 20వ శతాబ్దం తొలి దశాబ్దాల్లోనే ప్రస్తుతం వాడుకలో ఉన్న నిర్మాణాన్ని స్టాండర్డ్ చేశారు. దీన్ని ఏఏబి ప్యాట్రన్ అని పిలుస్తారు. మొదటి నాలుగు బార్ల మీద తొలి లైన్ను పాడతారు. ఆ తరువాత దీన్ని నాలుగుసార్లు రిపీట్ చేస్తారు. ఆ తరువాత సుదీర్ఘమైన ముగింపులైనును చివరి బార్లలో పాడతారు.[16] మొదట వెలువడిన రెండు బ్లూస్ సాంగ్స్ డల్లాస్ బ్లూస్(1912) మరియు సెయింట్.లూయిస్ బ్లూస్(1914)లు రెండూ కూడా 12 బార్ బ్లూస్ నిర్మాణానికి అనుగుణంగా ఏఏబి ప్యాట్రన్లో ఉన్నవే. ఒకే లైనును మూడు సార్లు రిపీట్ చేయడం వల్ల ఏర్పడే మూసతనాన్ని దూరం చేయడం కోసం ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు డబ్యు. సి. హ్యాండ్ రాసాడు.[17] తరువాత పాడే లైన్లు సాధారణంగా మెలోడీ కంటే ఒక రిథమ్తో కూడిన సంభాషణ మాదిరి ఉండే ప్యాట్రన్లను ఎంచుకునేవారు. తొలితరం బ్లూస్ బలహీనంగా రాయబడ్డ రూపాల్ని మాత్రమే తీసుకున్నారు. గాయకుడు లేదా గాయకురాలి గొంతుక ప్రపంచంలోని వాస్తవ క్రూరత్వం, పోలీసు అధికారుల అమానుషత్వం, తెల్లజాతి వారి చేతుల్లో అణచివేతకు గురవ్వడం, ఇతర భయానక పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతున్నట్లుగా ఉండేది.[18]
ఆఫ్రికన్ా అమెరికన్ సమాజానికి ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ఈ లిరిక్స్ ఉండేవి. ఉదాహరణకు బ్లైండ్ లెమన్ జఫర్సన్ యొక్క రైజింగ్ హై వాటర్ బ్లూస్(1927), 1927లో సంబంధించిన గ్రేట్ మిసిసిపి వరదలగురించి చెబుతుంది.
వరద నీరు పెరుగుతోంది, దక్షిణ ప్రాంత ప్రజలకు ఇక సమయం లేదు.
నేను చెబుతున్నాను. వరద నీరు పెరుగుతోంది. దక్షిణ ప్రాంత ప్రజలకు ఇక సమయం లేదు.
నా మెఫిన్ గర్ల్కు సంబంధించి ఎలాంటి సమాచారం నాకు తెలియడం లేదు.
అయితే బ్లూస్ యొక్క లిరిక్స్ పేరాశ మరియు అణచివేతకు సంబంధించినవైనప్పటికీ, ఇందులో హాస్యాన్ని, బూతును మేళవించేవారు.[19]
హూకుమ్ బ్లూస్ కామెడీ లిరిక్స్తోపాటు మొరటుగా ఉండే స్టైల్స్లో ప్రదర్శనలు ఇచ్చేవారు.[20] టంపా రీడ్ యొక్క క్లాసిక్ టైట్ లైట్ దట్(1928) అసభ్యంగా ఉండే సంభాషణలాంటిది. ఇందులో టైట్ అనే పదాన్ని ఓ అసభ్య భంగిమను సూచించే విధంగా ఉపయోగించారు. యుద్ధానంతరం బ్లూస్లో లిరిక్ ఉన్న భాగంలో సంగీతం స్వలంగా ఉండేది. ఇది సంబంధాలు, లైంగిక పరమైన ఆందోళనలపై ఎక్కువగా దృష్టి సారించింది. యుద్ధానికి ముందున్న బ్లూస్లో ఆర్థిక ఒడిదుడుకులు, వ్యవసాయం, దయ్యాల, జూదం, మ్యాజిక్, వరదలు, ఎండిపోయిన కాలాలు వంటివి లిరిక్స్లో ఎక్కువగా కనిపిస్తే, యుద్ధానంతర బ్లూస్లో ఇవి చాలా తక్కువగా కనిపించేవి.[21] |
ముందుతరం బ్లూస్లో యూర్బా పురాణగాధ ప్రధాన పాత్ర పోషించినట్లు రచయిత ఎడ్ మోరెల్స్ పేర్కొన్నాడు. రాబర్ట్ జాన్సన్ యొక్క క్రాస్రోడ్ బ్లూస్కు ఎలిగ్యుయా యొక్క ద ఒరిషా ఇన్ ఛార్జ్ ఆఫ్ ద క్రాస్రోడ్స్కు సున్నితమైన సంబంధముందని సూచించాడు.[22] అయితే బ్లూస్పై క్రిస్టియన్ గణనీయంగా ఉందని చెప్పవచ్చు.[23] చార్లీ ప్యాట్రన్ లేదా స్కిప్ జేమ్స్ వంటి చాలా మంది కళాకారులు చాలా మతపరమైన పాటులు లేదా స్పిరుచ్యువల్స్ను పాడారు.[24] రెవరెండ్ గ్యారీ డేవిసన[25],బ్లైండ్ విల్లీ జాన్సన్ల యొక్క లిరిక్స్ పూర్తిగా స్పిరుచ్యువల్స్ అయినప్పటికీ, వారి యొక్క సంగీతం కారణంగా వీరిని బ్లూస్ కింద పరిగణించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.[26]
చరిత్ర[మార్చు]
ఈ శ్రావ్యకాలని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి.
మూలాలు[మార్చు]
ప్రధాన వ్యాసము: Origins of the blues
సామాజికంగా, ఆర్థికంగా బ్లూస్ యొక్క ఆవిర్భావం గురించి పూర్తిగా తెలియదు.[28][37] 1863లో బానిస నిర్మూలన చట్టం వచ్చిన తరువాత మాత్రమే బ్లూస్ ఆవిర్భవించనట్లు తరుచుగా సూచిస్తుటారు. 1870 మరియు 1900 మధ్య కాలంలో బానిస నిర్మూలన చట్టంతో పాటు నల్లజాతి రోజంతా పనిచేసిన తరువాత సంగీతం వినడానికి, డ్యాన్స్ చేయడానికి, జూద క్రీడల ద్వారా విశ్రాంతి పొందడంకోసం రూపొందించిన జ్యూక్ జాయింట్లు అభివృద్ధి చెందడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.[38] ఈ కాలంలో బానిసత్వం నుంచి షేర్ క్రాపింగ్ దిశగా పరిణామాలు చోటుచేసుకోవడం,చిన్న తరహా వ్యవసాయ ఉత్పత్తి, దక్షిణ అమెరికా ప్రాంతంలో రైలురోడ్డు మార్గాల విస్తరణ చోటుచేసుకున్నాయి. 1900 తొలి కాలంలో బ్లూస్ సంగీతం బృందంగా ప్రదర్శనలు ఇచ్చే దశ నుంచి వ్యక్తిగతంగా తమదైన శైలిలో ప్రదర్శించే విధంగా అభివృద్ధి చెందిదని పలువురు మేధావులు విశ్లేషిస్తుంటారు. బానిసత్వం కోరల్లో మగ్గిన ప్రజలకు లభించిన స్వాతంత్యం కారణంగానే బ్లూస్ అభివృద్ధి చెందినట్లు కొందరు వాదిస్తుంటారు. లారెన్స్ లెవిన్ దృష్టిలో- వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి జాతిపరంగా సిద్ధాంతాల పునరుద్ఘాటనకు, బూకర్ టి. వాషింగ్టన్ ప్రసంగాలను ప్రజాదరణ, బ్లూస్ ఆవిర్భావానికి మధ్య సంబంధం ఉన్నట్లుగా పేర్కొంటాడు. తదుపరి లెవిన్ ఈ విధంగా పేర్కొంటాడు. ఆఫ్రికన్- అమెరికన్లు బానిసలుగా ఉన్నప్పుడు సాధ్యం కానీ మానసిక, సామాజిక, ఆర్థిక అంశాలు శరవేగంగా అభివృద్ధి చెందారు.అందువల్ల సామ్యవాద తరహాలో ఉండే వీరి సంగీతం, వారి మతపరమైన సంగీతానికి ఎంత ఆదరణ అయితే ఉందో అంత ఆదరణ సంపాదించుకోవడంలో ఆశ్చర్యమే లేదంటాడు.[39]
తమదైన శైలిలో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారానే ఈకళ రూపుదిద్దుకుంది కనుక, మొత్తం బ్లూస్ సంగీతంలో కొన్ని లక్షణాలు ఉమ్మడిగా కనిపిస్తాయి.[40] అయితే ఆధునిక బ్లూస్రూపుదిద్దుకోవడానికి ముందే కొన్ని లక్షణాలు ఎంతో కాలం ముందు నుంచే ఉన్నాయి. అరుస్తూ పిలవడం,అదేవిధంగా స్పందించడం అనేది ముందుతరం బ్లూస్ మ్యూజిక్ యొక్క ఒక లక్షణం.శృతి లేదా ఏక స్వరం లేకపోవడం మరియు ఎలాంటి నిర్దిష్ట సంగీత నిర్మాణానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల ఈ సంగీతంలో విద్యుక్త భావాలు కనిపిస్తాయి.[41] ముందుతరం బ్లూస్లో కనిపించే ఇలాంటి రూపం బానిసల యొక్క రింగ్ షౌట్లు, పొలం పాటల్లో కనిపిస్తాయి. ఇవే తరువాత భావోద్వేగ విషయంలో సరళమైన సోలో సాంగ్స్కు తోవలు పరిచాయి.[42]
బ్లూస్ సంగీతం ఇథోపియన్ ఎయిర్స్, మినిస్ట్రీరియల్షోలు, నీగ్రో స్పిరిచ్యువల్స్తోపాటు సంగీత పరికరాలు, సప్తస్వర భావనను కూడా తనలో కలుపుకుంది.[52] ఈశైలి రాగ్టైమ్ శైలికి చాలాదగ్గరగా ఉంటుంది. ఈ రెండు ఒకే కాలం నాటివైనా, బ్లూస్ మాత్రం ఆఫ్రికన్ సంగీతంలో ఉన్న ఒరిజినల్ మెలోడిని మరింత సంరక్షించగలిగింది.[53]
యుద్ధం ముందు బ్లూస్[మార్చు]
అమెరికన్ షీట్ మ్యూజిక్ పబ్లిషింగ్ పరిశ్రమ గొప్ప రాగ్టైమ్ సంగీతాన్ని అందించింది. 1912నాటికి షీట్ మ్యూజిక్ పరిశ్రమ బ్లూస్ తరహా ఉండే మూడు పాపులర్ స్వరకల్పనలు విడుదల చేసింది. ఆలోచన లేకుండా టిన్ పాన్ అలే బ్లూస్ ఎలిమెంట్స్ స్వీకరించి బేబీ ఎఫ్. సీల్స్ యొక్క బేబీ సీల్స్( మార్టీ మాధ్యుస్ ఏర్పాటు చేశాడు), హార్ట్ వాడ్యొక్క డల్లాస్ బ్లూస్ మరియు డబ్లు. సి హ్యండీ యొక్క ద మెఫిన్ బ్లూస్.[58]
సెయింట్ లూయిస్ బ్లూస్కు సంబంధించిన షీట్ మ్యూజిక్ (1914) |
హ్యాండి శిక్షణ పొందిన సంగీతకారుడు, కంపోజర్ మరియు అరేంజర్. సింఫల్ స్టైల్లో ఉండే బ్యాండ్ మరియు సింగర్ తరహాలో బ్లూస్లోను ప్రతిరాయడం, ఆర్కెస్ట్రా ఉండేట్లు చూడటం ద్వారా బ్లూస్కు ప్రజాదరణం పెరగడానికి సాయపడ్డాడు. ప్రజాదరణ ఉన్న ఫలప్రథమైన కంపోజర్గా పేరుగాంచాడు. తనకు తానుగా పాదర్ ఆఫ్ ద బ్లూస్గా అభివర్ణించుకునేవాడు. అయితే ఈయన స్వరరచనలను రాగ్టైమ్, జాజ్ యొక్క ఫ్యూజన్గా వర్ణించవచ్చు. స్వరాలను కలపడానికి ఉపయోగించిన క్యూబన్ హబనెరా రిథమ్ అనేది చాలా కాలంగా రాగ్టైమ్లో అనుబంధమై ఉంది.[22][59]సెయింట్ లూయిస్ బ్లూస్ అనేది హ్యాండి యొక్క ప్రముఖమైన స్వరరచనగా చెప్పుకోవచ్చు.
1920ల్లో బ్లూస్ ఆఫ్రికన్ అమెరికన్ మరియు అమెరికన్ పాపులర్ మ్యూజిక్లో కీలక భాగస్వాములయ్యారు. హ్యాండీ చేసిన ఏర్పాట్లు మరియు సంప్రదాయ మహిళా బ్లూస్ ప్రదర్శకుల ద్వారా వీరు తెల్లజాతి శ్రోతలకు దగ్గరయ్యారు. బార్లలో సంప్రదాయ భిన్నంగా చేసే ప్రదర్శనల నుంచి థియేటర్లో వినోదం అందించే స్థాయికి బ్లూస్ ఎదిగారు. థియేటర్ ఓనర్స్ బూకర్స్ అసోసియేషన్ నైట్ క్లబ్స్ అయిన కాటన్ క్లబ్వంటి వాటిలోను, జ్యూక్ జాయింట్అయిన బార్లుతోపాటు మెంఫిస్ లోని బెలే స్ట్రీట్వంటి వాటిలో బ్లూస్ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. చాలా రికార్డింగ్ కంపెనీలు, అమెరికన్ రికార్డ్ కార్పొరేషన్, ఒకే రికార్డ్స్, మరియు పారామౌంట్ రికార్డ్స్వంటివి ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిక్ను రికార్డ్ చేయడం ప్రారంభించాయి.
రికార్డింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో, కంట్రీ బ్లూస్ ప్రదర్శకులు బో కార్టర్, జిమ్మీ రోడ్జర్( కంట్రీ సింగర్), బ్లైండ్ లెమన్ జఫర్సన్, లోని జాన్సన్, టంపా రీడ్ మరియు బ్లైండ్ బ్లేక్ వంటి వారు ఆఫ్రికన్ అమెరికన్ సమాజంలో మరింత ప్రజాదరణ పొందారు. కెంటకీలో పుట్టిన సిల్వేస్టర్ వీవర్ 1923లో స్లైడ్ గిటార్ శైలిలో రికార్డింగ్ చేశాడు. ఇందులో గిటార్ యొక్క మెట్లు బ్లేడు లేదా బాటిల్ యొక్క పదునైన పగిన భాగమో ఉండేది.[60] స్లైడ్ గిటార్ డెల్టా బ్లూస్లో ఒక ముఖ్యమైన భాగమైంది.[61] 1920ల్లో మొదటి బ్లూస్ రికార్డింగ్స్ను సంప్రదాయమైన, గ్రామీణ కంట్రీ బ్లూస్ మరియు మరింత పరిణతిచెందిన సిటీ లేదా అర్బన్ బ్లూస్గా వర్గీకరించవచ్చు.
కంట్రీ బ్లూస్ ప్రదర్శకులు తరచుగా కేవలం బాంజో లేదా గిటార్ సాయంతోనో లేదా అవి లేకుండా ప్రదర్శనలు ఇచ్చేవారు. 20వ శతాబ్ద కాలంలో కంట్రీ బ్లూస్ యొక్క ప్రాంతీయ శైలుల్లో విపరీతమైన మార్పు ఉండేది. ద డెల్టా బ్లూస్(మిసిసిపి) రూస్టీ స్ప్రోస్ స్టైల్లో ఆకట్టుకునే గాత్రం దీనికి సాయంగా స్లైడ్ గిటార్ను ఉపయోగించేది. చాలా తక్కువగా రికార్డు చేసిన రాబర్ట్ జాన్సన్ అర్బన్, కంట్రీ బ్లూస్ను సమ్మిళితం చేశాడు.[62] రాబర్ట్ జాన్సన్కు అదనంగా ఆయన వారసుడు చార్లీ ప్యాటన్ మరియు ఆయన సన్ హౌస్లు ఈ తరహా శైలి ప్రభావానికి గురైన ప్రదర్శకులుగా చెప్పుకోవచ్చు. బ్లైండ్ విల్లీ మెక్టెల్ మరియు బ్లైండ్బాయ్ ఫుల్లర్లు సున్నితమైన భావయుక్తమైన నైరుతి ప్రాంత పిడ్మాంట్ బ్లూస్ సంప్రదాయాన్ని అనుసరించారు. ఇది రాగ్టైమ్ ఆధారితంగా గిటార్ను వేళ్లతో లాగడం అనే టెక్నిక్ను అనుసరించేది. జార్జియాలో కూడా స్లైడ్ సంప్రదాయం కనిపించేది. కర్లీ వీవర్,టంపా రీడ్, బార్బెక్యూ బాబ్, హిక్స్ మరియు జేమ్స్ కొకోమో ఆర్నాల్డ్లు ఈ స్టైల్కు ప్రతినిధులుగా చెప్పవచ్చు.[63]
ఎంతో ఉల్లాసంగా ఉండే మెఫిస్ బ్లూస్ స్టైల్ను టెన్నెసీకి దగ్గరగా ఉండే మెఫిస్లో 1920 మరియు 1930 ప్రాంతంలో అభివృద్ధి చేశారు. మెఫిన్ జగ్ బ్యాండ్లేదా ద గస్ క్యానన్ జగ్ స్టోఫర్స్ యొక్క ప్రభావం దీనిపై ఉంది. ఫ్రాంక్ స్టోక్స్,స్లీపీ జాన్ ఈట్స్, రాబర్ట్ విల్కిన్స్, జో మెకోనీ, కాశీ బిల్ వెల్డన్ మరియుమెఫిన్ మిన్నీవంటి వారు ఎన్నో అసాధారణమైన పరికరాలైన వాష్ బోర్డ్, ఫిడేల్, క్యాజు, మాండలిన్ వంటి వాటిని ఉపయోగించేవారు. మెఫిస్ మిన్నీ విర్చువస్ గిటార్ స్టైల్ ద్వారా ప్రసిద్ధి గాంచింది. పియానో వాద్యకారుడుమెఫిస్ స్లిమ్ తన యొక్క కెరీర్ను మెఫిస్లో ప్రారంభించాడు, కానీ ఆయన యొక్క విలక్షణమైన శైలి ఎంతో సున్నితంగా, ఒక ఊపు ఉండేది. మెఫిస్లోని చాలా మంది బ్లూస్ సంగీతకారులు1930 చివరల్లో మరియు 1940 తొలికాలంలో చికాగోకు వలస వెళ్లి, అర్బన్ బ్లూస్ ఉద్యమంలో భాగమయ్యారు. ఫలితంగా క్రంటీ మ్యూజిక్ మరియు ఎలక్ట్రికల్ బ్లూస్ సమ్మిళితమయ్యాయి.[64][65][66] |
సిటీ లేదా అర్బన్ బ్లూస్ స్టైల్స్ ఏకత్రపరిచేవి మరియు విస్రృతమైనవి. ప్రదర్శకునిగా తన యొక్క స్థానిక ప్రాంతాన్ని, తాను నివసించే ప్రాంతాన్ని కాకుండా విస్త్రతమైన,మరియు విభిన్నమైన శ్రోతల యొక్క కళా పిపాసను దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చేది.[67] సంప్రదాయ మహిళా అర్బన్మరియు వ్యూ డెవిల్లీ బ్లూస్ సింగర్లు 1920ల్లో చాలా ప్రసిద్ధి పొందిన వారు. వీరిలో మామీ స్మిత్, గెట్రూడ్ మా రియానీ, బెస్సీ స్మిత్మరియు విక్టోరియా స్పివేలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మామీ స్మిత్ను బ్లూస్ కళాకారురాల కంటే వాల్డెవిల్లీ ప్రదర్శకురాలినిగానే ఎక్కువగా చెప్పుకోవచ్చు.1902లో బ్లూస్ను రికార్డ్ చేసిన తొలి ఆఫ్రికన్ాఅమెరికన్ స్మిత్ పేరుగాంచింది. ఆమె యొక్క రెండో రికార్డు క్రేజీ బ్లూస్ తొలినెలలోని 75,000వేలకాపీలు అమ్ముడైంది.[68] మదర్ ఆఫ్ బ్లూస్ అయిన మా రియానీ మరియు బెస్సీ స్మిత్లు తమ యొక్క స్వరం రూమ్ యొక్క చివరకు కూడా తేలిగ్గా వెళ్లాలన్న ఉద్దేశంతో మధ్యమ స్వరాల్లో పాడేవారు. స్మిత్ పాటను ఒక అసాధారణ స్థాయిలో పాడేది. నోట్స్ను దిగువస్థాయికి తీసుకెళ్లడం, సాగదీయడంతోపాటు వాటిపై అసాధరణ పట్టుతో తన సొంత వ్యాఖ్యానానికి చోటు ఉండేవిధంగా ఆమె తన యొక్క కళారూపాన్ని ప్రదర్శించేది.[69] చెందిన టంపా రీడ్, బిగ్ బిల్ బ్రాంజీ, లెరాయ్ కార్ వంటివారు పట్టణ ప్రాంత బ్లూస్. రెండో ప్రపంచయుద్ధానికి ముందు టంపా రీడ్ను కొన్ని సార్లు గిటార్ మేధావి అని పిలిచేవారు. కార్ పియానోతోపాటు బ్లాకు వెల్ గిటార్ను వాయించేవాడు. ఈ విధానం 50ల వరకు కొనసాగింది. చార్లెస్ బ్రౌన్ మరియు నాట్ కింగ్ కోలే వంటి వారు కూడా అనుసరించేవారు.[61]
1930 మరియు 1940ల్లో అర్బన్ బ్లూస్ అనుసరించే మరో ముఖ్యమైన శైలి బూగీవూగీ.[70] ఈ స్టైల్తరుచుగా సోలో పియానోను అనుసంధానమైనప్పటికీ, బూగీవూగీ బ్యాండ్స్, చిన్న కాంబ్లోల్లో సోలోపార్ట్ పాడేందుకు గాయకులకు సాయపడేది. మంద్ర స్వరం, ఎడమ చేతివైపు శ్రుతి స్థాయిలో అస్టినాటో లేదా అల్లరిచిల్లరగా అటూఇటూ మారుతూ ఉండటం, కుడివైపు ప్రతి శ్రుతిని విస్రృతపరిచి, కంపింపచేయడమే బూగీవూగీ యొక్క స్టైల్ అని చెప్పవచ్చు. బూగీవూగా చికాగోకు చెందిన జిమ్మీ యాన్సీ మరియు బూగీవూగీ త్రయం(అల్బర్ అమ్మన్స్, పీటీ జాన్సన్ మరియు మీడే లిక్స్ లూయిస్ ద్వారా ప్రాచుర్యం పొందింది.[71] చికాగోకు చెందిన బూగీ వూగీ ప్రదర్శకులు క్లారెన్స్ పిన్ టాప్ స్మిత్ మరియు ఎర్ల్ హైన్స్ వంటివారు రాగ్టైమ్ పియానిస్టుల యొక్క ఎడమచేతి రిథమ్స్ను మెలోడీ ఫిగర్గాను, ఇదేవిధంగా పోలి ఉండే ఆర్మ్స్ట్రాంగ్ కుడి చేతి ట్రఫెట్ను కలిసి ముందుకు నడిపించేవారు.[67] సున్నితంగా ఉండే లూసియానా స్టైల్లో ప్రొఫెసర్ లాంగ్హెయిర్ మరియు ఇటీవల తాజాగా డాక్టర్.జాన్ క్లాసికల్ రిథమ్ మరియు బ్లూస్ను బ్లూస్ స్టైల్లో మిళితం చేసేవారు.
కంట్రీ నుంచి అర్బన్ బ్లూస్ వైపు పరివర్తన చెందడం 1920ల్లో ప్రారంభమైంది. ఆర్థిక సంక్షోభం, ఆర్థిక పురోభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్లాక్స్ పట్టణ ప్రాంతాలకు గ్రేట్ మైగ్రేషన్ పేరిట వలస రావడం ఇవన్నీ విజయవంతంగా ఈ పరివర్తనకు దోహదపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఏర్పడ్డ ఆర్థిక పురోగతి కారణంగా ఆఫ్రికన్ అమెరికన్ల జనాభా భారీగా వలస బాట పట్టారు. దీన్నే సెకండ్ గ్రేట్ మైగ్రేషన్ అని అంటారు. దీని ఫలితంగా అర్బన్ బ్లాక్స్ యొక్క వాస్తవ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ కొత్తవలసదారులు మ్యూజిక్ పరిశ్రమకు కొత్త మార్కెట్ను సృష్టించారు. రేస్ రికార్డు అదృశ్యమై, దాని స్థానంలో రిథమ్, బ్లూస్ సంగీతం వెలుగులోకి వచ్చాయి. క్రమేపీ ఎదుగుతున్న మార్కెట్ బిల్బోర్డ్ రిథమ్స్ మరియు బ్లూస్ ఛార్ట్లో ప్రతిబింబించాయి. ఈ మార్కెటింగ్ వ్యూహం వల్ల అర్బన్ బ్లూస్ వాద్యపరికరాల్ని విద్యుదీకరించండం, ఆంపిలిఫికేషన్ మరియు బ్లూస్ బీచ్ జనరలైజ్ చేయడం ఇలా బ్లూస్ ఆర్ అండ్ బి తరహాలో మారిపోయింది. ఈ వాణిజ్యపరమైన పంధా కారణంగా బ్లూస్ సంగీతంలో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. బ్లూస్ మ్యూజిక్ బాజ్, గోస్పల్ సంగీతం కలిసి ఆర్ అండ్ బిలో భాగాలయ్యాయి.[76]
దస్త్రం:Muddy1.png
మోడ్రన్ బ్లూస్ స్కూలుకు ఓ టార్చ్లైట్ వాడని మడ్డీవాటర్ను వివరించేవారు.(1999), p. 79</ref> |
రెండో ప్రపంచయద్ధం తరువాత 1950ల్లో చికాగో,[77] మెంఫిస్[78], డెట్రాయిట్[79][80] మరియు సెయింట్ లూయిస్[81] వంటి నగరాల్లో కొత్త స్టైల్లో ఉండే ఎలక్ట్రిక్ బ్లూస్కు ప్రజాదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ బ్లూస్ ఎలక్ట్రిక్ గిటార్లు, డబుల్ బ్రాస్( క్రమేపీ వీటి బదులు బాస్ గిటార్లను ప్రవేశపెట్టారు), డ్రమ్స్ మరియు హార్మోనికాను మెక్రోఫోన్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదా గిటార్ యాప్లిఫైయర్ ద్వారా ప్లే చేసేవారు. 1948లో మడ్డీ వాటర్ తన యొక్క మొదటి సక్సెస్ ఐ కాంట్ బీ శాటిస్ఫైడ్ను రికార్డ్ చేసినప్పటి నుంచి చికాగో ఎలక్ట్రికల్ బ్లూస్కు కేంద్రమైంది.[82] చాలా మంది ప్రదర్శకులు మిసిసిపి నుంచి వలసరావడంతో చికాగో బ్లూస్ మిసిసిపి బ్లూస్ స్టైల్ ద్వారా భారీగా ప్రభావితమైంది. హైలిమ్ వోల్ప్[83], మడ్డీ వాటర్స్[84], విల్లీ డిక్సన్[85] మరియు జిమ్మీ రీడ్[86], వీరంతా కూడా మిసిసిపిలో పుట్టి గ్రేట్ మైగ్రేషన్ సమయంలో చికాగోకు వలస వచ్చిన వారే. వీరు ఉపయోగించే ఎలక్ట్రికల్ గిటార్, కొన్ని సార్లు స్లైడ్ గిటార్, హార్మోనికా, బ్రాస్ మరియు డ్రమ్స్ యొక్కక రిథమ్ ద్వారా వీరి యొక్క శైలిని స్పష్టం చేయవచ్చు. ఎల్మెరా జేమ్స్ బ్యాండ్[87] లోనిజె.టి. బ్రౌన్ లేదా జె.బి. లీనోర్స్[88] కూడా శాక్సాఫోన్స్ను ఉపయోగించేవాడు. అయితే ఇది సోలో వాద్యపరికరంలాగా కాకుండా రిథమ్ సపోర్ట్కు మాత్రమే ఉపయోగించేవారు.
లిటిల్ వాల్టర్ మరియు సోనీ బాయ్ విలియమ్సన్(రైస్ మిల్లర్)లు ముందుతరం చికాగో బ్లూస్లో హార్మోనికా( తరువాత బ్లూస్ సంగీతకారులు దీన్ని హార్ప్ అని పిలిచేవారు)ను గణనీయంగా ఉపయోగించేవారు. బిగ్ వాల్టర్ హార్పటన్వంటివారు కూడా ఈ హార్మోనికాను ఉపయోగించాడు. మడ్డీ వాటర్ మరియు ఎల్మోర్ జేమ్స్లు స్టైడ్ గిటార్ను వైవిధ్యంగా ఉపయోగించడం ద్వారా చిరపరిచితులు. హాలిన్ వోల్ఫ్ మరియు మడ్డీ వాటర్లు తమ యొక్క లోతైన, మెరటు గొంతుతో ప్రసిద్ధి గాంచారు.
బెస్ గిటారిస్టు మరియు కంపోజర్ అయిన విల్టీ డిక్సన్ చికాగో బ్లూస్లో కీలక పాత్ర పోషించాడు. ఆ కాలంలో ఎన్నో బ్లూస్ పాటలను రాసి కంపోజ్ చేశాడు. వాటిలో హెచీ కూచీ మ్యాన్, ఐ జస్ట్ వాంట్ టు మేక్ లవ్ టు యు( మడ్డీ వాటర్స్ కోసం రాసినవి) మరియు వాంగ్ డాంగ్ డాడ్లీ మరియు హెలిన్ వోల్ఫ్ కోసం బ్యాక్ డోర్ మ్యాన్వంటివి ఉన్నాయి. చాలా మంది చికాగో బ్లూస్ స్టైల్ గాయకులు చికాగో కేంద్రంగా ఉండే చెస్ రికార్డ్స్ మరియు చక్కెర్ రికార్డ్స్ ద్వారా తమ రికార్డింగ్ జరిపేవారు. ఈ కాలంలో వీజే రికార్డ్ మరియు జె.ఓ.వి రికార్డ్స్ వంటి లేబుల్స్ చిన్నవిగా పరిగణించేవారు. 1950ల్లో చికాగోలో ఉన్న సంస్థలు మెంఫిస్ కేంద్రంగా పనిచేసే శ్యామ్ ఫిలిఫ్స్ సన్ రికార్డ్ సంస్థ ఛాలెంజ్ చేసింది. బి.బి. కింగ్ మరియు హెలిన్ వోల్ఫ్ 1960లో చికాగో వచ్చే వరకు కొనసాగింది.[89] ఆ తరువాత ఫిలిఫ్స్ 1954లో ఎల్విస్ ప్రెస్లీని కనుగొన్న తరువాత సన్ కంపెనీ మరింత మంది ఎక్కువ తెల్లజాతి శ్రోతులను సంపాదించుకొని రాక్ అండ్ రోల్స్ను అధికంగా రికార్డ్ చేయడం ప్రారంభించింది.[90]
1950ల్లో బ్లూస్ అమెరికన్ ప్రధాన స్రవంతిలో ప్రజాదరణ పొందిన సంగీతంపై తీవ్ర ప్రభావం చూపింది. చెస్ కంపెనీకి రికార్డింగ్ జరిపే ప్రముఖ మ్యుజిషియన్లు బో డిడ్లీ[79], [[చక్ బెర్రీ{/0){2/}]]లు ఇద్దరూ చికాగో బ్లూస్ ద్వారా ప్రభావితమయ్యారు. బ్లూస్లో ఉండే విషాదకర సంగీతతరహాలోనే వీరి ప్లేయింగ్ స్టైల్ ఉండేది. చికాగో బ్లూస్ లూసియానా జైడికో [91] సంగీతంపైనా తన ప్రభావం చూపింది. క్లిఫ్టన్ చెనీయర్[92] బ్లూస్ యాకెంట్స్ను ఉపయోగించేవాడు. జైడికో మ్యుజీషియన్లు బ్లూస్ ప్రమాణాలను అందుకోవడం కోసం సోలో గిటార్తోపాటు కాజున్ ఏర్పాట్లను ఉపయోగించుకునేవారు.
ఓటిస్ రష్, వెస్ట్ సైడ్ సౌండ్ యొక్క ప్రముఖుడు
1950ల్లో చికాగో పశ్చిమ ప్రాంతంలో కొత్త బ్లూస్ స్టైల్ ఆవిర్భవించింది. మ్యాజిక్ శామ్, బడ్డీ గై మరియు ఓటిస్ రష్లు వీటిని కోబ్రా రికార్డ్స్ కోసం రూపొందించారు.[93] వెస్ట్సైడ్ సౌండ్కు రిథమ్ గిటార్, బాస్ గిటార్, డ్రమ్స్ ద్వారా గై, ఫెడ్రిక్ కింగ్, మ్యాజిక్ శామ్లు బలమైన మద్దతు ఇచ్చేవారు. లూథర్ అలీసన్ యాఫ్లిఫైడ్ ఎలక్ట్రిక్ లీడ్ గిటార్తో ఆధిపత్యం సాధించేవాడు.[94][95]
జాన్ లీ హకర్ చికాగో స్లైల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కాలేదు. జాన్లీ హAకర్ బ్లూస్ కేవలం వ్యక్తిగతంగా, హAకర్ యొక్క మెరటు స్వరం, దానికి సింగిల్ ఎలక్ట్రిక్ గిటార్ తోడయ్యేది. బూగీవూగీ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పటికీ, మెరటు స్టైల్ కారణంగా కొన్నిసార్లు గిటార్ బూగీ అని పిలిచేవారు. ఇతని మొదటి హిట్ రికార్డ్ బూగీ చిలిన్. 1949 ఆర్ అండ్ బి ఛార్ట్స్ ఇది మొదటిస్థానాన్ని ఆక్రమించింది.[96] |
1950 చివరల్లో బోల్టన్ రఫ్ వద్ద లైట్మెన్ స్లిమ్[97], స్లిమ్ హార్ప్[98], శ్యామ్ మైయర్స్, జెర్రీ మెక్కాన్ ద్వారాశ్యామ్ప్ బ్లూస్ అభివృద్ధి చెందింది. వీటిని జె.డి. జే మిల్లర్ ప్రొడ్యుస్ చేయగా, ఎక్సెల్లో లేబుల్ రికార్డ్ చేసింది. జిమ్మీ రీడ్ ద్వారా ప్రభావితమైన శ్యామ్ప్ బ్లూస్ తక్కువ వేగాన్ని కలిగి ఉండి చికాగో బ్లూస్లోని స్టైలిష్ ప్రదర్శకులు లిటిల్ వాల్టర్ లేదా మడ్డీ వాటర్స్ కంటే హారోనికాను తక్కువగా ఉపయోగించే వారు. ఈ బ్లూస్ నుంచి స్క్రాచ్ మై బ్యాక్, సీ ఈజ్ టఫ్ మరియు, ఐయామ్ ల కింగ్ బీ వంటి పాటలు వచ్చాయి.
1960 ప్రారంభం నాటికి ఆఫ్రికన్ అమెరికన్ సంగీత ప్రభావం ఉన్న రాక్ అండ్ రోల్ మరియు సోల్ మ్యూజిక్లు మెయిన్స్ట్రీమ్ పాపులర్ మ్యూజిక్గా అవతరించాయి. తెల్లజాతి ప్రదర్శకులు ఆఫ్రికన్ -అమెరికన్ సంగీతానికి అమెరికాలోను, అమెరికా వెలుపల కొత్త శ్రోతలను తీసుకొచ్చారు. మడ్డీ వాటర్స్ వంటి వారు తీసుకొచ్చిన బ్లూస్ వేవ్ ఆగిపోయింది. బ్లూస్ గాయకులు బిగ్ బిల్ బ్రాంజీ మరియు విల్లీ డిక్సన్లో యూరోప్లో కొత్తమారెట్లను చూసుకోవడం మొదలు పెట్టారు. డిక్ వాటర్మెన్, అదేవిధంగా యూరోప్లో వాటర్మెన్ ఏర్పాటు చేసిన బ్లూస్ ఫెస్టివల్స్ బ్లూస్ సంగీతాన్ని విదేశాల్లో ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. యుకేలోని బ్యాండ్స్ అమెరికాలోని బ్లూస్ సూపర్స్టార్స్ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించాయి.1960ల్లో యుకే బ్లూస్ రాక్ బేస్డ్ బ్యాండ్లు ప్రభావశీల పాత్రను పోషించాయి.[99]
ల్యూసెల్లీ గిటార్తో బ్లూస్ స్టార్ బి.బి.కింగ్
జాన్లీ హకర్,మడ్డీ వాటర్స్ వంటి వారు ఔత్సాహికులైన శ్రోతల కోసం ప్రదర్శనలు ఇవ్వడం కొనసాగించారు. తద్వారా న్యూయార్క్లో పుట్టిన తాజ్మహల్ వంటి కొత్త ఆరిస్టులు సంప్రదాయ బ్లూస్ వైపు చూడటానికి స్ఫూర్తిగా నిలిచారు. జాన్ లీ హకర్ బ్లూస్ స్టైల్కు రాల్ను సమ్మిళితం చేసి యువకులైన తెల్లజాతి సంగీతకారులతో కలిసి ప్రదర్శించి, ఒక కొత్త మ్యూజిక్ స్టైల్ను సృష్టించాడు. 1971లో విడులైన ఆల్బమ్ ఎండ్లెస్ బూగీలో ఈ రకమైన మ్యూజికల్ స్టైల్ కనిపిస్తుంది. బి.బి.కింగ్ యొక్క విర్టియోస్ గిటార్ టెక్నిక్ల ద్వారా కింగ్ ఆఫ్ ద బ్లూస్ అనే టైటిల్ను దక్కించుకున్నాడు. చికాగో స్టైల్కు భిన్నంగా కింగ్ యొక్క బ్యాండ్ స్లైడ్ గిటార్ లేదా హార్స్కు బదులుగా శాక్సాఫోన్, ట్రంఫెట్, ట్రమ్బోర్ ద్వారా బలమైన బ్రాస్ సపోర్ట్ను పొందేది. టెన్నెసీలో పుట్టిన బాబీ బ్లూస్ బ్లాండ్, బి.బి. కింగ్ తరహాలో ఆర్ అండ్ బి సరసన బ్లూస్ను నడిపించాడు. ఈ కాలంలో ఫెడ్రిక్ కింగ్, అల్బర్ట్ కింగ్ రాక్ మరియు సోల్ మ్యూజిషియన్స్( ఎరిక్ క్లాప్టన్, బూకర్ టి మరియు ఎమ్జి)తో కలసి తరచుగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ తరహా మ్యూజిక్పై వీరి ప్రభావం గణనీయంగా ఉండేది.
అమెరికాలో పౌర హక్కులు మరియు ఫ్రీ స్పీచ్ ఉద్యమాల కారణంగా అమెరికన్ రూట్ మ్యూజిక్తో పాటు తొలి ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిక్ పట్ల తిరిగి ఆసక్తి నెలకొంది.[100] దీనితోపాటు న్యూపోర్ట్ ఫ్లోక్ ఫెస్టివల్స్[101] అయిన జిమ్మీ బ్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్స్ సంప్రదాయ బ్లూస్ సంగీతానికి కొత్త శ్రోతలను తెచ్చింది. యుద్ధం ముందున్న ఆక్వాస్టిక్ బ్లూస్ పట్ల ఆసక్తి పునరుద్ధరించడానికి సాయపడింది. గాయకులు శాన్ హౌస్,మిసిసిపి జాన్ హర్ట్, స్కిప్ జేమ్స్, రెవరెండ్ గ్యారీ డెవిస్ వంటి వారు కూడా ఇందుకు సాయపడ్డారు.[100] యుద్ధానికి ముందున్న క్లాసికల్ బ్లూస్కు సంబంధించిన ఎన్నో స్వరరచనలు యాజూ రికార్డ్ తిరిగి పబ్లిష్ చేసింది. చికాగో బ్లూస్ మూమెంట్కు చెందిన జె.బి లెనోర్,1950ల్లో ఆక్వాస్టిక్ గిటార్ను ఉపయోగించి, కొన్ని సమయాల్లో విల్లీ డిక్సస్ సాయంతో ఆక్వాస్టిక్ బ్రాస్ మరియు డ్రమ్స్ సాయంతో ఎన్నో ఎల్పీలను రికార్డ్ చేశాడు. ఈయన పాటు కేవలం యూరోప్లో మాత్రమే పంపిణీ జరిగే[102] వీటిలో రాజకీయ అంశాలైన జాతి వివక్ష లేదా వియత్నాం యుద్ధ వ్యవహారం వంటి అప్పటి కాలంలోని అసాధారణ విషయాలపై వ్యాఖ్యలుండేవి. తన యొక్క అలబామా బ్లూస్లో ఒక పాటలో ఈ విధంగా ఉంటుంది.
నేను అలబామాకు ఎప్పటికీ తిరిగి వెళ్లను. ఎందుకంటే అక్కడ నాకు ఏ మాత్రం స్థానం లేదు( 2 ఎక్స్)
నీకు తెలుసు, వాళ్లు నా సోదరిని, నా సోదరుడిని చంపేశారు.
ప్రపంచంలోని ప్రజలు మొత్తం తమ స్వేచ్ఛను కోల్పోండి. |
చికాగో కేంద్రంగా పనిచేసే పౌల్ బటర్ఫ్లై బ్లూస్మరియు బ్రిటిష్ బ్లూస్ ఉద్యమం కారణంగా 1960ల్లో తెల్లజాతి ఆడియన్స్ బ్లూస్ సంగీతం పట్ల ఆసక్తి కనపరిచారు. ద యానిమల్స్ ఫ్లీట్వుడ్ మ్యాక్, జాన్ మేయల్ మరియు ద బ్లూస్ బ్రేకర్,ద రోలింగ్ స్టోన్స్, ద యార్డీ బర్డ్స్ మరియు క్రీమ్ అండ్ వంటి బ్యాండ్లు, ఐరిస్ సంగీతకారుడు రోరీ గాలగేర్ వంటి వారు డెల్టా లేదా చికాగో బ్లూస్ సంప్రదాయంలోని క్లాసిక్ బ్లూస్ సాంగ్స్ను ప్రదర్శించేవారు.[103] లెడ్ జిప్పాలిన్ యొక్క తొలినాటి హిట్స్ అన్నీ కూడా సంప్రదాయ బ్లూస్ పాటలే.{1/}
1960ల నాటి బ్రిటిష్ మరియు బ్లూస్ సంగీతకారులు అమెరికన్ బ్లూస్ రాక్ ఫ్యూజన్ ప్రదర్శకులైన కేన్డ్ హీట్, ద ఎర్లీ జఫర్సన్ ఏరోప్లేన్,జానిస్ జోప్లిన్, జానీ వింటర్, ద జె.గ్లైస్ బ్యాండ్, రే కూడర్మరియు ఆల్మెన్ బ్రదర్స్ బ్యాండ్ వంటి వాటిని ప్రభావితం చేశాయి. జిమ్మీ హాండ్రిస్స్ అనే బ్లూస్రాక్ ప్రదర్శకుడు,ఈ రంగంలో అతి అరుదుగా కనిపించే వ్యక్తిగా చెప్పుకునే వారు. నల్లజాతీయుడైన ఇతడు సైకీడెలిక్ రాక్ను ప్రదర్శించేవాడు. హెండ్రిక్స్ ఒక నిపుణుడైన గిటారిస్ట్ మరియు అంతరాయాల్ని మరియు ఫీడ్ బ్యాక్ను తన యొక్క మ్యూజిక్లో వినూత్నంగా వినియోగించడంలో దిట్టగా ప్రసిద్ధి చెందాడు.[104] ఇలాంటి కళాకారులకు బ్లూస్ మ్యూజిక్ ప్రభావితం చేయడం ద్వారా రాక్ మ్యూజిక్ మరింత అభివృద్ధి చెందింది.[105]
1970ప్రాంతాల్లో టెక్సాస్ రాక్-బ్లూస్ స్టైల్వృద్ధి చెందింది. ఇవి గిటార్ను సోలో మరియు రిథమ్ కోసం ఉపయోగించేవి. వెస్ట్సైడ్ బ్లూస్కు విభిన్నంగా ఈ టెక్సాస్ స్టైల్ బ్రిటిష్ రాక్ బ్లూస్ఉద్యమం ద్వారా ప్రభావితమైంది. టెక్సాస్ స్టైల్లో జానీ వ్టిర్, స్టీవ్ రే వాఘన్, [[ద ఫ్యాబులస్ థండర్ బోల్డ్/0}మరియు జడ్జడ్ టాప్_ద ఫ్యాబులస్ థండర్ బోల్డ్/0}మరియు జడ్జడ్ టాప్]] వంటి వారు, బ్యాండ్స్ ప్రముఖమైనవి. ఆ తరువాత దశాబ్దం వరకు వీరు అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన విజయాన్ని సాధించలేకపోయారు.[106]
1980ల నుంచి ఆఫ్రికన్-అమెరికన్ జనాభా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బ్లూస్ పట్ల మళ్లీ ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ముఖ్యంగా జాక్సన్, మిసిసిపి మరియు సుదూర దక్షిణ ప్రాంతాల్లో ఈ ఆసక్తి కనిపించింది. సోల్ బ్లూస్ లేదా సదరన్ సోల్ అనే ఈ మ్యూజిక్, జాక్సన్ స్థావరంగా ఉన్న మలాకో రూపొందించిన జడ్. జడ్.హిల్స్, డౌన్ హెబ్లూస్(1982),లిటిల్ మిల్టన్ ద బ్లూస్ ఈజ్ ఆల్రైట్ (1984)లో ఊహించని విధంగా విజయవంతమైన ఈ రెండు రికార్డులు ఉద్యమానికి కొత్త ఊపును ఇచ్చింది. బ్లూస్లోని ఈ విభాగాన్ని బాబీ రష్, డెన్నిసీ లా సాలే, సర్ ఛార్లెస్ జోన్స్, బ్రెట్టీ లాబెట్టీ, మార్విన్ సీజ్, పెగ్రీ స్కాట్ ఆడమ్స్ వంటి ఆధునిక ఆఫ్రికన్ అలమెరికన్ ప్రదర్శకులు అనుసరించారు.
1980ల్లో బ్లూస్ సంప్రదాయ,ఆధునిక రూపాల్లో కొనసాగారు. 1986లో స్ట్రాంగ్ పెర్స్యూడర్ ద్వారా రాబర్ట్ క్లేకు పెద్ద బ్లూస్ కళాకారునిగా గుర్తింపు లభించింది.[107] స్టీవ్ రే వాఘన్ యొక్క మొదటి రికార్డ్ టెక్సాస్ ఫ్లడ్ 1983లో విడుదలైంది. తద్వారా టెక్సాస్కు చెందిన ఈ గిటారిస్ట్ అంతర్జాతీయ వేదికపై వెలుగులోకి వచ్చాడు. ద హీలర్ ద్వారా 1989లో జాన్ లీ హAకర్ తన పాపులారిటీని బలోపేతం చేసుకున్నాడు. బ్లూస్ బ్రేకర్స్ మరియు క్రీమ్తో పనిచేసిన ఎరిక్ క్లాప్టన్ 1990లో అన్ఫ్లగ్డ్తో తిరిగి ఇందులోకి ప్రవేశించాడు. ఆక్వాస్టిక్ గిటార్పై ఆయన కొన్ని స్టాండర్ బ్లూస్ పాటలను పాడాడు. అయితే 1990 ప్రారంభంలో డిజిటల్ మల్టీ ట్రాక్ రికార్డింగ్తోపాటు టెక్నాలజీలో ఆధునికత, కొత్త మార్కెటింగ్ వ్యూహాల్లో భాగంగా వీడియో క్లిప్ను జత చేయడం ద్వారా ధరలు పెరగడంతోపాటు బ్లూస్ సంగీతంలో కీలకాంశాలైన క్షణాల్లో స్పందించడం మరియు ఆశువుగా పాట కట్టడం, పాడటం వంటివి ప్రశ్నార్థకాలయ్యాయి.[108]
1980 మరియు 1990ల్లో బ్లూస్ లివింగ్ బ్లూస్ మరియు బ్లూస్ రెవ్యూ వంటి వాటిని వెలువరించి పంపిణీ చేయడంతోపాటు,ప్రధాన నగరాల్లో బ్లూస్ సొసైటీల ఏర్పాటవ్వడం మొదలయ్యాయి. అవుట్డోర్ బ్లూస్ ఫెస్టివల్స్ మరింత సామాన్యమయ్యాయి.[109] బ్లూస్ కోసం మరిన్ని నైట్ క్లబ్స్ మరియు వేదికలు ఏర్పడ్డాయి.[110] |
1990ల్లో బ్లూస్ ప్రదర్శకులు ఈ సంగీతకళారూపాన్ని విస్రృతపరచడం మనం చూడవచ్చు. ఉదాహరణకు ఏటా బ్లూస్ మ్యూజిక్ అవార్డుల (గతంలో దీన్ని డబ్యు. సి. హ్యాండీ అవార్డులనే వారు) నామినేషనల్లో లేదా ఆధునిక మరియు సంప్రదాయ బ్లూస్ ఆల్బమ్కు సంబంధించిన బెస్ట్ గ్రామీ అవార్డుకు సంబంధించిన నామినేషన్లను గమనిస్తే[111] ఆధునిక బ్లూస్ మ్యూజిక్ను పరిరక్షిస్తున్న ఎన్నో బ్లూస్ కంపెనీలు కనిపించాయి. ఉదాహరణకు అలిగేటర్ రికార్డ్స్,రఫ్ రికార్డ్స్, , చెస్ రికార్డ్స్,(ఎమ్సిఏ), డెల్మార్క్ రికార్డ్స్,నార్తన్ బ్లూస్ మ్యూజిక్,మరియు వాన్గార్డ్ రికార్డ్స్,(ఆర్థమిస్ రికార్డ్స్) ఉన్నాయి. ఇందులో ఆర్థహలీ రికార్డ్స్, స్మిత్ సోనియన్ ఫ్లోక్ రికార్డింగ్స్(ఫ్లోక్వేస్ రికార్డ్ యొక్క వారసత్వ సంస్థ) మరియు యాజూ రికార్డ్స్( షాన్చిలీ రికార్డ్స్) వంటివి బ్లూస్లో అతి అరుదైన గీతాలను వెతికిపట్టుకొని వాటిని తిరిగి రూపొందించి, అందించాయి.[112]
ఇప్పటి యువ బ్లూస్ కళాకారులు బ్లూస్లోని అన్ని అంశాలను, సంప్రదాయ డెల్టా క్లాసిక్ నుంచి రాక్ ఓరియెంటెడ్ బ్లూస్ వరకు అన్నింటి ప్రదర్శించగలుగుతున్నారు. 1970 తరువాత పుట్టిన బ్లూస్ గాయకులు జాన్ మేయర్, కెన్నీ వైనీ షెప్పర్డ్, సీయన్ కాస్టెలో, షానన్ కర్ఫ్మెన్, ఆంథోని గోమ్స్, షీమెకీయా కోప్లాండ్, జానీ లాంగ్, కోరీ హ్యరిస్,సుసాన్ టెడిష్చి, జే డబ్యు-ఓజోన్స్, జో బోనామసా, మిచిలీ మలోనీ, నార్త్ మిసిసిపి ఆల్స్టార్స్, ఎవర్లాస్ట్, ద బ్లాక్ కీస్, బాబ్ లాగ్3, జోస్పి మరియు హిల్ స్టామ్లు తమదైన శైలిని అభివృద్ధి చేసుకున్నారు.[113] బ్లూ బాయ్ విల్లీగా పిలవబడే మెంఫిస్, టెక్సాస్కు చెందిన విలియన్ డేనియల్ మెక్ఫాల్స్ సంప్రదాయ బ్లూస్ గాయకుడు.
సంగీత ప్రభావం[మార్చు]
ఆర్ అండ్ బి మ్యూజిక్ను స్పిరుచ్యువల్స్ మరియు బ్లూస్లో గమనించవచ్చు. స్పిరుచ్యువల్స్ అనేవి న్యూ ఇంగ్లండ్ క్లోరల్ సంప్రదాయానికి వారసత్వంగా వచ్చిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఇసాక్ వాట్స్ హైమ్స్ను ఆఫ్రికన్ హైమ్స్ మరియు కాల్ అండ్ రెస్పాన్స్ ఫామ్స్ను సమ్మిళితం చేయడం వల్ల ఏర్పడినవి. స్పిరుచ్యువల్స్ లేదా మతపరమైనవి ఆఫ్రికన్ అమెరికన్ సమాజంలో బ్లూస్ కంటే చక్కటి రూపాన్ని కలిగి ఉన్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ సమాజాలు సాముహికంగా ప్రార్థనలు చేయడానికి క్యాంప్ మీటింగ్స్ పేరిట ఒక చోట చేరడం ప్రారంభించడం వల్ల స్పిరుచ్యువల్స్ గీతాలు అభివృద్ధి చెందాయి.
ంట్రీ బ్లూస్ అయిన స్కిప్ జేమ్స్, చార్లీ పాట్రన్,జార్జియా టామ్ డోర్సెలు స్పిరుచ్యువల్ సింగింగ్ నుంచి ప్రభావితమై కంట్రీ, అర్బన్ బ్లూస్ను ప్రదర్శించారు. డోర్సె గాస్పల్ మ్యూజిక్ ప్రజాదరణ పొందేందుకు సాయపడ్డాడు.[115] గోల్డెన్ గేట్ క్వాట్రెట్ ద్వారా 1930ల్లో గాస్పల్ మ్యూజిక్ అభివృద్ధి చెందింది. 1950ల్లో శామ్ కుకీ, రే చార్లెస్ మరియు జేమ్స్ బ్రౌన్లు తమ సోలో మ్యూజిక్లో గాస్పల్ మరియు బ్లూస్ మ్యూజిక్ ఎలిమెంట్స్ను ఉపయోగించుకున్నారు. 1960,1970ల్లో గాస్పల్ మరియు బ్లూస్లు కలిసి సోల్ బ్లూస్ మ్యూజిక్ ఏర్పడింది. 1970ల్లోనిఫంక్మ్యూజిక్ సోల్ మ్యూజిక్ ద్వారా ప్రభావితమైంది. ఫంగ్ మ్యూజిక్ని పురాతన హిప్, ఆధునిక ఆర్ అండ్ బిగా చూడవచ్చు.
రెండో ప్రపంచయుద్ధానికి ముందు బ్లూస్, జాజ్కు మధ్య ఉన్న సరిహద్దులు అస్పష్టంగా ఉండేవి. సాధారణంగా జాజ్లో స్వర నిర్మాణం బ్రాస్ బ్యాండ్ల నుంచి అల్లుకునేది. బ్లూస్ విషయానికి వస్తే అది బ్లూస్ ఫామ్స్ అయిన 12 బార్ బ్లూస్లా ఉండేది. అయితే 1940నాటి జంప్బ్లూస్ ఈ రెండు స్టైల్స్ను కలిపేసింది. రెండో ప్రపంచయుద్ధం తరువాత బ్లూస్ జాజ్పై అసాధారణమైన ప్రభావాన్ని చూపింది. బీబాప్ క్లాసికైన చార్లెస్ పార్కర్యొక్క నౌ ద టైమ్ బ్లూస్ ఫామ్ను పెంటాటోనిక్ స్కేలు మరియు బ్లూ నోట్స్ ద్వారా ఉపయోగించుకుంది. బీబాప్ జాజ్ను డాన్సింగ్ కోసం ఉన్న పాపులర్ మ్యూజిక్ అన్న భావన నుంచి అత్యున్నత కళాత్మక విలువలున్న దానికి మార్చ గలిగింది. శ్రోతలు జాబ్ మరియు బ్లూస్ అభిమానులుగా విడిపోయారు. దీంతో ఈ రెండింటి మధ్య ఉన్న సరిహద్దును చక్కగా నిర్వచించగలిగారు. కళాకారులు ఏవరైతే జాజ్ మరియు బ్లూస్ మధ్య ఉన్న సరిహద్దును అంతరాన్ని పాటిస్తూ వచ్చారో, వారిని జాజ్ బ్లూస్ సబ్ జనరీ అన్నారు.[116][117] |
జిమ్మీ రోగర్స్, మూన్ ములికన్, బాబ్ విల్స్, బిల్ మెన్రో మరియు హాంక్ విలియన్స తమను తాము బ్లూస్ సింగర్స్గా వర్ణించుకునేవారు. వారి సంగీతంలో బ్లూస్ అనుభూతి కలిగించేంది అయితే ఎడ్డీ ఆర్నాల్డ్ యొక్క కంట్రీ పాప్కంటే ఇది భిన్నమైంది. 1970ల్లో వచ్చిన విల్లీ నీల్సన్ మరియువైలాన్ జెన్సింగ్ల కంట్రీ మ్యూజిక్ బ్లూస్ నుంచి అరువు తెచ్చుకున్నదే. 1950నాటికి రాక్ అండ్ రోల్ స్టైల్కు ఆదరణ తగ్గిపోవడంతోజెర్రీ లీ లూయిస్ తిరిగి కంట్రీ సంగీతానికి వచ్చాడు. తన ఆల్బమ్స్లో బ్లూస్ ఫీల్, బ్లూస్ ప్రమాణలుండేట్లుగా కంట్రీ మ్యూజిక్ను పాడేవాడు. ఎన్నో రాక్ అండ్ రోల్ పాటలు బ్లూస్ ఆధారితమైనవి. దట్స్ ఆల్ రైట్ మామా, జానీ బి.గోడే, బ్లూస్ స్కూడీ షూస్, హెల్ లాట్ షెకెన్ గోఇన్ ఆన్,షేక్, రాటెల్ అండ్ రోల్, మరియు లాంగ్ టాల్ సాలీ వంటివి. ముందుతరం ఆఫ్రికన్ అమెరికన్ రాక్ మ్యుజిషియన్లు సెక్యువల్ థీమ్స్తోపాటు బూతును బ్లూస్ మ్యూజిక్లో చొప్పించారు. గాట్ ఏ గర్ల్ నేమ్డ్ స్యూ, నోస్ జస్ట్ వాట్ టూ డూ(ట్యూటీ ఫ్రూటీ, లిటిల్ రిచర్డ్స్) లేదా సీ ద గర్ల్ విత్ ద రెడ్ డ్రెస్ ఆన్, సీ కెన్ డూ ద బర్డ్ల్యాండ్ ఆల్ నైట్ ఎలోన్. (వాట్ ఐ సే, రే చార్లెస్ )లాంటివి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 12 బార్ బ్లూస్ మ్యూజిక్ నిర్మాణం నావెల్టీ పాప్ గీతాలైన బాబ్ డైన్స్ పాడిన ఆబ్యియస్లీ ఫైవ్ బిలీవర్స్, ఏస్తర్ అండ్ అబి ఓఫ్రామ్ యొక్క సిండ్రెల్లా రాకీఫెల్లాలో చూడవచ్చు.
జనరంజక సంస్కృతిలో[మార్చు]
దస్త్రం:Tajmahalblues.jpg
1972లో సౌండర్ చిత్రంలో తాజ్మహల్ యొక్క మ్యూజిక్ను వాడటం ద్వారా ఆక్వాస్టిక్ బ్లూస్ పట్ల ఆసక్తి తిరిగి పెరిగింది
జాజ్, రాక్ అండ్ రోల్, హెవీ మెటల్ మ్యూజిక్, హిప్ హాప్ మ్యూజిక్, రెగ్గీ, కంట్రీ మ్యూజిక్, పాప్ మ్యూజిక్తరహాలోనే బ్లూస్ డెవిల్ మ్యూజిక్గాను, హింసను, ఇంకా చిల్లర ప్రవర్తనను కలిగి ఉందని దూషించబడేది.[120] 20వ శతాబ్ద ప్రారంభంలో తెల్లజాతి వారు బ్లూస్ సంగీతాన్నివినడం ప్రారంభించిన తరువాత బ్లూస్ను పోకిరీలుగా భావించేవారు.[59] 20వ శతాబ్ద ప్రారంభంలో డబ్యు.సి. హ్యాండీ అమెరికాలో నల్లజాతీయేతరుల్లో బ్లూస్ సంగీతానికి ప్రాచుర్యం కల్పించిన మొట్టమొదటి వ్యక్తి.
1960 మరియు 70ల్లో బ్లూస్ యొక్క పునరాగమనం సమయంలో, అక్వాస్టిక్ బ్లూస్ కళాకారుడు తాజ్మహల్ మరియు టెక్సాస్కు చెందిన ప్రఖ్యాత బ్లూస్ కళాకారుడు లైట్నిన్ హాపికిన్స్ రాసి ప్రదర్శించిన సంగీతాన్ని, ప్రజాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం సౌండర్ (1970)లో ప్రముఖంగా ఉపయోగించారు. ఈ చిత్రం ద్వారా తాజ్మహల్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలోగ్రామీ నామినేషన్తోపాటు బాఫ్టా నామినేషన్ పొందాడు.[121] దాదాపు 30ఏళ్ల తరువాత తాజ్మహల్, అపలాచియా సంగీతం యొక్క మూలాల్ని పరిరక్షించాలన్న అంశంపై దృష్టి సారించిన 2001లో విడుదలైన చిత్రం సాంగ్ క్యాచర్ కోసం బ్లూస్ను రాసి క్లా హ్యామర్ స్టైల్లో బాంజోతో స్వరకల్పన చేశాడు.
20వ శతాబ్ద చివర కాలంలో బ్లూస్ స్టైల్ మ్యూజిక్కు మంచి ఉదాహరణ 1980లో డాన్ ఆర్క్యాండ్ మరియు జాన్ ల్యాండిస్ విడుదల చేసిన ద బ్లూస్ బ్రదర్స్ ద్వారా లభించింది. ఈ చిత్రం రిథమ్ మరియు బ్లూస్ కళలో ఉద్ధండ పిండాలైన వీరిలో రే చార్లెస్,జేమ్స్ బ్రౌన్,క్యాబ్ కాలోవే,ఆర్థా ఫ్రాంక్లిన్ మరియు జాన్ లీ హకర్వంటి వారిని ఒక్క చోటకు చేర్చింది. ఒక బ్యాండ్గా ఏర్పడి బ్లూస్ బ్రదర్స్పేరిట విజయవంతమైన టూర్ను సైతం ప్రారంభించారు. 1998లో దీనికి సీక్వెల్ బ్లూస్ బ్రదర్స్ 2000 విడుదలైంది. ఇది విమర్శకుల మనస్సును దోచులేకపోయింది, అదేవిధంగా ఆర్థికంగానూ లాభాలు అర్జించలేకపోయింది. అయితే అధిక సంఖ్యలో బ్లూస్ కళాకారులు, బి.బి. కింగ్, బో డిడ్లీ, ఎరిక్యా బాడు, ఎరిక్ క్లాప్టన్, స్టీవ్ వైన్వుడ్, చార్లీ ముసెల్ వైట్, బ్లూస్ ట్రావెలర్, జిమ్మీ వాఘన్, జెఫీ బాక్టర్లు ఇందులో కనిపిస్తారు.
బ్లూస్కు విస్త్రతమైన శ్రోతలకు కల్పించేందుకు 2003లో మార్టిన్ స్కోర్సీ విశేషమైన కృషి చేశాడు. పిబిసి కోసం రూపొందించిన ద బ్లూస్ సీరిస్ డాక్యుమెంటరీల్లో పాల్గనేందుకు ప్రముఖ దర్శకులు క్లింట్ ఈస్ట్వుడ్,విమ్ వెండర్స్తోపాటు పలువురు ప్రముఖ దర్శకులను కోరాడు.[122] ప్రముఖ బ్లూస్ కళాకారుల యొక్క స్వరరచనలను అత్యాధునిక క్వాలిటీ సీడీలుగా మార్చే కార్యక్రమంలోనూ ఆయన పాల్గన్నాడు. బ్లూస్ గిటారిస్ట్ మరియు గాయకుడు కెబ్మో 2006లో టెలివిజన్ సిరీస్ ద వెస్ట్ వింగ్ ముగింపు కార్యక్రమంలో అమెరికా ద బ్యూటిఫుల్ పేరిట బ్లూస్యొక్క ఆల్టైమ్ హిట్స్ను ప్రదర్శించాడు.
ఇది కూడా చూడండి[మార్చు]
ఆఫ్రికా అమెరికా సంస్కృతి
బ్లూస్ హాల్ఆఫ్ ఫేమ్
కెనడియన్ బ్లూస్
20వ శతాబ్దపు సంగీతం
మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిక్
లిస్ట్ ఆఫ్ నంబర్ వన్ బ్లూస్ ఆల్బమ్
నోట్స్[మార్చు] |
నోట్స్[మార్చు]
↑ ద ట్రెజర్ డీ లా లాంగ్వే ప్రాసిసీ ఇన్ఫర్మెటైసి బ్లూస్ అనే పదానికి సంబంధించిన అర్థాన్ని ఇస్తుంది. జార్జి కాల్మన్ యొక్క ఫార్స్లో ఇంగ్లిష్ భాషలోమొదటి సారి ఈ పదం వాడినట్లు ఉంది.చూడండి http://atilf.atilf.fr/dendien/scripts/fast.exe?mot=blues
↑ ఎరిక్,ప్యాట్రిడ్జ్, ఏ డిక్షనరీ ఆఫ్ స్లాంగ్ అండడ్ అన్ కన్వెన్షనల్ ఇంగ్లిష్ , 2002, రూట్రెడ్జ్(యుకె), ఐఎస్బిఎన్ 0 -415-29189-5
↑ డెవిస్, ఫ్రాన్సిస్. ద హిస్టరీ ఆఫ్ ద బ్లూస్ న్యూయార్క్, హైపారియన్, 1995 .
↑ టోనీ బోల్డన్, ఆఫ్రోాబ్లూస్: ఇంప్రొవిజన్స్ ఇన్ ఆఫ్రికన్ అమెరికన్ పొయిట్రీ అండ్ కల్చర్, 2004,యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రెస్, ఐఎస్బిఎన్ 0-252-02874-0
↑ శ్యామూల్ ఛార్టర్స్ ఇన్ నథింగ్బట్ ద బ్లూస్, పేజీ.20 20
↑ బరోక్క్యు మరియు క్లాసిక్ పిరియడ్లో గ్రేస్నోట్స్ సర్వసాధారణంగా కనిపించేవి. ఇవి శ్రుతి నిర్మాణం కంటే ఆర్మమెంటేషన్కు ఎక్కువగా ఉపయోగపడేవి. ఉదాహరణకు వోల్ఫ్గ్యాంగ్ ఆమడేజ్ మెర్జట్ యొక్క పియానో కచ్చేరి నెం 21 లో డామినెట్లో ఫ్టాట్ 5ను ఉపయోగించారు. . ఆ కాలంలో ఫరఫెక్ట్5 వద్ద ఉండే ఒత్తిడిని తగ్గించడానికి ఈ టెక్నిక్ను వాడేవారు. దీనికి విరుద్ధంగా బ్లూస్ మెలోడిలో స్కేలులో భాగంగా ఫరఫెక్ట్ ప్లాట్ 5ను వాడేవారు.[ఆధారం కోరబడింది]
↑ డేవిడ్ హాంబర్గర్, ఆక్వాస్టిక్ గిటార్ స్లైడ్ బేసిక్స్ , 2001, ఐఎస్బిఎన్ 1ా890490ా38ా5
↑ విల్బర్గ్ ఎమ్, సావిడ్జ్, ర్యాండీ ఎల్,వ్యాండన్బర్గ్, ఎవ్విథింగ్ ఎబౌట్ ప్లేయింగ్ ద బ్లూస్ ,మ్యూజిక్ సేల్స్ డిస్ట్రిబ్యూటెడ్, ఐఎస్బిఎన్ 1- 884848-09-5, పేజీ. 35
↑ ఫెథర్ ఆఫ్ ద బ్లూస్, యాన్ ఆటోబయోగ్రఫీ బై డబ్యు.సి. హ్యాండీ, ఎడిట బై ఆర్నా బన్టెపస్: ఫార్వాడెడ్ బై అబీ నీల్స్, మ్యాక్మిలన్ కంపెనీ, న్యూయార్క్, (1941), పేజీ 143, ఫస్ట్ ప్రింటింంగ్కు ఐఎస్బిఎన్ లేదు.
↑ ఆలివర్, పేజీ 281
↑ 23.0 23.1 మార్క్ ఎ. హంఫ్రీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు 107-149
↑ డేవిడ్ ఇవాన్స్, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీ. 33
↑ బ్రూస్ బాస్టిన్ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీ. 206
↑ డేవిడ్ ఇయాన్, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు 33-35
↑ జాన్ హెచ్, క్రౌనీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీ. 265
↑ జాన్ హెచ్, క్రౌనీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు 268-269
↑ ఆలివర్, పేజీ 3
↑ ఫిలిఫ్ వి.బోమన్, ఇమిగ్రెంట్, ఫ్లోక్ అండ్ రీజనల్ మ్యూజిక్ ఇన్ ద ట్వంటీయత్ సెంచురీ, ఇన్ ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ అమెరికన్ మ్యూజిక్ , ఎడిట్. డెవిడ్ నికోలస్, 1999, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఐఎస్బిఎన్ 0-521-454298-8 పేజీ 285
↑ లారెన్స్ డబ్యు, బ్లాక్ కల్చర్ అండ్ బ్లాక్ కాన్షియస్నెస్, ఆఫ్రో-అమెరికన్ ఫ్లోక్ థాట్ ఫ్రమ్ స్లెవరీ టూ ఫ్రీడమ్ , ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1977, ఐఎస్బిఎన్ 0-19-502374, పేజీ. 223
↑ సదరన్, పేజీ 333
↑ గాల్ఫాలో, పేజ 44
↑ మోరాల్స్ పేజీ-276 మెరాల్స్ పేజీ, బ్లాక్ మ్యూజిక్ ఆఫ్ టూ వరల్డ్ లో జాన్ స్ట్రోమ్ రాబర్ట్ చేసిన వ్యాఖ్యలపైవివరణ ఇస్తూ, తన యొక్క చర్చను రాబర్ట్ కోట్ చేసిన విషయంతో ప్రారంభించాడు. బ్లూస్ ఫామ్స్లో ఆఫ్రికన్ క్వాలిటీ కనిపించనప్పటికీ, కరేబియన్ మ్యూజిక్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
↑ అలివర్,పేజీ 4
↑ శామ్యూల్ ఛాప్టర్స్, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు 14-15
↑ శామ్యూల్ ఛాప్టర్స్, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీ 16
↑ గార్ఫాలో, పేజీ 44 పెరుగుతున్న క్రాస్ కల్చర్ సంబంధాలు ప్రతిబింబించే విధంగా క్రమేపీ వాద్యపరికరాలు, శ్రుతికి స్ధానం కల్పించారు. ఇతర రచయితలు కూడా ఇథోపియన్ ఎయిర్స్ మరియు నీగ్రో స్పిరుచ్యువల్స్ గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు.
↑ ఘులర్ గారఫాలోలో పేర్కొన్నాడు పేజీ.27
↑ చార్లెస్ వోల్ఫీ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు . 233-263
↑ గార్ఫాలో, పేజీ 44–47 మార్కెటింగ్ కేటగిరీల ప్రకారం రేస్ మరియు హిల్బిల్లీలను ఉద్దేశ్యపూర్వకంగానే వారి యొక్క జాతి ఆధారంగా వేరుచేశారు. వారి సంగీతం పరస్పరం విరుద్ధ మార్గాల ద్వారా వచ్చిందనన్నభావనను సౌలభ్యం కోసం వాడారు. సాంస్కృతిక పరంగా బ్లూస్ మరియు కంట్రీ మ్యూజిక్ అవి విడదీసిన దానికంటే కూడా ఆ రెండూ సమానమే. కొన్ని సార్లు రికార్డ్ కంపెనీల యొక్క కేటలాగ్ల్లో ఆరిస్టుల యొక్క జాతిని తప్పుగా పేర్కొనే వారని గార్ఫాలో పేర్కొన్నాడు.
↑ గారోఫాలో, పేజీ గార్ఫాలో బార్ లో గుర్తించి వివరణ ఇస్తూ హ్యాండీకు ఆకస్మికంగా విజయం రావడంతో బ్లూస్లో ఉన్న వాణిజ్య పరమైన సత్తా బయటపడింది. దీంతో ఆ కళ టిన్పాన్ అలే హాక్స్కు మరింత ఆసక్తికరంగా మార్చింది( గార్ఫాల్ యొక్క వివరణలు) |
↑ హాకీ హార్మన్, జనరల్ బ్యాక్గ్రౌండ్ ఆన్ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిక్ , బ్లూస్ ఫౌండేషన్, ఎస్సేలు: వాట్ ఈజ్ ద బ్లూస్ http://www.blues.org/blues/essays.php4?Id=3
↑ క్లార్క్, పేజీ. 137
↑ గారోఫాలో, పేజీ 76
↑ మార్క్ ఎ. హంఫ్రీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీలు 175-177
↑ బ్యారీ పియర్సన్ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్ , పేజీలు 313-314
↑ మార్క్ ఎ. హంఫ్రీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజ 179
↑ మార్క్ ఎ. హంఫ్రీ, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్, పేజీ 187
↑ బ్యారీ పియర్సన్ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్ , పేజ 342
↑ హర్జ్హాఫ్ట్, పేజీ. 35
↑ కొమరా, పేజ 49
↑ లార్స్ బోజాన్, బిఫోర్ మోటౌన్ , 2001, యూనివర్సిటీఆఫ్ మిచిగాన్ ప్రెస్ ఐఎస్బిఎన్ 0-472-06765-6, పేజీ. 175
↑ జిమ్ ఓ నీల్ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్,పేజీలు 347-387
↑ కొమరా, పేజీ 388
↑ జిమ్ ఓ నీల్ ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్ 380
↑ మ్యారీ కాథరిన్ ఆల్డిన్, ఇన్ నథింగ్ బట్ ద బ్లూస్,పేజీ 130
↑ ఎ డిక్షనరీ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్లూస్ ఫెస్టివల్ను ఈ దిగువ వెబ్సైట్లో గమనించవచ్చు. http://blues.about.com/od/bluesfestivals/
↑ ఏ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెట్ బ్లూస్ వెన్యూస్ ఇన్ ద యు.ఎస్ను ఈ వెబ్సైట్లో గమనించవచ్చు.http://blues.about.com/cs/venues/
↑ ఏ కంప్లీట్ డిక్షనరీ ఆఫ్ కంటెంపరీ బ్లూస్లేబుల్ను ఈ వెబ్సైట్లో గమనించవచ్చు http://blues.about.com/cs/recordlabels/
↑ ఎస్ఎఫ్ గేట్
↑ సౌండర్, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్, 11-14, 2007 నాడు తీయబడింది.
↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో "The Blues" (2003) (mini)
సూచనలు[మార్చు]
అధిక సమాచారం[మార్చు]
బ్రౌన్, లూథర్ ఇన్సైడ్ పూర్ మంకీస్, సదరన్ స్పేసెన్,జూన్ 22, 2006
వెలుపలి లింకులు[మార్చు]
Blues music గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి
ఉదాహరణలు వికికోటు నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
ద మ్యూజిక్ ఇన్ పొయిట్రీ స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ లెసన్ ప్లాన్ ఆన్ బ్లూస్, ఫర్ టీచర్స్
బ్లూస్ వరల్డ్ పబ్లిషెస్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు,రీసెర్చ్ వార్తలు,ఫొటోగ్రాఫ్లు
"https://te.wikipedia.org/w/index.php?title=బ్లూస్&oldid=2123749" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిక్
సంగీతం యొక్క అమెరికా శైలులు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 30 మే 2017న 08:46కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
వేసవి కాలం - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
వేసవికాలం అనేది నాలుగు సమశీతోష్ణ కాలాల్లో వెచ్చని కాలంగా చెప్పవచ్చు, ఇది వసంతరుతువు మరియు ఆకురాలే కాలం మధ్య వస్తుంది. ఈ కాలంలో దీర్ఘకాల పగళ్లు మరియు తక్కువకాలం రాత్రిళ్లు సంభవిస్తాయి. ఈ కాలాలు ఖగోళ శాస్త్రం మరియు ప్రాంతీయ వాతావరణ శాస్త్రంపై ఆధారపడి వేర్వేరు సంస్కృతుల్లో వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతాయి. అయితే, దక్షిణ అర్థగోళం వేసవి కాలమైనప్పుడు, ఉత్తర అర్థగోళంలో శీతాకాలం వస్తుంది మరియు దీనికి విరుద్దంగా జరుగుతుంది. ఉష్ణమండలీయ మరియు ఉపఉష్ణమండలీయ ప్రాంతాల్లో, వేసవి కాలం సమయంలో ఆర్ద్ర కాలం సంభవిస్తుంది. వేసవికాలంలో ఉష్ణమండలీయ తుఫానులు పెరిగి, ఉష్ణమండలీయ మరియు ఉప ఉష్ణమండలీయ సముద్రాల్లో తిరుగుతాయి. ఖండాల లోపల, ఉరములు మధ్యాహ్నం మరియు సాయంత్రం సమయాల్లో ఎక్కువగా హెయిల్ను ఉత్పత్తి చేస్తాయి. పాఠశాలలకు వెచ్చని వాతావరణం మరియు దీర్ఘకాల రోజులను అనుభవించడానికి సెలవులు ప్రకటిస్తారు.
4 పాఠశాల సెలవు
5 కార్యకలాపాలు
6 ఇవి కూడా చూడండి
సమయం[మార్చు]
వాతావరణ శాస్త్ర కాలాల లెక్కింపును ఆస్ట్రియా, డెన్మార్క్ మరియు పూర్వ USSRల్లో ఉపయోగిస్తారు; దీనిని యునైటెడ్ కింగ్డమ్లో పలు చోట్ల కూడా ఉపయోగిస్తారు, ఇక్కడ వేసవి కాలం మధ్య-మే నుండి మధ్య-ఆగస్టు వరకు ఉంటుందని భావిస్తారు. విషువత్తు నుండి అయనాంతం వరకు అంశం ఆధారంగా వివరణను మరింత ఎక్కువగా సంయుక్త రాష్ట్రాల్లో ఉపయోగిస్తారు, ఇక్కడ ఒక కాలంలో ఒక ఉష్ణోగ్రత తగ్గడం అనేది సగం కాలం వరకు ఉండటం సర్వసాధారణం.[3]
అయితే, ఎక్కడైనా అయనాంతాలు మరియు విషువత్తులను మధ్య బిందువులు వలె భావిస్తారు, వాటిని కాలాల ప్రారంభ వలె కాదు. ఉదాహరణకు చైనీస్ ఖగోళ శాస్త్రంలో, వేసవి కాలం "వేసవి కాలం ప్రారంభం" అనే అర్థం ఇచ్చే lìxià (立夏) అని పిలిచే jiéqì (సౌర కాలం) తో 5 మే లేదా సమీప రోజుల్లో ప్రారంభమవుతుంది మరియు ఇది 6 ఆగస్టును ముగుస్తుంది. పాశ్చాత్య వాడకంలోని ఒక ఉదాహరణ విలియం షేక్స్పియర్ యొక్క ఏ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ను చెప్పవచ్చు, ఈ కథనం సంవత్సరంలోని తక్కువ రాత్రి సమయం గల సమయంలో ప్రారంభమవుతుంది, ఆ కాలాన్ని వేసవి కాల అయనాంతంగా చెబుతారు.
ఐర్లాండ్లో, జాతీయ వాతావరణ సేవ మెట్ ఎయిరీన్ ప్రకారం వేసవి నెలలుగా జూన్, జూలై మరియు ఆగస్టులను చెబుతారు. అయితే, ఐరీష్ క్యాలెండర్ ప్రకారం, వేసవి కాలం 1 మేన ప్రారంభమై మరియు 1 ఆగస్టున ముగుస్తుంది. ఐర్లాండ్లో పాఠశాల పాఠ్యపుస్తకాలు వేసవి కాల ప్రారంభాన్ని వాతావరణ శాస్త్ర వివరణ ప్రకారం 1 జూన్ కాకుండా సాంస్కృతిక నియమాల ప్రకారం 1 మేన సూచిస్తాయి.
రుతుపవనాలు సంభవించే, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో, సాధారణంగా వేసవి కాలాన్ని మార్చి నుండి మే/ప్రారంభ జూన్ వరకు సూచిస్తారు, అది సంవత్సరంలో వారి వెచ్చని సమయంగా చెప్పవచ్చు, ఇది రుతుపవన వర్షాల ప్రారంభంలో ముగుస్తుంది.[ఆధారం కోరబడింది]
వాతావరణం[మార్చు]
ఆస్ట్రేలియా, డార్విన్లో రాత్రిలో ఆర్ద్ర కాల ఉరుము.
వేసవి కాలంలో ఉష్ణమండలీయ మరియు ఉపఉష్ణమండలీయ ప్రాంతాల్లో ఆర్ద్ర కాలం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ఆర్ద్ర కాలం వ్యాప్తిలో ఉన్న గాలులలో కాలం మార్పులతో సంబంధించి ఉంటుంది, దీనిని ఒక రుతుపవనంగా పిలుస్తారు.[8] ఆర్ద్ర కాలంలో సావన్నా వాతావరణ పరిస్థితుల్లో వృక్ష సమూహం పెరిగే ప్రధాన కాలంగా చెప్పవచ్చు.[9] అయితే, దీని ప్రకారం, ఈ ఆర్ద్ర కాలాన్ని పంటలు వాటి సంపూర్ణ పక్వతకు రావడానికి ముందు ఆహార కొరత సమయంగా కూడా చెబుతారు.[10] ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు కోసం కాలం పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆర్ద్ర సీజన్ సమయంలో మొట్టమొదటి సాగు సమయం వరకు ఒకసారి వర్షం పడుతుంది.[11] అధిక ఉష్ణోగ్రత మరియు భారీ వర్షపాతం కాలంలో మలేరియా వ్యాధి విస్తరిస్తుంది.[12] |
ఆవులు ఆర్ద్ర కాలం ప్రారంభంలో ఈనతాయి లేదా పిల్లలు పెడతాయి.[13] వర్షా కాలం ప్రారంభం మెక్సికో నుండి మోనార్క్ సీతాకోకచిలుక నిర్గమనానికి సంకేతాన్ని ఇస్తుంది.[14] ఉష్ణమండలీయ సీతాకోక చిలుక జాతులు ఇతర జంతువులను చంపి తినే జంతువుల నుండి నిరోధించడానికి రెక్కలపై పెద్ద చుక్కలను కలిగి ఉంటాయి మరియు పొడి కాలంలో కంటే ఆర్ద్ర కాలంలో చురుకుగా ఉంటాయి.[15] ఉష్ణమండలీయాల్లో మరియు ఉపఉష్ణమండలీయ వెచ్చని ప్రాంతాల్లో వర్షాలు కారణంగా ఒడ్డు సమీపంలో తడిభూముల్లో ఉప్పదనం తగ్గుతుంది, ఇది మొసళ్ల గూళ్లు పెరగడానికి దోహడపడతాయి.[16] ఆరోయో టోడ్ వంటి ఇతర జాతులు రుతు వర్షాలు తర్వాత కొన్ని నెలల్లో గుడ్లు పెడతాయి.[17] ఆర్మాడిల్లోలు మరియు ప్రమాదకర పాములకు ఎక్కువ ప్రాంతం అవసరమవుతుంది.[18]
1992 ఆగస్టు చివరిలో హారీకేన్ లెస్టర్ యొక్క చిత్రం.
దక్షిణ అమెరికాలోని అంతర్భాగంలో, మార్చి మరియు అక్టోబరుల మధ్య కారు మబ్బులు మధ్యాహ్నం మరియు సాయంత్ర సమయాల్లో హెయినల్ను ఉత్పత్తి చేస్తాయి, ఇవి మే నుండి సెప్టెంబరు వరకు ఎక్కువగా సంభవిస్తాయి. చెయేన్నే, వ్యోమింగ్ అనేది దక్షిణ అమెరికాలోని సీజన్కు సగటున తొమ్మిది నుండి పది ఉరుములతో అత్యధిక ఉరుము-పీడిత నగరంగా చెప్పవచ్చు.[22]
నిర్మాణం[మార్చు]
ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో, వేసవి కాలం అనేది శీతాకాలంలో మంచు విస్తరణ మరియు సంకోచం కారణంగా రహదారుల్లో శీతాకాల మంచు మరియు నీహారం గొయ్యిలు చేస్తాయి కనుక ఆ సమయాన్ని రహదారి పునరుద్ధరణ సమయంగా చెప్పవచ్చు. నిర్మాణ పద్ధతిలో, కాంక్రీట్ ఉంచడం వంటి వాటిని సాధ్యం చేయడానికి పని కోసం కనీస ఉష్ణోగ్రత అవసరాలు ఉండవల్సిన అవసరం ఉంది. దీనికి కారణం కాంక్రీట్ వంటి అంశాలు చల్లని ఉష్ణోగ్రత ప్రాంతాల్లో పొడిగా మారడానికి చాలా సమయం పడుతుంది. అలాగే, వెచ్చని వాతావరణ ప్రాంతాల్లో పని చేయడం అనేది నూతన అంశాల్లో మంచు వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నాల చేస్తాయి, ఇవి వాటి సమర్థవంతమైన బలం మరియు ఏకత్వాన్ని తగ్గిస్తుంది.[23]
పాఠశాల సెలవు[మార్చు]
కార్యకలాపాలు[మార్చు]
వేసవికాలంలో అధిక సమయం బయటి ప్రదేశాల్లో వెచ్చని ఉష్ణోగ్రతలకు విశ్రాంతి తీసుకుంటారు. ఈ కార్యాచరణల్లో వేసవి నెలల్లో సముద్రపు ఒడ్డుకు మరియు విహార యాత్రకు వెళ్లడం వంటి ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్, సాకర్, టెన్నీస్ మరియు ఫుట్బాల్ క్రీడలు ఆడతారు. నీటి మంచుపై జారే సాధనం అనేది ప్రత్యేకమైన వేసవి క్రీడ వలె చెప్పవచ్చు, ఇది నీళ్లు ఆ సంవత్సరంలోని వారి వెచ్చని కాలానికి ప్రయత్నించినప్పుడు పూర్తవుతుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వేసవి కాలంచూడండి.
సూచనలు[మార్చు]
↑ వాతావరణ శాస్త్ర పదకోశం (2009). రుతుపవనం అమెరికన్ మెటియోరోలాజికల్ సొసైటీ 21 జనవరి 2007న సవరించబడింది.
↑ చార్లెస్ డార్విన్ యూనివర్శిటీ (2009). ఉష్ణమండలీయ సావన్నాల లక్షణాలు. చార్లెస్ డార్విన్ యూనివర్శిటీ 27 డిసెంబరు 2008 పునరుద్దరించబడింది.
↑ A. రోబెర్టో ఫ్రిసాన్చో (1993). హ్యూమన్ ఆడాప్షన్ అండ్ ఎకామిడేషన్. యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ప్రెస్, pp. 388. ISBN 0-525-94980-1 27 డిసెంబరు 2008 పునరుద్ధరించబడింది.
↑ మార్టి J. వాన్ లైరే, ఎరిక్-అలైన్ D. అటెగ్బో, జాన్ హోర్వెగ్, అడెల్ P. డెన్ హార్టాగ్, మరియు జోసెఫ్ G. A. J. హుట్వెస్ట్. వయోజన కాలం శరీర-బరువులో హెచ్చుతగ్గుల సమాజ-ఆర్థిక లక్షణాల్లో ముఖ్యమైనవి: ఏ స్టడీ ఇన్ నార్త్-వెస్ట్రన్ బెనిన్. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1994.
↑ ఆఫ్రికన్ సెంటర్ ఆఫ్ మెట్రోలాజికల్ అప్లికేషన్ ఫర్ డెవలప్మెంట్ (2008). టెన్ డే క్లైమెట్ బులెటిన్: డెకాడ్ ఆఫఅ 01 టూ 10 ఏప్రిల్, 2008. ACMAD. 8 ఫిబ్రవరి 2009న పునరుద్ధరించబడింది.
↑ జాన్ P. మెక్నామారా, J. ఫ్రాన్స్, D. E. బీవెర్ (2000). మోడలింగ్ న్యూట్రింట్ ఉటిలైజేషన్ ఇన్ ఫారమ్ యానిమల్స్. CABI, pp. 275. ISBN 0-525-94980-1 6 ఫిబ్రవరి 2009న పునరుద్ధరించబడింది.
↑ Dr. లింకన్ బ్రోవెర్ (2005). ప్రెస్పిషన్ ఎట్ ది మోనార్క్ ఓవర్వింటరింగ్ సైట్స్ ఇన్ మెక్సికో. జర్నీ నార్త్. 6 పిబ్రవరి 2009న పునరుద్ధరించబడింది.
↑ పాల్ M. బ్రేక్ఫీల్డ్ మరియు టోర్బెన్ B. లార్సెన్ (1983). ది ఇవల్యూషనరీ సిగ్నఫికెన్స్ ఆఫ్ డ్రే అండ్ వెట్ సీజన్ ఫారమ్స్ ఇన్ సమ్ ట్రోఫికల్ బటర్ప్లైస్. బయోలాజికల్ జర్నల్ ఆఫ్ ది లినియాన్ సొసైటీ, pp. 1-12. 27 డిసెంబరు 2008న పునరుద్ధరించబడింది.
↑ ఫిల్ హాల్ (1989). క్రొకడైల్స్, థేర్ ఎకాలజీ, మేనేజ్మెంట్, అండ్ కనజెర్వేషన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ క్రొకోడైల్ స్పెషలిస్ట్ గ్రూపు, pp. 167. 27 డిసెంబరు 2008న పునరుద్ధరించబడింది.
↑ సాన్ డైగో నేచురల్ హిస్టరీ మ్యూజియం (2009). బుఫో కాలిఫోర్నికస్: అర్రోయో టోడ్. సాన్ డైగో నేచురల్ హిస్టరీ మ్యూజియం. 16 జనవరి 2009న సవరించబడింది. |
↑ లిండా డౌవెర్ (1978). డ్రే సీజన్, వెట్ సీజన్. అడుబోన్ మ్యాగజైన్, నవంబరు 1978, pp. 120-130. 6 ఫిబ్రవరి 2009న పునరుద్ధరించబడింది.
"https://te.wikipedia.org/w/index.php?title=వేసవి_కాలం&oldid=2062659" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
దాచిన వర్గం:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 24 జనవరి 2017న 15:31కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
బైట్ కోడ్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. ఈ వ్యాసాన్ని మెరుగు పరచడంలో తోడ్పడండి. వ్యాసంలో ఉన్న పాఠ్యం నుండి, వ్యాస విషయానికి సంబంధించిన అంతర్గత లింకులను చేర్చండి. (అక్టోబరు 2016)
"https://te.wikipedia.org/w/index.php?title=బైట్_కోడ్&oldid=1999091" నుండి వెలికితీశారు
తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from అక్టోబరు 2016
కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 26 అక్టోబరు 2016న 00:45కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
శంకరాభరణం: సమస్య - 2184 (నాగేంద్రాభరణుండు చంపె...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
82 వ్యాఖ్యలు:
"రాగోన్మత్తుని వందిత। నాగాభరణుండు..." అంటే ఎలా ఉంటుంది?
నమస్కారములు
సోదర సోదరీ మణు లందరికీ దీపావళి శుభాకాంక్షలు
రాజారావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ బాగుంది. పాగుని? సమస్య ముడి నెలా విప్పితిరి?
అందరికీ దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ హాస్యరస భరితమై బాగున్నది. తాఁ బాగెము అనండి.
మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ బాగుంది. ప్రాగ్జ్యోతిషపురము. ప్రాస తప్పినది. రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చువచ్చు. మిగిలిన హల్లులతో సంయుక్త మయితే కుదరదు.
పదోతరగతి విద్యార్ధికి పీ. హెచ్. డీ. ప్రశ్నపత్రం ఇచ్చారు శంకరయ్య గారు:
Kameswara Rao Pochiraju అక్టోబర్ 29, 2016 7:46 PM
Kameswara Rao Pochiraju అక్టోబర్ 29, 2016 10:02 PM
డా. అనిల్ కుమార్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగా నున్నవి. సహస్రకరుడని యా వేగరు యనగ. అనగా విష్ణుని కొడుకనియా? సందేహము తీర్ప గోర్తాను.
ఆర్య! కామేశ్వరావుగారూ! అనేక నమస్కారములు. మీకు కూడ దీపావళి శుభాకాంక్షలు. శివకేశవులిరువురు కూడ విశ్వేశ్వరులే. కృష్ణుని కుమారుడు నరకుడు. శివుని కుమారుడు గణపతి. ఆ విశ్వేశ్వరులు తమకు విసుగు తెప్పించిన కొడుకులతో వేగలేక (సహించలేక) పోయినారు. కొడుకులని కూడ చూడకుండా శిక్షించినారు అని నా భావన. ధన్యవాదములు. వేగుట = సహించుట.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ధన్యవాదములండి. వేగు (క్రియ) దిశలో ఆలోచించలేదు.
ఒక ప్రయత్నం !
జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.నాగేంద్రా యని సంబోధనతో ఆభరణయుక్తుడైన కృష్ణుడు చంపె ననడము చాలా బాగుంది. మీ ప్రయత్నము దిగ్విజయమైనది.
డా.పిట్టా వారు దీపావళి శుభాకాంక్షలు.శివకేశవాభేదమును తెలుపు మీ పూరణ లద్భుతముగా నున్నవి.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ అక్టోబర్ 29, 2016 7:03 AM
శ్రీరామ శంకర ప్రసాద్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ యుత్తమముగా నున్నది.
శైలజ గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీపూరణ చాలా బాగుంది.
ధన్యవాదములు సర్..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు...
జనార్దన రావు గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ క్రమాలంకారము తో బాగుంది. నాగేశుడ న నెవరో యవగతము కాలేదు. వివరించ గోర్తాను.
కామెశ్వర రావు గారూ ! ధన్యవాదాలు!
దక్షుఁడు వి.అ.పుం.
వహ్ని(విల్యమ్సు.) Source = తెలుగు నిఘంటువు (శంకరాభరణం బ్లాగు లోనిదే)
CHEPURI SREERAMARAO అక్టోబర్ 29, 2016 8:37 AM
శ్రీరామా రావు గారు దీపావళి శుభాకాంక్షలు. పురుష శ్రేష్టుని (పురుషోత్తముడు) కర్తగా చేసిన మీ నైపుణ్యము ప్రశంసనీయము.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. వెర్రివాని మాటగా మొదటి పూరణ క్రమాలంకార మున రెండవ పూరణ బాగున్నవి. మీ శార్దూలాన్ని నాలుగైదు సార్లు చదివితే గాని విషయము బోధ పడలేదు. ఇప్పుడు కూడా యెంతవరకు కృతకృత్యుడ నయ్యానో తెలియదు.
మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ దీప్తాశీస్సులకు ధన్యవాదములు.
సత్యనారాయణ రెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపు తో మీ పూరణ చక్కగనున్నది. భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.
తిమ్మాజీ రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది.
మిత్రులందఱకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!
కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగానున్నవి. కాసిఁ బెట్టు నా లేక గాసిఁ బెట్టు నా? తెలుపగలరు. నేను కూడా గాసిలి పదము వాడితిని.
నేను "గాసిఁబెట్టు" అనియే టైపు చేశాను. కాని, మొబైలులో స్పేస్ కొట్టగానే, ఎందుకో "గా" బదులు "కా" పడినది. నేను చూచుకొనకయే పోస్టుచేశాను. తెలిపినందులకు కృతజ్ఞతలు!
అన్నయ్య దీపావళి శుభాకాంక్షలు. క్రమాలంకారము తో నీ పూరణ బాగుంది. నాల్గవ పాదములో ప్రాస తప్పింది.
కృష్ణా రావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీపూరణ చాలా బాగుంది.
Kameswara Rao Pochiraju అక్టోబర్ 29, 2016 11:28 AM
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
విరుపుతో త్రిపురాంతకుని, నరకాంతకుని ప్రస్తావించిన మీ మొదటి పూరణ, కీర్తిత నాగాభరణుని చేత నరకుని చంపించిన మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
సూర్యనారాయణ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపు తో చాలా బాగుంది.
శర్మ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపుతో బాగున్నది.
కవివరేణ్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. మీకును.....సుకవి గణమునకును దీపావళి శుభాకాంక్షలు.
nageswararao pinnaka అక్టోబర్ 29, 2016 1:26 PM
నాగేశ్వర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పురాణ బాగున్నది. "సాగించి పవరము" అనండి. సరళాదేశము కాదు కదా.
ధన్యవాదములు మీ సూచనకు!
శ్రీధర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపు తో బాగుంది. |
అందరికీ నరక చతుర్దశి పర్వదిన శుభాకాంక్షలు.
సహదేవుడు గారు దీపావళి శుభాకాంక్షలు. మీపూరణ చాలా బాగుంది.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు అక్టోబర్ 29, 2016 9:50 PM
డా.ఉమాదేవి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ మూడు పూరణలు బాగున్నవి. నాగాభరణుడు పదము నెట్లు సమర్థించు చున్నారో ప్రస్తావించ లేదు.
నా ఆరోగ్యం దాదాపుగా మెరుగయింది. రేపటినుండి మీ పూరణలను సమీక్షించగలనని భావిస్తున్నాను.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన అందరికీ అభినందనలు.
ఈనాటి పూరణలను సహృదయంతో సమీక్షిస్తున్న పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.
మాన్యశ్రీ శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
(విశ్రాంత తెలుగు పండితుడు)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చమత్కార పద్యాలు (251)
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
న్యస్తాక్షరి (55)
నిషిద్ధాక్షరి (43)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
వేంకటేశ్వర శతకము - 10
సమస్య - 2182 (ప్రమాదముల్ ప్రమోద మిచ్చి...)
సమస్య - 2180 (మునికిన్ గోపమె భూషణం బగు...)
వేంకటేశ్వర శతకము - 1
సమస్య - 2175 (స్తనములు లేని పూరుషుఁడు...)
సమస్య - 2165 (మొయిలు రక్తమ్ముఁ గురిపించె...)
వరూధినీ! (ఖండకావ్యము)
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం. |
రైతుకు, పరిశ్రమకీ ఉపయోగపడని భూ సేకరణ బిల్లు: జేపీ
రాష్ట్రం కాంగ్రెస్ సొంత ఎస్టేటా?
ప్రభుత్వ విధానాలతోనే ఆర్థిక సంక్షోభం
ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి: లోక్ సత్తా పార్టీ అధినేత జేపీ
ఇద్దరి మధ్య సామరస్యత ముఖ్యం
యువత భవిష్యత్తు కోల్పోతోంది: జేపీ
జేపీ విగ్రహానికి పూలమాల వేసిన జేపీ
రాష్ట్ర భవిష్యత్తుపై 29,30న కాకినాడ, విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశాలు
29న నిజామాబాద్ జిల్లాలో జేపీ పర్యటన
లైసెన్స్-పర్మిట్ వ్యవస్థ అవశేషం ఆహార భద్రతా బిల్లు: జేపీ
సుపరిపాలనకు 'సురాజ్య'
ఆగస్టు 26,27న హైదరాబాద్ ను సందర్శిస్తున్న ఫ్రీడమ్ కారవాన్
ఆగస్టు 24న చెన్నైలో జేపీ పర్యటన
భాషా సామరస్యంపై 18న చెన్నైలో జేపీ ప్రసంగం
పార్టీ నేత, సీనియర్ జర్నలిస్టుపై కార్పొరేటర్ వర్గీయుల విచక్షణారహిత దాడిని తీవ్రంగా ఖండించిన లోక్ సత్తా
లాల్ జాన్ బాషా మృతి పట్ల లోక్ సత్తా దిగ్ర్బాంతి
ఆంధ్ర, తెలంగాణా కోసం కాదు, సురాజ్య స్థాపన కోసం యువత ఆవేశం తెచ్చుకోవాలి: కటారి
దేశ భవిష్యత్ యువత చేతిలో ఉంది
ఉచితాలపై పార్టీల తీరు అనుచితం: లోక్ సత్తా
12నుంచి 'కళాశాలల్లో సురాజ్య శంఖారావం' చర్చా కార్యక్రమాలు
11న బెంగళూరులో జేపీ పర్యటన
ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి: లోక్ సత్తా పార్...
రాష్ట్ర భవిష్యత్తుపై 29,30న కాకినాడ, విశాఖపట్నంలో ...
లైసెన్స్-పర్మిట్ వ్యవస్థ అవశేషం ఆహార భద్రతా బిల్లు...
ఆగస్టు 26,27న హైదరాబాద్ ను సందర్శిస్తున్న ఫ్రీడమ్ ...
పార్టీ నేత, సీనియర్ జర్నలిస్టుపై కార్పొరేటర్ వర్గీ...
ఆంధ్ర, తెలంగాణా కోసం కాదు, సురాజ్య స్థాపన కోసం యువ...
12నుంచి 'కళాశాలల్లో సురాజ్య శంఖారావం' చర్చా కార్యక...
రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారమా? ప్ర...
ఆగస్టు 4న మౌలాలీలో జేపీ పాదయాత్ర
రాయలసీమ, కోస్తాంధ్రకు భరోసానిచ్చేందుకు లోక్ సత్తా ...
పి.వి.రంగారావుకు లోక్ సత్తా నివాళి
అలనా ఇవాన్స్
ఆంధ్రప్రదేశ్ లో విద్య
ఒలింపస్ డిజిటల్ కెమెరాలు
కె.వి.రఘునాథరెడ్డి
ఖలిస్తాన్ కమెండో ఫోర్స్
గూగుల్ పటములు
గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్
చంద్రయాన్-2
చెన్నై దక్షిణ లోక్సభ నియోజకవర్గం
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:All_articles_with_dead_external_links&oldid=2071602" నుండి వెలికితీశారు
మనలో ఒక్కడు ఓ కామన్ మేన్ పోరాటం: ఆర్.పి
ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా `మనలో ఒకడు`. `నువ్వు నేను` ఫేమ్ అనిత కథానాయిక. యూనిక్రాఫ్ట్ మూవీ…
అనిక్కా ఆల్బ్రైట్ - వికీపీడియా
డెన్వర్, కొలరాడో, అమెరికా.[2]
అనిక్కా ఆల్బ్రైట్ ఒక అమెరికన్ నీలి చిత్రాల నటి.
"https://te.wikipedia.org/w/index.php?title=అనిక్కా_ఆల్బ్రైట్&oldid=2111358" నుండి వెలికితీశారు
Home » బిజినెస్ » బంగారం గనుల్లోకి ఎన్ఎండిసి
- వజ్రాలు, టంగ్స్టన్ మైన్స్పై దృష్టి
దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు ఎన్ఎండిసి కొత్తగా బంగారం, వజ్రాలు, టంగ్స్టన్ గనులపై దృష్టి పెట్టింది. డిసెంబర్ 8న హైదరాబాద్లో ఎన్ఎండిసి 60 ఏళ్ల వార్షికోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బాయిజేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని పసిడి, వజ్రాల గనులపై దృష్టి కేంద్రీకరించామన్నారు. అదే విధంగా టంగ్స్టెన్ గనులను కూడా సాధించాలని నిర్దేశించుకున్నామన్నారు. ఇందుకోసం వియత్నంలోని గనులు కొనుగోలు చేయాలని భావిస్తున్నామన్నారు. బంగారం ఉత్పత్తికి గాను మధ్యప్రదేశ్లోని పన్నా గనులను విస్తరిస్తున్నామన్నారు. అదే విధంగా దేశంలోని మరిన్ని గనుల అవకాశాలపై దృష్టి పెట్టామన్నారు. వివధ సంస్థల భాగస్వామ్యంతో భౌగోలికంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్, టంజానియా దేశాల్లోని గనుల వ్యాపారం చేపట్టనున్నామన్నారు. 2022 నాటికి 67 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్రితం ఆర్ధిక సంవత్సరంలో 34 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. చత్తీస్ఘడ్లోని నాగర్నర్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంపెనీ డైమాండ్ జూబ్లీ వేడుకలకు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు రానున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ : అన్ని రకాల వస్త్రాలను విక్రయించే సోచ్ సంస్థ రెడ్ డాట్ సేవల్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చీరలు, సల్వార్ కమీజ్లు, కుర్తా సూట్స్, కుట్టడానికి సిద్దంగా ఉన్న మేÛటిరియల్ వరకు విస్తృత శ్రేణీలో తమ దేశ వ్యాప్త స్టోర్లలో లభ్యమవుతాయని తెలిపింది. జనవరి 29 వరకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
రూ.1649కే ఎయిర్టెల్ 4జి ఫోన్ |
ఎవరిదీ రాత? చిన్నమయ్య at 9:48 AM
విశేషాలన్నీ చాలా బాగున్నాయండీ. ఇంకా రాస్తారని ఆశిస్తాను.
తరువాతి ప్రసారం కోసం ఎదురు చూస్తూ...అభినందనలు.
అభినందనలు. గాంధీ జయంతి రోజు "గాంధీపాప" గారి గురించి కూడా రాయమని కోరుతున్నాను.
@ సిసిము, నాగమురళి, తెరెసా మరియు పద్మ : మీ వ్యాఖ్యలకి కృతజ్ఞుణ్ణి.
నేను పది చదువుతున్నప్పుడు మా సంస్కృతం గురువుగారు శ్రీమతి గాంధీపాప. నాకు గుర్తుండి, ఆవిడ మమ్మల్ని సంస్కృతంలో రాయడానికి, సంభాషించడానికి ఎక్కువ ప్రోత్సహించేవారు.
ఎనిమిదిలో ఉన్నప్పుడు బళ్లో ఓ చిన్న సంస్కృత నాటిక వేసేము. మేఘసందేశం కాదు లెండి. మరోసారి, ఆ విషయం ముచ్చటిస్తాను.
కూల్..కూల్.. కొబ్బరిబొండాం _ Prajasakti::Telugu Daily
Home » ఫీచర్స్ » కూల్..కూల్.. కొబ్బరిబొండాం
వేసవిలో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో చాలామంది డీ హైడ్రేషన్కు గురవుతుంటారు. దాహం తీర్చుకోవటానికన్నట్లు చల్లచల్లగా ఉండాలని మార్కెట్లో దొరికే శీతలపానీయాలు సేవిస్తుంటారు. కానీ ప్రకృతి నుండి లభించిన కొబ్బరి బొండాం అయితే మంచిది. ఆరోగ్య ప్రదాయని. అనేక పోషకాలూ శరీరానికి అందుతాయి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరానికి చల్లదనంతో పాటు చర్మంపై ముడుతలూ తగ్గిపోతాయి. గర్భిణీలకు
ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర..?
ముందుంది మరింత చెత్త...
తొందరెందుకు.. మీ సామర్థ్యం...
దేశంలో పరిస్థితులను...
దేశంలో ఎవరికి మద్దతిస్తే న్యాయం...
ప్రకాష్ రాజ్ నా క్లోజ్...
సినీ నటుడు ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్...
విద్యార్థిని ని రేప్ చేస్తుంటే వీడియో తీసి నెట్లో పెట్టారు…. _ vaartalu
మూస:ఎచ్చెర్ల మండలంలోని గ్రామాలు - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:ఎచ్చెర్ల_మండలంలోని_గ్రామాలు&oldid=2219385" నుండి వెలికితీశారు
గొట్టమంగళాపురం - వికీపీడియా
గొట్టమంగళాపురం శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పాలకొండ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 423 ఇళ్లతో, 1609 జనాభాతో 295 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 789, ఆడవారి సంఖ్య 820. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 117 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580771[1].పిన్ కోడ్: 532440.
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గొట్టమంగళాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
గొట్టమంగళాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
గొట్టమంగళాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొట్టమంగళాపురం&oldid=2223871" నుండి వెలికితీశారు
బలరాముడు - వికీపీడియా
వీరి ఆయుధము హలము, నాగలి.
వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి.
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉంది.
తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు)
"https://te.wikipedia.org/w/index.php?title=బలరాముడు&oldid=1998626" నుండి వెలికితీశారు
March 25, 2018 తెలుగువాడు Cinema 0
Lok Satta News: కాంగ్రెస్, టీడీపీ, వైకాపాలకు లేని నైతికధీమా లోక్ సత్తాకుంది |
పరమ వీర చక్ర - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొదటి గ్రహీత(లు) మేజర్ సోమనాథ్ శర్మ
(మరణానంతరం)
క్రితం గ్రహీత(లు) కెప్టెన్ విక్రమ్ బాత్రా
భారత్ రత్న ← పరమ వీర చక్ర → మహా వీర చక్ర
పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేస్తారు. ఈ పేరుకు అర్థం "అత్యున్నత ధైర్య చక్రం",[1] ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ ఆనర్" మరియు బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానం.[2][3]
శాంతి సమయాలలో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారం పరమ వీర చక్రకు సమానం. పరమ వీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ అశోక చక్ర మాత్రం ఏ భారతీయనికైనా ప్రదానం చెయ్యవచ్చు. పరమ వీర చక్రకు మాదిరి గానే అశోక్ చక్ర కూడా చనిపోయిన తరువాత కూడా పురస్కరించ వచ్చు.[4] పురస్కార గ్రహీతలకు కేంద్ర మరియు రాష్త్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందచేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాలు అందిస్తున్నాయి.
2 పురస్కార గ్రహీతలు
3.1 రాష్త్ర ప్రభుత్వాలు అందించే భత్యాలు
6.1 పుస్తకాలు
7 బయటి లింకులు
చరిత్ర[మార్చు]
పరమ వీర చక్ర 1950 జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) న స్థాపించారు. కానీ ఈ పురస్కారం 1947 ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుండి అమలులో ఉన్నట్లు పరిగణిస్తూ చట్టం చేసారు.[1][5] ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు సైన్యాధికారికైనా అందించవచ్చు.[6] ఈ పురస్కారాన్ని ఒకే వ్యక్తికి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అందించే వెసులుబాటు ఉంది. ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందచేయబడితే పరమ వీర చక్ర రిబ్బన్ కు ఒక గీత జత చేయబడుతుంది. ఒక వజ్రపు ఖడ్గం నమూనా కూడా అందచేయబడుతుంది.[1] ఇప్పటి దాకా ఏ సైనికుడికి రెండు సార్లు ఈ పురస్కారం అందించలేదు. గ్రహీతలు తమ పేరు తరువాత "PVC" అని ఆంగ్లంలో జత చేసుకోవచ్చు.[5]
రూపకల్పన[మార్చు]
సిక్కు రెజిమెంట్ కు చెందిన సైన్యాదికారి విక్రమ్ ఖణోల్కర్ భార్య, సావిత్రి ఖణోల్కర్ ఈ పురస్కారాన్ని రూపొందించారు.[7] సావిత్రి గారు ఈ పురస్కారాన్ని అప్పటి భారతీయ సైన్య అడఁజూటంట్ జనరల్, మేజర్ జనరల్ హిర లాల్ అటల్ కోరిక మీద రూపొందించారు. స్వాతంత్ర్యం తరువాత, మేజర్ జనరల్ అటల్, బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానమైన పురస్కారాన్ని రూపొందించే బాధ్యతను వహించారు. యాదృచ్ఛికంగా సావిత్రి గారి అల్లుడైన లెఫ్టినెంట్ జనరల్ సురీందర్ నాథ్ శర్మ అన్నయ్య, మేజర్ సోమనాథ్ శర్మకు ఈ పురస్కారం మొదటి సారి ప్రదానం చేసారు. మేజర్ సోమనాథ్ శర్మ 1947 పాకిస్తాన్ తో యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఈ పురస్కారం అందచేయబడింది.
ఈ పురస్కార పతకం వృత్తాకార కాంస్య రూపంలో ఉంటుంది. వృత్తాకార వ్యాసం 1.375 అంగుళాలు. ముందువైపున భారతదేశ చిహ్నం, దాని చుట్టూ నాలుగు వజ్ర నమూనాలు ఏర్పాటు చేయబడ్డాయి. వజ్ర నమూనాలకు మూలాంశం దధీచి ఋషి త్యాగానికి చిహ్నం, దధీచి తన శరీర ఎముకలను వజ్రాయుధం రూపొందించడానికి త్యాగం చేసారు. ఈ పతకాన్ని ఒక తిన్నని లోహపు ముక్క మీద వేలాడతీయబడుతుంది. వెనుకవైపున, పరమ వీర చక్ర అని హిందీలో (परमवीर चक्र) మరియు ఆంగ్లంలో (Param Vir Chakra) అని రెండు కమలాల మధ్య లిఖితమై ఉంటుంది.[3][8] ఊదా రంగు రిబ్బను ఈ పురస్కారానికి చిహ్నం.[3]
పురస్కార గ్రహీతలు[మార్చు]
ప్రధాన వ్యాసం: పరమ వీర చక్ర గ్రహీతలు
ఈ పతకం ఇప్పటి దాక 21 సార్లు ప్రదానం చేసారు. వీటిల్లో 14 పతకాలు మరణానంతరం ఇచ్చారు. 16 పతకాలు భారత్-పాకిస్తాన్ యుద్ధాలలో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఇచ్చారు. 21 గ్రహీతలలో, 20 మంది సైన్యానికి చెందిన వారు కాగా ఒకరు వాయు సేన చెందిన వారు. సైన్యానికి చెందిన గ్రెనేడియర్ యూనిట్లకు ఈ పతకాన్ని ఎక్కువ సార్లు ఇచ్చారు. గోర్ఖా రైఫిల్ రెజిమెంట్లకు మూడు సార్లు ఈ పతకం ఇచ్చారు.[9]
ఫ్లైయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ మాత్రమే ఇప్పటి దాక వాయు సేనలో ఈ పతకం పొందారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ప్ర్దర్శించిన ధైర్యసాహసాలకు దీన్ని ప్రదానం చేసారు.[1][9][10] నాయిబ్ సుబేదార్ సంజయ్ కుమార్ మరియు సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ అనే ఇద్దరు పరమ వీర చక్ర గ్రహీతలు మాత్రమే ఇంకా సైన్యంలో సేవలందిస్తున్నారు.[11]
పురస్కార గ్రహీతలకు భత్యాలు[మార్చు] |
పురస్కార గ్రహీతలకు, లెఫ్టినెంట్ క్రింది స్థాయి సైనికులైతే, పురస్కారంతో పాటు నగదు భత్యం కూడా లభిస్తుంది. ఒకవేళ గ్రహీత చనిపోయి ఉంటే, ఆ భత్యం అతని భార్యకు, ఆమె చనిపోయేంత వరకూ లేదా మళ్ళీ పెళ్ళి అయ్యేంత వరకూ లభిస్తుంది. గ్రహీతకు భార్య లేకపోతే అతని తల్లితండ్రులకు ఆ భత్యం చెందుతుంది. గ్రహీతకు పెళ్ళి అయి ఉండి భార్య చనిపోయి ఉంటే ఆ భత్యం అతని కొడుకు లేదా పెళ్ళి కాని కూతురుకు లభిస్తుంది.[12] గ్రహీత బతికే ఉంటే నెలకు 10,000 రూపాయలు భత్యం లభిస్తుంది. ఈ పురస్కారం ద్వారా లభించే మొత్తాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించారు. ఇదే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు కూడా భత్యాలు ఇస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గ్రహీత మరియు గ్రహీతతో పాటు ఉండే ఒక్కరికి జీవిత కాలం ఉచితంగా మొదటి తరగతి రైలు ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించింది. రవాణా మంత్రిత్వ శాఖ, గ్రహీతలకు టోల్ పన్నును తొలగించింది. ఇండియన్ ఎయిర్లైన్స్, గ్రహీతలకు టిక్కెట్లపై 75% రాయితీని అందిస్తుంది.[13]
రాష్త్ర ప్రభుత్వాలు అందించే భత్యాలు[మార్చు]
కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్త్ర ప్రభుత్వాలు కూడా భత్యాలు అందచేస్తున్నాయి.[14]
నగదు మొత్తం
3.1 మిలియన్లు హర్యానా
3 మిలియన్లు పంజాబ్
హిమాచల్ ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్
మధ్య ప్రదేశ్
1.5 మిలియన్లు
1 మిలియన్లు
ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ బెంగాల్
రద్దు[మార్చు]
అవసరమైతే రాష్ట్రపతి పురస్కరించబడిన పతకాన్ని రద్దు చేయవచ్చు. అలా జరిగినచో, అతని లేదా ఆమె పేరు నమోదు పత్రం నుండి తొలగింపబడును గ్రహీత ఆ పతకాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్త్రపతి రద్దుని కూడా ఉపసంహరించుకోవచ్చు. ఈ మార్పు "ది గజెట్ అఫ్ ఇండియా"లో ప్రచురించబడుతుంది.[12]
జనరంజక సంస్కృతిలో[మార్చు]
1990 లో, పరమ వీర చక్ర గ్రహీతల జీవిత చరిత్రలు ఆధారంగా ఆంగ్లంలో టెలివిజన్ సిరీస్ రూపొందించబడ్డాయి.[15][16][17] వీటికి చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించారు. 2003 లో, "LOC Kargil" అనే హిందీ సినిమా కార్గిల్ యుద్ధంలో పరమ వీర చక్ర గ్రహీతల ఆధారంగా రూపొందించబడింది.[18] తెలుగులో పరమవీర చక్ర పేరుతో సినిమా వచ్చింది.
మూలాలు[మార్చు]
↑ "అవార్డ్స్ హోమ్ శాఖ" (PDF). warb-mha. p. 1. Retrieved 5 September 2016.
↑ 5.0 5.1 "పరమ వీర చక్ర గురించి 11 విషయాల". Indiatimes. Retrieved 4 September 2016.
↑ "పరమ వీర చక్ర భారతీయ సేన". Indian Army. Retrieved 4 September 2016.
↑ Satyindra Singh (20 June 1999). "అత్యంత సాహసికులు గౌరవం". The Tribune, Chandigarh. Retrieved 13 August 2014.
↑ Sumit Walia (23 January 2009). "మొదటి పరమ వీర చక్ర". Sify.com. Retrieved 13 August 2014.
↑ "మెన్ ఇన్ యూనిఫామ్". Factly. 18 August 2015. Retrieved 4 September 2016.
↑ Madhu Jain (15 August 1990). "కాశ్మీర్ సీరియల్". India Today. Retrieved 13 August 2014.
↑ "గోల్డీ కమాండ్స్ గౌరవం". www.sunday-guardian.com. Retrieved 5 September 2016.
↑ "మేకర్ అఫ్ మీనింగ్ ఫుల్ మూవీస్". The Hindu (in ఆంగ్లం). 15 June 2007. Retrieved 5 September 2016.
పుస్తకాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
పరమవీరచక్ర.కామ్
"పరమ వీర చక్ర గ్రహీతలు". టైమ్స్ అఫ్ ఇండియా.
"భారతదేశ పరమ వీర చక్ర గ్రహీతలు మీద పుస్తకం". India: ANI News. 22 July 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=పరమ_వీర_చక్ర&oldid=2175252" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 15 ఆగస్టు 2017న 22:10కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
'నారాయణ, చైతన్య'లను మూసేయాలి _ Prajasakti::Telugu Daily
పారికర్ను సిఎంగా కొనసాగించడం దారుణం : శివసేన[09:06 PM]
'ఆధార్' చట్టబద్దతపై నేడు 'సుప్రీం' తీర్పు [09:03 PM]
ఎంపి అయినంత మాత్రాన చట్టాన్ని చేతిలోకి తీసుకునే స్వేచ్ఛ లేదు[08:58 PM]
రాఫెల్పై విమర్శల 'దుమారం' [08:56 PM]
యువతుల సహజీవనానికి కేరళ హై కోర్టు అనుమతి[08:53 PM]
హిమాచల్లో భారీ వర్షాలు : 8 మంది మృతి[08:50 PM]
ఇరవై మంది ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులు[08:36 PM]
కడపలో నలుగురు అటవీ ఉద్యోగుల సస్పెన్షన్[08:20 PM]
57శాతం మంది ఉద్యోగుల వేతనం రు.10వేల లోపే[08:10 PM]
ఆదిత్యనాధ్కు యుపి కోర్టు షాక్..![08:04 PM]
Home » ఆంధ్రప్రదేశ్ » 'నారాయణ, చైతన్య'లను మూసేయాలి
'నారాయణ, చైతన్య'లను మూసేయాలి
- ప్రపంచంలో ఇంటర్ విద్య ఎక్కడా లేదు
- 28న విజయవాడలో బహిరంగ సభ
- కంచ ఐలయ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నారాయణ, చైతన్య కాలేజీలను మూసేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ రెండు కాలేజీల్లో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, ఆ రెండు కాలేజీలపై చర్యల్లేవన్నారు. ప్రపంచంలో ఇంటర్ విద్య ఎక్కడా లేదని, మన దగ్గర మాత్రమే ఉందన్నారు. ఇక్కడ కూడా వెంటనే ఇంటర్ విద్యను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపి టిడిపి ఎంపి టిజి వెంకటేశ్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టిజి వెంకటేశ్ చేసిన వ్యాఖ్యల వల్ల అమెరికాలోని భారతీయులకు ప్రమాదకర పరస్థితులు కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దాడి, గౌరీ లంకేశ్ హత్య పరిణమాలతో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీనియర్ సభ్యుడు ట్రెంట్ ఫ్రాంక్స్ భారతదేశంలో వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడిందంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతిని గుర్తు చేశారు. దీనిపై ఎంపి టిజి ఆమెరికా సంస్కృతి, సెనెటర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. మానవ హక్కులకు గౌరవం ఇవ్వని దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టదన్నారు.
తనను చంపడం టైంవేస్ట్ అంటూ టిజి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, టైంవేస్ట్ కాకుండా చంపిన వారి జాబితాలో గౌరీ లంకేష్, కల్బుర్గి, పన్సరే ఉన్నారా.? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, ఎపి సిఎం చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే వెంటనే టిజిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్రాసు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గించే కేసుల్ని నమోదు చేయకూడదన్నారు. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే ప్రతిఘటన ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బహుజన ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఉసా మాట్లాడుతూ బిసి కులానికి చెందిన వ్యక్తికి రావాల్సిన రాజ్యసభ సీటును చంద్రబాబుకు రూ.100 కోట్లిచ్చి టిజి కొనుక్కున్నారని ఆరోపించారు. సమావేశంలో టీ మాస్ కన్వీనర్ జాన్వెస్లీ, బి వెంకట్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా కంచ ఐలయ్యను ఆర్యవైశ్యులు బెదిరించడాన్ని వారు ఖండించారు. ఐలయ్యపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఒంటరి కాదని, మత, కులోన్మాదుల దాడులను ఐక్యంగా ప్రతిఘటిస్తామని వారు స్పష్టం చేశారు.
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
'అగ్రి' బాధితుల సమస్య పరిష్కారానికి కృషి
జగన్ మౌనమేల? : అమర్నాథ్ రెడ్డి
అక్టోబర్ 1 నుంచి ఆత్మగౌరవ దీక్షలు
ష్ ..గప్చిప్!
అనుమానితులు వీరే!
తక్షణ సాయం రూ.20 వేలివ్వాలి
6 జిల్లాల్లో 40 శాతం లోటు వర్షపాతం
ప్రధాన వార్తలు
ఉత్తర భారత్లో భారీ వర్షాలు
రూ. 90 దాటి సెంచరీ దిశగా పెట్రోలు పరుగులు! |
వికీపీడియా నుండి
1987 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
4 పురస్కారాలు
సంఘటనలు[మార్చు]
జూలై 25: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని చేపట్టాడు.
జననాలు[మార్చు]
మార్చి 31: కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
ఏప్రిల్ 28: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.
జూలై 13: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)
ఆగష్టు 9: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత మరియు కథా రచయిత.
ఆగష్టు 19: ఇలియానా, తెలుగు సినిమా నటీమణి.
ఆగష్టు 25: బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.
సెప్టెంబరు 9: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.
డిసెంబరు 6: గున్నార్ మిర్థాల్, ప్రముఖ ఆర్థికవేత్త. (మ.1987)
మరణాలు[మార్చు]
జనవరి 3: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
మే 8: తొట్టెంపూడి కృష్ణ, ప్రముఖ తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు. (జ. 1927)
మే 17: గున్నార్ మిర్థాల్, ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1898)
మే 29: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి మరణం. (జ.1902)
జూలై 22: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
జూన్ 20: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896)
ఆగష్టు 8: గురజాడ రాఘవశర్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899)
ఆగష్టు 23: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
సెప్టెంబరు 3: రమేష్ నాయుడు, సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
సెప్టెంబర్ 11: మహాదేవి వర్మ, ప్రముఖ భారతీయ రచయిత్రి (జ.1907).
సెప్టెంబరు 16: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (జ.1937)
అక్టోబర్ 21: విద్వాన్ విశ్వం, వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం. (జ.1897)
అక్టోబర్ 27: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు (జ.1911).
నవంబర్ 5: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
డిసెంబర్ 23: ఈమని శంకరశాస్త్రి, ప్రసిద్ధ వైణికుడు. (జ.1922)
డిసెంబర్ 24: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917)
: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (జ.1909)
జనవరి: గంటి జోగి సోమయాజి, ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి, కళాప్రపూర్ణ. (జ.1900)
పురస్కారాలు[మార్చు]
భారతరత్న పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్కపూర్.
జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు వామన్ శిర్వాద్కర్
20వ శతాబ్దం
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 5 ఆగస్టు 2018న 06:34కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట - వికీపీడియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి.
స్థానిక పేరు:
నిర్మాణ శైలి:
ఆలయాల సంఖ్య:
1 (+2 సూరిలో ఉన్న ఉప ఆలయాలు)
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణము)
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో కలదు.
1 చారిత్రక నేపధ్యం
2 రవాణా సౌకర్యాలు
చారిత్రక నేపధ్యం[మార్చు]
వేంగి చాలుక్యులు[మార్చు]
జయసింహుని కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడైన "హ్యూయాన్ త్సాంగ్" వేంగి మరియు కొల్లేరు ప్రాంతంలో పర్యటించాడు. చాలుక్యుల కాలంలో కొల్లేరుకు "కొలను విషయ మరియు సాగర విషయ గా పేర్లు ఉన్నట్లు 1985లో వెలువడిన Rule of the Chalukya - Cholas in Andhradesa అనే పుస్తకంలో M.Krishna Kumari గారు తెలియజేసారు.వేంగి చాలుక్యులకు మరియు సరోనాధులకు పరిపాలనా భాందవ్యాలు ఉన్నాయి. అయితే సుమారు క్రీ" శ 1076 కాలంలో వీర విజయాదిత్యుని (6వ విజయాదిత్యుడు) మరణంతో వేంగిలో చాలుక్యరాజుల పాలన అంతరించింది.[1]
సరోనాథులు[మార్చు]
యశోదాదేవి (Yashoda devi) గారు తాను రచించిన (హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ The History of Andhra country, 1000A.D - 1500A.D) అనే పుస్తకంలో ఈ సరోనాధులు గూర్చి ప్రస్తావించారు. సరోనాధులు లేక కొలనుమండలీకులు సరసిపుర (నేటి ఏలూరును) రాజధానిగా చేసుకొని కొలను విషయను పరిపాలించారు. సరోనాధులులలో ప్రముఖుడు తెలుగు భీముడు ఇతడి పేరు మీద వెలసిన గ్రామమే నేటి భుజబలపట్నం. దండి మహా కవి తన దశకుమార చరిత్రలో తెలుగు భీముడి గూరించి గొప్పగా వ్రాసాడు. తెలుగు భీముడు తూర్పు గాంగులు (గంగా సామ్రాజ్యం) రాజులైన కళింగ వజ్రహస్త, రాజరాజ మరియు అనంతవర్మచోడ గంగా అనే రాజులకు విధేయుడుగా ఉండేవాడు.అంతే కాదు చాలుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడితో కూడా విధేయుడుగా వ్యవహరించాడు. క్రీ.శ 1076 లో 6వ విజయాదిత్యుని మరణం తరువాత వేంగి రాజుల పరిపాలన ముగిసింది. వేంగి రాజు కులోత్తుంగ చోళుడు (రాజరాజ నరేంద్రుడి కొడుకు) తన 4వ కొడుకైన విక్రమచోళుడిని వేంగిపురానికి మహారాజును చేశాడు. విక్రమ చోళుడు శాలివాహనశకం 1042 (క్రీ.శ 1120) లో పరిపాలనలో ఉన్నట్లు కర్ణాటక రాష్ట్రం లోని సిద్దగట్ట శిలాశాసనం భట్టి తెలుస్తుంది. (Epigraphia Carnatica, volume 10, part-1, ) వేంగిలో విక్రమచోళుడి విదేశిపాలన ప్రమాదంగా భావించి తెలుగు భీముడు తిరుగుబాటు చేసాడు. తరువాత విక్రమచోళుడు తెలుగు భీముడిని చంపినట్లు అనేక శిలాశాసనాలలో పోందుపరచడమైనది. తరువాత కొన్ని తమిళ శిలాశాసనాలు భట్టి విక్రమచోళుడు దక్షిణ ప్రాంతాన్ని ఏలడానికి ఉత్తర ప్రాంతమైన వేంగిని వదిలేసాడని తెలుస్తుంది. ఈ విషయము Epigraphy by Archaeological Survey of India. Southern circle, అనే పుస్తకంలో కూడా ఉంది.[2]
గజపతిరాజు[మార్చు]
రవాణా సౌకర్యాలు[మార్చు]
సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.
మూలాలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీ_పెద్దింట్లమ్మ_దేవాలయం,_కొల్లేటికోట&oldid=2122563" నుండి వెలికితీశారు
కృష్ణా జిల్లా పుణ్యక్షేత్రాలు
హిందూ దేవాలయాలు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు
ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు
దాచిన వర్గం:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 29 మే 2017న 13:38కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
లేట్ నైట్లో హాట్ ఫుడ్తో ఆకలి తీర్చే 'శాంటా డెలివర్స్'
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
ఆదర్శ్ చౌదరీ, హర్ష్ కందోయ్... ఇద్దరూ స్నేహితులు. 2014 డిసెంబర్లో క్యాట్ రిజల్ట్స్ వచ్చిన రోజునే శాంటా డెలివర్స్ని ప్రారంభించారు. క్యాట్ రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆదర్శ్... ఈ స్టార్టప్కి రిబ్బన్ కట్ చేశారు. "అద్భుత ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమేనని నాకు నేనే చాలాసార్లు చెప్పుకున్నాను. ఏం జరిగినా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను. దృష్టంతా ఈ ప్రాజెక్ట్ పైనే. శాంటా డెలివర్స్ కోసం నేను ఎంత చేయగలిగితే అంత చేయాలని నిర్ణయించుకొని ముందుకెళ్లా" అంటూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నాడు ఆదర్శ్. తల్లిదండ్రులు ఇచ్చిన లక్ష రూపాయల పెట్టుబడితో శాంటా డెలివర్స్ని ప్రారంభించారు వీరిద్దరు. మొదటి రోజు ఉదయం నాలుగ్గంటలకు ఆదర్శ్, హర్ష్ ఇద్దరూ కలిసి ఓ న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గరకెళ్లారు. 10 వేల పాంఫ్లెట్లు తీసుకెళ్లి పంచమని ఇచ్చారు. ఉదయం ఏడు గంటల వరకు ఏజెంట్ దగ్గరే ఉన్నారు. ప్రతీ న్యూస్ పేపర్ లో పాంఫ్లెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రారంభించిన మూడు రోజుల్లోనే శాంటా డెలివర్స్కు 20 ఆర్డర్లు వచ్చాయి. మొత్తం పదివేల రూపాయల సేల్స్ జరిగాయి.
"మొదట్లో రోజుకు కనీసం ఐదు ఆర్డర్లు వచ్చేవి. మొదటి నెలలో డెలివరీ బాయ్స్ దొరకకపోవడంతో మేమే స్వయంగా వెళ్లి కస్టమర్లకు ఫుడ్ పార్శిల్ డెలివరీ చేసేవాళ్లం. నిరంతరాయంగా మార్కెటింగ్ పైనే దృష్టిపెట్టాం. కాలేజీలు, ఆఫీసులకు వెళ్లి మా స్టార్టప్ గురించి పరిచయం చేశాం. తద్వారా ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది" అంటాడు హర్ష్.
శాంటా డెలివర్స్ పేరు ఎందుకంటే...?
కస్టమర్లు కోరుకున్నప్పుడు వారి ఆకలితీరుస్తాం, లేట్ నైట్లో కూడా ఫుడ్ డెలివరీ చేస్తాం కాబట్టి తాము శాంటా క్లాజ్ లాంటివాళ్లమన్నది ఫౌండర్ల నమ్మకం. అందుకే ఈ స్టార్టప్ కి శాంటా డెలివర్స్ అని పేరు పెట్టారు. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్థరాత్రి మూడు గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తారు. కానీ లేట్ నైట్ ఫుడ్ డెలివరీ వీరి ప్రత్యేకత. santadelivers.co.in లో లేదా యాండ్రాయిడ్ యాప్ ద్వారా ఆర్డర్లు ఇవ్వొచ్చు. ప్రస్తుతం వీరి టీంలో 14 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు పార్ట్నర్లు, ఒక మేనేజర్, ఐదుగురు డెలివరీ బాయ్స్, ముగ్గురు షెఫ్స్, ఇద్దరు హెల్పర్స్. "మేం ఏ రెస్టారెంట్తో టై-అప్ చేసుకోలేదు. ఏ హోటల్ నుంచి ఆహారం తీసుకొచ్చి డెలివరీ చేయం. కస్టమర్లకు ఏం కావాలన్నా వండిచ్చేది మేమే" అంటారు ఆదర్శ్. వీరి ఆదాయమంతా సేల్స్, డెలివరీలపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 45 ఆర్డర్లు వస్తున్నాయి. సగటున ఒక ఆర్డర్ కు 450 రూపాయలు. ఇలా నెలకు 13 వందల ఆర్డర్లు వస్తున్నాయి. నెలనెలా 20 శాతం వృద్ధి రేటు కనిపిస్తోంది. వీరికి రెండు ప్రత్యేకమైన కిచెన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి వెజిటేరియన్, మరొకటి నాన్-వెజిటేరియన్.
వీరి డ్రీమ్ వెంచర్ పట్టాలెక్కి సవ్యంగా సాగుతున్న సమయంలో వీరి జీవితంలో ఊహించని మరో మలుపు ఎదురైంది. హర్ష్, ఆదర్శ్ లకు నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏ సీటు వచ్చింది. శాంటా డెలివర్స్ పై దృష్టి పెట్టడమా, ఎంబీఏ చెయ్యడమా అని తేల్చుకోవడం వీరికి పెద్ద సవాల్గా మారింది. కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించిన తర్వాత హయ్యర్ ఎఢ్యుకేషన్ చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎంబీఏ చేస్తే స్టార్టప్ని మరో లెవెల్ కి తీసుకెళ్లొచ్చన్నది వీరి ఆలోచన. అయితే స్టార్టప్ వ్యవహారాలను చూసుకునేందుకు వీరి స్నేహితుడు పుల్కిత్ కేజ్రీవాల్ ఆసక్తి చూపించాడు. శాంటా డెలివర్స్కి కొత్త రూపు తీసుకొచ్చేందుకు పుల్కిత్ కేజ్రీవాల్ను ఈ వెంచర్లో భాగస్వామిని చేశారు. ప్రస్తుతం పుల్కిత్ ఆపరేషన్స్, మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. ఎంబీఏ చదువుతూనే ఈ ఇద్దరూ శాంటా డెలివర్స్ కోసం ఎంతో కృషి చేశారు. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కోసం కృషిచేసేవాళ్లు. టీంలోని ఆదిత్య అగర్వాల్, ప్రతీక్ చౌదరీ, గౌరవ్ ఝంఝన్ వాలా, హితేష్ అగర్వాల్లు టెక్నికల్ విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చారంటూ మెచ్చుకుంటాడు ఆదర్శ్.
"ఆరు నెలల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాం. మొదటి మూడు నెలలు మేం చాలా ఓపికగా ఉన్నాం. ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా, ఎవరు అర్డర్ ఇస్తారా అని ఎదురుచూసేవాళ్లం. పార్శిల్ తీసుకెళ్లడం, కస్టమర్ గుమ్మం వరకు వెళ్లి డెలివర్ చెయ్యడంలో మాకు అవరోధాలుండేవి. కానీ శాంటా డెలివర్స్ ఈ అవరోధాలన్నింటినీ అధిగమించింది." ఆంట్రప్రెన్యూరల్ ప్రయాణం గురించి ఆదర్శ్ చెప్పే మాటలివి.
ముందడుగు దిశగా... |
ముందడుగు దిశగా...
ప్రస్తుతం శాంటా డెలివర్స్ కోల్కతాలోని సాల్ట్ లేక్, న్యూ టౌన్, సిల్వర్ స్ప్రింగ్, ఫూల్ బాగన్, లేక్ టౌన్ ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. వచ్చే మూడేళ్లలో కోల్కతా అంతటా విస్తరించాలన్నది వీరి ఆలోచన. అంతే కాదు దేశంలోని ప్రముఖ పట్టణాల్లో అడుగుపెట్టాలనుకుంటున్నారు. "వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి నెలకు మూడు వేల ఆర్డర్లు అందుకుంటామన్నది మా అంచనా. రెవెన్యూపరంగా చూసుకుంటే నెలకు 13 లక్షలు ఉండొచ్చనుకుంటున్నాం" అంటారు పుల్కిత్.
ఫుడ్-టెక్-స్టార్టప్
ఒక్క క్లిక్ తో మెడికల్ హిస్టరీ అందించే ఇకిన్ కేర్
మీ చేతిలో కూయ్ ఉంటే మీరు కులాసాగా ఉన్నట్టే..!
అనంతం తెలిసిన రామానుజం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు... |
మాంటెనెగ్రో - వికీపీడియా
వికీపీడియా నుండి
Location of మాంటెనెగ్రో (Green)
మోంటెనెగ్రో: క్రానా గోరా / Црна Гора, మూస: IPA-sh, అనగా "బ్లాక్ మౌంటైన్") ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఒక సార్వభౌమ రాజ్యం. (మోంటెనెగ్రి), మోంటెనెగ్రో దేశ నైరుతి సరిహద్దులో అడ్రియాటిక్ సముద్రం తీరం, పశ్చిమసరిహద్దులో క్రొయేషియా, వాయవ్య సరిహద్దులో బోస్నియా మరియు హెర్జెగొవీనా ఈశాన్య సరిహద్దులో సెర్బియా, తూర్పు సరిహద్దులో కొసావో మరియు ఆగ్నేయ సరిహద్దులో అల్బేనియా ఉన్నాయి. దేశరాజధాని మరియు అతిపెద్ద నగరంగా పోడ్గోరికా నగరం ఉంది. అయితే సెటిన్జే పాత రాజధానిగా (ప్రిజెస్టోనికా) నిర్ణయించబడింది. [8] 9 వ శతాబ్దంలో మూడు సెర్బియా రాజ్యాలు మోంటెనెగ్రో భూభాగంలో ఉండేవి.దాదాపు దక్షిణ అర్ధ భాగంలో డక్లజ, పశ్చిమంలో ట్రవునియా, మరియు ఉత్తరంలో రాస్కియా ఉన్నాయి.[9][10][11] 1042 లో " ఆర్కాన్ స్టీఫన్ వోజ్లవ్వ్ " తిరుగుబాటుకు దారి తీసిన ఫలితంగా బైజంటైన్ సామ్రాజ్యం నుండి డక్జా స్వాతంత్ర్యం మరియు వోజ్లవ్వ్విజేవిక్ రాజవంశం స్థాపన సంభవించాయి. శతాబ్దాలలో అనేక ప్రాంతీయ శక్తులు మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం నియంత్రణ తరువాత ఇది 1918 లో యుగోస్లేవియా రాజ్యంలో భాగంగా మారింది. 1945 లో సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా అయింది.
1992 లో యుగోస్లేవియా విభజన తరువాత సెర్బియా మరియు మోంటెనెగ్రో రిపబ్లిక్లు " రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాగా " ఒక సమాఖ్యని స్థాపించాయి. అయితే యుగోస్లేవియాకు చట్టపరమైన వారసత్వం కలిగించడాన్ని ఇతర మాజీ రిపబ్లిక్లు మరియు యునైటెడ్ నేషన్స్ తిరస్కరించింది. 2003 లో దీనిని సెర్బియా మరియు మోంటెనెగ్రోగా మార్చారు. 2006 మే 21 న స్వతంత్రం గురించి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా అదే సంవత్సరం జూన్ 3 న మోంటెనెగ్రో స్వాతంత్ర్యం ప్రకటించబడింది. 2007 అక్టోబరు 22 వరకు అధికారికంగా మోంటెనెగ్రో రిపబ్లిక్గా పేర్కొనబడింది.
ప్రపంచ బ్యాంక్ ఈదేశాన్ని ఎగువ మధ్య-ఆదాయ దేశంగా వర్గీకరించింది. మోంటెనెగ్రో యురోపియన్ యూనియన్, నాటో, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐరోపాలో భద్రత మరియు సహకార సంస్థ, యూరోప్ కౌన్సిల్, సెంట్రల్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు యూనియన్ ఫర్ మెడిటరేనియన్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.
1 పేరువెనుక చరిత్ర
2.1 మద్య యుగం మరియు స్లావ్స్ రాక
2.5 యుగస్లేవియా రాజ్యం
2.6 రెండవ ప్రపంచ యుద్ధం
2.8 ఎఫ్.ఆర్ యుగస్లేవియాలో మాంటెనెగ్రొ
2.9 స్వాతంత్రం
2.10 21వ శతాబ్ధంలో యూరో- అట్లాంటిక్ ఇంటిగ్రేషన్
3 భౌగోళికం మరియు పర్యావరణం
4.1 మౌలిక నిర్మాణాలు
5.1 సంప్రదాయం
6.1 ప్రాధమిక మరియు మాధ్యమిక విద్య
6.3 పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్య
8.1 ప్రభుత్వ శలవు దినాలు
9 వెలుపలి లింకులు
పేరువెనుక చరిత్ర[మార్చు]
దేశం పేరును వెనెటియన్ మోంటెనెగ్రో పాశ్చాత్య యూరోపియన్ భాషలు ప్రభావితం చేసాయి. (లాటిన్ మోన్స్ "పర్వత" + నైజర్ "బ్లాక్"), సుమారుగా "మౌంట్ బ్లాక్" లేదా "నలుపు పర్వత" అర్ధం స్పురింపజేస్తుంది. చాలా ఇతర భాషలు ఈ అర్ధానికి సమీప అర్ధాలను స్పురింపజేస్తున్న పదాలలో నల్ల పర్వత" అనే పదం తమ స్వంత ప్రత్యక్ష అనువాదానికి ఉపయోగిస్తారు. ఉదాహరణలు అల్బేనియన్లు ఈ పేరును మాలి ఐ జి గ్రీకు పేరు " మావ్రొవౌనియొ " చైనీస్ పేరు " హెయిషన్ " టర్కిష్ పేరు కరడాగ్ (ఆ పేరు మీద ఒక వైవిధ్యం ఉపయోగించి అనేక టర్కిక్ భాషలతో), మరియు అరబిక్ పేరు (అల్-జబ్బల్ అల్ అస్వద్) అన్ని అర్ధం "బ్లాక్ మౌంటైన్". అన్ని స్లావిక్ భాషలు మాంటెనెగ్రిన్ పేరు క్రానా గోరలో కొంచెం వ్యత్యాసాలను ఉపయోగిస్తారు. ఉదాహరణలు చెక్ సెర్నా హోరా, రష్యన్ " సెర్నొగొరిజ " బల్గేరియన్ సెర్నా టాప్ మరియు పోలిష్ (సాహిత్యపరమైన రూపం నుండి స్జెర్నా గొరా) ఉన్నాయి. ఇతర భాషలు చెచెన్ మరియు ఇంగుష్ "జరోయామంకొ", కర్బాడియన్ " బ్జిఫ్యెక్'ఎజ్ " మెడో మారి " సెంకురిక్ ఎల్ ", లాట్వియన్ మెల్కల్నె మరియు లిథువేనియన్ " జువొడ్కల్నిజ " ఉన్నాయి.మంగోలియన్ చెర్నొగొరి (రష్యా నుండి గ్రహించబడినది) లేదా మొంటెంగ్రొ అంటారు.
15 వ శతాబ్దంలో సమకాలీన మోంటెనెగ్రోలో ప్రజలు అధికంగా " క్రాస్ గోరా " అని పిలువబడ్డారు. [12] వాస్తవానికి ఇది " పేస్టొవిచి " పాలనలో ఉన్న ఒక చిన్న భూభాగాన్ని మాత్రమే సూచిస్తుంది. కానీ క్రోనోజివిక్ ఉన్నత కుటుంబం ఎగువ జీటాలో అధికారం తీసుకున్న తర్వాత ఈ పేరు చివరికి విస్తృతంగా పర్వత ప్రాంతానికి ఉపయోగించబడింది.[12] |
పాత మోంటెనెగ్రిన్ ("స్టారా క్ర్నా గొరా ")అని పిలువబడిన ప్రాంతం 19 వ శతాబ్దం నాటికి పొరుగున ఉన్న ఒట్టోమన్-ఆక్రమిత బ్రాడా (ఎగువ భూభాగం) భూభాగానికి చెందిన మొంటెంగ్రిన్ ప్రాంతం స్వతంత్ర భూభాగంగా మారింది. 20వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల ఫలితంగా మొంటెంగ్రొ భూభాగం పలుమార్లు విస్తరించబడింది. ఇది పాత హెర్జెగోవినా మరియు మెటోహిజా మరియు దక్షిణ రాస్కా ప్రాంతాల విలీనానికి సాక్ష్యంగా నిలిచింది. అప్పటి నుండి దాని సరిహద్దులు చాలా తక్కువగా మారాయి. ఈ క్రమంలో మెటోహిజాని కోల్పోయి, బేర్ ఆఫ్ కార్టర్ దేశంలో భాగంగా మారింది.[13]
చరిత్ర[మార్చు]
మద్య యుగం మరియు స్లావ్స్ రాక[మార్చు]
9 వ శతాబ్దంలో మోంటెనెగ్రో భూభాగంలో మూడు సెర్బియా రాజ్యాలు ఉన్నాయి:డుక్ల్జా (ఇది దాదాపు దక్షిణ అర్ధంలో ఉంది), ట్రావినియా, పశ్చిమం మరియు ఉత్తర ప్రాంతాలలో రాస్కియాలకు అనుగుణంగా ఉంటుంది.[9][10] 1042 లో బైజాంటైన్ రోమన్ సామ్రాజ్యం నుండి డక్లజ స్వాతంత్ర్యం పొందింది. తరువాతి కొద్ది దశాబ్దాల్లో డక్ల్జా భూభాగాన్ని పొరుగున ఉన్న రాస్కియా మరియు బోస్నియాకు విస్తరించి ఒక రాజ్యంగా గుర్తింపు పొందింది. 12 వ శతాబ్దం ప్రారంభంలో ఇది క్షీణించడం ప్రారంభమైంది. కింగ్ బోడిన్ మరణం తరువాత (1101 లేదా 1108 లో) అనేక పౌర యుద్ధాలు సంభవించాయి. డ్యూజ్జా వొజ్స్లావ్ కుమారుడు మిహిలో (1046-81) మరియు అతని మనవడు కాంస్టాటెన్ బోడిన్ (1081-1101) లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. [14] 13 వ శతాబ్దం నాటికి డెక్జా రాజ్యాన్ని జెట్యా భర్తీ చేసింది. 14 వ శతాబ్దం చివరలో దక్షిణ మాంటెనెగ్రో (జీటా) బాసికిక్ నోబుల్ కుటుంబానికి క్రోనోజీవిక్ నోబుల్ కుటుంబానికి 15 వ శతాబ్దం నాటికి జెటాను తరచుగా క్రేనా గోరా (వెనీషియన్: మోంటే నెగ్రో) గా పిలిచేవారు.
అధికారం కొరకు ప్రముఖుల మద్య జరిగిన పోరాటం కారణంగా సామ్రాజ్యం బలహీనపడింది. 1186 నాటికి ఇది స్టెఫాన్ నెమాంజా చేత జయించబడి జెట్టా అనే ప్రావింస్ పేరుతో సెర్బియా రాజ్యంలో చేర్చబడింది. 14 వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో సెర్బియన్ సామ్రాజ్యం కుప్పకూలిన తరువాత అత్యంత శక్తివంతమైన జీతన్ కుటుంబం, బాలిషీస జీటా సార్వభౌమ అధికారి అయ్యాడు.
1421 లో జీటా సెర్బియన్ డెపోటాట్తో విలీనం చేయబడింది. కానీ 1455 తర్వాత జీటా అధికారాన్ని క్రోనోజీవిగ్స్ లోని మరొక ఉన్నత కుటుంబం దేశ సార్వభౌమ పాలకులయ్యారు. తరువాత బాల్కన్ ఆఖరి రాచరికం కొనసాగింది. ఈప్రాంతాన్ని 1496 లో ఒట్టోమన్లు స్వాధీనం చేసుకుని షాకోదర్కు చెందిన సాన్జాక్తో విలీనం చేయబడింది. క్రోంజెవిక్స్ పాలనలో జెటా ప్రస్తుత మాంటెనెగ్రొ పేరుతో పిలువబడింది. కొద్ది కాలం పాట మాంటెనెగ్రో 1514-1528లో ప్రత్యేక స్వతంత్ర సంజక్గా ఉండేది. ఇది మరో వెర్షన్ 1597 మరియు 1614 మధ్యకాలంలో ఉనికిలో ఉంది. అలాగే హెర్జెగోవినా సంజక్ భాగం కూడా ఉంది.
రాకుమారుడు - బిషోప్రిక్ ఆఫ్ మాంటెగ్రొ మరియు ఓట్టమన్లతో యుద్ధం[మార్చు]
1496 నుండి 1878 వరకూ పెద్ద భాగాలు ఒట్టోమన్ సామ్రాజ్యం నియంత్రణలోకి వచ్చాయి. 16 వ శతాబ్దంలో మాంటెనెగ్రో ఒట్టోమన్ సామ్రాజ్యంలోని ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తిని అభివృద్ధి చేసింది. మాంటెనెగ్రిన్ వంశాలకు కొన్ని పరిమితులతో స్వేచ్ఛను అనుమతించాయి. అయినప్పటికీ మాంటెనెగ్రిన్లు ఒట్టోమన్ పాలనలో అసంతృప్తి చెందాయి. మరియు 17 వ శతాబ్దంలో పలు తిరుగుబాటులు తలెత్తాయి. ఆ శతాబ్దం ముగింపులో గ్రేట్ టర్కీ యుద్ధంలో ఒట్టోమన్ల ఓటమితో ఇది ముగిసింది.
మాంటెనెగ్రో యుద్దవీరుల వంశాలచే నియంత్రించబడిన భూభాగాలను కలిగిఉంది. చాలా వంశాలు ఒక నాయకుడు (నెజ్) ను కలిగి ఉండేవారు. అతను తన పూర్వీకుడిగా ఒక నాయకునిగా నిరూపించబడని పక్షంలో ఈ బిరుదును పొందలేడు. జూలై 12 న సెంటెంజెలో మోంటెనెగ్రిన్ వంశాల (జ్బర్) అసెంబ్లీ ప్రతి సంవత్సరం జరిగాయి మరియు ఇందులో వంశం అయినా పాల్గొనవచ్చు.
భూభాగాలు వెనీస్ రిపబ్లిక్ మరియు మొదటి ఫ్రెంచ్ సామ్రాజ్యం మరియు ఆస్ట్రియా-హంగరీ దాని వారసులు నియంత్రించబడ్డారు. 1515 లో మాంటెనెగ్రో మరియు లిటొరాల్ మెట్రోపాలినేటెట్ నేతృత్వంలోని ప్రజాస్వామ్యం అయ్యింది. ఇది సెటిన్జే పెట్రోవిక్-న్జెగోస్ సంప్రదాయ యువరాజు-బిషప్ల (దీని పేరు "మాంటెనెగ్రో వ్లాదికా") అయింది. అయినప్పటికీ మాంటెనెగ్రిన్ రాజకీయాల్లో మధ్యవర్తిత్వం వహించిన గవర్నర్లను వెనిస్ రిపబ్లిక్ పరిచయం చేసింది. ఈ రిపబ్లిక్ మీద ఆస్ట్రియా సామ్రాజ్యం 1797 లో విజయం సాధించింది. 1832 లో ప్రిన్స్-బిషప్ రెండవ పీటర్ గవర్నర్లను రద్దు చేసాడు. అతని పూర్వీకుడు మొదటి పీటర్ మాంటెనెగ్రోను హైలాండ్తో సమైక్యం చేయటానికి దోహదపడింది.[ఆధారం కోరబడింది] |
మొదటి నికోలస్ పాలనలో ప్రింస్పాలిటీ మోంటెనెగ్రో-టర్కిష్ యుద్ధాల్లో చాలా సార్లు రాజ్యం విస్తరించబడింది మరియు 1878 లో స్వతంత్రం రాజ్యంగా గుర్తింపు పొందింది. మొదటి నికోలస్ పాలనలో ఒట్టోమన్ సామ్రాజ్యంతో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. మినర్ సరిహద్దు స్తంభాలు మినహాయించి రెండవ అబ్దుల్ హమీద్ వ్యతిరేకత వరకు రెండు రాజ్యాల మద్య 30 సంవత్సరాల శాంతికి దౌత్యసంబంధాలకు దారితీసింది.[15] అబ్దుల్ హమీద్ మరియు మొదటి నికోలస్ రాజకీయ నైపుణ్యాలు పరస్పర స్నేహపూర్వక సంబంధాలలో ప్రధాన పాత్ర పోషించాయి. [15] 1905 లో రాజ్యం ఆధునికీకరణ రాజ్యాంగం ముసాయిదాతో ముగిసింది. అయితే ప్రజాస్వామ్య విధానం మరియు సెర్బియాతో యూనియన్^కు మద్దతు ఇచ్చిన పీపుల్స్ పార్టీకి సోషలిస్ట్ అయిన ట్రూ పీపుల్స్ పార్టీల మధ్య రాజకీయ వివాదాలు తలెత్తాయి.
ఈ సమయంలో " గ్రాహోవాక్ యుద్ధంలో " ఒట్టోమన్ల మీద మాంటెనెగ్రిన్ విజయం మాంటెనెగ్రొ సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటిగా భావించబడింది. గ్రాండ్, ఎన్జాజ్ డానిలో అన్న డ్యూక్ మిర్కో పెట్రోవిక్ 7,500 మంది సైన్యాన్ని నడిపించి 1858 మే 1 లో గ్రాహోవాక్లో 15,000 మంది సైనికులను కలిగి ఉన్న సంఖ్యాపరంగా ఉన్నతమైన ఒట్టోమన్లను ఓడించాడు. మాంటెనెగ్రిన్ విజయం కీర్తి వర్ణిస్తూ త్వరలోనే అన్ని దక్షిణ స్లావ్స్ ప్రాంతాలలో (ప్రత్యేకంగా మాంటెనిగ్రిన్ లోని వొజ్వొదినా మరియు ఆస్ట్రియా-హంగేరీ ప్రాంతాలలో) పాటల రూపంలో మరియు సాహిత్యరూపాలలో అమరత్వాన్ని పొందాయి.ఇది మాంటెనెగ్రో మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం మధ్య మోడెనెగ్రో స్వాతంత్ర్యాన్ని వాస్తవంగా గుర్తించేందుకు గ్రేట్ పవర్స్ అధికారికంగా సరిహద్దులను నిర్ధేశించేలా వత్తిడి చేసింది. 1878 లో " బెర్లిన్ ఒప్పందం " ఒట్టోమన్ సామ్రాజ్యం మాంటెనెగ్రో స్వాతంత్ర్యాన్ని గుర్తించింది. మొదటి మాంటెనెగ్రిన్ రాజ్యాంగం 1855 లో ప్రకటించబడింది. దీనిని డానిలో కోడ్గా కూడా పిలుస్తారు.
1910 నాటికి మోంటెనెగ్రో ఒక సామ్రాజ్యంగా మారింది. 1912 మరియు 1913 లలో (ఒట్టోమన్లు బాల్కన్ భూభాగం అంతటిని కోల్పోయారు) బాల్కన్ యుద్ధాల ఫలితంగా సెర్బియా మద్య ఒక సాధారణ సరిహద్దు స్థాపించబడింది. షాకోదర్ కొత్తగా సృష్టించిన అల్బేనియాకు మోంటెనెగ్రో ప్రస్తుత రాజధాని నగరం, పోడ్గోరికా అల్బేనియా మరియు యుగోస్లేవియాల మద్య పాత సరిహద్దుగా ఉంది.
మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) సమయంలో మాంటెనెగ్రో మిత్రరాజ్యాల అధికారంలో ఉంది. 1916 నుండి 1918 అక్టోబరు వరకు మాంటెనెగ్రోను ఆస్ట్రియా-హంగేరీ ఆక్రమించారు. ఆక్రమణ సమయంలో కింగ్ నికోలస్ దేశం విడిచిపెట్టాడు మరియు బోర్డియక్లో ఒక ప్రభుత్వ-బహిష్కరణ ఏర్పాటు చేయబడింది.
యుగస్లేవియా రాజ్యం[మార్చు]
సెర్బ్స్, క్రోయాట్స్ మరియు స్లోవేనేల సామ్రాజ్యంలో సెటిన్జే ఒబ్లాంక్, బుద్వా మరియు బే ఆఫ్ కోటర్ చుట్టూ తీరప్రాంతాలను కలిపింది. 1929 లో మరింత పునర్నిర్మాణంలో ఇది నరేట్వా నదికి చేరుకుని యుగోస్లేవియా సామ్రాజ్యం " గ్రేట్ జీటా బానేట్లో భాగం "గా మారింది.
నికోలస్ మనవడు సెర్బ్ కింగ్ " మొదటి అలెగ్జాండర్ " యుగోస్లేవ్ ప్రభుత్వం మీద ఆధిపత్యం చేశాడు. బానోవినా రాజ్యమును ఏర్పరచిన తొమ్మిది బానోవినాలలో జీటా ఒకటి. ఇది నేటి మోంటెనెగ్రో మరియు సెర్బియా, క్రొయేషియా, బోస్నియా లలో కొంతభూభాగాలను కలిగి ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం[మార్చు]
మిత్రరాజ్యాలు యుగోస్లేవియా సామ్రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకున్నాయి. మాంటెనెగ్రోను ఇటాలియన్ దళాలు ఆక్రమించాయి మరియు మాంటెనెగ్రో ఒక బొమ్మ రాజ్యంగా స్థాపించబడింది.
మేలో యుగోస్లేవియా కమ్యూనిస్టు పార్టీ మాంటెనెగ్రిన్ శాఖ జూలై మధ్యకాలంలో ప్రణాళికలు చేపట్టడానికి సన్నాహాలు ప్రారంభించింది. కమ్యూనిస్ట్ పార్టీ మరియు దాని యూత్ లీగ్ సభ్యులు 6,000 మంది గెరిల్లా యుద్ధానికి సిద్ధం చేయబడ్డ చేరారు. నాజీ-ఆక్రమిత ఐరోపాలో మొదటి సాయుధ తిరుగుబాటు 1941 జూలై 13 న మోంటెనెగ్రోలో జరిగింది. [16]
అనుకోకుండా తిరుగుబాటు తలెత్తింది. జూలై 20 నాటికి 32,000 పురుషులు మరియు మహిళలు పోరాటంలో చేరారు. తీరం మరియు ప్రధాన పట్టణాలు (పోడ్గోరికా, సెటిన్జే,ప్ల్జెల్వియా మరియు నిసిసిక్) మినహా ముట్టడిలో ఉన్నాయి, మాంటెనెగ్రో ఎక్కువగా విముక్తి పొందింది. ఒక నెల పోరాటంలో ఇటాలియన్ సైన్యం 5,000 మంది చనిపోవడం మరియు గాయపడడం మరియు పట్టుబడడం జరిగాయి. ఈ తిరుగుబాటు ఆగస్టు మధ్యకాలం వరకు కొనసాగింది. ఇది అల్బేనియా నుండి తీసుకొచ్చిన 67,000 ఇటాలియన్ దళాల ఎదురుదాడి చేత అణిచివేయబడింది. కొత్త మరియు అధికమైన ఇటాలియన్ బలాలను ఎదుర్కున్న చాలామంది యోధులు తమ ఆయుధాలను వదిలి వేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఏదేమైనా తీవ్రమైన గెరిల్లా పోరాటం డిసెంబరు వరకు కొనసాగింది. |
1942 మొదటి భాగంలో పార్టియన్లు మరియు చేట్నిక్ల మధ్య యుద్ధం జరిగింది. మాంటెనెగ్రిన్ పార్టిసియన్ల సెర్బియా మరియు బోస్నియాకు వెళ్లి అక్కడ వారు ఇతర యుగోస్లేవ్ పార్టిసన్స్తో చేరారు. పార్టిసన్స్ మరియు చెట్నిక్ల మధ్య పోరు కొనసాగింది. 1942 మధ్యకాలం నుండి 1943 ఏప్రె వరకు ఇటాలియన్ నేపథ్యంలో చేట్నిక్లు చాలా వరకు నియంత్రించబడ్డారు. మోంటెనెగ్రిన్ చెమ్నిక్స్ "కమ్యూనిస్ట్ వ్యతిరేక సైన్యం" హోదాను స్వీకరించారు మరియు ఇటలీ నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహార రుణాలు మరియు డబ్బును పొందారు. వారిలో ఎక్కువమంది మోస్టర్కు తరలించబడ్డారు, అక్కడ వారు పార్టిసిన్స్కు వ్యతిరేకంగా నెరెత్వా యుద్ధంలో పోరాడారు, కానీ భారీ ఓటమిని ఎదుర్కొన్నారు. మే మరియు జూన్ 1943 లో పార్టిసిన్స్కు వ్యతిరేకంగా జర్మనీ ఆపరేషన్ సమయంలో స్క్వార్ట్జ్ సమయంలో, జర్మనీలు చాలా మంది చట్నిక్లను పోరాటం చేయకుండా నిరాకరించారు, ఎందుకంటే బాల్కన్కు మిత్రరాజ్యాల దండయాత్ర జరిగినప్పుడు వారు వారిపై తిరుగుతారని భయపడ్డారు. సెప్టెంబరు 1943 లో ఇటలీ సామ్రాజ్య పతనం తరువాత,పార్టిసన్లు మాంటెనెగ్రోను కాపాడుకున్నారు.తరువాత త్వరలోనే 1943-1944 మద్య అతితీవ్రమైన యుద్ధంద్వారా జర్మన్లు స్వాధీనం చేసుకున్నారు. 1944 డిసెంబరులో మాంటెనెగ్రో స్వతంత్రం పొందింది.
సోషలిస్టు యుగస్లేవియాలో మాంటెనెగ్రొ[మార్చు]
1944 లో మాంటెనెగ్రో మిగిలిన యుగోస్లేవియా మాదిరి యుగోస్లావ్ పార్టిసన్స్ విముక్తి పొందింది.
మాంటెనెగ్రో కమ్యునిస్ట్ సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా (ఎస్.ఎఫ్.ఆర్.వై) ఆరు రాజ్యాంగ రిపబ్లిక్లలో ఒకటిగా మారింది. దీని రాజధాని పోడ్గోరికా పేరు ప్రెసిడెంట్ జోసిప్ బ్రోజ్ టిటో గౌరవార్థం టిటోగ్రాడ్ పేరు మార్చబడింది. యుధ్ధం తరువాత యుగోస్లేవియా పునర్నిర్మించబడింది, పారిశ్రామికీకరణ ప్రారంభమైంది మరియు యూనివర్సిటీ ఆఫ్ మోంటెనెగ్రో స్థాపించబడింది. మాంటెనెగ్రో సోషలిస్ట్ రిపబ్లిక్ 1974 లో ఒక నూతన రాజ్యాంగాన్ని ఆమోదించడానికి గ్రేటర్ స్వయంప్రతిపత్తి స్థాపించబడింది.[ఆధారం కోరబడింది]
ఎఫ్.ఆర్ యుగస్లేవియాలో మాంటెనెగ్రొ[మార్చు]
1992 లో ఎస్ఎఫ్ఆర్ఐ రద్దు తరువాత మాంటెనెగ్రో సెర్బియాతో పాటు చిన్న ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాలో భాగంగా ఉంది.1992 లో యుగోస్లేవియాలో మిగిలిపోయిన ప్రజాభిప్రాయ సేకరణలో 66% ఓట్లు సెర్బియాతో సమాఖ్యకు అనుకూలంగా ఓట్ల 96% ఓట్లు వచ్చాయి. ఈ ప్రజాభిప్రాయాన్ని ముస్లింలు, అల్బేనియన్లు మరియు కాథలిక్ మైనారిటీలు, అలాగే స్వాతంత్య్ర వ్యతిరేక మాంటెనెగ్రిన్స్ బహిష్కరించారు. వ్యతిరేక పరిస్థితుల్లో రాష్ట్ర-నియంత్రిత మాధ్యమం నుండి విస్తృతమైన ప్రచారంతో ప్రో-ఫెడరేషన్ ఓటుకు అనుకూలంగా పోల్ నిర్వహించిందని ప్రత్యర్థులు పేర్కొన్నారు. రెఫరెండం క నిష్పక్షపాతంపై నివేదిక ఏదీ చేయలేదు. ఎందుకంటే 2006 లో యూరోపియన్ యూనియన్ పరిశీలకులు ఉన్నారు.
1991-1995 లో బోస్నియా యుద్ధం మరియు క్రొయేషియన్ యుద్ధం సమయంలో మోంటెనెగ్రిన్ పోలీసులు మరియు సైనిక దళాలు క్రొయేషియాలోని డబ్రోవ్నిక్ మీద దాడులలో సెర్బియన్ సైనికులు చేరారు.[17] ఎక్కువ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ కార్యకలాపాలు మానవ హక్కుల భారీ స్థాయి ఉల్లంఘనల స్థిరమైన నమూనాను కలిగి ఉన్నాయి[18]
యుగోస్లేవియా యొక్క సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్లో మోంటెనెగ్రో స్థానం |
మాంటెనెగ్రిన్ జనరల్ పావ్లే స్ట్రగుగర్ దుబ్రోవ్నిక్పై బాంబు దాడులకు పాల్పడినందుకు దోషులుగా నిర్ధారించారు.[19]బోస్నియా శరణార్ధులను మాంటెనెగ్రిన్ పోలీసులు అరెస్టు చేసి ఫోకాలోని సెర్బ్ శిబిరాలకు రవాణా చేశారు. అక్కడ వారు క్రమమైన హింసకు గురయ్యారు మరియు ఉరితీయబడ్డారు.[20][21] మోంటెనెగ్రో మరియు దాని భాగస్వామి సెర్బియా మద్య సంబంధాలు మెరుగు పరచడానికి మిలో డుక్నొవిక్ ప్రభుత్వం కృషిచేసింది. స్లబోడాన్ మిలోసోవిక్చే నాయకత్వం వహించారు. మాంటెనెగ్రో తన స్వంత ఆర్థిక విధానాన్ని ఏర్పరుచుకొని జర్మన్ డ్యూయిష్ మార్క్ను తన కరెన్సీగా స్వీకరించింది మరియు తరువాత యూరోను స్వీకరించింది. అయితే యూరోజోన్ కరెన్సీ యూనియన్లో భాగం కాదు. తరువాతి ప్రభుత్వాలు స్వాతంత్ర్య-అనుకూల విధానాలను అనుసరించాయి. మరియు బెల్గ్రేడ్లో రాజకీయ మార్పులు ఉన్నప్పటికీ సెర్బియాతో రాజకీయ ఉద్రిక్తతలు సంభవించాయి.మాంటెనెగ్రోలోని టార్గెట్స్ 1999 లో ఆపరేషన్ మిత్రరాజ్యాల ఫోర్స్ సందర్భంగా నాటో దళాలు బాంబు దాడికి గురయ్యాయి. అయితే ఈ దాడుల విస్తరణ సమయం మరియు ప్రాంతం రెండింటిలో చాలా పరిమితమైంది. [22] 2002 లో సెర్బియా మరియు మాంటెనెగ్రో నిరంతరాయ సహకారం కోసం ఒక కొత్త ఒప్పందానికి వచ్చారు మరియు యుగోస్లేవియా ఫెడరల్ రిపబ్లిక్ భవిష్యత్ హోదాకు సంబంధించిన చర్చల్లోకి ప్రవేశించారు.ఇది బెల్గ్రేడ్ ఒప్పందానికి దారితీసింది, ఇది 2003 లో సెర్బియా మరియు మాంటెనెగ్రో అనే పేరుతో మరింత వికేంద్రీకృత రాష్ట్ర యూనియన్గా రూపాంతరం చెందింది. బెల్గ్రేడ్ ఒప్పందం కనీసం మూడు సంవత్సరాలు మాంటెనెగ్రో స్వాతంత్య్రంపై భవిష్యత్ ప్రజాభిప్రాయాన్ని ఆలస్యం చేసింది.
స్వాతంత్రం[మార్చు]
2006 ప్రజాభిప్రాయ పర్యవేక్షణ కొరకు యూరోప్ (ఒ.ఎస్.సి.ఇ)బృందం, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ మరియు మొత్తం 3,000 మంది పరిశీలకులు దేశీయ పరిశీలకులు పాల్గొన్నారు. 2006జూన్ 3 న మాంటెనెగ్రిన్ పార్లమెంట్ మాంటెనెగ్రో స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది.[24] ప్రజాభిప్రాయ ఫలితాన్ని అధికారికంగా నిర్ధారిస్తుంది. సెర్బియా ప్రకటనకు అభ్యంతరం లేదు.
21వ శతాబ్ధంలో యూరో- అట్లాంటిక్ ఇంటిగ్రేషన్[మార్చు]
2011 జూలై 12 న మాంటెనెగ్రో పార్లమెంట్ పెట్రోవిచ్ నెజెగో రాజవంశం వారసుల స్థితిపై ధర్మాన్ని ఆమోదించింది. ఇది రాయల్ హౌస్ ఆఫ్ మాంటెనెగ్రోను తిరిగి స్థాపింప చేసింది మరియు గణతంత్ర రాజ్యాంగ పరిధిలోని పరిమిత సంకేత పాత్రలను గుర్తించింది. 2015 లో పరిశోధనాత్మక జర్నలిస్టుల నెట్వర్క్ మాంటెటెనెగ్రో దీర్ఘకాల అధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి మిలో డుకోనోవిక్ 'ఆర్గనైజ్డ్ క్రైమ్' పర్సన్ ఆఫ్ ది ఇయర్గా పేర్కొంది. [25] డుకనోవిక్ అవినీతి విస్తరణ వీధి నిరసన ప్రదర్శనలు మరియు అతని తొలగింపుకు పిలుపులకు దారితీసింది. [26][27]అక్టోబరు 2016 లో పార్లమెంటరీ ఎన్నికల రోజు మాంటెనెగ్రిన్ ప్రతిపక్ష సెర్బియా జాతీయులు మరియు రష్యన్ ఏజెంట్లతో కూడిన వ్యక్తుల బృందం ఒక తిరుగుబాటు డిటెట్ను సిద్ధం చేసింది. తిరుగుబాటు నిరోధించబడింది.[28] 2017 లో రెండు రష్యన్ జాతీయులు మరియు రెండు మాంటెనెగ్రిన్ ప్రతిపక్ష నేతలు, అండ్రియా మండిక్ మరియు మిలన్ కునెజేవిక్లతో సహా "రాజ్యాంగ క్రమం మరియు మోంటెనెగ్రో భద్రతకు వ్యతిరేకంగా కుట్ర సిద్ధమౌతూ " తిరుగుబాటు తీవ్రవాద చర్యకు ప్రయత్నించినట్లు సూచించారు.[29]జూన్ 2017 లో మంటెనెగ్రో అధికారికంగా నాటోలో సభ్యదేశం అయింది. ఇది సమర్ధించి మరియు వ్యతిరేకించిన వారు దాదాపు సమానంగా ఉన్నారు. [30] మరియు ఇది రష్యా ప్రభుత్వంలోని ప్రతీకార చర్యల వాదనను ప్రేరేపించింది. [31][32][33] 2012 నుండి మాంటెనెగ్రో యురేపియన్ యూనియన్ చర్చలు 2022 నాటికి అంగీకరించడతాయని ఉద్దేశించింది. [34]
భౌగోళికం మరియు పర్యావరణం[మార్చు]
అంతర్జాతీయంగా మాంటెనెగ్రో క్రొయేషియా, బోస్నియా మరియు హెర్జెగోవినా, సెర్బియా, కొసావో మరియు అల్బేనియా సరిహద్దులుగా ఉన్నాయి. ఇది అక్షాంశాల 41 ° నుండి 44 ° ఉత్తర అక్షాంశం మరియు 18 ° నుండి 21 ° తూర్పు రేఖాంశం మధ్య ఉంటుంది.
మోంటెనెగ్రో సరిహద్దులో సెర్బియా, కొసావో మరియు అల్బేనియా, పశ్చిమ బాల్కన్ ద్వీపకల్పంలోని కార్స్ట్స్ విభాగం అత్యధిక ఎత్తైన శిఖరాలు మరియు సముద్రతీర మైదానం వెడల్పు 1.5 సగం కిలోమీటర్ల (1 నుండి 4 మైళ్ళు) ) ఉంటుంది. ఈ మైదానం ఉత్తరాన హఠాత్తుగా ఇక్కడ మౌంట్ లోవ్కెన్ మరియు మౌంట్ ఓర్జెన్ బే ఆఫ్ కోటర్ ప్రవేశద్వారం వద్ద ఆగిపోతుంది.
మోంటెనెగ్రో పెద్ద కార్స్ట్ ప్రాంతం సాధారణంగా సముద్ర మట్టానికి 1,000 మీటర్ల (3,280 అడుగులు) ఎత్తులో ఉంది; అయితే కొన్ని భాగాలు 2,000 మీ (6,560 అడుగులు)ఎత్తు మౌంట్ ఓర్జెన్ (1,894 మీ లేదా 6,214 అడుగులు), తీరప్రాంతాలలో సున్నపురాయి శ్రేణులలో అత్యధిక మాసిఫ్ ప్రాంతాలు ఉన్నాయి. 500 మీ (1,600 అడుగులు) ఎత్తైన జీటా నదీ లోయ అత్యల్ప విభాగంలో ఉంది. |
మోంటెనెగ్రో పర్వతాలు ఐరోపాలో అత్యంత కఠినమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇవి 2,000 మీటర్లు (6,600 అడుగులు) ఎత్తులో ఉన్నాయి. దేశం గుర్తించదగిన శిఖరాల్లో ఒకటి డర్మిటర్ పర్వతాలలో బాబ్టోవ్ కుక్ ఇది 2,522 m (8,274 ft) ఎత్తుకు చేరుకుంటుంది. పశ్చిమ దేశాలలోని హైపర్హూమ్ వాతావరణం వలన మోంటెనెగ్రిన్ పర్వత శ్రేణులు గత హిమనదీయ కాలంలో బాల్కన్ ద్వీపకల్పంలో అత్యంత మంచుతో కప్పబడిన భాగాలుగా ఉన్నాయి.
పొడవైన బీచ్: వెలికా ప్లాజా, ఉల్న్సిన్ - 13,000 మీ (8.1 మై)
అత్యధిక శిఖరం: జలా కొలాటా, ప్రొకిలేజి 2,534 మీ (8,314 అడుగులు)
అతిపెద్ద సరస్సు: స్కదార్ సరస్సు - ఉపరితల వైశాల్యం 391 అడుగులు (151 చ.కి.మీ)
డీపెస్ట్ కాన్యన్: తారా రివర్ కాన్యన్ - 1,300 మీ (4,300 అడుగులు)
బిగ్గెస్ట్ బే: కోటర్ ఆఫ్ బే
Durmitor National Park 1952 390 చద�kilo��పు మీటరుs (39,000 ha)
Biogradska Gora 1952 54 చద�kilo��పు మీటరుs (5,400 ha)
Lovćen National Park 1952 64 చద�kilo��పు మీటరుs (6,400 ha)
అంతర్జాతీయ నది పరిరక్షణ కమిషన్లో సభ్యదేశంగా ఉంది. డానుబే పరీవాహక ప్రాంతంలో 2,000 చ.కి.మీ (772 చ.మై) దేశం భూభాగం ఉంది.
జీవవైవిధ్యం[మార్చు]
భూగర్భ ఆధారం భూభాగం, వాతావరణం మరియు భూ వైవిధ్యం, బాల్కన్ ద్వీపకల్పం మరియు అడ్రియాటిక్ సముద్రం మీద మోంటెనెగ్రో స్థానం జీవావరణ వైవిధ్యానికి పరిస్థితులను సృష్టించింది. మోంటెనెగ్రో యూరోపియన్ మరియు ప్రపంచ జీవవైవిధ్యం "హాట్-స్పాట్స్"లో ఉంది. మోంటెనెగ్రోలోని ఏరియా యూనిట్ సూచిక ప్రతి జాతి సంఖ్య 0.837. ఇది ఐరోపా దేశానికి చెందిన అత్యధిక సూచిక.[36]
మోంటెనెగ్రో మంచినీటి ఆల్గే - ఇప్పటివరకు 1,200 జాతులు మరియు రకాలు వర్ణించబడ్డాయి.
మోంటెనెగ్రో వాస్కులర్ వృక్షజాలం 3,250 జాతులు కలిగి ఉంది. అంతరించిపోతున్న జంతువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది - మోంటెనెగ్రిన్ వృక్షజాలంలో 7% కంటే అధికంగా 392 బాల్కన్ ప్రాంతీయ జాతులు ఉన్నాయి.
మోంటెనెగ్రోలో 354 జాతులు సముద్రపు గవ్వలు ఉన్నాయి. [37]
సరస్సు స్కడార్ మంచినీటి పర్యావరణ విధానాలైన ఇల్ (అంగుల్లా) మరియు షాడ్ (అలోసా ఫాలాక్స్ నిలోటికా) వంటి జాతులతో సహా 40 రకాల జాతులు మంచినీటి చేపల అతి ముఖ్యమైన ఆవాసాలలో ఒకటిగా ఉంది.
అడ్రియాటిక్ సముద్రం సముద్రపు చేపల వైవిధ్యత కలిగిన 117 మత్స్యకుటుంబాలు నమోదు చేయబడ్డాయి. కానీ వీటిలో అంతరించిపోతున్న జాతులు తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు వరకు 40,742 సముద్ర చేప జాతులు మోంటెనెగ్రోలో నమోదు చేయబడ్డాయి. ఇవి మధ్యధరా ప్రాంతంలో 70% జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ప్రస్తుతం 56 జాతుల (18 ఉభయచరాలు మరియు 38 సరీసృపాలు) మరియు 69 ఉపజాతులు 38 జెనరాల్లో నమోదు చేయబడ్డాయి.జాబితా బహుశా అసంపూర్తిగా ఉంటుంది. లవచెన్ మరియు ప్రోక్లేజి పర్వత ప్రాంతాలు ఉభయచరాలు మరియు సరీసృపాలకు ప్రత్యేకమైన హాట్ స్పాట్స్.
526 యూరోపియన్ పక్షి జాతులలో 333 మోంటెనెగ్రోలో క్రమం తప్పకుండా ఉంటుందని భావిస్తారు. వీటిలో 204 జాతులు దేశంలో గూడు.
ఆర్ధికం[మార్చు]
మోంటెనెగ్రో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సేవ ఆధారితంగా ఉంది తరువాత మార్కెట్ ఆర్థికవ్యవస్థగా మార్పు చెందింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం మోంటెనెగ్రో 2009 లో నామమాత్రపు జి.డి.పి. 4.114 బిలియన్ డాలర్లు. 2009 జి.డి.పి జి.డి.పి. PPP $ 6.590 బిలియన్లు లేదా తలసరి $ 10,527 డాలర్లుగా ఉంది.[39] యూరోస్టాట్ సమాచారం ప్రకారం మోంటెనెగ్రిన్ తలసరి 2010 లో జి.డి.పి యు.యూ సగటులో 41% వద్ద ఉంది.[40]సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మోంటెనెగ్రో యూరో వ్యవస్థలో భాగం కాదు. కానీ దేశం "యూరోయిజం" యూరో ఏకపక్షంగా దాని కరెన్సీగా ఉపయోగించడం జరిగింది.
2007 లో సేవా రంగం జిడిపిలో 72.4%గా ఉంది. పరిశ్రమ మరియు వ్యవసాయం మిగిలినవి వరుసగా 17.6% మరియు 10%గా ఉన్నాయి.[43] మోంటెనెగ్రోలో 50,000 మంది వ్యవసాయ కుటుంబాలకు వ్యవసాయం కుటుంబ బడ్జెట్ను పూడ్చటానికి ఆధారంగా ఉంది. [44]
మౌలిక నిర్మాణాలు[మార్చు]
మాంటెనెగ్రిన్ రహదారి అంతర్గత నిర్మాణం ఇంకా పశ్చిమ యూరోపియన్ ప్రమాణాలకు సరితూగదు. విస్తృతమైన రహదారి నెట్వర్క్ ఉన్నప్పటికీ పూర్తి మోటార్వే ప్రమాణాలకు రహదారులు నిర్మించబడవు. కొత్త మోటారుమార్గాల నిర్మాణం జాతీయ ప్రాధాన్యతగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఏకరీతి ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి మరియు మోంటెనెగ్రో అభివృద్ధి దేశాన్ని ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాయి.
బెల్గ్రేడ్ - బార్ రైల్వే మోంటెనెగ్రిన్ రైలు నెట్వర్క్ వెన్నెముక. ఈ రైల్వే నగరం నికోసిక్ - టిరానా (అల్బేనియా) తో పోడ్గోరికాలో ఉంది; అయితే ఇది ప్రయాణీకుల సేవకు ఉపయోగించబడదు.
మోంటెనెగ్రో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉంది. పోడ్కోరికా విమానాశ్రయం మరియు టివిట్ విమానాశ్రయం. ఈ రెండు విమానాశ్రయాలు 2008 లో 1.1 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించాయి. మోంటెనెగ్రో ఎయిర్లైన్స్ మోంటెనెగ్రో జెండా క్యారియర్గా ఉంది. |
పోర్ట్ ఆఫ్ బార్ మోంటెనెగ్రో ప్రధాన ఓడరేవుగ ఉంది. మొదట 1906 లో నిర్మించబడిన ఈ ఓడరేవు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దాదాపు పూర్తిగా నాశనమైంది. 1950 లో పునర్నిర్మాణం ప్రారంభం అయింది. ఈనాడు యుగోస్లేవియా విచ్ఛిన్నం మరియు మోంటెనెగ్రిన్ పరిమాణం నష్టాలతో నడిచే పారిశ్రామిక రంగం కారణంగా అనేక సంవత్సరాల పాటు నౌకాశ్రయం సామర్ధ్యం తక్కువగా ఉంది. బెల్గ్రేడ్-బార్ రైల్వే మరియు ప్రతిపాదిత బెల్గ్రేడ్-బార్ మోటావే పునర్నిర్మాణం పోర్టును తిరిగి సామర్ధ్యానికి తీసుకురావచ్చని భావిస్తున్నారు.
పర్యాటకం[మార్చు]
మోంటెనెగ్రో ఒక సుందరమైన తీరం మరియు పర్వతమయమైన ఉత్తర ప్రాంతం రెండింటిని కలిగి ఉంది. 1980 లలో దేశం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ 1990 లలో పొరుగు దేశాలలో యుగోస్లావ్ యుద్ధాలు పర్యాటక రంగ పరిశ్రమలో వైఫల్యంతో కొన్ని సంవత్సరాలు మోంటెనెగ్రో చిత్రం దెబ్బతిన్నాయి.
మోటెనెగ్రో మొత్తం 1.6 మిలియన్ల సందర్శకులతో ఐరోపాలో అత్యధికంగా సందర్శించబడిన 36 వ దేశం (47 దేశాలలో)గా ఉంది.[45]
మోంటెనెగ్రిన్ అడ్రియాటిక్ తీరం 295 కి.మీ (183 మై) పొడవైనది. 72 కి.మీ (45 మై) తీరప్రాంతం చాలా పురాతనమైన పాత పురాతన పట్టణాలతో ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ (ఒక దశాబ్దంలో ఒకసారి సంపాదకీయం) మోంటెనెగ్రోను "జీవితకాలపు 50 స్థలాలలో" ఒకటిగా పేర్కొంటూ మాంటెనెగ్రిన్ సముద్రతీర స్వెటి స్టెఫాన్ పత్రికకు కవర్గా ఉపయోగించారు.[46] మోంటెనెగ్రో తీరం ప్రాంతం ప్రపంచ పర్యాటకుల గొప్ప నూతన "ఆవిష్కరణలు"గా పరిగణించబడుతుంది. జనవరి 2010 లో ది న్యూయార్క్ టైమ్స్ మోంటెనెగ్రో ఉల్సింజ్ సౌత్ కోస్ట్ ప్రాంతం, వెలికా ప్లాజా, అడా బోజానా మరియు ఉల్సిన్జ్ హోటల్ మెదీటర్న్, "2010 లో టాప్ 31 స్థలాలు 2010"లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా ప్రచురించింది.[47]
మోంటెనెగ్రో "10 టాప్ హాట్ స్పాట్స్ ఆఫ్ 2009"లో కూడా యాహూ ట్రావెల్ చేత సందర్శించబడిందని పేర్కొంది. "ఇది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ వేగవంతమైన పర్యాటక విఫణిగా (స్వల్పంగా చైనా వెనుక ఉంది)"గా పేర్కొంది.[48] ప్రతి సంవత్సరం లియోలీ ప్లానెట్ వంటి ప్రతిష్ఠాత్మక పర్యాటక మార్గదర్శకులు గ్రీస్, స్పెయిన్ మరియు ఇతర ప్రపంచ పర్యాటక ప్రదేశాలతోపాటు అత్యుత్తమ పర్యాటక కేంద్రాల జాబితాలో ఉంది.[49][50]
పర్యాటకరంగం 2000 ల వరకు పునరుద్ధరించడం ప్రారంభించబడలేదు. దేశంలో సందర్శనల సంఖ్య మరియు రాత్రి సమయాలలో అత్యధిక వృద్ధి సాధించింది. మోంటెనెగ్రో ప్రభుత్వం మోంటెనెగ్రో అభివృద్ధిచేసి ఒక ఉన్నత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. మోంటెనెగ్రిన్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగంలో ప్రధాన పాత్ర పోషించడానికి ఒక జాతీయ వ్యూహం రూపొందించబడింది. విదేశీ మదుపుదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. ఇప్పటికే పోర్టో మోంటెనెగ్రో వంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు జాజ్ బీచ్, బుల్జికాకా, వెలైకా ప్లాజా మరియు అడా బోజానా వంటి ఇతర ప్రాంతాలకు భవిష్యత్తులో పెట్టుబడులు ఆకర్షించడానికి మరియు అడ్రియాటిక్లో ప్రీమియమ్ పర్యాటక ప్రదేశాలుగా మారడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
జనాభా వివరాలు
సంప్రదాయం[మార్చు]
2003 జనాభా లెక్కల ఆధారంగా మోంటెనెగ్రోలో 6,20,145 పౌరులు ఉన్నారు. 1991 వరకు ఉపయోగించిన పద్ధతి 2003 గణాంకాల సేకరణను పరిగణిస్తే మోంటెనెగ్రో అధికారికంగా 6,73,094 పౌరులను నమోదు చేసుకుంది. మోంటెనెగ్రోలో 6,20,029 పౌరులు ఉన్నారని 2011 జనాభా లెక్కల ఫలితాలు తెలియజేస్తున్నాయి.[51]
మోంటెనెగ్రో బహుళ జాతి దేశం దీనిలో ఏ జాతి సమూహానికి ఆధిక్యత లేదు.[52][53]
ప్రధాన జాతి సమూహాలు మోంటెనెగ్రిన్స్ (క్రోనోగ్రి) మరియు సెర్బ్స్ (స్బ్రి), ఇతరులు బోస్నిక్స్ (బోస్జాజకీ), అల్బేనియాస్ (అల్బాంకి - షిక్పటరెట్) మరియు క్రోయాట్స్ (హర్వతి). "మోంటెనెగ్రిన్స్" మరియు "సెర్బ్స్" సంఖ్యలో సంభవించే మార్పులు ఒక్కొక జనాభాగణనలో విస్తృతమైన మార్పులు తెస్తుంది. ప్రజలు గుర్తించే విధానం, అనుభవం, వ్యక్తం చేయడం, వారి గుర్తింపు మరియు జాతి అనుబంధం వంటివాటిలో మార్పులు జరుగుతుంటాయి.[54]
సంప్రదాయ సమూహాలు (2011 గణాంకాలు)
2011 సంప్రదాయ సమూహాల అధికారిక డేటా:[51]
సెర్బు - మాంటెనెగ్రియన్లు సంప్రదాయ సమూహం 2,103 0.34
ముస్లిం - మాంటెనెగ్రియన్లు 257 0.04
మాంటెనెగ్రిన్ - ముస్లిములు 175 0.03
భాషలు[మార్చు] |
భాషలు[మార్చు]
మోంటెనెగ్రోలో అధికారిక భాషగా మోంటెనెగ్రిన్ ఉంది. అలాగే సెర్బియన్, బోస్నియన్, అల్బేనియన్ మరియు క్రొయేషియన్ భాషలు వాడుక భాషలుగా గుర్తించబడుతున్నాయి. అల్బేనియన్ తప్ప ఈ భాషలు స్పష్టమైనవిగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా చాలా మంది పౌరులు సెర్బియాను తమ మాతృభాషగా ప్రకటించారు. మాంటెనెగ్రిన్ అనేది 18 ఏళ్ళలోపు ప్రజల అధికభాగం ప్రజల మాతృభాషగా ఉంది. అయినప్పటికీ రెండింటికీ చాలా తక్కువ వ్యత్యాసం - (39.2% సెర్బిపోన్ పౌరుల 37.5% ) ఉంది.[55] 2013 లో మాటినెగ్రో పౌరుల గుర్తింపు సంబంధించి ప్రజా అభిప్రాయ పరిశోధనల ఫలితాలను " మటికా క్రొనొగొర్స్కా " ప్రకటించింది. జనాభాలో చాలామంది తమ మాతృభాషగా మోంటెనెగ్రిన్ భాషను సూచిస్తున్నారు.[56] మునుపటి రాజ్యాంగాలు 1992-6 మధ్యకాలంలో ఎస్.ఆర్. మాంటెనెగ్రో మరియు ఇజెక్వియన్ స్టాండర్డ్ సెర్బియన్ భాషలో అధికారిక భాషగా సెర్బో-క్రొయేషియన్ను ఆమోదించాయి.
2011 గణాంకాల ఆధారంగా దేశంలో ఈ క్రింది భాషలు వాడుకలో ఉన్నాయి;
మాంటెనెగ్రిన్- సెర్బియన్ 369 0.06
మతం[మార్చు]
మాంటెనెగ్రో చారిత్రాత్మకంగా బహుళసాంస్కృతికత కూడలిలో ఉంది. శతాబ్దాలుగా ఇది ముస్లిం మరియు క్రైస్తవ జనాభా సహజీవనం చేస్తున్న ప్రాంతంగా గుర్తించబడుతుంది.[57] మాంటెనెగ్రిన్లు చారిత్రాత్మకంగా సెర్బియా ఆర్థోడాక్స్ చర్చి సభ్యులు మోంటెనెగ్రో, లిటొరాల్ మెట్రోపాలిటన్నేట్ చేత పాలించబడుతున్నారు. మాంటెనెగ్రోలో సెర్బియా ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అత్యంత ప్రజాదరణ పొందిన మతంగా ఉంది. మాఅంటెనెగ్రిన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇటీవలే స్థాపించబడింది.దీనిని మాంటెనెగ్రిన్లు అనే చిన్న మైనారిటీ ప్రజలు అనుసరించారు. ఇది అధికారికంగా గుర్తించబడని కారణంగా ఏ ఇతర క్రైస్తవ ఆర్థోడాక్స్ చర్చితో దీనికి సంబంధం లేదు.
బోస్నియా యుద్ధ సమయంలో మత సమూహాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఎదురైనప్పుడు మాంటెనెగ్రోలో పరిస్థితులు మతసహనం మరియు విశ్వాసం కారణంగా ప్రధానంగా స్థిరంగా ఉంది.[58] మాంటెనెగ్రో మతపరమైన సంస్థలు అందరికి హామీ ఇస్తూ ప్రభుత్వం నుండి వేరుగా ఉన్నాయి. దేశంలో రెండవ అతిపెద్ద మత సంప్రదాయ మతం ఇస్లాం. ఇస్లాం మొత్తం జనాభాలో 19% ఉంది. అల్బేనియన్లలో నాలుగవ వంతు మంది కాథలిక్లు (2004 జనాభా గణాంకాలలో దాదాపు 8,126 మంది) మిగిలిన మూడు వంతుల మంది (దాదాపు 22,267) ప్రధానంగా సున్నీ ముస్లింలు ఉన్నారు. 2012 లో మాంటెనెగ్రోలో ఇస్లాం మతాన్ని అధికారికంగా గుర్తించే ఒక ప్రోటోకాల్ హలాల్ ఆహారాలు, సైనిక సౌకర్యాలు, ఆసుపత్రులు, వసతిగృహాలు మరియు అన్ని సామాజిక సదుపాయాల కలించవచ్చని అని నిర్ధారిస్తుంది. ముస్లిం మహిళలు పాఠశాలల్లో మరియు ప్రభుత్వ సంస్థల్లో హెడ్కార్చర్లు ధరించడానికి అనుమతించబడతారు. అంతేకాక ముస్లింలు శుక్రవారాలు జమ్మూ (శుక్రవారము) ప్రార్థన చేయటానికి హక్కును కలిగి ఉండేవారు.[59]మాంటెనెగ్రోలో ఒక చిన్న రోమన్ క్యాథలిక్ జనాభా కూడా ఉంది. క్రొయేషియా చర్చి భాగమైన సెర్బియా ప్రిమెట్ మరియు కార్టర్ డియోసెస్ నేతృత్వంలోని అంటివారీ ఆర్చిడియోసెస్ మద్య క్రొయేట్సుతో అల్బేనియన్లు విభజించబడ్డారు.
2011 గణాంకాలను అనుసరించి మతవివరణలు:[51]
విద్య[మార్చు]
మోంటెనెగ్రోలో విద్య మరియు సైన్స్ రంగాలను మోంటెనెగ్రిన్ మంత్రిత్వశాఖ నియంత్రిస్తుంది.
విద్య పాఠశాలకు ముందు తరగతులతో లేదా ప్రాధమిక పాఠశాలతో మొదలవుతుంది. ప్రాథమిక పాఠశాల (మోంటెనెగ్రిన్: ఓస్నోవ్నా స్కోలా) పిల్లలు 6 ఏళ్ల వయస్సులో ఆరంభమై 9 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తరువాత విద్యార్థులు తమ మాధ్యమిక విద్యను కొనసాగిస్తారు (మోంటెనెగ్రిన్: స్ర్డెజా స్కోలా) 4 సంవత్సరాల (వాణిజ్య పాఠశాలలకు 3 సంవత్సరాలు) కొనసాగుతుంది. తరువాత 3 నుండి 6 సంవత్సరాల కాలం గ్రాడ్యుయేషన్ (మతురా) తో ముగుస్తుంది. మోటెనెగ్రోలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం (మోంటెనెగ్రో విశ్వవిద్యాలయం), రెండు ప్రైవేటు (మధ్యధరా యూనివర్సిటీ, డోనజ గోరికా విశ్వవిద్యాలయం) ఉన్నాయి.
ప్రాధమిక మరియు మాధ్యమిక విద్య[మార్చు]
మోంటెనెగ్రోలో ఎలిమెంటరీ విద్య ఉచితం. 7 మరియు 15 ఏళ్ళ వయస్సు మధ్య ( "ఎనిమిదేళ్ల పాఠశాల") నిర్భంద విద్య అమలులో ఉంది.
అర్హత ఉన్న వారికందరికి ప్రాధమిక విద్య ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఒకేషనల్ మరియు సాంకేతిక పాఠశాలలలో (జిమ్నాసిసంస్) నాలుగు-సంవత్సరాల కోర్సు విశ్వవిద్యాలయ ప్రవేశానికి అర్హత కలిగిస్తుంది. ద్వితీయ స్థాయిలో అనేక ఆర్ట్ స్కూల్స్, అప్రెంటిస్ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలు ఉన్నాయి. సాంకేతిక పాఠశాలలకు హాజరైన వారు రెండు సంవత్సరాల పోస్ట్-సెకండరీ స్కూల్లలో ఒకదానిలో వారి విద్యను మరింత కొనసాగించడం పరిశ్రమ, సామాజిక సేవల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
సెకండరీ పాఠశాలలు మూడు రకాలుగా విభజించబడ్డాయి. పిల్లలు ఎంపిక, ప్రాధమిక పాఠశాల తరగతుల ర్యాంకు మీద ఆధారపడి ఒకదానికి హాజరవుతారు:
జిమ్నజిజా (జిమ్నాసిజ) విద్యనాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది. సాధారణ, విస్తృత విద్యను అందిస్తుంది. ఇది యూనివర్సిటీ ప్రవేశానికి అర్హత కలిగిస్తుంది. అందుకే చాలా ప్రతిష్టాత్మకమైనది. |
వృత్తి పాఠశాలలు (స్ట్రుక్నా) మూడు లేదా నాలుగు సంవత్సరాల కాలం కొనసాగుతుంది.
మూడు సంవత్సరాల ఒకేషనల్ పాఠశాలలు (జనట్స్కా) తరువాత విద్య కొనసాగుతుంది.
తృతీయస్థాయి విద్య[మార్చు]
తృతీయ స్థాయి సంస్థలు "హయ్యర్ ఎడ్యుకేషన్" (వైస్ ఒప్రజోవన్జే), "హై ఎడ్యుకేషన్" (విసొకో ఒర్బజోవంజే) స్థాయి అధ్యాపక విభాగాలుగా విభజించబడ్డాయి.
కళాశాలలు (ఫ్యాకల్టీ), ఆర్ట్ అకాడెమీలు (అకడెమిక్జా ఉంజెట్నొస్టి) 4 నుండి 6 సంవత్సరాలు (ఒక సంవత్సరం రెండు సెమిస్టర్లు ఉంటాయి) ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీకి సమానమైన అవార్డు డిప్లొమాలు ఉంటాయి.
ఉన్నత పాఠశాలలు (విసాసా) రెండు నుండి నాలుగు సంవత్సరాల మధ్య ఉంటుంది.
పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్య[మార్చు]
తృతీయ స్థాయి తరువాత పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్య (పోస్ట్-డిప్లొంస్కె స్టుడిజె) ఇవ్వబడుతుంది. మాస్టర్స్ డిగ్రీలు, పి.హెచ్.డి. మరియు స్పెషలైజేషన్ విద్యను అందిస్తుంది.
సంస్కృతి[మార్చు]
లలితకళలు[మార్చు]
మోంటెనెగ్రో సంస్కృతి చరిత్రలో పలు రకాల ప్రభావాలతో రూపుదిద్దుకుంది. ఇటీవలి శతాబ్దాల్లో ఆర్థడాక్స్, ఒట్టోమన్ (టర్క్), స్లావిక్, సెంట్రల్ యూరోపియన్, సముద్రయానం కారణంగా అడ్రియాటిక్ సంస్కృతులు (ముఖ్యంగా ఇటలీలోని కొన్ని ప్రాంతాలు వెనిస్ రిపబ్లిక్ వంటివి) మేసిడోనియన్ సంస్కృతిని ప్రభావితం చేసాయి.
దేశంలో మోంటెనెగ్రోకు పూర్వ-రోమనెస్క్, గోతిక్, బారోక్ కాలాల వారసత్వ ప్రదేశాలతో సహా అనేక ముఖ్యమైన సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. మోంటెనెగ్రిన్ తీర ప్రాంతం ముఖ్యంగా మతపరమైన కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో కోటర్లోని కేథడ్రల్ ఆఫ్ సెయింట్ ట్రిఫన్ [60] (వెనెటియన్స్ కింద కాటారో), సెయింట్ లూకా బాసిలికా (800 కన్నా ఎక్కువ సంవత్సరాలు), అవర్ లేడీ ఆఫ్ ది రాక్స్ (స్కప్పెల్లా) ), సావినా మొనాస్టరీ మొదలైనవి. మోంటెనెగ్రో మధ్యయుగ ఆరామాలు వేల చదరపు మీటర్ల ఫ్రెస్కోలతో ఉన్న గోడలు ఉన్నాయి.
మోంటెనెగ్రిన్ సంస్కృతి పరిమాణం కోజోట్వో ఐ జనాస్ట్వో, "మానవీయత, శౌర్యపరాక్రమాలు" నైతిక ఆదర్శంగా చెప్పవచ్చు.[61][62] మోంటెనెగ్రిన్స్ సాంప్రదాయ జానపద నృత్యం ఒరో ( "డేగ డ్యాన్స్") ఇది కేంద్రంలో ప్రత్యామ్నాయ జంటలతో వృత్తాకారనృత్యంతో ప్రదర్శించబడుతుంటుంది. నృత్యకారులు ఒకరి భుజాల మీద ఒకరు నిలబడి ఒక మానవ పిరమిడును ఏర్పాటు చేయడం ద్వారా ఇది పూర్తి అవుతుంది.
సాహిత్యం[మార్చు]
మాధ్యమం[మార్చు]
మాంటెనెగ్రో మాధ్యమం మాంటెనెగ్రోలో మాస్ మీడియా కేంద్రాలను ప్రోత్సహిస్తుంది. టెలివిజన్, మ్యాగజైన్స్, వార్తాపత్రికలు అన్ని ప్రభుత్వ-యాజమాన్యం, వాణిజ్య సంస్థలచే నిర్వహించబడుతున్నాయి. ఇవి ప్రకటనలు, చందా, ఇతర అమ్మకాల సంబంధిత ఆదాయాలు పై ఆధారపడతాయి. మోంటెనెగ్రో రాజ్యాంగం వాక్ స్వాతంత్రానికి హామీ ఇస్తుంది. పరివర్తనలో ఉన్న దేశంగా మోంటెనెగ్రో మీడియా వ్యవస్థ కూడా పరివర్తన చెందుతూ ఉంది.
ఆహారం[మార్చు]
క్రీడలు[మార్చు]
మోంటెనెగ్రో క్రీడలలో అధికంగా ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాటర్ పోలో, వాలీబాల్, హ్యాండ్బాల్ వంటి జట్టు క్రీడలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇతర క్రీడలలో బాక్సింగ్, టెన్నిస్, స్విమ్మింగ్, జూడో, కరాటే, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, చెస్ క్రీడలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఫుట్ బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. మాంటెనెగ్రోకు చెందిన క్రీడాకారులలో దేజన్ సావిక్వివిచ్, ప్రిడ్రాగ్ మిజటోవిక్, మిర్కో వుకానిక్, స్టీఫన్ సావిక్ లేదా స్టీవాన్ జోవ్టిక్ ప్రాబల్యత సంతరించుకున్నారు. 2006 లో స్థాపించబడిన మాంటెనెగ్రిన్ జాతీయ ఫుట్బాల్ జట్టు యు.ఇ.ఎఫ్.ఎ. యూరో 2012 కోసం ప్లేయాఫ్సులో పాల్గొన్నారు. ఇది జాతీయ జట్టు చరిత్రలో అతిపెద్ద విజయం.
వాటర్ పోలో జాతీయ క్రీడగా పరిగణించబడుతుంది. మోంటెనెగ్రో జాతీయ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ ర్యాంక్ జట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. స్పెయిన్లోని మాలాగాలో 2008 పురుషుల యూరోపియన్ వాటర్ పోలో చాంపియన్షిప్పులో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2009 ఎఫ్.ఐ.ఎన్.ఎ. పురుషుల వాటర్ పోలో వరల్డ్ లీగ్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మోంటెనెగ్రిన్ రాజధాని, పోడ్గోరికా. మోంటెనెగ్రిన్ బృందం పి.వి.కె.ప్రిమోరాక్ (కొటార్) క్రొయేషియాలోని రిజేకాలో నిర్వహించబడిన " ఎల్.ఇ.ఎన్. యూరోలీ 2009" లో ఐరోపా విజేతగా మారింది. |
మోంటెనెగ్రో జాతీయ బాస్కెట్బాల్ జట్టు కూడా మంచి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. ఇది యుగోస్లేవియా జాతీయ బాస్కెట్బాల్ జట్టులో భాగంగా గతంలో అనేక పతకాలు గెలుచుకుంది. 2006 లో మోంటెనెగ్రో స్వాతంత్ర్యం తరువాత బాస్కెట్బాల్ సమాఖ్యతో కలిసి ఈ జట్టు " మోంటెనెగ్రో ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ (ఎఫ్.ఐ.బి.ఎ.)" లో చేరింది. మోంటెనెగ్రో ఇప్పటి వరకు రెండు యూరోబాస్కెట్లలో పాల్గొన్నది. మహిళల క్రీడాకారులలో జాతీయ హ్యాండ్బాల్ జట్టు అత్యంత విజయవంతమైనదిగా కొనసాగుతుంది. ఈ జట్టు 2012 యూరోపియన్ చాంపియన్షిప్ గెలిచింది. 2012 వేసవి ఒలింపిక్సులో రన్నర్స్-అప్గా నిలిచింది. ఎడ్.ఆర్.కె.బుడుక్నోస్ట్ పోడ్గోరికా రెండుసార్లు ఇ.హెచ్.ఎఫ్.ఛాంపియన్స్ లీగును గెలుచుకుంది.
మోంటెనెగ్రో మహిళల జాతీయ హ్యాండ్బాల్ జట్టు లండన్లో నిర్వహించబడిన 2012 ఒలింపిక్ క్రీడలలో వెండిపతకం గెలుచుకుంది. ఇది మోంటెనెగ్రో మొట్టమొదటి ఒలింపిక్ పతకంగా ప్రత్యేకత సంతరించుకుంది. అర్ధ సంవత్సరం తర్వాత ఈ జట్టు 2012 యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నార్వేను ఓడించి ప్రతీకారం తీర్చుకుని మొదటి సారి ఛాంపియన్షిప్పు సాధించింది.
ప్రభుత్వ శలవు దినాలు[మార్చు]
శలవు దినాలు
1 జనవరి కొత్త సంవత్సరదినం నాన్ - వర్కింగ్ హాలిడే
9 మే విక్టరీ దినం
21 మే స్వతంత్ర దినం శలవు దినం
వెలుపలి లింకులు[మార్చు]
ఐరోపా దేశాలు
గుర్తింపు లేనివి అబ్ఖజియా · నగొర్నో-కరబఖ్2 · దక్షిన ఒస్సెటియా · ట్రాన్స్నిస్ట్రియా · ఉత్తర సైప్రస్ (టర్కీ)2
1. ఆసియాలో కూడా విస్తరించిన దేశం. 2. భౌగోళికంగా ఆసియాలో ఉన్నా, చారిత్రిక, సాంస్కృతిక కారణాలవల్ల ఐరోపా దేశంగా పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మాంటెనెగ్రో&oldid=2471309" నుండి వెలికితీశారు
తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
యూరప్ దేశాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 16 అక్టోబరు 2018న 09:18కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
చార్లెస్ డార్విన్ - వికీపీడియా
చార్లెస్ డార్విన్
వికీపీడియా నుండి
ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్.
డౌన్హౌస్, డౌనే, కెంట్, ఇంగ్లాండు
ముఖ్యమైన అవార్డులు
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఆంగ్లం :Charles Robert Darwin) (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, [I] ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేశాడు.[1] మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.[1]
చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.
1 బాల్యం-విద్యాభ్యాసం
6 పరిణామ సిద్ధాంతం
11 ఇవీ చూడండి
14 బయటి లింకులు
బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]
ఈయన ష్రివ్స్ బర్గ్ లో 1809 లో జన్మించాడు. చిన్నవాడుగా ఉండేటప్పటినుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో మెడిసన్ చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. కాని - మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి - ఆ చిత్రహింసకు ఈయన కలత చెంది - మెదిసన్ కు మనసు పెట్టి చదవలేక పోయాడు. 1828 లో కేంబ్రిడ్జ్ కి వెళ్ళి ధియాలజీ చదివాడు. డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్ ఓసారి అతడికి 'బీగల్' అనే ఓ నౌక కెప్టెన్కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.
డార్వినిజం[మార్చు]
చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.
ప్రకృతి వరణ వాదము[మార్చు]
1831 లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలను చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ సముద్ర నౌకలో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైనది. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణ వాదముగా (నేచురల్ సెలక్షన్ థీరీ) గా పరిణమించింది.
వివరణ[మార్చు] |
వివరణ[మార్చు]
ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.
పరిశోధనలు[మార్చు]
సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1858 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విడుదలైన రోజునె ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.
పరిణామ సిద్ధాంతం[మార్చు]
జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిద్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం.అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.
ప్రశంశలు[మార్చు]
చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.
విమర్శలు[మార్చు]
కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యహ్యా ఒకరు.
రచనలు[మార్చు]
1868 లో డార్విన్ "ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇంసెక్టివోరస్ ప్లాంట్స్" "డీసెంట్ ఆఫ్ మ్యాన్", "ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటి వి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.
అస్తమయం[మార్చు]
ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాక తాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరన సిద్దాంతం నిలిచే ఉంటుంది.
ఇవీ చూడండి[మార్చు]
పాద పీఠికలు[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
"https://te.wikipedia.org/w/index.php?title=చార్లెస్_డార్విన్&oldid=2443082" నుండి వెలికితీశారు
ప్రపంచ ప్రసిద్ధులు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 25 ఆగస్టు 2018న 18:40కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
వినియోగదారు ఇంటర్ఫేస్ - వికీపీడియా
వినియోగదారు ఇంటర్ఫేస్
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
మానవ-యంత్ర పారస్పరత రంగంలోని పారిశ్రామిక రూపకల్పనలో, వినియోగదారు ఇంటర్ఫేస్ అనేది మానవులు మరియు యంత్రాల మధ్య సంభాషణ జరిగే స్థానంగా చెప్పవచ్చు. వినియోగదారు ఇంటర్ఫేస్లో ఒక మనిషికి మరియు యంత్రానికి మధ్య పారస్పరత యొక్క ముఖ్యోద్దేశ్యం యంత్రాన్ని ప్రభావవంతంగా నిర్వహించడం మరియు నియంత్రించడాన్ని చెప్పవచ్చు మరియు యంత్రం నుండి వెలువడిన ఫలితం నిర్వాహకుడు తీసుకునే కార్యాచరణ నిర్ణయాలకు సహాయపడుతుంది. ఈ విస్తృత వినియోగదారు ఇంటర్ఫేస్ అంశానికి ఉదాహరణల్లో కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థలు, చేతి పరికరాలు, భారీ యంత్ర నిర్వాహక నియంత్రణలు మరియు విధాన నియంత్రణల పరస్పర చర్య కారకాలు ఉన్నాయి. వినియోగదారు ఇంటర్ఫేస్లను రూపొందిస్తున్నప్పుడు వర్తించే రూపకల్పన పరిశీలనలు సమర్థతా అధ్యయనం మరియు మనస్తత్వ శాస్త్రం వలె విధానాలకు సంబంధించి లేదా కలిగి ఉంటుంది.
ఒక వినియోగదారు ఇంటర్ఫేస్ అనేది వ్యక్తులు (వినియోగదారులు) ఒక యంత్రంతో సంభాషించడానికి ఉపయోగించే వ్యవస్థ. వినియోగదారు ఇంటర్ఫేస్లో హార్డ్వేర్ (భౌతిక) మరియు సాఫ్ట్వేర్ (తార్కిక) అంశాలు ఉంటాయి. పలు వ్యవస్థల కోసం వినియోగదారు ఇంటర్ఫేస్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఈ సౌకర్యాలను అందిస్తాయి:
ఇన్పుట్, ఇది ఒక వ్యవస్థను సర్దుబాటు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది మరియు/లేదా
అవుట్పుట్, వినియోగదారు సర్దుబాటు వలన సంభవించే ప్రభావాలను సూచించడానికి వ్యవస్థను అనుమతిస్తుంది.
సాధారణంగా, మానవ యంత్ర పారస్పరత ఇంజినీరింగ్ యొక్క ఉద్దేశం అవసరమైన ఫలితం కోసం ఒక యంత్రాన్ని సులభంగా, సమర్థవంతంగా మరియు ఆహ్లాదకరంగా నిర్వహించడానికి ఒక పద్ధతిని అందించే ఒక వినియోగదారు ఇంటర్ఫేస్ను రూపొందించడాన్ని చెప్పవచ్చు. సాధారణంగా దీని అర్థం నిర్వాహకుడు అవసరమైన ఫలితాన్ని పొందడానికి తక్కువ ఇన్పుట్ను అందించాలి మరియు అలాగే యంత్రం కూడా మానవునికి అవసరం లేని ఫలితాలను కూడా తగ్గించాలి.
వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం పెరగడం మరియు భారీ యంత్రాల సాంఘిక జాగృతి క్షీణించడం వలన, వినియోగదారు ఇంటర్ఫేస్ అనే పదం (గ్రాఫికల్) వినియోగదారు ఇంటర్ఫేస్ నుండి తీసుకోబడింది, అయితే పారిశ్రామిక నియంత్రణ ఫలకం మరియు యంత్ర నియంత్రణ రూపకల్పన చర్చలు సాధారణంగా మానవ-యంత్ర పారస్పరతను సూచిస్తాయి.
వినియోగదారు ఇంటర్ఫేస్కు ఉపయోగించే ఇతర పదాల్లో "మానవ-కంప్యూటర్ ఇంటర్ఫేస్" (HCT) మరియు "మానవ-యంత్ర ఇంటర్ఫేస్" (MMI) ఉన్నాయి.
4 కంప్యూటింగ్లో వినియోగదారు ఇంటర్ఫేస్లు
4.4 మోడాలటీలు మరియు మోడ్లు
5 వీటిని కూడా చూడండి
7 బాహ్య లింకులు
పరిచయం[మార్చు]
ప్రధాన వ్యాసము: Human-computer interaction
ఒక వ్యవస్థతో పనిచేయడానికి, వినియోగదారులు వ్యవస్థ యొక్క స్థితిని నియంత్రించేందుకు మరియు ప్రాప్తి చేసేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ఆటోమొబైల్ను డ్రైవ్ చేస్తున్నప్పుడు, చోదకుడు వాహనం యొక్క దిశను నియంత్రించడానికి స్టీరింగ్ చక్రాన్ని ఉపయోగిస్తారు మరియు వాహనం యొక్క వేగాన్ని నియంత్రించడానికి యాక్సిలిరేటర్ పెడల్, బ్రేక్ పెడల్ మరియు గేర్స్టిక్లను ఉపయోగిస్తారు. చోదకుడు వైండ్షీల్డ్ ద్వారా చూస్తూ వాహనం యొక్క స్థానాన్ని మరియు స్పీడోమీటర్ను చూసి వాహనం యొక్క కచ్చితమైన వేగాన్ని తెలుసుకుంటాడు. ఆటోమొబైల్ యొక్క వినియోగదారు ఇంటర్ఫేస్ అనేది ఆటోమొబైల్ను డ్రైవ్ మరియు నిర్వహణ విధులను నిర్వహించడానికి చోదకుడు ఉపయోగించగల పరికరాలతో అందించబడుతుంది.
పరిభాష[మార్చు]
ఒక వినియోగదారు ఇంటర్ఫేస్ మరియు ఒక నిర్వాహకుని ఇంటర్ఫేస్ లేదా ఒక మానవ యంత్ర ఇంటర్ఫేస్ల మధ్య ఒక తేడా ఉంది.
"వినియోగదారు ఇంటర్ఫేస్" అనే పదాన్ని తరచూ (వ్యక్తిగత) కంప్యూటర్ సిస్టమ్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల సందర్భంలో ఉపయోగిస్తారు
ఒక MES (మాన్యుప్యాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్)-లేదా హోస్ట్ ద్వారా పరస్పరం అనుసంధానించబడిన కొన్ని పరికరాల లేదా కంప్యూటర్ల నెట్వర్క్లో.
ఒక HMI అనేది సాధారణంగా ఒక యంత్రంలో లేదా పరికరంలోని కొంత భాగానికి అమర్చబడి ఉంటుంది మరియు ఇది మానవునికి మరియు పరికరం/యంత్రానికి మధ్య ఇంటర్ఫేస్ పద్ధతిగా చెప్పవచ్చు. ఒక నిర్వాహకుని ఇంటర్ఫేస్ అనేది ఒక హోస్ట్ నియంత్రణ వ్యవస్థ ద్వారా అనుసంధానించబడిన పలు పరికరాలను ప్రాప్తి చేయడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించే ఒక ఇంటర్ఫేస్ పద్ధతిగా చెప్పవచ్చు.[clarification needed] |
వ్యవస్థ వేర్వేరు రకాల వినియోగదారులకు సేవ చేయడానికి పలు వినియోగదారు ఇంటర్ఫేస్లను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక కంప్యూటరీకరణ గ్రంథాలయ డేటాబేస్ రెండు వినియోగదారు ఇంటర్ఫేస్లను అందించవచ్చు, ఒకటి గ్రంథాలయ పోషకులు (పరిమిత ఫంక్షన్ల సమితి, సులభంగా ఉపయోగించడానికి అనుకూలీకరించబడుతుంది) మరియు మరొకదానిని గ్రంథాలయ అధికారులు ఉంటుంది (విస్తృత పంక్షన్లు సమితి, సామర్థ్యం కోసం అనుకూలీకరించబడింది).[clarification needed]
ఒక యాంత్రిక వ్యవస్థ, ఒక వాహనం లేదా ఒక పారిశ్రామిక వ్యవస్థాపన యొక్క వినియోగదారు ఇంటర్ఫేస్ను కొన్నిసార్లు మానవ-యంత్ర ఇంటర్ఫేస్ (HMI) వలె పిలుస్తారు. HMI అనేది యదార్థ పదం MMI (మానవ-యంత్ర ఇంటర్ఫేస్)కు ఒక సవరణగా చెప్పవచ్చు. ఆచరణలో, MMI సంక్షిప్తీకరణను ఇప్పటికీ తరచూ ఉపయోగిస్తున్నారు అయితే కొంతమంది ప్రస్తుతం MMI అనేది వేరొక అర్థం కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. మరొక సంక్షిప్తీకరణ HCI, కాని దీనిని ఎక్కువగా మానవ-కంప్యూటర్ పారస్పరత కోసం ఉపయోగిస్తారు. ఉపయోగించే ఇతర పదాల్లో నిర్వాహకుని ఇంటర్ఫేస్ కన్సోల్ (OIC) మరియు నిర్వాహకుని ఇంటర్ఫేస్ టెర్మినల్ (OIT)లు ఉన్నాయి. అయితే, ఇవి సంక్షిప్త పదాలు, ఈ పదాలు యంత్రాన్ని నిర్వహించే ఒక మానవున్ని, యంత్రాన్ని వేరు చేసే 'పొర'గా చెప్పవచ్చు.
సైన్స్ ఫిక్షన్లో, HMIను కొన్నిసార్లు ప్రత్యక్ష నాడీ ఇంటర్ఫేస్ వలె సూచించడానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ తదుపరి వాడుకను నిజ జీవితంలో (వైద్య) ప్రోస్థీసెస్లో అభివృద్ధి చెందుతున్న అనువర్తనంలో-కోల్పోయిన శరీర భాగాన్ని భర్తీ చేసే ఒక కృత్రిమ భాగం- చూడవచ్చు (ఉదా. కోక్లీర్ ఇంప్లాంట్స్).
కొన్ని సందర్భాల్లో, కంప్యూటర్లు వినియోగదారును అర్థం చేసుకోగలవు మరియు నిర్దిష్ట ఆదేశాలు అవసరం లేకుండా వారి చర్యలకు అనుగుణంగా ప్రతిస్పందించగలవు. శరీర భాగాలను కదలికలను మరియు తల యొక్క స్థానాన్ని మరియు కంటి దిశను పేర్కొనే సెన్సార్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది మరియు ప్రయోగాత్మకంగా ఉపయోగించాలి. ఇది ప్రత్యేకంగా లీనమయ్యే ఇంటర్ఫేస్లకు సంబంధించి ఉంటుంది.
వాడుక[మార్చు]
ప్రధాన వ్యాసము: Usability
దీనిని కూడా చూడండి: mental model, human action cycle, usability testing, and ergonomics . మానవ-కంప్యూటర్ పారస్పరత అంశాల జాబితా
కొంతమంది రచయితలు వినియోగదారు ఇంటర్ఫేస్లను కంప్యూటర్ వినియోగదారు సంతృప్తిలో ఒక ప్రధాన అంశంగా పేర్కొన్నారు. Empty citation (help)
ఒక వినియోగదారు ఇంటర్ఫేస్ యొక్క రూపకల్పన వినియోగదారు వ్యవస్థకు ఇన్పుట్ అందించాల్సిన మరియు వ్యవస్థ యొక్క ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే మొత్తం ప్రయత్నాన్ని మరియు వీటిని చేయడం ఎలాగో అర్థం చేసుకోవడానికి పట్టే సమయాన్ని ప్రభావితం చేస్తుంది. వాడుక అనేది ఒక నిర్దిష్ట వినియోగదారు ఇంటర్ఫేస్ రూపకల్పనలో మానవ మనస్తత్వ శాస్త్రం మరియు వినియోగదారుల మనస్తత్వ శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకునే మరియు వ్యవస్థను ప్రభావవంతంగా, సమర్థవంతంగా మరియు సంతృప్తికరంగా ఉపయోగించడానికి విధానాన్ని రూపొందించే స్థాయిని చెప్పవచ్చు.
వాడుక అనేది ప్రధానంగా వినియోగదారు ఇంటర్ఫేస్ యొక్క ఒక లక్షణం కాని ఇది ఉత్పత్తి యొక్క కార్యాచరణ మరియు దానిని రూపొందించే విధానానికి సంబంధించి ఉంటుంది. ఇది ఒక ఉత్పత్తిని ఉపయోగించడానికి అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, దాని లక్ష్య వినియోగదారులు ఎంతవరకు దానిని సమర్థవంతంగా, ప్రభావవంతంగా మరియు సంతృప్తికరంగా ఉపయోగించగలరో పేర్కొంటుంది.
కంప్యూటింగ్లో వినియోగదారు ఇంటర్ఫేస్లు[మార్చు]
రకాలు[మార్చు]
ప్రస్తుతం (2009 నాటికి[update]) కింది వినియోగదారు ఇంటర్ఫేస్లు సర్వసాధారణంగా చెప్పవచ్చు:
గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్లు (GUI) కంప్యూటర్ కీబోర్డు మరియు మౌస్ల ద్వారా ఇన్పుట్ను అనుమతిస్తాయి మరియు కంప్యూటర్ మానిటర్పై స్పష్టమైన గ్రాఫికల్ ఫలితాన్ని ప్రదర్శిస్తాయి. GUI రూపకల్పనలో ప్రధానంగా రెండు వేర్వేరు నియమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు: ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ వినియోగదారు ఇంటర్ఫేస్లు (OOUIలు) మరియు అనువర్తన ఆధారిత ఇంటర్ఫేస్లు[verification needed].
వెబ్ ఆధారిత వినియోగదారు ఇంటర్ఫేస్ లేదా వెబ్ వినియోగదారు ఇంటర్ఫేస్లు (WUI) అనేవి ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే మరియు ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ను ఉపయోగించి వినియోగదారులు వీక్షించే వెబ్ పుటలను రూపొందించడం ద్వారా ఇన్పుట్ను స్వీకరించి, అవుట్పుట్ను అందించే GUIల్లో ఉపవర్గంగా చెప్పవచ్చు. నూతన అభివృద్ధులు వెబ్ బ్రౌజర్ ఆధారిత సాంప్రదాయక HTMLను రిఫ్రెష్ చేయవల్సిన అవసరం లేకుండా, ఒక ప్రత్యేక ప్రోగ్రామ్లో నిజ సమయ నియంత్రణను అందించడానికి [[జావా_జావా, అజాక్స్, అడోబ్ ఫ్లెక్స్, మైక్రోసాఫ్ట్ .NET]] లేదా సమాన సాంకేతికతను వినియోగిస్తున్నాయి. వెబ్ సర్వర్లు, సర్వర్లు మరియు నెట్వర్క్ కంప్యూటర్లకు నిర్వాహక వెబ్ ఇంటర్ఫేస్లను తరచూ కంట్రోల్ ప్యానల్లు అని పిలుస్తారు. |
టచ్స్క్రీన్లు అనేవి చేతివేళ్లు లేదా ఒక స్టేలస్తో ఇన్పుట్ను అనుమతించే డిస్ప్లేలు. వీటిని అభివృద్ధి చెందుతున్న మొబైల్ పరికరాలు మరియు పలు రకాల విక్రయ ప్రాంతాలు, పారిశ్రామిక విధానాలు మరియు యంత్రాలు, స్వీయ సేవ యంత్రాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు.
డెస్క్టాప్ కంప్యూటింగ్ మినహా పలు రంగాల్లో సాధారణంగా కనిపించే వినియోగదారు ఇంటర్ఫేస్లు:
కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లు, దీనిలో వినియోగదారు కంప్యూటర్ కీబోర్డుతో ఒక ఆదేశ పదబంధాన్ని టైప్ చేయడం ద్వారా ఇన్పుట్ అందిస్తారు మరియు సిస్టమ్ కంప్యూటర్ మానిటర్పై ఫలితాన్ని ముద్రిస్తుంది. దీనిని ఇంజినీరింగ్ మరియు శాస్త్రీయ ప్రాంతాల్లో ప్రోగ్రామర్లు మరియు సిస్టమ్ నిర్వాహకులు మరియు సాంకేతికంగా నైపుణ్యంగల వ్యక్తిగత కంప్యూటర్ వినియోగదారులు ఉపయోగిస్తారు.
టచ్ వినియోగదారు ఇంటర్ఫేస్ అనేవి ఏకైక ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరం వలె ఒక టచ్ప్యాడ్ లేదా టచ్స్క్రీన్ డిస్ప్లేను ఉపయోగించే గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్లు. ఇవి ఇతర అవుట్పుట్ రూపాలను హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ పద్ధతులతో భర్తీ చేస్తున్నాయి. కంప్యూటరీకరణ సిమ్యూలేటర్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.
ఇతర వినియోగదారు ఇంటర్ఫేస్ రకాలు:
అటెంటివ్ వినియోగదారు ఇంటర్ఫేస్లు వినియోగదారుకు ఎప్పుడు అంతరాయం కలిగించాలో, హెచ్చరికల రకం మరియు వినియోగదారుకు ప్రదర్శించవల్సిన సందేశాల్లో వివరాల స్థాయిని నిర్ణయించడం ద్వారా వినియోగదారు సావధానతను నిర్వహించడం.
బ్యాచ్ ఇంటర్ఫేస్లు అనేవి పారస్పరత లేని వినియోగదారు ఇంటర్ఫేస్లు, దీనిలో వినియోగదారు ముందుగానే బ్యాచ్ ప్రాసెసింగ్కు బ్యాచ్ జాబ్ యొక్క అన్ని వివరాలను పేర్కొంటారు మరియు మొత్తం ప్రాసెసింగ్ పూర్తి అయిన తర్వాత ఫలితాన్ని అందుకుంటారు. కంప్యూటర్ ప్రాసెసింగ్ ప్రారంభమైన తర్వాత ఇతర ఇన్పుట్ కోసం వేచి ఉండదు.
సంభాషణ ఇంటర్ఫేస్ ఏజెంట్లు ఒక యానిమేటెడ్ వ్యక్తి, రోబోట్ లేదా ఇతర పాత్ర రూపంలో (మైక్రోసాఫ్ట్ యొక్క క్లిప్పీ ది పేపర్క్లిప్ వంటివి) కంప్యూటర్ ఇంటర్ఫేస్ను మానవీకరించేందుకు ప్రయత్నిస్తాయి మరియు ఒక సంభాషణ రూపంలో పరస్పర చర్చలను అందిస్తాయి.
క్రాసింగ్ ఆధారిత ఇంటర్ఫేస్లు అనేవి సూచించడానికి బదులుగా సరిహద్దులను క్రాసింగ్ చేసే ప్రధాన విధి గల గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్లు.
సంజ్ఞ ఇంటర్ఫేస్ అనేవి చేతి సంజ్ఞ లేదా ఒక కంప్యూటర్ మౌస్ లేదా ఒక స్టెలెస్తో గీసిన మౌస్ సంజ్ఞ రూపంలో ఇన్పుట్ను అనుమతించే గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్లు.
తెలివైన వినియోగదారు ఇంటర్ఫేస్లు అనేవి వినియోగదారు, డొమైన్, విధి, అభిభాషణ మరియు ప్రసారసాధనాల నమూనాలను సూచించడం, పరిశీలించడం మరియు చర్య తీసుకోవడం ద్వారా మానవ-యంత్ర పారస్పరత సామర్థ్యం, ప్రభావం మరియు స్వాభావికతలను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన మానవ-యంత్ర ఇంటర్ఫేస్లు (ఉదా., గ్రాఫిక్స్, సహజ భాషలు, సైగలు).
కదలికను పసిగట్టే ఇంటర్ఫేస్లు వినియోగదారు యొక్క శరీర కదలికలను పరిశీలించి, వాటిని ఆదేశాలు వలె అనువదిస్తాయి, ప్రస్తుతం దీనిని యాపిల్ అభివృద్ధి చేస్తుంది[1]
బహుళ తెర ఇంటర్ఫేస్లు ఒక మరింత సౌకర్యవంతమైన పారస్పరత కోసం పలు డిస్ప్లేలను అందిస్తుంది. దీనిని తరచూ వ్యాపార ఆర్కేడ్లు మరియు ఇటీవల హ్యాండ్హెల్డ్ విఫణులు రెండింటిలోనూ కంప్యూటర్ గేమ్ పారస్పరతలో ఉపయోగిస్తున్నారు.
ఆదేశరహిత వినియోగదారు ఇంటర్ఫేస్లు ఇవి అతను / ఆమె ప్రత్యేక ఆదేశాలను చేయనవసరం లేకుండా అతను / ఆమె అవసరాలు మరియు ఉద్దేశ్యాలను తెలుసుకుంటాయి.
ఆబ్జెక్-ఓరియెంటెడ్ వినియోగదారు ఇంటర్ఫేస్ (OOUI)
ప్రతివర్తిత వినియోగదారు ఇంటర్ఫేస్లు దీనిలో వినియోగదారు ఇంటర్ఫేస్ను మాత్రమే ఉపయోగించి వినియోగదారులు మొత్తం వ్యవస్థను నియంత్రించవచ్చు మరియు పునఃవ్యవస్థీకరించవచ్చు, ఉదాహరణకు దాని ఆదేశ క్రియలను మార్చవచ్చు. సాధారణంగా ఇది అత్యుత్తమ గ్రాఫిక్ వినియోగదారు ఇంటర్ఫేస్లతోనే సాధ్యమవుతుంది.
ప్రత్యక్ష వినియోగదారు ఇంటర్ఫేస్లు, ఇవి స్పర్శ మరియు శారీరక ప్రాంతం లేదా దాని అంశాలపై ప్రధాన దృష్టి సారిస్తాయి.
టాస్క్-ఫోకసెడ్ ఇంటర్ఫేస్లు అనేవి పారస్పరతకు ప్రధాన అంశం వలె ఫైళ్లను కాకుండా విధులను నిర్వహించడం ద్వారా డెస్క్టాప్ మెటాఫోర్ యొక్క సమాచార ఓవర్లోడ్ సమస్యను పరిష్కరించే వినియోగదారు ఇంటర్ఫేస్లు
టెక్స్ట్ వినియోగదారు ఇంటర్ఫేస్లు అనేవి టెక్స్ట్ అవుట్పుట్నే అందించినప్పటికీ, టైప్ చేసే ఆదేశ పదబంధాలు బదులుగా ఇతర ఇన్పుట్ రకాలను అనుమతించే వినియోగదారు ఇంటర్ఫేస్లు.
స్వర వినియోగదారు ఇంటర్ఫేస్లు, ఇవి ఇన్పుట్ను స్వీకరించి, స్వర సందేశాలు వలె అవుట్పుట్ను అందిస్తాయి. వినియోగదారు ఇన్పుట్ను కీలు మరియు మీటలను నొక్కడం ద్వారా లేదా ఇంటర్ఫేస్తో నేరుగా సంభాషించడం ద్వారా అందించవచ్చు.
సహజ భాషా ఇంటర్ఫేస్లు - వీటిని శోధన ఇంజిన్లు మరియు వెబ్పుటల్లో ఉపయోగిస్తారు. వినియోగదారు ఒక ప్రశ్నను టైప్ చేసి, ప్రతిస్పందన కోసం వేచి చూస్తారు. |
జీరో ఇన్పుట్ ఇంటర్ఫేస్లు వినియోగదారును ఇన్పుట్ అంశాలతో ప్రశ్నించకుండా సెన్సార్లతో ఇన్పుట్లను పొందుతాయి.
జూమింగ్ వినియోగదారు ఇంటర్ఫేస్లు అనేవి సమాచార అంశాలను వేర్వేరు స్థాయిలు మరియు వివరాలను సూచించే గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్సు మరియు దీనిలో వినియోగదారు మరిన్ని వివరాలను చూపడానికి వీక్షణ ప్రాంత పరిమాణాన్ని మార్చవచ్చు.
ఇవి కూడా చూడండి:
జెఫ్ రాస్కిన్ రూపొందించిన ఒక కీబోర్డు ఆధారిత మోడ్లెస్ వినియోగదారు ఇంటర్ఫేస్ ఆర్కే అనేది పత్రాలను సవరించానికి మరియు ప్రోగ్రామింగ్కు మౌస్ ఆధారిత వినియోగదారు ఇంటర్ఫేస్లు కంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొంటారు.
చరిత్ర[మార్చు]
వినియోగదారు ఇంటర్ఫేస్ యొక్క ప్రాధాన్యత ఆధారంగా వినియోగదారు ఇంటర్ఫేస్ల చరిత్రను క్రింది దశల్లోకి విభజించవచ్చు:
ఆదేశ పంక్తి వినియోగదారు ఇంటర్ఫేస్, 1969 నుండి ప్రస్తుతం[ఆధారం కోరబడింది]
గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్, 1981 నుండి ప్రస్తుతం — ఒక వివరణాత్మక పరిశోధన కోసం GUI చరిత్రను చూడండి[ఆధారం కోరబడింది]
క్రమబద్ధత[మార్చు]
ఒక ఉత్తమ ఇంటర్ఫేస్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం క్రమబద్ధత. ఉత్తమ వినియోగదారు ఇంటర్ఫేస్ రూపకల్పన ఒక వినియోగదారు స్థిరమైన అంచనాలను అర్థం చేసుకుని, తర్వాత ఆ అంచనాలకు అనుగుణంగా రూపొందించాలి. క్రమబద్ధత అనేది ఒక ఉద్దేశం కోసం ఉపయోగించనట్లయితే మరియు తుది వినియోగదారుకు ఎటువంటి ప్రయోజనాన్ని అందించనట్లయితే, అస్తవ్యస్తంగా ఉన్నట్లు చెప్పవచ్చు.[2]
క్రమబద్ధతకు మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.[3][dubious – discuss]
రెండవది, "ప్రిన్సిపాల్ ఆఫ్ లీస్ట్ ఆస్టానిష్మెంట్" అనేది చాలా క్లిష్టమైన అంశం.[ఆధారం కోరబడింది] పలు లక్షణాలు ఒకే విధంగా పనిచేయాలి.[4] ఉదాహరణకు, అడోబ్ ఆక్రోబాట్లో కొన్ని లక్షణాలు "ఎంపిక పరికరం, తర్వాత వర్తించవల్సిన పాఠాన్ని ఎంచుకోవాలి," ఇతరాలు "పాఠాన్ని ఎంచుకోవాలి, తర్వాత ఎంపిక చేసిన దానికి వర్తించాలి." [2]. అన్ని సందర్భాల్లో ఆదేశాలు కూడా అదే విధంగా పనిచేయాలి.
మూడవది, వినియోగదారు ఇంటర్ఫేస్ల ఆధారంగా సంస్కరణ నుండి సంస్కరణకు స్థిరమైన సలహాలు మారుతూ ఉంటాయి.[ఆధారం కోరబడింది] మార్పును తగ్గించాలి మరియు మునుపటి సంస్కరణలోని అనుకూలతను కొనసాగించాలి. ఉదాహరణకు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003లోని మెను పట్టీలను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007లో రిబ్బన్ సాధనపట్టీల వలె మార్చడం వలన ఎక్కువగా ఉపయోగించే ఫంక్షన్లకు ప్రాప్తి మెరుగుపర్చడానికి ఉద్దేశించిన పునఃరూపకల్పనకు మిశ్రమ స్పందనల అందాయి. ఇది "కోపం మరియు చిరాకు"గా మరియు "సమయం, శిక్షణ మరియు వ్యయాల్లో అత్యధిక కృషి"కి కారణమైందని చెబుతారు.[5] పవర్ వినియోగదారులు నూతన ఇంటర్ఫేస్ను "నేర్చుకోవడానికి ఎక్కువ సమయం మరియు సహనం అవసరమవుతుందని" పేర్కొన్నారు.[5] ఒక ఎక్సెల్ వినియోగదారు బృందం నిర్వహించిన ఒక ఆన్లైన్ సర్వేలో స్పందనలు తెలిపినవారిలో 80% మంది మార్పు గురించి అననుకూల అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు మరియు 80% మందిలో, ఉత్పాదకతలో స్వీయ అంచనా క్షీణత "సుమారు 35%"గా తేలింది.[6][7]
మోడాలటీలు మరియు మోడ్లు[మార్చు]
ఒక వినియోగదారు ఒక ఉత్పత్తిని వినియోగించకోవడానికి వేర్వేరు మార్గాలను పేర్కొనడానికి UI రూపకల్పనంలో రెండు పదాలు ఉపయోగిస్తారు. మోడాలటీ అనేది ఒకే ఉత్పత్తికి పలు ప్రత్యామ్నాయ ఇంటర్ఫేస్లను సూచించగా, మోడ్ అనేది అదే ఇంటర్ఫేస్కు వేర్వేరు స్థితులను పేర్కొంటుంది.
ఒక మోడాలటీ అనేది ఇన్పుట్ మరియు అవుట్పుట్ను నిర్వహించడానికి వినియోగదారు ఇంటర్ఫేస్ ఉపయోగించే ఒక కమ్యూనికేషన్ మార్గం. మోడాలటీలకు ఉదాహరణకు:
ఇన్పుట్ — పాఠాన్ని టైప్ చేయడం ద్వారా నమోదు చేయడానికి వినియోగదారును అనుమతించే కంప్యూటర్ కీబోర్డు, డిజిటైజింగ్ టాబ్లెట్ పదాంశాన్ని రూపొందించడానికి వినియోగదారును అనుమతిస్తుంది
అవుట్పుట్ — కంప్యూటర్ మానిటర్ పాఠం మరియు గ్రాఫిక్స్లను ప్రదర్శించడానికి సిస్టమ్ను అనుమతిస్తుంది (దృశ్యమాన మోడాలటీ ) మరియు లౌడ్స్పీకర్ ధ్వనిని ఉత్పత్తి చేయడానికి సిస్టమ్ను అనుమతిస్తుంది (శ్రవణ సంబంధిత మోడాలటీ )
వినియోగదారు ఇంటర్ఫేస్ వినియోగదారు పారస్పరతకు ఒకదానిని ఎంచుకోవడానికి అనుమతిస్తూ, పలు విస్తృత ఇన్పుట్ మోడాలటీలు మరియు అవుట్పుట్ మోడాలటీలను ఉపయోగించవచ్చు.
ఒక మోడ్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఒక విలక్షణమైన కార్యాచరణ పద్ధతి, దీనిలో ఒకే ఇన్పుట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ యొక్క స్థితి ఆధారంగా వేర్వేరు ఊహించగల ఫలితాలు అందుతాయి. ఉదాహరణకు, క్యాప్స్ లాక్ ఇన్పుట్ వలె స్వయంసిద్ధంగా టైప్ చేసే అక్షరాలను అప్పర్కేస్లో పంపుతుంది; అదే విధంగా క్యాప్స్ లాక్ మోడ్లో లేనప్పుడు టైప్ చేసిన అక్షరాలను లోయర్కేసులో అందిస్తుంది. ఎక్కువగా మోడ్లను ఉపయోగించడం వలన ఒక వినియోగదారు ఇంటర్ఫేస్ యొక్క వాడుక క్షీణిస్తుంది ఎందుకంటే వినియోగదారు ప్రస్తుత మోడ్ స్థితులను గుర్తుంచుకోవడానికి మరియు అవసరమైనప్పుడు మోడ్ స్థితుల మధ్య మారడానికి ఎక్కువగా కష్టపడాలి.
వీటిని కూడా చూడండి[మార్చు] |
సౌలభ్యం మరియు కంప్యూటర్ సౌలభ్యం — ప్రత్యేక అవసరాలు గల ప్రజలు కోసం వినియోగదారు ఇంటర్ఫేస్ యొక్క అనుకూలత
అనుకూల వినియోగదారు ఇంటర్ఫేస్లు
మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్
కంప్యూటర్ వినియోగదారు సంతృప్తి
సమర్థతా అధ్యయనం మరియు మానవ అంశాలు — మానవ శరీర ఆకృతికి ఉత్తమంగా సరిపోయేలా అంశ రూపకల్పన అధ్యయనం
గ్రాఫికల్ వినియోగదారు ఇంటర్పేస్
మానవ-కంప్యూటర్ పారస్పరత లింక్లు
ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ — సమాచార ఆకృతుల నిర్వహణ, పేరు పెట్టడం మరియు సూచన
ఇంటర్ఫేస్ (కంప్యూటర్ సైన్స్)
సమాచార భావన — సమాచారాన్ని బదిలీ చేయడానికి దృశ్యమాన సూచనలను ఉపయోగించడం
వినియోగదారు ఇంటర్ఫేస్ సాహిత్య జాబితా
సహజ వినియోగదారు ఇంటర్ఫేస్లు
న్సుర్సెస్, ఒక సెమీగ్రాఫికల్ వినియోగదారు ఇంటర్ఫేస్.
వినియోగదారు సహాయం
వినియోగదారు అనుభవం
వినియోగదారు అనుభవ రూపకల్పన
వినియోగదారు ఇంటర్ఫేస్ రూపకల్పన
వర్చువల్ వినియోగదారు ఇంటర్ఫేస్
సూచనలు[మార్చు]
↑ "How to avoid foolish consistency". " అంశాలను ఒకేలా పనిచేసేందుకు మరియు కనిపించేందుకు రూపొందించినప్పటికీ, వినియోగదారు వారి విధులను సక్రమంగా నిర్వహించలేకపోతే దాని ప్రయోజనం ఉండదు. అంశాలను స్థిరంగా చేయడానికి ముందు వాటిని ఉపయోగకరంగా చేయడం చాలా ముఖ్యం"
↑ డేవిడ్ ఇ. బౌండీ, ఏ టాక్సోనమీ ఆఫ్ ప్రోగ్రామర్స్, ACM SIGSOFT సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నోట్స్ 16(4) 23-30 (అక్టోబరు 1991)
↑ ఉదాహరణకు, అస్థిరమైన వినియోగదారు ఇంటర్ఫేస్ను 1979లో త్రీ మైల్ ఐల్యాండ్ అణు ప్రమాదానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. కొన్ని సూచన లైట్లు సాధారణ స్థితిని ఎరుపు రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో సూచించాయి. [1]
↑ 5.0 5.1 వర్డ్ 2007: నాట్ ఎగ్జాట్లీ ఏ మస్ట్-హేవ్ “వర్డ్ 2007 మొత్తం నూతన రిబ్బన్ ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తుంది. … ‘ప్రజలు నూతన ఇంటర్ఫేస్కు అలవాటుపడతారు, కాని సమయం, శిక్షణ మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి,' అని [ఒక] డైరెక్టర్ ఆఫ్ సిస్టమ్స్ చెప్పారు … [ఒక వినియోగదారు] 2003 నుండి 2007కు మారాలనుకుంటే… ‘నేను దాని తలపై బ్యాట్తో కొట్టాలనే భావన కలిగింది,’ అని ఆయన చెప్పారు. ‘నేను కోపం మరియు చిరాకును గమనించాను.’” ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "Word 2007: Not Exactly a Must-Have" defined multiple times with different content
↑ "Ribbon survey results". ఆధునిక వినియోగదారుల్లో, సుమారు 80% మంది నూతన ఇంటర్ఫేస్ను "ఇష్టపడలేదు" లేదా "అసహ్యించుకుంటున్నారు" , 20% మంది మాత్రమే "ఇష్టపడుతున్నారు" లేదా "ప్రేమిస్తున్నారు" మరియు వారిలో 80% మంది, సగటును సుమారు 35% ఉత్పాదకతను కోల్పోయారు.
↑ మరోలా చెప్పాలంటే, సగటు మరియు పాత వినియోగదారు ఇంటర్ఫేస్లపై ఆధారపడని తక్కువగా ఉపయోగించే వినియోగదారులపై ఈ మార్పులు అంతగా ప్రభావం చూపలేదు. "'ఇతర పాఠకులు నూతన ఇంటర్ఫేస్ను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించడం ఉపయోగకరమని భావించారు. వారు ఆ విధంగా చేసిన తర్వాత, వారు సగటు వినియోగదారు ప్రొఫెషినల్ రూపంలో పత్రాలను రూపొందించడం సులభతరం చేసిందని పేర్కొన్నారు.'" వర్డ్ 2007: నాట్ ఎగ్జాట్లీ ఏ మస్ట్-హేవ్ ఒక నూతన వినియోగదారు ఇంటర్ఫేస్ను అందించడానికి సాధారణ పరిష్కారం ఏమిటంటే దానికి మునుపటి సంస్కరణతో అనుకూలతను కలిగి ఉండటాన్ని చెప్పవచ్చు, దీని వలన ఒక ఉత్పత్తిని ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులు మార్పులను ఆహ్వానించడానికి అధికంగా శ్రమపడవల్సిన అవసరం ఉండదు.
బాహ్య లింకులు[మార్చు]
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వినియోగదారు ఇంటర్ఫేస్చూడండి.
ఇట్స్ బిబ్లియోగ్రఫీ కవర్స్ ఏ వైడ్ ఏరియా ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ పబ్లికేషన్స్
ఛాప్టర్ 2. హిస్టరీ: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్
"https://te.wikipedia.org/w/index.php?title=వినియోగదారు_ఇంటర్ఫేస్&oldid=2006484" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
వినియోగదారు ఇంటర్ఫేస్ విధానాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 31 అక్టోబరు 2016న 18:45కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
గురువు (జ్యోతిషం) - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు.
సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి.
3 గురు ప్రభావం
4 పూజా విధానం
రూపం[మార్చు]
గురువు కారకత్వం[మార్చు]
ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం, వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు. ఆహార పదార్ధాలు నెయ్యి, నూనె, పాలు, వెన్నలకు కారకత్వం వహిస్తాడు. శనగలు, పనస కాయలు, దబ్బకాయలకు కారకత్వం వహిస్తాడు. పక్షులలూ పావురం, హంసలు జంతువులలో గుర్రములు, ఏనుగులకు, సింహములు వృక్షములలో వట వృక్షం కారకత్వం వహిస్తాడు. పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పూజారులు, ఫాదర్లు, బిషప్పులు, చర్చి మసీదు వంటి మత సంస్థలు, కరుణ, సంతోషం, పెట్టుబడులు, అభివృద్ధి, ఐశ్వర్యం, ఉపాసన, వీదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, నిజాయితీలను సూచిస్తాడు.
గురు ప్రభావం[మార్చు]
గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు. గురుగ్రహ ప్రభావితులకు ఆహారం, వస్త్రం వంటి జీవిత సౌఖ్యములు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయాల పట్ల గౌరవం, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మనితరి, జ్ఞానం కలిగి ఉంటారు. చక్కని కంఠధ్వని, విశాల నేత్రాలు కలిగి ఉంటారు. విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. న్యాయశాస్త్ర అధ్యయనం, దేవాలయ వ్యవస్థ, విద్యా సంబదిత పదవులలో రాణిస్తారు.
పూజా విధానం[మార్చు]
గోచారములోగురువు[మార్చు]
కొన్ని విశేషములు[మార్చు]
వృత్తులు :- గురువు న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు, సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
ఉచ్ఛ క్షేత్రము :- కర్కాటకము.
శత్రుక్షేత్రము :- మిధునము, కన్య,
మిత్రక్షేత్రము :- మేషము, వృషభము, సింహము.
సమక్క్షేత్రము :- వృషభము, తుల.
నీచక్షేత్రము :- మకరము.
మిత్ర గ్రహాలు :- సూర్యుడు, కుజుడు.
శత్రు గ్రహాలు :- బుధుడు.
సమ గ్రహాలు :- శని, శుక్రుడు.
వ్యధా గ్రహము :- చంద్రుడు.
గృహ స్వభావము.
ఇతరనామాలు :- శుభుడు, జీవ, అంగీరాస, వాచస్పతి, దేవేజ్యుడు.
లింగము :- పురుష.
జాతి :- బ్రాహ్మణ.
వర్ణము : - లేత పసుపు పచ్చ.
తత్వము :- ఆకాశతత్వము.
గుణము :- సత్వగుణము.
రుచి :- తీయన.
గ్రహోదయము :- ఉభయ.
జీవులు :- ద్విపాద.
జలభాగము :- జల.
ఆత్మాధికారము :- జ్ఞానము.
పాలనాశక్తులు :- మంత్రి.
శరీరధాతువు :- కొవ్వు.
లోహము :- బంగారము.
కాలబలము :- పగలు, లగ్నము.
దిన చలనము :- 4 నుండి 5 నిముషాలు.
రాశి సంచార కాలము :- 1 సంవంవత్సర కాలము.
దిగ్బలము :- తూర్పు.
సూచించు ఎత్తు :- పొడుగు.
వయసు :- ముప్పై సంవత్సరాలు.
ప్రాంతము :- గోదావరి నుండి వింద్య పర్వత ప్రాంతాలు.
కుటుంబసభ్యులు :- పుత్రులు.
గ్రహ వర్గము :- గురువు, పుజగది.
అవయవములు:- కాలేయము, చిన్న ప్రేవులు.
గ్రహదశకాలము :- 16 సంవత్సరాలు.
సంబంధిత నక్షత్రములు :- పునర్వసు, విశాఖ, పుర్వాభద్ర.
ధాన్యము :- శనగలు.
పండ్లు :- పనస, తీయగుమ్మడి.
పక్షులు:- హంస, పావురము.
జంతువులు :- సింహము, ఏనుగు.
ద్రవ్యములు :- పసుపు.
ములిక :- అరటి, రావి వేరు.
వస్త్రము :- వాడిన వస్త్రము.
వేదము :- ఋగ్వేదము.
అవతారము :- వామనావతారము.
రూపము :- రాగి జుట్టు, గచ్చ కళ్ళు, రుద్రాక్షమాలాధారణ, కమండల ధారణ.
అధిష్టాన దేవత :- బ్రహ్మ.
అధిదేవత :- బ్రహ్మ.
పండూగలు:- గురుపౌర్ణిమ, బ్రహ్మంగారి ఆరాధన. |
దక్షిణ :- వస్త్రములు.
ప్రీతికరమైన తిథి :- (అషాధ)గురుపౌర్ణిమ.
పారాయణ గ్రంథము:- బ్రహ్మంగారి చరిత్ర.
సహస్రనామము :- శివ సహస్రము.
దీక్ష:- బ్రహ్మంగారి దీక్ష.
సమిధ :- రావి.
దానము చేయవలసిన ద్రవ్యములు: పసుపు వర్న వస్త్రములు, పసుపు, బంగారము.
వారము:- గురువారము.
తండ్రి :- అంగీరసుడు.
తల్లి:- సురూప.
భ్రార్య:- తార.
ద్వాదశస్థానాలలో గురువు[మార్చు]
వనరులు[మార్చు]
పూర్వ ఫల్గుణి
ఉత్తర ఫల్గుణి
కోణం (జ్యోతిషశాస్త్రం)
భావాలు (జ్యోతిషశాస్త్రం)
దశ (జ్యోతిషశాస్త్రం)
రష్మి (జ్యోతిషశాస్త్రం )
విజ్ఞానశాస్త్రం మరియు జ్యోతిషశాస్త్రం
సర్వతోభద్ర చక్రం (జ్యోతిషశాస్త్రం))
త్రికోణస్థానము (జ్యోతిషశాస్త్రం))
బంధన యోగం (హిందూ మతం జ్యోతిషశాస్త్రం)
దైన్య యోగం (హిందూ మతం జ్యోతిషశాస్త్రం)
దరిద్ర యోగం (హిందూ మతం జ్యోతిషశాస్త్రం)
ధన యోగం (హిందూ మతం జ్యోతిషశాస్త్రం)
కేమద్రుమ యోగం (హిందూ మతం జ్యోతిషశాస్త్రం)
శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
"https://te.wikipedia.org/w/index.php?title=గురువు_(జ్యోతిషం)&oldid=2041902" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను చేర్చండి
ఈ పేజీలో చివరి మార్పు 22 డిసెంబరు 2016న 07:59కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
మొటిమ - వికీపీడియా
వికీపీడియా నుండి
నుదురు మీద మొటిమలు.
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాధారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
2.2 జాగ్రత్తలు
3 ఏర్పడే విధానం
లక్షణాలు[మార్చు]
టీనేజ్ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.
కారణాలు[మార్చు]
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
గర్భనిరోధక మాత్రలు,
క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.
మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు[మార్చు]
మీరు ఎదుర్కొంటున్న మోటిమలు ఏ రకంగా గుర్తించాలో విజయవంతమైన చికిత్సకు కీలకం. మొటిమలు నాన్ఇన్ఫ్లామేటరీ లేదా ఇన్ఫ్లమేటరీగా ఉండవచ్చు. ఈ రెండు వర్గాలలో మోటిమలు యొక్క ఉపరకాలు:
బ్లాక్ హెడ్స్
వైట్ హెడ్స్
జాగ్రత్తలు[మార్చు]
మొటిమలు చిదపడము, గోకడము చేయరాదు.
క్రమంగా మీ ముఖం టవల్ మార్చండి
మీ పిలోవాకేసులు మార్చండి
ఏర్పడే విధానం[మార్చు]
నివారణ[మార్చు]
- మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
- తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
- నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
- మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
- రోజు తగిన మోతాధిలో నీరు తాగాలి (2 నుంచి 3 లీటరులు)
- స్వీట్స్, కూల్డ్రింక్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
- గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
- మార్కెట్లో లభించే రకరకాల క్రీములను, లోషన్లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.
- సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
- రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
పింపుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
వైద్యం[మార్చు]
శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు. పెద్ద మొటిమలు వున్నవాళ్ళు - 1. క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment) 2. డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి. 3.మచ్చలు పోవడానికి అలో వెరాతో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
మచ్చలు పోవడానికి "అలొవెరా "తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్త్లెకోలిక్ యాసిడ్ ఉన్న పీల్స్ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
మోముపై గుంటలకు లేజర్, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్ చికిత్సల్లో ఫ్రాక్షనల్ సీఓ2, అర్బియం గ్లాస్, ఎన్డీయాగ్, ఐపీఎల్.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు. |
ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.
ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు...
ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
దాల్చిన చెక్కను పేస్ట్లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
పసుపు (Turmeric) మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలో సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ చొప్పున తేనె, పాలు, పసుపు పొడి మరియు సగం చెంచా నిమ్మకాయ రసం కలిపి మోహనికి రాసుకొని 25 లేక 30 నీమూసలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కదుకుంటే మొటిమలు తగ్గుతాయి.
నిమ్మకాయ రసం మొటిమలకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి.
ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
టమోటా(tomato paste) గుజ్జు మొటిమలకి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి, ఇలా రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
మొటిమలతో జాగ్రత్తలు[మార్చు]
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్హెడ్స్) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.
మూలాలు[మార్చు]
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మొటిమచూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=మొటిమ&oldid=2466055" నుండి వెలికితీశారు
చర్మ వ్యాధులు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 5 అక్టోబరు 2018న 17:54కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ |
విజయ్.. మురుగదాస్ కంబినేషన్లో సర్కార్ రాబోతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. విజయ్ సిగార్ తాగుతున్నట్టుగా ఉన్న ఫోటోపై కొంతమంది నిరసనలు తెలియజేశారు. మరికొందరు మాత్రం విజయ్ కు బాసటగా నిలిచారు. మద్రాస్ హైకోర్ట్ జోక్యంగా విజయ్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తొలగించాడు.
కాగా, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఫోటో ట్రెండ్ అవుతోంది. విజయ్ లావిష్ సూట్ తో లగ్జరీ కారులో కూర్చొని లాప్ చూస్తుంటాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించే విజయ్ కొన్ని కారణాల వలన ఇండియాకు తిరిగి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది. రూలింగ్ పార్టీ తరపున రాజకీయాల్లోకి వస్తాడా లేదంటే.. అపోజిషన్ పార్టీ తరపున రాజకీయాల్లోకి దిగుతాడా అన్నది సస్పెన్స్. ఇటీవలే తెలుగులో వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను కూడా ఇంచుమించు అలాంటి కథతోనే వచ్చింది. మరి మురుగదాస్ సర్కార్ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
'నా ప్రశ్నలకు సమాధానం చెప్తే రాజకీయాలు...
మీ పొస్ట్లన్నిట్లొ నాకు "తాతారావుగారి బెంజికారు" చాలా ఇస్టం.. ఒక ఐదు ఆరు సార్లు చదివి వుంటా ఆ పొస్ట్
అభినందనలు. మీ పోస్ట్ లు చదువుతూ ఉంటాను మీరు గోదావరి యాసని బాగా రాస్తారు.
madhuri చెప్పారు...
ఇది వ్యసనం అంటే నేను మాత్రం ఒప్పుకోను
మార్చానండీ.. ధన్యవాదములు. :)
మీ కామెంట్సే చెబుతుంటాయి.. మీరు రెగ్యులర్ ఫాలోవర్ అని. ధన్యవాదములు. :)
నా గోదావరి మాండలీకం నచ్చినందుకు సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు. :)
రాయదుర్గం / గుంతకల్లులోని పుణ్యక్షేత్రాలు: –
రాయదుర్గం తాలూకలోని బొమ్మనహాళ్ మండలంలో నేమకల్లు గామంలోని శ్రీ నేమకల్లు ఆంజనేయస్వామి జిల్లా కేంద్రానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి చేరుకోవాలంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గంకు చేరుకొని అక్కడి నుంచి కణేకల్లు క్రాస్ మీదుగా బళ్ళారికి వెళ్ళే బస్సు ఎక్కి నేమకల్లు రూటులో దిగాలి. అక్కడి నుండి ఐదు కిలోమీటర్లు ఆటోలు, ప్రైవేట్ బస్సుల్లో ఆలయం వద్దకు చేరుకోవాల్సి ఉంది.
గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలోని నెట్టికంటి శ్రీ కాసాపురం ఆంజినేయస్వామి ఆలయానికి వెళ్ళాలంటే అనంతపురం నుంచి గుంతకల్లుకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల సౌకర్యం ఉంది. ఈ ఆలయంలో అనంతపురం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
Rs 25 Crore Vijiay Devarakonda Geetha Govindam Collections -గీత గోవిందం 2 రోజుల కలక్షన్స్.. స్టార్స్కు సైతం షాక్ -TeluguStop
గీత గోవిందం 2 రోజుల కలక్షన్స్.. స్టార్స్కు సైతం షాక్ 2018-08-18 08:44:28 IST Sainath G
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొదటి రోజు పబ్లిక్ హాలీడే కనుక భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఏకంగా 10 కోట్లకు చేరువలో షేర్ దక్కింది. రెండవ రోజు నుండి కలెక్షన్స్ తగ్గుతాయని అంతా భావించారు. కాని రెండవ రోజు కూడా భారీగా వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏకంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను దక్కించుకుని సంచలనం సృష్టించింది.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్, హీరోయిన్ రష్మిక మందన గ్లామర్తో పాటు నటన సినిమాకు హైలైట్గా నిలిచాయి. సినిమాలో యూత్ ఎలిమెంట్స్కు కొదవ లేదు. అందుకే భారీ ఎత్తున ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తూ స్టార్స్కు కూడా షాక్ ఇస్తూ ఉంది. ఇంత భారీగా వసూళ్లు నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అంచనా వేయలేదు.
ఒక చిన్న హీరో సినిమా రెండు రోజుల్లో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యం అయ్యే కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తున్న నేపథ్యంలో ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవర్సీస్లో ఈ చిత్రం సునాయాసంగా మిలియన్ మార్క్ను చేరుకోబోతుంది. వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉంది.
ఈ జోరు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. పెద్ద స్టార్ హీరోల్లో కొందరు ఇప్పటికి కూడా 100 కోట్ల రికార్డును క్రాస్ చేయలేక పోయారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆ మార్క్ను చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంతటి సంచన విజయాన్ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్ అయ్యాడు. తన తదుపరి చిత్రాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
This Post provides detail information about గీత గోవిందం 2 రోజుల కలక్షన్స్.. స్టార్స్కు సైతం షాక్ was published and last updated on 2018-08-18 08:44:28 in telugu language in category Movie.
ఫైనల్ ఫాంటసీ ధైర్య EXVIUS APK డౌన్లోడ్ _ మొబైల్ కోసం ఉత్తమ Apps
ఫైనల్ ఫాంటసీ ధైర్య EXVIUS APK డౌన్లోడ్: FFBE have fun Spring with our restricted-time affords!!
కొన్ని మునుపటి ఉపయోగకరమైన APK ఫైళ్ళు డౌన్లోడ్
Puffin వెబ్ బ్రౌజర్ .apk డౌన్లోడ్
PPSSP.P - PSP ఎమెల్యూటరును .apk డౌన్లోడ్
నెట్ఫ్లిక్స్ VR .apk డౌన్లోడ్
UKMOVNow .apk డౌన్లోడ్
Opera ఉచిత VPN .apk డౌన్లోడ్
TV పోర్టల్ .apk డౌన్లోడ్
-టెక్నాలజీతో సాధారణ పోరాట ఫంక్షన్!
సాధారణ మరియు ఇంటరాక్టివ్ పోరాటాలు! ఫైట్ స్క్రీన్ టచ్, అయితే, వ్యూహాత్మక యుక్తులు మీ ప్రత్యర్థి హతమార్చడానికి వ్యూహాత్మక తెలియజేసే సులభంగా పద్ధతులు తో మాయా ప్రతిభ కలపాలి! ప్లస్!
మీ ఇష్టమైన ఫైనల్ ఫాంటసీ దావా యొక్క ప్రీమియం CG యానిమేషన్లు!
-క్రమశిక్షణ మరియు పూర్తి నేలమాళిగల్లో పరిధిలో శోధన!
ఖాళీలను మరియు గాడ్జెట్లు శోధించడం నేలమాళిగల్లో ద్వారా అక్షరాలు బదిలీ, దాచిన మార్గాలు, and new routes to your locations!
సినిమా HD APK డౌన్లోడ్ _ TechnoCobra
SnapTube వీడియో మరియు సంగీతం Downloader APK డౌన్లోడ్ _ మొబైల్ ఉత్తమ Apps
FX ఫైలు Explorer APK డౌన్లోడ్ _ మొబైల్ ఉత్తమ Apps
Appvn APK డౌన్లోడ్ – Android కోసం ఉచిత ఎంటర్టైన్మెంట్ APP _ మొబైల్ కోసం ఉత్తమ Apps
రోస్టర్ HD 2.0.2 Android APK
శ్రీ లక్ష్మీ అసోసియేట్స్ వారి
దర్శకత్వం: సి. శివకుమార్
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: డి. నారాయణ వర్మ
తారాగణం: అర్జున్,రోజా,ఊర్వశి,నగేష్,తిలకం,దగ్గుపాటి రాజా...
03. ఓ నే కాడెత్తుకెళ్ళిన అటో ఇటో ఓ నే కైపెక్కి - మనో,చిత్ర బృందం
06. హరివిల్లె జత కలిపెనమ్మా చుక్కలొచ్చి ( బిట్ ) - మనో |
కేరళకు రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ఖతార్ రాజు
దైవభూమిగా పిలుచుకునే కేరళ రాష్ట్రంపై వరున దేవుడు కన్నెర్రజేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. వరద నీటిలో నివాసాలు మునిగిపోయి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో వరద బాధితులను ఆదుకోడానికి దేశ ప్రజలంతా ఏకమై విరాళాల రూపంలో, వస్తువుల రూపంలో సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదలు విదేశీయులను కూడా కలచివేశాయి. దీంతో గల్ఫ్ దేశమైన ఖతార్ కేరళకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది.
చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖను చూస్తే ఆమాట నిజమే అనిపిస్తోంది.
రాష్ట్రలో ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే డబ్బు కావాలి.
దాంతో అప్పుల కోసం ఆర్ధిక సంస్ధల చుట్టూ తిరిగింది. అయితే, ఎవరూ అప్పులు ఇచ్చినట్లు లేదు.
స్నేహితులకు అప్పు ఇస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..
(VIDEO) హైదరాబాద్ లో దారుణం.. వడ్డీ ఇవ్వలేదని భార్యను ఎత్తుకెళ్లారు
అరెస్ట్: Latest News, Photos, Videos on అరెస్ట్ _ telugu.asianetnews.com
పలు టీవీ సీరియళ్ళలో, సినిమాలలో నటించే ఏ.రామచంద్రబాబు అనే నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం రామచంద్రబాబుపై నగర నేర పరిశోధన విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ముందస్తు బెయిల్ పొంది అరెస్ట్ నుండి తప్పించుకున్నాడు.
గాలి అరెస్ట్.. మరో ముగ్గురి కోసం గాలింపు
అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
పోంజి స్కామ్లో గాలి అరెస్ట్.. రూ.18 కోట్లు లంచం తీసుకున్నందుకు..
మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ అలానే చిత్రబృందంపై రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం
మైనింగ్ శాఖలో 34 మంది అధికారుల బదిలీ _ V6 Telugu News
మైనింగ్ శాఖలో 34 మంది అధికారుల బదిలీ
మైనింగ్ శాఖపై మంత్రి కేటీఆర్ ఫోకస్ చేశారు. మొన్న కరీంనగర్ లోని ఇసుక క్వారీ సడన్ విజిట్ చేసిన మంత్రి కేటీఆర్ ఇవాళ 34 మంది అధికారులను బదిలీ చేశారు. కొంత మంది అధికారులే ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో యాక్షన్ తీసుకున్నారు. చాలా ఏళ్లుగా ఈ శాఖలో బదిలీలు జరగలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు జరుగుతుండటంతో కొద్ది రోజులుగా కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. కేటీఆర్ దూకుడుతో మైనింగ్ శాఖ అవినీతి అధికారుల్లో దడపుడుతోంది. మున్ముందు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని టెన్షన్ మొదలైంది.
28 మంది వ్యాసులు _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు.
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు |
6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి
61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య .
62-నేదునూరి వారికి సంగీత విద్యలో తెలియని రహస్యం లేదు .సంగీత విషయం లో వారి అభిప్రాయాలను బహు నాగరికంగా తెలియ జేయటం వారి సంస్కారం .
63-60ఏళ్ళు శాస్స్త్రీయ సంగీతన సాధనం లో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ శాస్త్రి గారు అన్నమయ్య 60 సంకీర్తనలను రెండు సంపుటాలుగా స్వర పరచి ప్రచురించారు .అన్నమయ్య కృతులను పాడి 3 కాసెట్లు వెలువరించారు .64-‘’జిరాక్స్ కాపీ లాగా ఎవరూ పాడలేరు .ఎవరి మనోధర్మం వారిదే .మాడ్యులేషన్ లో తేడా ఉంటుంది .దాని వలన వ్యక్తిగత అందం పెరుగుతుంది .సంగతులు వేరే అయినా పాడటం లో ఏదో మార్పు ఉంటుంది .అందుకే ఎవరి గాత్రం వారికి ప్రత్యేకంగా ఉంటుంది ‘’అంటారు నేదునూరి వారు .
65-‘’సంగీతం ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగించాలి దానికి సాహిత్యం ఒక వెహికిల్ .సంగీత పరిపూర్ణతకు సాహిత్యం చాలా అవసరం .’’అన్నారు .
66-కీర్తన పాఠానికి నేదునూరివారు ఎంతో విలువ నిస్తారు .ఈ నాటి కళాకారులు ఆర్ట్ నే ప్రదర్శిస్తున్నారు కాని కీర్తన ,లయ,స్వర,కల్పనమొదలైన శాస్త్ర విషయాలను బలహీనంగా చూపిస్తున్నారని బాధ పడ్డారు .’’ఆర్ట్ ను శాక్రి ఫైస్ చేసేంత క్రిటికల్ పొజిషన్ లోకి పోవద్దు ‘’అని సంగీత కళాకారులకు హితవు చెప్పారు .
67-కర్నాటక సంగీత వృక్షానికి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు ఒక తురాయి పువ్వు .సంప్రదాయజ్నుడు ,విద్వచ్చిఖామణి,సంగీతమే తప్ప మరొక జీవితాంశం లేనివారు ‘’ .
7-సంగీత భీష్మ శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి
68-కర్నాటక సంగీత విద్వాంసులలో భీష్మా చార్యులుగా గుర్తింపుపొందిన శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత నెలకు వెయ్యి రూపాయల గౌరవ పారితోషికం అందుకున్నారు .
69-ఆడిషన్ పరీక్ష లేకుండానే ఆకాశ వాణి లో ప్రసారాలు సాధించారు .సంగీత సరస్వతి ,గాన ధీర ,సంగీత చక్రవర్తి ,గాన రసార్నవ బిరుదులూ పొందారు .
71-అక్బర్ పాదుషా ముందు గోపాల నాయక్ అనే సంగీతా విద్వాంసుడు యమునా నది నీటిలో గొంతు వరకు మునిగి దీపక్ రాగం ఆలపించాడని దాని వలన నీళ్ళలోనే అగ్ని పుట్టి ఆ సంగీత విద్వాంసుడు కాలిపోయి పిడికెడు బూడిద గా మారాడని ఒక ఐతిహ్యం ప్రచారం లో ఉంది .
72-‘’I am sure that turbulent lunatics could ,to a very large extent ,be made amenable and to some extent quieted by Neelambari or ydukula Kambhoji ‘’అని ‘’ఫాసేట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ‘’పుస్తకం లో శ్రీ శ్రీనివాసన్ రాశారు .
73-పిరికి తనాన్ని పోగొడుతూ ,తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే శక్తి నీ ధైర్యాన్ని ‘’శుభ పంతు వరాళి రాగం ‘’ఇస్తుందని శాస్త్రిగారి నిశ్చితాభిప్రాయం .అకాల మృత్యువు ,బొమికల లోపాలు చర్మ వ్యాధులను శంకరాభరణం నయం చేస్తుందని భరోసా ఇచ్చారు .
74-శాస్త్రి గారిని భారత ప్రభుత్వం ‘’కల్చరల్ స్కాలర్ ‘’గా సంగీతం లో నియమించింది .నాద యోగి పరంపరలోని వారాయన .
75-వరంగల్లు నగరం లో శ్రీ పురాణం పురుషోత్తమ శాస్స్త్రిగారికి 1980లో స్వర్ణ గండ పెండేరం తొడిగి ఆ సంగీత సరస్వతిని సన్మానించారు .
- Telugu-వైసీపీ ఎమ్మెల్యే సీటుపై పోసాని కన్ను.. ఆ నియోజగవర్గం ఎక్కడంటే -TeluguStop
కువైట్ దీనార్స్ నుండి బ్రెజిలియన్ రియల్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
కువైట్ దీనార్స్ నుండి బ్రెజిలియన్ రియల్స్ కు కన్వెర్ట్ చేయండి |
Subsets and Splits